NewsOrbit

Tag : chandra babu

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కాపులకు…చంద్రబాబు రెడ్ కార్పెట్…జగన్ సెగ!

Siva Prasad
కాపుల ఆరాధ్య నేత వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధా నేటి మీడియా సమావేశం నేపథ్యంలో ఎపిలో రాజకీయంగా కాపుల మద్దతు అనే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. రాజకీయంగా గతంలో ఎన్నడూ లేని...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పవన్ స్పందన వ్యూహమా?…ఉద్రేకమా?

Siva Prasad
టిడిపితో జనసేన పొత్తు విషయమై తాజా వరుస పరిణామాలు, ఫలితంగా చోటుచేసుకున్న రగడ ఎపి రాజకీయాలను ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కించింది. అయితే ఈ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు రాజకీయ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

చంద్రబాబు,పవన్ బాటలో జగన్

Siva Prasad
వైసిపి అధినేత జగన్ అతి త్వరలోనే తన మకాం నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మార్చనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ నివాసం కోసం నూతన గృహ నిర్మాణం పూర్తికావొచ్చింది. విశ్వసనీయ సమాచారం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘వాళ్లేం మాట్లాడరేంటి?’…టిడిపి శ్రేణుల మథనం

Siva Prasad
‘తలసాని’ వ్యవహారం టిడిపి అంతర్గత వ్యవహరాల్లోనూ చిచ్చుపెడుతోంది. కారణం ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా టిడిపి శ్రేణులకు వార్నింగ్ ఇవ్వడంతోనూ ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా కొందరు పార్టీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు…!

Siva Prasad
టిడిపి అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ నేతలను ఉద్దేశించి తాజాగా చేసిన హెచ్చరిక తెలుగు రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలక్షన్‌ మిషన్‌ 2019 విషయమై టిడిపి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఇంతకీ ఆ కూటమి ఉంటుందా బాబూ!

Siva Prasad
ప్రధానిగా మోడీ అన్నివిధాలా విఫలమైనందున దేశ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ కూటమిలోకి అన్ని పార్టీలను తానే తీసుకువస్తాననీ ప్రకటించిన టిడిపి అధినేత,...
టాప్ స్టోరీస్ మీడియా

జగన్‌కు ‘ఆ రెండు పత్రికల’ ప్రాధాన్యత!

Siva Prasad
వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ నోట పదేపదే వచ్చి పాపులర్ అయిన ‘ఆ రెండు పత్రికలు’ ఇక జగన్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి కాబోలు!  గురువారం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ లో పవన్‌కు భాగం ?

Siva Prasad
తెలంగాణా ఎన్నికల ఫలితాల అనంతరం కెసిఆర్ తన ప్రసంగం సందర్భంగా చేసిన వ్యాఖ్యల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ చేసిన ప్రకటన ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ విషయమై ప్రధాన మీడియాతో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు చెప్పిందే నిజమవుతోందా?

Siva Prasad
విజయవాడ:కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం హర్షణీయమంటూ కేటీఆర్ తో భేటీ అనంతరం జగన్ ప్రకటించడంపై టిడిపి మండిపడుతోంది. జగన్ నిర్ణయం ఇదేనని తమకు ముందే తెలుసని…చంద్రబాబు గత కొంతకాలంగా ఈ విషయమై ఎపి...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ తో కెటిఆర్ భేటీ ఇందుకేనా…!

Siva Prasad
తన ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు వైసిపి మద్దతు కోసం ఆ పార్టీ అధినేత జగన్ తో చర్చించే బాధ్యతను కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్...
న్యూస్ రాజ‌కీయాలు

తలసాని హడావుడి అందుకోసమా?

Siva Prasad
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తామంటున్న కెసిఆర్ అందుకు సన్నాహాలు ఆరంభించారా?…అందులో భాగంగానే తెలంగాణా మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో ఈసారి సంక్రాంతికి ఎపిలో ఎక్కువ హడావుడి...
న్యూస్ రాజ‌కీయాలు

అయినా పవనే కావాలంటున్న బాబు: నాని

sarath
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసిపిని ‘కోడి కత్తి పార్టీ’గా సిఎం చంద్రబాబు అభివర్ణించడంపై కొడాలి నాని వ్యంగాస్త్రాలు సంధించారు. ‘మాది కోడి కత్తి పార్టీ అయితే…మీది...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విజయతీరానికేనా నడక!

Siva Prasad
వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్ర చివరికి ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 2017 నవంబర్ ఆరున కడప జిల్లా, ఇడుపులపాయలోనడక మొదలుపెట్టారు. ఆ...
న్యూస్ రాజ‌కీయాలు

కర్నూలులో హైకోర్టు బెంచ్: చంద్రబాబు

sharma somaraju
కర్నూలు, జనవరి 8: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోస్గి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని...
న్యూస్ రాజ‌కీయాలు

తిరుమలలో తలసాని విసుర్లు

sarath
తిరుపతి, జనవరి7:  టీఆర్ఎస్ నాయకులు టిడిపిపై దాడిని ఇంకా ఆపలేదు. తిరుమలలో సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్ శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మట్లాడుతూ, నాలుగు నెలల్లో దేశ రాజకీయ ముఖ...
న్యూస్ రాజ‌కీయాలు

“టీడీపీ అవినీతి” పై జగన్ పుస్తకావిష్కరణ

sarath
శ్రీకాకుళం, జనవరి6: టీడీపీ అవినీతి పాలన అంటూ దానిపై ఒక పుస్తకాన్ని వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆదివారం శ్రీకాకుళంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిన...
టాప్ స్టోరీస్

కోడికత్తి కేసులో కేంద్రం చూసిన జాతీయ భద్రత కోణం

Siva Prasad
కోడికత్తితో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై దాడి చేసిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు అసంతృప్తి కలిగించింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై కత్తి...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకు అసహనం

sarath
ఢీల్లీ, జనవరి5: శబరిమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కెరళ ప్రభుత్వం వ్యవహారిస్తోందని బిజేపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.   జీవీఎల్ శనివారం ఢీల్లీలో   మాట్లాడుతూ కేరళ సిఎం పినరయి విజయన్ దుర్మార్గంగా...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుతో కలిస్తే ఫినిష్

sarath
కడప, జనవరి5: రాష్ట్ర ముఖ్యమంత్రి   చంద్రబాబుకు కౌంట్‌డౌన్ మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ నేత రామచంద్రయ్య అన్నారు. శనివారం కడపలో రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబుతో పెట్టుకుంటే నిజంగానే ఫినిష్ అవ్వడం ఖాయమన్నారు. గతంలో చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్న...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

వలసలు భారీగా ఉంటాయి

sarath
విజయవాడ, జనవరి5: జగన్ పాదయాత్ర ముగిసేలోపు వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత ఒకరు టీడీపీలో చేరబోతున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న చేప్పారు. జగన్ వ్యవహార శైలి నచ్ఛక టీడీపీలో చేరేందుకు మరింత మంది సిద్ధంగా...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ మోదీ ఇద్ద‌రు ఒక్క‌టే

sharma somaraju
కాకినాడ జ‌న‌వ‌రి3: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోదీ ప్రజలను మోసం చేశారన్నార‌ని ఆయ‌న అన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

‘రాష్ట్రం బావుండాలంటే టిడిపి గెలవాలి’

sarath
  అమరావతి,జనవరి2: ఇది ఎన్నికల సంవత్సరమని, ప్రతి తెలుగుదేశం నేత, కార్యకర్త, వచ్చే నాలుగైదు నెలలూ విజయం కోసం కష్టపడి శ్రమించాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్...
టాప్ స్టోరీస్

వ్యవధి ఎంత కావాలని అడగనే లేదు

Siva Prasad
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసిన హైకోర్టు విభజన రేపటి  నుంచీ అమలులోకి వస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు నుంచీ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పని చేయడం...