బీజేపీ యాక్షన్ ప్లాన్ టైమ్ పాసేనా…? నాడు బీజేపీ చీఫ్ గా హరిబాబును దించేందుకు పార్టీ పెద్దలు ఎంతగా ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. పెద్దాయన అండదండలు ఉండటంతో పార్టీకి ఏం చేయాలన్నా అడుగులు...
రాజకీయ కరోనా బాబు ,చినబాబుల వల్లనే ఏపీలో బాగా వ్యాపించిందని వైసీపీ నేతలు అంటున్నారు.టీడీపీ అభిమాని, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు నలందా కిషోర్ హఠాత్తుగా చనిపోయారు. ఆయన మరణం...
చంద్రబాబు చేతికి చిక్కుతారా..ఫిక్స్ చేస్తారా వైసీపీ ఆశావాహులకు కలిసొచ్చే అంశం మాట తప్పను..మడమ తిప్పును అనేది జగన్ కు కవచం లాగా మారిన నినాదం. కానీ, ఇప్పుడు ఒక కీలక విషయంలో మాత్రం జగన్...
తాజాగా కరోనా పై స్పందించారు చినబాబు లోకేష్ కరోనా వల్ల ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. కరోనా వల్ల మరణిస్తున్న వారి మరణాలను ప్రభుత్వ హత్యలుగా.. జగన్ ఖాతాలో వేస్తామని చెబుతున్నారు. ...
తనది ఎన్నికల సర్కార్ కాదని….ప్రజా సర్కార్ అని, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎన్నికల మ్యానిఫెస్టో అమలుపై చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నందుకు జగన్ సర్కార్కు ప్రతిపక్షాలను౦చే కాదు…రాజ్యాంగ వ్యవస్థల నుంచి కూడా రాళ్ల...
గత ఏడాది ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో జిల్లాల ఏర్పాటు ఒకటి. దీనిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు జగన్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఫలితంగా రాష్ట్రంలో...
విజయవాడ పీడబ్యూడీ గ్రౌండ్స్ లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుని రాష్ట్రమంతా స్వాగతించింది. దళితులు తమ ఆరాధ్య దైవం నిలువెత్తు విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. అదే జరిగితే...
జగన్ను నమ్ముకుని చెడిపోయిన వాళ్లు, చంద్రబాబును నమ్ముకుని బాగుపడిన వాళ్లు లేరనే నానుడి తెలుగునాట స్థిరపడి పోయింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, నేడు అధికార పక్షంలో ఉన్నా తనను నమ్ముకున్న లేదా తాను నమ్మిన...
ప్రత్యర్థిని దెబ్బ తీయాలంటే రాజకీయంగా… వ్యక్తిగతంగా.., ఆర్ధికంగా అన్ని విధాలుగా కొట్టొచ్చు. ఇప్పుడున్న రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు అనేవి ఏమి లేవు. సందు దొరికితే రాజకీయ ప్రత్యర్థి అనేవాడు లేకుండా చేసెయ్యడమే. కుట్రలో, కేసులో...
ఇప్పటికే టీడీపీ నేతలు చాలామంది చంద్రబాబు మోసం చేశాడని ఆరోపిస్తూ పార్టీలు మారారు. టీడీపీ సీనియర్ నేతగా సర్వస్వం అర్పించిన మోత్కుపల్లి నర్సింహులు అయితే బాబుపై చాలా ఆరోపణలు చేశారు. తనను వాడుకొని వదిలేశాడని...
గత ఏడాది ఎన్నికల్లో పార్టీ డింకీలు కొట్టిన నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పసుపు పతాకను రెపరెపలాడించేందుకు అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో ఒక ఐడియా.. యువ...
రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్లు…? భారత రాజ్యాంగం రాసిందెవరు..? రాజ్యాంగ సంక్షోభ సమయంలో గవర్నరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి..?? ఇది ఎవరు అవునన్నా..!, కాదన్నా…! ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరి అనుకూల సమాధానాలు వారు ఇచ్చుకుంటున్నారు....
అప్పుడు చంద్రబాబుకు ఇప్పుడు జగన్ కి కూడా ఒకే రకం తంటా ఎదురయింది.అదీ మాజీ ఐఏఎస్ల నుండి కావటం ఇక్కడ విశేషం .సుదీర్ఘమైన ఉద్యోగంలో అనేక హోదాలు అనుభవించారు.రిటైరయ్యారు. అయినప్పటికీ.. పనితీరు ఆధారంగా...
ఇది నోట్ల కథ. రాళ్లు తయారు చేసిన కోట్లు… కోట్లు తయారు చేసిన నాయకులు… నాయకులు శాసించిన రాజకీయాల కథ. రాజకీయాలు మారినా ఎన్నటికీ రాళ్లే విజేతలుగా ఉన్నాయి. కథలో పాత్రలు మారొచ్చు, కానీ...
ఇప్పటివరకు అనేక రూపాల్లో ఉద్యమాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇక అంశాల వారీగా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు పార్టీ సీనియర్లు. దీనిలో భాగంగా త్వరలోనే పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాలను...
ఏపీలో ట్వీట్లు, ట్విస్టులు కొత్తేమి కాదు. కానీ అవినీతి వ్యవహారాల్లో మాత్రం ఇప్పుడు కొత్తగానే ఉంటాయి. టీడీపీ ప్రభుత్వంలో.., మాజీల అవినీతి వ్యవహారాల్లో మాత్రం అనేక ట్విస్టులు, ట్వీట్లుకి సిద్ధంగా ఉండాల్సిందే. మనమెందుకు సిద్ధమవ్వడం..,...
ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి ఎందుకు బయటకు వచ్చేసారు…! ఈ ఆకస్మిక లకు కారణం ఏంటి…? ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణం ఏంటి..?? ముద్రగడ వెనుక ఎవరున్నారు..? ఎవరు ఎటువంటి ఒత్తిడి తెచ్చారు..?...
బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకున్న చంద్రబాబు.. వీరిని పట్టించుకోలేదనేది వాస్తవం. ఈ విషయాన్ని పక్కకు పెట్టి.. జగన్పై ఎల్లో మీడియా వికృత రాతలు రాయడం వల్ల బాబే విలన్గా మారిపోయారు. చంద్రబాబు...
కీలక మంత్రి మంతనాలు…కేడర్ మద్దతిస్తుందా..! ఆ వ్యాఖ్యలే ఇప్పుడు అడ్డంకిగా… ఏపీలో టీడీపీని పూర్తిగా బలహీనపర్చాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అధికార వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచే సామాజిక వర్గం...
వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడాలి. ఆయన ఒకటికి పదిసార్లు ఆలోచన చేయాలి. తన పార్టీ ఎమ్మెల్యేలను ఆయన టైం ఇచ్చి కలవాలి. వారిలో ఉన్న భావాలను పసిగట్టి భరోసా...
ముక్కుమీద కోపం ఉండే ముద్రగడ మళ్లీ తన నైజాన్ని చాటుకున్నారు.సోమవారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచనల ప్రకటన చేశారు. తాను కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు....
కాగల కార్యం గంధర్వులే చేశాడని టిడిపి అధినేత ఫీలవుతున్నారట.బాబేమీ పెద్ద కష్టపడకుండానే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో టీడీపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. దీంతో చంద్రబాబు కూడా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారన్న టాక్...
ఏపీలో కరోనా టెస్టుల లెక్కలన్నీ మాయ అని, కరోనా టెస్టులు చేయించుకోని వాళ్లకు కూడా రిజల్ట్ గురించి ఎస్సెమ్మెస్ లు వస్తున్నాయన్న సిల్లీ విషయాన్ని కూడా చంద్రబాబు ఓ ఫిర్యాదులా “కేంద్రం పట్టించుకోవాలి” అంటూ...
ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న…! బీజేపీ – వైసీపీ మధ్య డీల్ ఏంటి..? సంబంధం ఏంటి..? మోడీని, బీజేపీని జగన్ విమర్శించరు.., జగన్ ని బీజేపీ నాయకులూ పెద్దగా విమర్శించరు. ఏదో వారానికో, పది...
అందరికీ గుర్తుండే ఉంటుంది… జగన్ సీఎం కాక ముందు ఆ 23 మంది ఎమ్మెల్యేలు.. ఆ 23 మంది ఎమ్మెల్యేలు అనేవారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలు నాటి ప్రతిపక్ష వైసీపీని వీడి, అధికార...
అమరావతి ఉద్యమ ద్విశత దినోత్సవ నిరసన కార్యక్రమాన్ని వైసిపి నాయకుడు ,చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఖండించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కృత్రిమ ఉద్యమం...
అచ్చెన్నాయుడుని అవినీతి కేసులో అరెస్టు చేసారు…! కొల్లు రవీంద్రని హత్య కేసులో నిన్న రాత్రి అరెస్టు చేసారు…! అయ్యన్న పాత్రుడుపై నిర్భయ కేసు నమోదు చేసారు..! యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్పపై అట్రాసిటీ కేసు నమోదు...
మరోసారి ప్రశాంతి కిషోర్ టీం ఆంధ్రప్రదేశ్ కి రానుందన్న వార్తలు వైసీపీలోనే కలకలం రేపుతున్నాయి.ఇంతకు ముందు పీకే టీ౦ ఎన్నికల వరకు వైసిపికి సహకరించింది కాబట్టి పెద్ద ఇబ్బంది తలెత్తలేదు. కానీ ఈసారి...
జగన్ కి ఇప్పుడున్న ఏకైక బలహానత ఏంటి..? హైకోర్టు జగన్ కి ఇప్పుడున్న ఏకైక తలనొప్పి ఏంటి..? శాసనమండలి జగన్ కి ఇప్పుడున్న కీలక లక్ష్యం ఏంటి..? మూడు రాజధానులు ఇక్కడ మూడు రాజధానులు,...
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు… శాశ్వత శత్రువులు ఉండరు…! అలాగే బంధుత్వం అయినా రాజకీయ ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటుంది…!! ఈ క్రమంలోనే చంద్రబాబు గాలి తెసేసేస్తున్న ఆ బంధుత్వం, ఆ అంతర్గత విషయాలు వెల్లడిస్తున్న...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ సీఎం చంద్రబాబునాయుడు మాదిరి వీడియో కాన్ఫరెన్స్ల పట్ల మోజు పెంచుకున్నట్లు కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు.ఇది ప్రమాదకరమైన ధోరణి అని వారు హెచ్చరిస్తున్నారు. జగన్ తండ్రి...
దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీకి అండగా ఉంటున్న నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, నటుడు మాగంటి మురళీ మోహన్ కూడా సైకిల్ దిగబోతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది . అత్యంత విశ్వసనీయ...
దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా ఇంకా ప్రజల కళ్లకు గంతలు కట్టాలనే వ్యూహంతో చంద్రబాబు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మసిపూసి మారేడు కాయ చేసి ప్రజలను మభ్యపెట్టి ఇంకా తెలుగుదేశం పార్టీ ఊపులోనే...
సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులు సెలక్ట్ కమిటీ పరిధిలో ఉండగా.. మరోసారి అవే బిల్లులను అసెంబ్లీలో పెట్టి ఆమోదించడంపై… టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లులను మళ్లీ...
తాజా పరిణామాలను గమనిస్తే మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు టీడీపీకి టార్గెట్ అయినట్లు కనిపిస్తోంది. శాసన మండలిలో నేరుగా టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్.. మంత్రి వెలంపల్లిని కాలుతో తన్నడం, టీడీపీ అనుకూల మీడియాలో వెలంపల్లి...
పబ్లిసిటీ కోసం టిడిపి మాజీ మంత్రి ఒకరు చేసిన తూతూ మంత్రపు దీక్ష రివర్స్ ఫలితాన్నిచ్చింది.చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో గత ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్ర మొన్నటి ఎన్నికల్లో మచిలీపట్నంలో ఓడిపోయాక సైలెంట్ అయిపోయారు.ఈ...
సిపిఎస్ అనే సంస్థ ఇటీవల జగన్ ఏడాది పాలనపై నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాల్లో ఒకటి మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది.జగన్ ఎంత చితక బాదుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగానే ఉందని ఆ...
జనసేన కున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కి కొరుకుడుపడని కొయ్యగా మారితే,టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఒక మహిళా ఎమ్మెల్యే తీవ్రమైన టెన్షన్ కలిగిస్తోంది. ఏపీ...
ఏడాది కాలంలో ఎంత మార్పు?అధికార పక్షం ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు బలపడుతుంటే ప్రతిపక్షం దారుణంగా బలహీన పడుతోంది.సాధారణంగా ఏడాది పాలన పూర్తయ్యేసరికి అధికారపక్షంపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షానికి ఆయుధాలు లభిస్తాయి .కానీ విచిత్రమేమిటంటే ఏపీలో మాత్రం...
జగన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి మరీ టిడిపి తన తన పునాదులను కదిలించుకున్నట్లయిందని రాజకీయ పాలకులు భావిస్తున్నారు. “మేం మా ప్రభుత్వంలో తప్పులు చేసి ఉంటే..నిరూపించండి. ఎలాంటి విచారణలైనా జరిపించండి“-అని అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు...
సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి అంటూ జాతీయ స్థాయిలో హడావుడి చేసిన టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్నికల అనంతరం నోరెత్తిన పాపాన పోలేదు.దీంతో ఆయనను నమ్ముకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి...
సొంత పార్టీ ఎంపీ పదేపదే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రతిపక్షాలకు ఆయుధాలను అందిస్తుండడం వైసీపీ నాయకులకు మింగుడుపడటంలేదు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు కొద్దిరోజులుగా అదేపనిగా జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వం...
అసెంబ్లీలో 15 బిల్లులు ఆమోదించేసారు. మరి మండలిలో ఏం చేసారు…?? అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుని మళ్ళీ ఆమోదించేసారు. మరి మండలిలో ఏం చేశారు..? అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుని ఒకే చేసేసారు. మరి మండలిలో...
వైసిపి సర్కార్ తన పంధా మార్చింది తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయటంతో పాటు ఆ పార్టీకి మద్దతిచ్చే ప్రతిపక్షాలను కూడా విడగొట్టే విధంగా వ్యూహం పన్నింది.దీంతో ఏడాది కాలంగా రాజ్యాంగ వ్యవస్థలు సహా ప్రతిపక్షాలన్నిటితోనూ...
బంధుత్వాలు కూడా రాజకీయాల ముందు బద్దలవుతాయి.ఎవరికి వారే రాజకీయ వైకుంఠపాళిలో పైకెళ్లి పోవటానికి ప్రయత్నించే క్రమంలో అన్నా తమ్ముడు అక్కా చెల్లి ఎవరినైనా తొక్కేస్తారు.ప్రస్తుతం నంద్యాల టిడిపి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిది ఇదే...
రాజకీయ వ్యూహం పన్నడంలో తడబడినా పొరబడిన సదరు నాయకుడు వెనకబడిపోతాడు .ప్రస్తుతం కడప జిల్లా జమ్మలమడుగులో జరుగుతున్నది ఇదే. జమ్మలమడుగు రాజకీయాలంటే అందరికీ తెలిసిందే. అక్కడ ఇద్దరే ఇద్దరు నాయకులు చక్రం తిప్పారు.ఇద్దరికీ బలమైన...
అచ్చెన్నాయుడు అప్రూవర్గా మారి ఈఎస్ఐ స్కాం వెనుక ఉన్న వారి పేర్లు చెబితే అతనిని వదిలేసి మిగతా పందికొక్కులను పట్టుకుంటామని వైసీపీ నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈఎస్ఐ...
ఇటు వైసిపిలోనూ, అటు తెలుగుదేశం పార్టీలోనూ చూసుకుంటే రెండు వైపులా అసమ్మతి ఉంది. రెండు పార్టీలలోనూ నిరసన సెగలు రగులుతున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరి అవి ముదిరేలోపే చక్కదిద్దుకోకపోతే అధినేతలకే అసలు...
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ సిబిఐ విచారణ కోరాలని జగన్ మంత్రి మండలి నిర్ణయించింది.ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత దృష్టి సారించింది గత ప్రభుత్వ...
ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలతో టిడిపి ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా ఆయన భార్య భారతిని కూడా వారు టార్గెట్ చేశారు.భారతి ఇసుక అంటూ టిడిపి సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టింది.దీనిపై వైసీపీ వర్గాలు...