(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత ప్రధాని నరేంద్ర మోదీ కంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధిక సార్లు విదేశీ పర్యటనలు చేశారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గత...
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆ దిశగా పనులు వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే తేజాస్...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అసమర్థ పాలన వల్లే దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి 5 శాతానికి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారతీయ జనతా పార్టీ ఒకే నెలలో ఇద్దరు కీలకమైన నేతలను కోల్పోయింది. కష్టసమయంలోనూ పార్టీకి అండగా ఉంటూ.. వివిధ దశల్లో పనిచేసి పార్టీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన ఇద్దరు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మౌనం మాటల కన్నా ఎక్కువ అర్ధాన్ని తెలియపరుస్తుందంటారు. ఆ మాట నిజమేనని ఒక ఎన్నికల ప్రచారసభలో నిరూపితమయింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపితో కలిసి నడుస్తున్న బీహార్ ముఖ్యమంత్రి...
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో చెవిటి,మూగ దళితులే ఉన్నత పదవులను పొందగలరని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదిత్ రాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బిజెపిలో చెవిటి మూగ దళితులు ఉన్నట్లయితే...
ఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తృణముల్ కాంగ్రెస్ మోదిపై మంగళవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. మోది...
ఢిల్లీ: ఒక వైపు ఎన్నికల ప్రచారం మరోవైపు చేరికలతో బిజెపి జోష్ మీద ఉన్నది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అధికారులు బిజెపిలో చేరగా వారిలో కొందరు ఎన్నికల బరిలో కూడా నిలిచారు....
వారణాసి: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
ఢిల్లీ: ఓటమి భయంతోనే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలపలేదని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోది నిజమైన చౌకీదార్. ఆయన వెనకడుగు వేయరు. చౌకీదారే దొంగ...
ఢిల్లీ: నరేంద్ర మోది ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఉన్నప్పుడే ధోబీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యేవరకు తన బట్టలు తానే ఉతుక్కున్నాని చెప్పటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి అబద్దం చెప్పటం హాస్యాస్పదం అంటున్నారు....
ఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీపై ఊహాగానాలకు తెరపడింది. ఉత్తర ప్రదేశ్లోని వారణాసి లోక్సభ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ మరోసారి అజయ్ రాయ్కే కేటాయించింది. ఈ మేరకు గురువారం కాంగ్రెస్...
దేశం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మునిగిఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారనివాసంలో కూర్చుని హిందీ సినిమా హీరో అక్షయ్ కుమార్తో పిచ్చాపాటీ మాట్లాడారు. వారి మాటల్లోనే చెప్పాలంటే అది...
నిజామాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవితం ఆధారంగా ఎరోస్ నౌ ఛానల్ ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ను వెంటనే నిలివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రధాని మోది జీవితం ఆధారంగా తెరకెక్కిన...
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదికి ప్రత్యర్థిగా వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. మంగళవారం రాబర్ట్ వాద్రా మీడియాతో...
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ పిఎం నరేంద్ర మోది’ చిత్ర విడుదలపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ...
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ పిఎం నరేంద్ర మోది’ చిత్ర వివాదం మళ్ళీ సుప్రీం కోర్టుకు చేరింది. ‘పిఎం నరేంద్ర మోది’ సహా రాజకీయ నాయకుల జీవిత...
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్రం విడుదలకు నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు నమో టివికి కూడా వర్తిస్తాయని ఎన్నికల కమిషన్ ఉన్నత...
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్రం విడుదలకు బ్రేక్ పడింది. లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేవరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ...
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితగాధతో తీసిన ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాకు సీబీఎఫ్ సీ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో వివేక్ ఒబెరాయ్ నటించిన ఈ సినిమా సరిగ్గా తొలిదశ పోలింగ్...
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి పదేపదే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు. తనకు తెలంగాణా సిఎంకు మధ్య సదవగాహన ఉందని ప్రత్యేకించి అనకపోయినా అందరూ అలానే అర్ధం చేసుకునేలా ఆయన ...
విజయవాడ: టిడిపి నేతలపై ఐటి దాడులను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో ఆందోళనకు దిగారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి...
సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఇలాంటి తరుణంలో రూపొందిన భారత ప్రధాని నరేంద్ర మోది బయోపిక్ `పి.ఎం.నరేంద్రమోది`. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో నటించారు. సురేష్...
నరసరావుపేట: ఎన్డిఏలోకి చంద్రబాబుకు తలుపులు మూసుకుపోయాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధ్యంతం చంద్రబాబుపై విమర్శలు...
దర్శక నిర్మాతలకు ఈసీ నోటీసులు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాకు మరో ఆటంకం వచ్చి పడింది. ఎన్నికల కమిషన్ ఈ సినిమా దర్శక నిర్మాతలకు నోటీసులిచ్చింది....
పెద్ద నోట్లు రద్దయిన సమయంలో నోట్లు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజలు (ఫైల్ ఫొటో) పెద్ద నోట్లు రద్దు చేయాలన్న మోదీ ప్రభుత్వ ప్రతిపాదనకు రిజర్వు బ్యాంకు అభ్యంతరం చెప్పింది....
మధ్యప్రదేశ్ మాజీ డిజిపి రిషి కుమార్ శుక్లా సిబిఐ నూతన డైరక్టర్గా ఎంపిక అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ శనివారం ఆయనను ఎంపిక చేసింది. 30 మంది ఐపిఎస్...
మంచీ చెడూ తేడా లేకుండా మాట్లాడి వార్తల్లోకి ఎక్కే వ్యసనం ఉన్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే తాను ఎంత అధమ స్ధాయికి వెళ్లగలనో మరోసారి నిరూపించారు. హిందూ యువతిని ఎవరైనా...
దేశంలో మొదటి బుల్లెట్ రైలు నడిపిన ఖ్యాతి సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సొంత పార్టీ నేత నుంచే ఛీత్కారం ఎదురయింది. మోదీజీ, బుల్లెట్ రైలు సంగతి మర్చిపొండి. ఇప్పటికే నడుస్తున్న...