వరుసగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ జాతీయస్థాయిలో అదేవిధంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మొట్టమొదటి సారి 2019 ఎన్నికల్లో పోటీ చేయడం అందరికీ తెలిసిందే. పార్టీ 2014లో స్థాపించిన గాని ఆ సమయంలో టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్ చేసిన...
తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉన్న సమయంలో అధ్యక్షుడిగా రాణించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. విభజన జరిగిన తరువాత వైసీపీ పార్టీ తరఫున పొంగులేటి ఖమ్మం జిల్లాలో గెలవటం కూడా జరిగింది. అయితే ఆ...
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విశాఖ పట్టణ వాసులకు మాత్రమే కాక ఏపీలో వెనకబడిపోయింది అనే పేరు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతవాసులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో ఎప్పటి నుండో...
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. తిరుపతి ఎంపీ వైసిపి నాయకుడు బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఉప ఎన్నికలు షురూ అవటంతో ప్రధాన పార్టీలు అన్నీ...
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన...
టీ కాంగ్రెస్ పార్టీ నేత తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చూసి ఎవరు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు...
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ దూసుకుపోతున్నారు. పాదయాత్రలో అదే విధంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దాదాపు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం పట్ల చాలావరకూ ప్రజలలో సానుకూలమైన వాతావరణమే ఉందన్న టాక్ ఎప్పటి నుండో ఉంది. ఎక్కడా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పాలన అందిస్తున్నారు....
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజినీ పార్టీ పోటీ చేయనుంది. చాలా వరకు తమిళ రాజకీయాలు గమనిస్తే సినిమా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు విషయంలో ఆర్ నారాయణ మూర్తి మొదటి నుండి ప్రశంసిస్తూనే ఉన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో.. అదేవిధంగా రాష్ట్రంలో పేదలకు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో కొత్త చర్చ జరుగుతోంది. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు లేదా పరిస్థితులే కారణమై అయి ఉండవచ్చు కానీ ఏపీలో జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి జగన్ను...
బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి...
కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ తీసి, ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయిన షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య ఘటన ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టించిన...
సినిమా హీరోలకు అభిమానులు, రాజకీయ నాయకులకు కార్యకర్తలు, స్వామీజీలకు భక్తులు.. ఈ రోజుల్లో చాలా కామన్. హీరోపై యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేసినా, తమ నాయకులపై ప్రతిపక్షాలు సెటైర్లు వేసినా, అరచేతిలో దైవాన్ని చూపే...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బావమరిది, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత కొద్దికాలంగా రాజకీయాల కంటే, సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పార్టీ పరంగా...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రకు మూడేళ్ళు పూరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఊరూవాడా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ...
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేసే ప్రతి అవకాశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తాజాగా మరో కీలక అంశంలో ముఖ్యమంత్రి జగన్ టీంను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా కలకలం...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పగ్గాలు కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ గురించి గత కొద్దికాలంగా ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వైసీపీ ఎంతో దగ్గర అని పేర్కొనడమే...
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయడంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం దొరికినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆయన టీంను...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, సంక్షేమ పథకాల విషయంలో సీఎం జగన్ ఇచ్చిన మాట...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు మీడియాతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు,...
ఏపీలో, మునుపటి కంటే ఇప్పుడు పసందుగా రాజకీయం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయా పార్టీల నేతల ఎత్తుగడలను ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడూ ఓ రేంజ్లో కనిపెడుతూనే ఉంటుంటారు. అలా...
గత కొద్దికాలంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు అన్ని రకాల అవకాశాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రయత్నాల్లో...
ప్రతిపక్ష టీడీపీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ టార్గెట్ చేయడం కొత్త విషయం కాదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే, ఇప్పుడు ఫోకస్ మారిందని అంటున్నారు. చంద్రబాబును కాకుండా...
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ విషయంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగానే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగా నిమ్మగడ్డ, వైసీపీ వ్యవహారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో, తాడేపల్లిలోని...
గీతం యూనివర్సిటీ పరిధిలోని పలు నిర్మాణాలు అక్రమాలుగా పేర్కొంటూ సంబంధిత అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇది రాజకీయ రంగు పులుముకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత అల్లుడు శ్రీ...
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎత్తుగడలు వేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని తిప్పికొట్టే విషయంలో...
టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య సఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయ ఎత్తుగడల...
కరోనా కలకలం పెద్ద ఎత్తున కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా కేసుల నమోదులో స్పష్టమైన తేడా కనిపిస్తుండగా ఇప్పుడు మార్పు వచ్చింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా...
విశాఖపట్టణంలోని గీతం విద్యా సంస్థల కేంద్రం జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత ఏపీలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై టీడీపీ ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. వైసీపీ...
ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు కరోనా కలకలం కొనసాగుతుండగా మరోవైపు మాటల యుద్ధం సైతం జరుగుతోంది. ఇదే సమయంలో ఎన్నికల కేంద్రంగా విమర్శల పర్వం సాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో...
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ విమర్శల పర్వం గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శలతో వ్యక్తిగత కామెంట్లు సైతం చేస్తున్నారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వ్యవసాయ శాఖ...
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్న...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సన్నిహితుడు అనే పేరున్న పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు మీడియా దృష్టిని ఆకర్షించారు. విజయసాయిరెడ్డికి...
ఓ వైపు కరోనా కలకలం మరోవైపు వరదల ముప్పు ఉక్కిరి బిక్కి చేస్తున్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు తాను ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు....
ఎత్తులు, పై ఎత్తులతో ఏపీ రాజకీయం రంజుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీని ఇరకాటంలో పడేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం అడుగులు వేస్తుంటే… టీడీపీని ఇంకా బలహీన పరిచేందుకు వైసీపీ గేమ్ అమలు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడైన మంత్రి కేటీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి తనయుడైన మాజీ మంత్రి నారా లోకేష్ ఒక కేటగిరిలోకి వస్తే…. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
గత కొద్ది రోజులుగా జరుగుతన్న ప్రచారమే మళ్లీ తెరమీదకు వచ్చింది. మరో ఎమ్మెల్యే వైసీపీ గూటికి చేరనున్నట్లు చెప్తున్నారు. అయితే, ఈ దఫా ఇందుకు కారణం అధికార వైసీపీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలు, తీసుకుంటున్న...
సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై పలు సంచలన అంశాలను ప్రస్తావిస్తూ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానాకి చెందిన ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వివిధ...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…తన తండ్రి ఆకస్మిక మరణంతో తల్లడిల్లిన వారికోసం ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి పలు నిర్ణయాలతో ముందుకు సాగుతున్న వరకూ ఆయనదో విభిన్నమైన...
విశాఖపట్టణంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, వివిధ కోర్టు కేసుల కారణంగా ఆ నిర్ణయం ప్రస్తుతానికి...
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అంటే ఓ ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. పార్టీ బలోపేతానికి టీడీపీ అనేక ప్రయోగాలు చేస్తోంది....