గోదావరి జిల్లాల్లో వైసీపీకి సై అంటే సై అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి భీమవరంలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ సర్కార్, సీఎం జగన్మోహనరెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలపైనా...