NewsOrbit

Tag : ap cm chandrababu

రాజ‌కీయాలు

తిరుపతిలో పనబాక లక్ష్మి

sarath
నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి టిడిపి ఎంపి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించారు. సోమవారం నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పనబాక లక్ష్మి దంపతులు టిడిపిలో చేరారు....
రాజ‌కీయాలు

శ్రీకాకుళం నుంచే శ్రీకారం!

sarath
అమరావతి: చంద్రబాబు తన ఎన్నికల ప్రచారాన్ని శనివారం సాయంత్రం శ్రీకాకుళం నుంచి ప్రారంభించనున్నారు. గురువారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ విషయాన్ని తెలియజేశారు. చంద్రబాబు శనివారం ఉదయం తిరుమల వెళ్లి శ్రీ...
రాజ‌కీయాలు

జేడి ముసుగు తొలిగింది

sarath
హైదరాబాద్: సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ టిడిపిలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపై వైసిపి నేతలు విమర్శలు గుప్పించారు. వైసిపి నేతలు లక్ష్మీ పార్వతి, అంబటి రాంబాబు మగళవారం మీడియాతో మాట్లాడారు. లక్ష్మీనారాయణ ముసుగు తొలగిపోయిందనీ,...
రాజ‌కీయాలు

మాటలు మార్చటం చంద్రబాబుకే చెల్లు

sarath
హైదరాబాద్ , మార్చి 9 : ఏపీ ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసిఆర్ డబ్బులు పంపుతారని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ఎన్నికలల్లో డబ్బులు పంచడం దేశంలో తొలుత...
రాజ‌కీయాలు

కేంద్రం, కేసిఆర్ సర్కార్ ఆర్ధిక ఉగ్రవాదులు

sarath
20 ఏళ్ల నుంచి సేకరించిన కార్యకర్తల డేటాను కంప్యూటరైజ్‌ చేస్తే ఆ సమాచారం దొంగిలించి మా ప్రభుత్వంపైనే కేసు పెడతారా..? మరో పక్క ఫారం-7 పెట్టి ఓట్లను తొలగిస్తారా..? తెలంగాణలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్ట్రల మధ్య డేటా ఘర్షణ!

sarath
డేటా చోరీ కేసు రోజు రోజుకు జటిలమవుతున్నది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఈ వివాదం మరింత ముదురుతున్నది. మాటల యుద్ధం కాస్తా కేసుల వరకు వెళ్తున్నది....
న్యూస్

ఎపి క్యాబినెట్ తీర్మానాలు

sharma somaraju
అమరావతి, మార్చి 5: ఎపి కేబినెట్ సమావేశం మఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగింది.  ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించి మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఢిల్లీలో...
టాప్ స్టోరీస్

ఏపీలో నారాసురుడి పాలన: జగన్

sarath
నెల్లూరు, మార్చి 5 : ఆంధ్రప్రదేశ్‌లో నారాసురుడి పాలన కొనసాగుతోందని ఏపీ ప్రతిపక్ష నేత,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరులోని ఎస్ వి జి ఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన...
న్యూస్

బాబుపై రాజ ద్రోహం కేసు పెట్టాలి

sarath
విజయవాడ, మార్చి 4 : ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజ ద్రోహం కేసు పెట్టాలని వైసిపి నేత,మాజీ మంత్రి పార్థసారధి డిమాండ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని...
న్యూస్

‘మా జోలికి వస్తే మీ సంగతీ చూస్తాం’

sharma somaraju
చిత్తూరు, మార్చి 4: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల డేటా అప్‌డేట్ చేస్తుంటే దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం మదనపల్లి సమీపంలో చిప్పిలి వద్ద...
టాప్ స్టోరీస్

తప్పు చేయకపోతే ఉలుకెందుకు: కేటిఆర్

sarath
  హైదరాబాద్ మార్చి 4 : ఏ తప్పూ చేయకుంటే ఏపీ ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో కేటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఐటీ గ్రిడ్స్‌...
న్యూస్

పచ్చ కండువా కప్పుకున్న ‘కోట్ల’

sharma somaraju
కర్నూలు, మార్చి 2: రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా కోడుమూరులో శనివారం జరిగిన బహిరంగ సభలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి తన...
న్యూస్

బాబుపై మోహన్ బాబు గుస్సా

sarath
తిరుపతి మార్చి 2 :  విద్యాభివృద్థికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మాత్రం కృషి చేయడంలేదని సినీ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాకు...
రాజ‌కీయాలు

శివాలెత్తిన కన్నా

sharma somaraju
అమరావతి, మార్చి 1: వాల్తేర్ డివిజన్‌ను వేరు చేస్తూ, విశాఖ జోన్ ప్రకటించడం వల్ల దాదాపు ఆరువేల కోట్ల రూపాయల సరుకు రవాణా ఆదాయం పోయి, కేవలం 500కోట్ల రూపాయల ప్రయాణీకుల ఆదాయం మాత్రమే...
టాప్ స్టోరీస్ న్యూస్

మసిబూసిన మారేడుకాయ విశాఖ రైల్వేజోన్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 28: కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్‌ మసిపూసిన మారేడుకాయ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించింది. దీనిపై చంద్రబాబు గురువారం  పలు వ్యాఖ్యలు చేశారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘అమరావతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా’

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 27: రాజధాని విషయంలో తమ వైఖరిపై జరుగుతున్న ప్రచారం ఎన్నికలలో ఇబ్బంది తెచ్చిపెడుతుందేమోనన్న అనుమానంతో వైసిపి ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది. వైసిపి అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైసిపి...
న్యూస్

దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా: కేటిఆర్

sarath
హైదరాబాద్ ఫిబ్రవరి 25 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబుపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కేటిఆర్...
టాప్ స్టోరీస్ న్యూస్

చంద్రబాబూ చర్చకు సిద్ధమా ?: జివిఎల్

sarath
ఢిల్లీ ఫిబ్రవరి 25 : కుల రాజకీయాలు, అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు. గత కొంత...
టాప్ స్టోరీస్ న్యూస్

ఏపిలో మరో మూడు బిసి కార్పోరేషన్‌కు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 25:  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం  క్యాబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదించిన ముఖ్య నిర్ణయాలు… డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల...
టాప్ స్టోరీస్ న్యూస్

నాగార్జునపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

sarath
నిన్న లోటస్ పాండ్ లో ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు నాగార్జున భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ భేటీపై ఏపీ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్ న్యూస్

వీర జవాన్‌ కుటుంబాలకు ఆంధ్ర ఆర్థిక సాయం

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 16: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవానులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శనివారం చంద్రబాబు మాట్లాడుతూ ఒకొక్క అమర జవాను కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం...
న్యూస్

రైతుకు అదనంగా నాలుగు వేల సాయం

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 13: అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు పదివేల ఆర్థిక సాయం అందించాలని మంత్రవర్గ సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరువేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో...
న్యూస్

ఇక ఎయిర్‌బస్‌లు దిగుతాయి

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 12: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టులో చిన్న విమానాలే కాదు ఇకపై ఎయిర్‌బస్‌లు ల్యాండ్ అయ్యేందుకు అనువుగా మార్చారు. విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన రన్‌వే అందుబాటులోకి...
టాప్ స్టోరీస్ న్యూస్

‘మీకు మా సంపూర్ణ మద్దతు’

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుకై ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ‘ధర్మపోరాట దీక్ష’కు బిజెపియేతర పక్షాల నుండి సంపూర్ణ సంఘీభావం లభించింది. మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్,...
టాప్ స్టోరీస్ న్యూస్

కొత్త భవనంలో హైకోర్టు!

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో హైకోర్టు శాశ్వత భవన భవన సముదాయాలకు ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్  శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజధాని...
న్యూస్

వైసిపి అసత్య ప్రచారం నమ్మవద్దు

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసుపు, కుంకుమ పథకాన్ని భగ్నం చేసేందుకు వైసిపి కుట్రలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో  ఆయన మాట్లాడుతూ చెక్కులు చెల్లవని వారు...
న్యూస్ రాజ‌కీయాలు

చిత్తూరు జిల్లాకు హంద్రినీవా నీరు విడుదల

sharma somaraju
అనంతపురం, జనవరి 29: నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం చెర్నోపల్లి రిజర్వాయర్‌‌ను చంద్రబాబు మంగళవారం పరిశీలించారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కియా కార్ విడుదల చేసిన చంద్రబాబు

sharma somaraju
అనంతపురం, జనవరి 29: సులభ వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలిలో కియో మోటార్సు కంపెనీ తయారు చేసిన తొలి కారును మంగళవారం...
న్యూస్ రాజ‌కీయాలు

‘ఎన్‌ఐఎకు రికార్డులు ఇవ్వం’

sharma somaraju
అమరావతి, జనవరి 23:  వైసిపి అధినేత జగన్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించలేమని సిట్ అధికారులు ఎన్ఐఎ కోర్టుకు తేల్చి చెప్పారు.  హైకోర్టులో కేసు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

25న వంగవీటి రాధ టిడిపిలో చేరిక ?

sharma somaraju
విజయవాడ, జనవరి 22: దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధకృష్ణ ఈ నెల 25వతేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. రాజీనామా...
న్యూస్ రాజ‌కీయాలు

ఎపి క్యాబినెట్ నిర్ణయాలు ఇవే

sharma somaraju
అమరావతి. జనవరి 21: మఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఎంతిచ్చామో లెక్కలతో సహా చెప్పగలం : గడ్కరి

sharma somaraju
విజయవాడ, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఏ ప్రధాన మంత్రులు ఇవ్వనంత సాయం మోదీ అందించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియం నందు సోమవారం జరిగిన పార్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు

sharma somaraju
అమరావతి, జనవరి 17:  ముఖ్యమంత్రి చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తన దావోస్ పర్యటనకు కేంద్రం ఆంక్షలు విధించింది అంటూ తొలుత ఆయన నిరసన ప్రకటించారు. అనంతరం పిఎంఒ ఆంక్షలు ఎత్తివేసింది....
న్యూస్

ఎక్స్ఎల్‌ఆర్‌ఐ’కు సిఎం శంఖుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 17: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఎక్స్ఎల్‌ఆర్‌ఐ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థకు ప్రభుత్వం తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాలను కేటాయించింది. ఈ విద్యాసంస్థకు...
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్ఐఎ ఉత్తర్వులు వెనక్కు తీసుకోండి

sharma somaraju
అమరావతి. జనవరి 12: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసును ఎన్ఐఎకు అప్పగించడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. ఎన్ఐఎకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి అని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి...
న్యూస్ రాజ‌కీయాలు

ఇక పింఛను రెట్టింపు

Siva Prasad
అమరావతి, జనవరి 11: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుకను ప్రకటించారు. ప్రస్తుతం అందజేస్తున్నపింఛన్లను నెలకు రెండువేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. జనవరి నెలతో కలిపి పెంచిన పింఛన్లను ఫిబ్రవరిలో మూడు...
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 10: రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పరిధిలో లింగాయపాలెం వద్ద ఏర్పాటు చేస్తున్న వెల్‌కం గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్...
న్యూస్ రాజ‌కీయాలు

ఎపి లాజిస్టిక్స్ హబ్

sharma somaraju
అమరావతి, జనవరి 10 : లాజిస్టిక్స్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని సిఎం చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు తొమ్మిదవ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో  మాట్లాడారు. ముఖ్యమంత్రి చెప్పిన...
న్యూస్ రాజ‌కీయాలు

రామాయపట్నం పోర్టుకు సిఎం శంకుస్థాపన

sharma somaraju
ఒంగోలు, జనవరి 9: వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రామాయపట్నంలో కాగితపు పరిశ్రమకు, పోర్టు నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఈ కేసు ఎన్ఐఏకి అవసరమా

sharma somaraju
అమరావతి, జనవరి 6: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసు దర్యాప్తు విషయంపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.  హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది హత్యాయత్నమే ‘కన్నా’

sharma somaraju
గుంటూరు, జనవరి 5 :  సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకే టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చారని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన...
న్యూస్

అమరావతిలో ఉద్యోగులకు ఇళ్లు

sharma somaraju
అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్‌లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది ప్రజలు, ఉద్యోగులేనన్నారు. హైదరాబాదులో 30-40...
న్యూస్ రాజ‌కీయాలు

వెళ్లవయ్యా ! బాబూ

sharma somaraju
అమరావతి, జనవరి 5:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  విదేశీ పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలను సడలించింది. ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకూ దావోస్‌ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ...