బ్రేకింగ్: తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం..! 80 మందికి పాజిటివ్
లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించి అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ తగిన...