NewsOrbit

Tag : tirupati

న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం..! 80 మందికి పాజిటివ్

arun kanna
లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించి అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ తగిన...
న్యూస్

బ్రేకింగ్ : కరోనా దెబ్బ :  తిరుపతి లో ప్రముఖ గుడి మూసివేత ..

arun kanna
భారత దేశంలో గత 24 గంటల్లో దాదాపు 10,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లాక్...
న్యూస్

NEWSORBIT EXCLUSIVE : తిరుపతి లో గుండు ఎలా కొడుతున్నారో చూడండి…

arun kanna
కరోనా దయ వల్ల అందరి రోజువారి అలవాట్లు మరియు విధి విధానాలు మారిపోయాయి. గత మూడు నెలలుగా మానవజాతి ప్రవర్తనలో ఎంతో మార్పు తీసుకువచ్చిన ఈ కరోనా బెడద దేవుడికి కూడా తప్పలేదు. దాదపు...
న్యూస్

తిరుపతి వెళదాము అనుకుంటున్నారా? మీకొక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్!

arun kanna
కరోనా వైరస్ దెబ్బకు దాదాపు రెండు నెలల పాటు భక్తులు లేక వెలవెలబోయిన తిరుమల శ్రీవారి ఆలయం మళ్లీ కళకళలాడబోతోంది. ఇకపోతే టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మరోక శుభవార్త చెప్పారు. దర్శనం...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా నిరసనలు

sharma somaraju
అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినదిస్తున్నారు. కడపలో...
టాప్ స్టోరీస్

‘వారణాసిలో టిటిడి శ్రీవారి ఆలయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తిరుపతి: ప్రధాని నరేంద్ర మోది ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టిటిడి ఆమోదం తెలిపింది. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో...
న్యూస్

తిరుమలలో అగ్నిప్రమాదం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీపోటులో అగ్నిప్రమాదం సంభవించింది. లడ్డూ బుందీ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బూందీ...
న్యూస్

ఎన్‌కౌంటర్ చేసినా మారని కామాంధులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచార ఘటనలో నలుగురు నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసినా.. కామాంధులు మాత్రం కళ్లు తెరవడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు...
టాప్ స్టోరీస్

‘మత మార్పిళ్లపై నోరు మెదపరేం!?’

sharma somaraju
చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్‌లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన...
రాజ‌కీయాలు

మంత్రి నాని వ్యాఖ్యల దుమారం

sharma somaraju
అమరావతి: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని హిందువుల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ దుమారం రేగుతోంది. నానిపై కేసు నమోదు చేయాలంటూ బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ విషయంపై...
టాప్ స్టోరీస్

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్!?

sharma somaraju
తిరుపతి: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనున్నారని తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుండి ఎపి రాజధాని మార్చనున్నారనీ, ఈ మేరకు తనకు కేంద్రం నుండి సమాచారం...
సినిమా

తిరుప‌తిలో పెళ్లి చేసుకుంటా: జాన్వీక‌పూర్‌

Siva Prasad
దివంగ‌త తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. `ద‌ఢ‌క్‌` సినిమాలో మాత్ర‌మే మాత్ర‌మే న‌టించిన‌ప్ప‌టికీ ఈమెకు కావాల్సినంత క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు కార్గిల్ గ‌ర్ల్‌,...
టాప్ స్టోరీస్

తిరుపతిలో రెడ్ అలర్ట్

Mahesh
తిరుపతిః తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలున్నాయన్న నిఘా హెచ్చరికలతో తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రేణిగుంట మొదలుకుని చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను...
టాప్ స్టోరీస్

మోదీ మళ్లీ హామీ ఇచ్చారు!

Siva Prasad
తిరుపతి: దేశ ప్రధానిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేంద్రంలో ప్రజలు...
టాప్ స్టోరీస్

విద్యార్థులతో మోహన్‌బాబు నిరసన

sharma somaraju
  తిరుపతి: శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు చేపట్టిన నిరసన కార్యక్రమానికి పోలీసులు బ్రేక్ వేయాలని ప్రయత్నించారు. అయినప్పటికీ మోహన్‌బాబు పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్ధులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం...
న్యూస్

‘మా జోలికి వస్తే మీ సంగతీ చూస్తాం’

sharma somaraju
చిత్తూరు, మార్చి 4: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల డేటా అప్‌డేట్ చేస్తుంటే దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం మదనపల్లి సమీపంలో చిప్పిలి వద్ద...
న్యూస్

కాలినడకన తిరుమలకు రాహుల్

sarath
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాలినడక బయల్దేరారు. ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అలిపిరి చేరుకుని కాలినడకన...
న్యూస్

సీఎంపై కేసు పెడతా, ప్రభుత్వ మార్పు కోసం యాగం: స్వరూపానందేంద్ర

Siva Prasad
గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పాలన వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల భూములు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అన్యాక్రాంతమైన...
న్యూస్ రాజ‌కీయాలు

సంకల్ప యాత్ర ముగింపు రోజే వైకాపా అభ్యర్థుల ప్రకటన ?

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 29: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ పాదయాత్ర జనవరి 9 లేదా 10 తేదీల్లో ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది....
టాప్ స్టోరీస్ ఫ్లాష్ న్యూస్

2029 నాటికి ఏపీని నెంబర్ 1 రాష్ట్రం చేస్తా : చంద్రబాబు

Siva Prasad
 తిరుపతి, డిసెంబర్ 20 : 2029 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా, 2050 కు ప్రపంచంలో దీ బెస్ట్ రాష్ట్రంగా ఎదుగుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  తిరుపతి – వికృతమాల  వద్ద...