కరోనా ఎఫెక్ట్ : అమర్నాథ్ యాత్రకు రోజు 500మందికే అనుమతి
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు రోజుకు 500 మంది భక్తులను మాత్రమే అనుమతి ఇస్తామని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జమ్మూ-కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్...