దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీకి అండగా ఉంటున్న నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, నటుడు మాగంటి మురళీ మోహన్ కూడా సైకిల్ దిగబోతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది . అత్యంత విశ్వసనీయ...
నర్సాపురం వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు తీరు చూస్తుంటే తనకు షోకాజ్ ఇచ్చిన సొంత పార్టీపైనే రివర్స్ అటాక్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.ముఖ్యంగా తనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన వైసిపి అగ్రనేత విజయసాయిరెడ్డిని ఎంపీ టార్గెట్...
రాజుగారి వెనుక ఉన్నది ఎవరు ?కూపీ లాగడం మొదలెట్టిన వైకాపా టాప్ లీడర్ !!వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీగా గెలవగలననే ధీమాతోనే వైసీపీ అధిష్టానానికి ఆయన ఎదురుతిరిగారంటున్నారు.భవిష్యత్ రాజకీయాల కోసమే ఆయన వైసీపీతో కాలు...
నాలుగు నెలల తరువాత మీడియా తెరముందుకు వచ్చిన రాజమండ్రి మాజీ లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ జగన్ పాలనపై సునామీలా విరుచుకుపడటం టిడిపి శ్రేణుల్లో సంబరాన్ని వైసిపి శ్రేణుల్లో నీరసాన్ని నింపింది.రాజకీయ...
దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా ఇంకా ప్రజల కళ్లకు గంతలు కట్టాలనే వ్యూహంతో చంద్రబాబు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మసిపూసి మారేడు కాయ చేసి ప్రజలను మభ్యపెట్టి ఇంకా తెలుగుదేశం పార్టీ ఊపులోనే...
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అత్యంత సన్నిహితుడైన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్నమొన్నటి వరకు జగన్ను వైసీపీని సమర్థిస్తూనే వచ్చారు.అకస్మాత్తుగా ఆయన స్వరం మారిపోయింది.పలు విమర్శలతో కూడిన గొంతు...
తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఫోను ని ట్యాప్ చేయడంతో పాటు తనపై పూర్తి నిఘా ఉంచిందని రాష్ట్ర మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్...
స్టార్ల సినిమాలో హీరో ఒక్కడే కాదు విలన్ కూడా అదే స్థాయిలో ఉంటేనే ఆ సినిమా సూపర్ హిట్టవుతుంది.ఈ మధ్య ఈ ఫార్ములాను టాలీవుడ్ బాగా అనుసరిస్తోంది.విలన్ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.తాజాగా ప్రిన్స్...
ఆ నిబద్ధతే వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చినట్లు ఉంది.అందుకే ఏ ఏ పదవి కైతే రాజీనామా చేశారో ఆ పదవినే ఆయనకు తిరిగి సిఎం గిఫ్టుగా ఇచ్చారు.రాజకీయాల్లో ఇలా జరగడం...
పబ్లిసిటీ పీక్ గా జరిగితే వీక్ పిక్చర్ కూడా నిలబడిపోతుంది.ఫ్లాప్ టాక్ వచ్చినా దాన్ని చూసే వారు చూస్తూనే ఉంటారు.తాజాగా విడుదలైన పెంగ్విన్ సినిమా విషయంలో ఇదే జరిగింది.ఈ మధ్య అమేజాన్ ప్రైమ్ లో...
బీజేపీ నేతలు సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ లను కలిసిన ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదో పెద్ద వివాదంగా కూడా మారిన విషయం...
కరోనా ప్రభావం ప్రముఖ దేవాలయాల పైన కూడా పడింది.ఫలితంగా సదరు దేవాలయాల ఆదాయం గణనీయంగా పడిపోయింది.ఈ కారణంగా దేవాలయాల ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది.ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత మహారాష్ట్రలోని...
పుట్టినరోజు నాడు చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని ఒక వివాదంలో చిక్కుకున్నారు.అమెబర్త్ డే వేడుకల సందర్భంగా చిలకలూరిపేట పట్టణం లో వెలసిన అనేక ఫ్లెక్సీల్లో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి...
సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులు సెలక్ట్ కమిటీ పరిధిలో ఉండగా.. మరోసారి అవే బిల్లులను అసెంబ్లీలో పెట్టి ఆమోదించడంపై… టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లులను మళ్లీ...
మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుండడంతో కొందరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెండుమూడు రోజులుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని ప్రాంతంలో విస్తృతంగా తిరుగుతుండడంతో అసలేం జరుగుతున్నదో తెలియక…ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం,...
తాజా పరిణామాలను గమనిస్తే మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు టీడీపీకి టార్గెట్ అయినట్లు కనిపిస్తోంది. శాసన మండలిలో నేరుగా టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్.. మంత్రి వెలంపల్లిని కాలుతో తన్నడం, టీడీపీ అనుకూల మీడియాలో వెలంపల్లి...
ఆకలిచావులు ఆఫ్రికాకు కొత్తేమీ కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న దేశమది.కానీ ఆ దేశంలోని ఈస్వతిని రాజ్యాన్ని పాలిస్తున్న రాజు సోకులు చూస్తే మాత్రం.. ఆ దేశం కరువుతో అల్లాడుతుందని అనిపించదు. ఇంకా...
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ఆచార్య’ విషయంలో చిరు డైలమాలో పడినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మరో కీలక పాత్ర ఉండగా దాన్ని రామ్...
రాయలసీమ జోన్ వర్చ్యువల్ ర్యాలీలో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి జగన్ ప్రభుత్వం పై, ఘాటు విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ పరిపాలన పై కేంద్ర ప్రభుత్వ ఆలోచనాధోరణి...
23 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసు కోవడానికి విశ్వప్రయత్నాలలో ఉన్న వైసీపీకి ఒక్క టిడిపి ఎమ్మెల్యే మాత్రం లొంగే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు ఘంటాపదంగా చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ...
వైసీపీలో ఒక్కసారిగా లేచిన దాదాపు పది అసమ్మతి గళాల విషయంలో జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారని పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు చెప్పాయి.వారందరిపైనా త్వరలోనే చర్యలు ఉంటాయని కూడా ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.నర్సాపురం...
పబ్లిసిటీ కోసం టిడిపి మాజీ మంత్రి ఒకరు చేసిన తూతూ మంత్రపు దీక్ష రివర్స్ ఫలితాన్నిచ్చింది.చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో గత ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్ర మొన్నటి ఎన్నికల్లో మచిలీపట్నంలో ఓడిపోయాక సైలెంట్ అయిపోయారు.ఈ...
నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ముదిరి పాకాన పడింది.ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్ పైన, వైసిపి ప్రభుత్వం మీద ఆయన బహిరంగ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి.నరసాపురం లోక్...
వైకాపా అధినేతపై మాటల్లో ప్రేమ,చేతల్లో కోపం చూపిస్తున్నారని బలంగా నమ్మిన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రవర్తనను ఖండించగా, రఘురామకృష్ణం రాజు ప్రవర్తన, మాటతీరు ఏమాత్రం నచ్చని...
సిపిఎస్ అనే సంస్థ ఇటీవల జగన్ ఏడాది పాలనపై నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాల్లో ఒకటి మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది.జగన్ ఎంత చితక బాదుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగానే ఉందని ఆ...
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని మోడీ సర్కారు ఇబ్బందులకు గురి చేయగలదని రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ వాస్తవంగా ఢిల్లీ స్థాయిలో అలాంటివేమీ జరగడం లేదని రాజకీయ...
రె౦డు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతున్న ఏకైక న్యూస్ ఛానల్ గా టీవీ5ని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాగా పేరొందిన టీవీ5ని ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే....
వాట్సాప్ ఖాతాలను కూడా హైజాక్ చేసే కుంభకోణం మొదలైందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.సోషల్ మీడియాలో అతి కీలకమైన వాట్సాప్ లో చాలామంది కీలకమైన సమాచారాన్ని షేర్ చేసుకోవడమే కాకుండా దాచుకుంటారు కూడా. ఇప్పుడు ఈ...
జాతీయ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ పెట్టని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.ఏడాది కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ...
మేము రాసిందే వార్త, అనుకున్నదే కథనం అంటూ ఇంతకాలం సాగిన కొన్ని పత్రికలు మీడియా ఛానళ్లు ఇప్పటికైనా మారని పక్షంలో.. ప్రజలకు తప్పుడు కథనాలు అందిస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు ఆపని పక్షంలో.. జీవో...
జనసేన కున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కి కొరుకుడుపడని కొయ్యగా మారితే,టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఒక మహిళా ఎమ్మెల్యే తీవ్రమైన టెన్షన్ కలిగిస్తోంది. ఏపీ...
కట్టుకున్న భార్యనే బ్లాక్ మెయిల్ చేసి ఏకంగా కోటి రూపాయలు నొక్కేశాడు.చివరకు కటకటాల పాలయ్యాడు.గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి .. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న భార్యకు ఆమె...
తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో చెల్లకుండా ఓటు వేసి, ముగ్గురు టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. దీంతో జగన్ కు వారు మద్దతు తెలపలేకపోయారు. తమకు తమ పదవులే ముఖ్యం...
ఏడాది కాలంలో ఎంత మార్పు?అధికార పక్షం ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు బలపడుతుంటే ప్రతిపక్షం దారుణంగా బలహీన పడుతోంది.సాధారణంగా ఏడాది పాలన పూర్తయ్యేసరికి అధికారపక్షంపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షానికి ఆయుధాలు లభిస్తాయి .కానీ విచిత్రమేమిటంటే ఏపీలో మాత్రం...
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జగన్ కేబినెట్లో స్థానం దొరికే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.అయితే అది ఇప్పుడా? లేకుంటే ఇంకో ఒకటిన్నర సంవత్సరం తరువాతా అన్నది మాత్రమే తేలాల్సి ఉందని...
జగన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి మరీ టిడిపి తన తన పునాదులను కదిలించుకున్నట్లయిందని రాజకీయ పాలకులు భావిస్తున్నారు. “మేం మా ప్రభుత్వంలో తప్పులు చేసి ఉంటే..నిరూపించండి. ఎలాంటి విచారణలైనా జరిపించండి“-అని అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ,జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూంటే ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే వైసిపి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు.జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ...
ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ ఇ సి గా మళ్లీ బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యదర్శితోనే సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేయించింది....
రేపో మాపో రఘురామకృష్ణంరాజుని వైసీపీ నుంచి సాగనంపుతారు..’ అనే చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. వైసీపీ నేతల్లోనే కొందరు ఈ తరహా లీకుల్ని మీడియాకి అందిస్తున్నారనే వాదనలూ లేకపోలేదు. ఇదిలా వుంటే, రఘురామకృష్నంరాజుని బయటకు...
చైనా మరో నాలుగు ప్రాంతాలను ఆక్రమించనున్నట్లు భారత్ ను టిబెట్ కు చెందిన బహిష్కృత నేత – ప్రజాస్వామ్యవాది లాబ్ సాంగ్ హెచ్చరించారు. దీంతోభారత్ పై చైనా కుట్రలో కొత్త కోణం తెరమీదకు వచ్చింది....
తన అరెస్టుకు ఎ.పి ప్రభుత్వం కుట్ర చేస్తోందన అనుమానాన్ని ప్రముఖ జర్నలిస్ట్, టీవీ5 మూర్తి వ్యక్తంచేశారు.తన విషయంలో సంభవిస్తున్న పరిణామాలను వివరిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తిని, గత...
చైనా దుందుడుకు చర్య వల్ల ఇరవైమంది భారత జవాన్లు అమరులయ్యారనే విషయం తెలియడంతో తైవాన్ – హాంగ్ కాంగ్ నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా సంఘీభావం తెలిపారు. డ్రాగన్ తీరుపై భారత్ లో...
ఏపీ ఎన్నికల కమీషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. నిమ్మగడ్డ ఆ...
సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి అంటూ జాతీయ స్థాయిలో హడావుడి చేసిన టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్నికల అనంతరం నోరెత్తిన పాపాన పోలేదు.దీంతో ఆయనను నమ్ముకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి...
ఆంధ్రప్రదేశు కి చెందిన ఒక వైకాపా యువనేత పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఒక వివాహితకు ఫేస్బుక్ ద్వారా గాలం వేసి లోబర్చు కోవడమే కాకుండా ఆమెతో కలిసి ఉడాయించిన వైనమిది.వారి వల్ల తనకు ప్రాణహాని...
ఆంధ్రప్రదేశ్ నూతన బడ్జెట్టు ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి అనువుగా దొరికింది.బడ్జెట్ సమర్పణ సమయంలో అవలంబించాల్సిన సంప్రదాయాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పాటించ లేదన్నది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ.బడ్జెట్ సమర్పణ సమయంలో కూడా...
సొంత పార్టీ ఎంపీ పదేపదే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రతిపక్షాలకు ఆయుధాలను అందిస్తుండడం వైసీపీ నాయకులకు మింగుడుపడటంలేదు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు కొద్దిరోజులుగా అదేపనిగా జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వం...
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏమాత్రం తగ్గడం లేదు. ఎవరినైనా సరే దేనికైనా రెడీ అనే ధోరణిలో ఆయన వ్యవహార శైలి ఉంది.సాక్షాత్తు అధినేత జగన్ని ఆయన లెక్కపెట్టలేదు.ప్రభుత్వ విధానాలని విమర్శించడానికి వెనుకాడలేదు....
తనది సీఎంపై కోపం కాదని, బాధ మాత్రమే అని చెప్పడానికి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.నిజానికి...
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కమలం పార్టీ తన ఆపరేషన్ ను ప్రారంభించింది. గడచిన ఎన్నికల్లో రాష్ట్రంలో నామమాత్రావశిష్టంగా మిగిలిపోయిన పార్టీ పునరుత్తేజం పొందడానికి సానుకూలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రెండు...