NewsOrbit

Category : న్యూస్

టాప్ స్టోరీస్ న్యూస్

‘రాజీవే అవినీతిని ఒప్పుకున్నారు’

sharma somaraju
వారణాసి, జనవరి 22: అవినీతిని రూపుమాపడానికి కాంగ్రెస్ చేసింది ఏమీలేదని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. 1985లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యను ప్రధాన మంత్రి మోదీ ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్ న్యూస్

చాంబర్‌లో ‌చర్చల తరువాతే ‌నిర్ణయం : సుప్రీం

sharma somaraju
ఢిల్లీ, జనవరి 22: ఆర్టికల్ ‘35 ఎ’ను సవాల్ చేస్తూ దాఖలయిన పిటిషన్‌ను ఎప్పుడు విచారించేదీ తాము ఛాంబర్‌లో  చర్చలు జరిపి నిర్ణయిస్తామని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. రాజ్యంగంలోని...
న్యూస్

ఎన్‌కౌంటర్ మృతుల్లో ఐపిఎస్ అధికారి సోదరుడు

sharma somaraju
శ్రీనగర్, జనవరి 22: దక్షిణ కాశ్మీర్‌లోని షుప్లాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఒక ఐపిఎస్ అధికారి సోదరుడు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా...
న్యూస్ రాజ‌కీయాలు

వంగవీటికి 100కోట్లిస్తా: కెఎపాల్

Siva Prasad
హైదరాబాద్, జనవరి 22: వంగవీటి రాధకృష్ణకు ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ వందకోట్ల రూపాయల ఆఫర్‌ను ప్రకటించాడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీకి అమ్ముడుపోయి తప్పు చేయవద్దని వంగవీటికి సూచించారు. తన...
సినిమా

స్నేహానికి స‌హ‌జీవ‌నానికి డిఫ‌రెన్స్ చూడండి! – ప్రియాంత్

Siva Prasad
`కొత్త‌గా మా ప్ర‌యాణం` కొత్త పంథా ప్రేమ‌క‌థ‌తో- ప్రియాంత్ ఫ్రాంక్ (సూటి)గా  ఉంటే వ‌చ్చే చిక్కుల గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా ఉండే కుర్రాడు ఓ అమ్మాయి విష‌యంలోనూ సూటిగా ఉంటే ఆ త‌ర్వాత ఎదురైన...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత దౌత్యాధికారులకు పాక్‌లో బెదిరింపులు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 22: పాకిస్తాన్‌లోని భారత్ దౌత్యాధికారులు వేధింపులకు గురవుతున్నారు. పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన అధికారి ఒకరు ఆ మధ్య ఢిల్లీలో ఒక యువతిని వేధింపులకు గురి చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. దానికి...
న్యూస్ రాజ‌కీయాలు

దావోస్‌లో మంత్రి లోకేశ్ చర్చలు     

Siva Prasad
  దావోస్(స్విట్జర్ల్యాండ్), జనవరి 22: 49వ ప్రపంచ ఆర్థిక సదస్సలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర ఐటి, పంచాయితీరాజ్‌శాఖా మంత్రి లోకేశ్ అధికారుల బృందంతో చర్చించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు...
సినిమా

ఫిబ్రవరి 22న ‘మిఠాయి’

Siva Prasad
ఫిబ్రవరి 22న ‘మిఠాయి’  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ‘సాయి’ భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు ఎక్కువ కంటున్నాడని కంపెనీ అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే… ఓ సమస్య ఎదురవుతుంది. మూడు రోజుల్లో ఓ...
న్యూస్

టిటిడి అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు

Siva Prasad
హైదరాబాద్, జనవరి 22: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలపై  చర్యలు తీసుకోవాలంటూ భారతీయ జనతాపార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌కు వినతిప్రతం అందజేశారు. రాజ్‌భవన్‌లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి...
సినిమా

చిరూ -కొరటాల సినిమా సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే

Siva Prasad
కొరటాల శివ.. కమర్షియల్ సినిమాలకి కొత్త హంగులు అద్ది మంచి మెసేజ్ ని కూడా అందరికీ అర్ధమయ్యేలా, అందరూ చూసేలా, అందరికీ నచ్చేలా తీయడంలో సిద్ధహస్తుడు. మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన భరత్...
సినిమా

ఎన్టీఆర్ పాత్రలో నటించిన రాకేష్… పూర్తి డీటెయిల్స్ ఇవే

Siva Prasad
విశ్వవిఖ్యాతా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఇప్పటికే పోస్టర్స్ తో, సాంగ్స్ తో చేయాల్సిన రచ్చ చేసి… కావాల్సినంత...
న్యూస్

వైసిపిలో చేరనున్న మేడా

Siva Prasad
అమరావతి, జనవరి 22: కడప జిల్లా రాజంపేట తెలుగుదేశంపార్టీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి వైసిపిలో చేరనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన వైసిపి అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం...
న్యూస్

రత్నాచల్‌లో పొగలు 

Siva Prasad
అమరావతి, జనవరి 22: విజయవాడనుంచి విశాఖపట్నం వెళ్తున్న రత్నాచల్ ‌ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం విశాఖ జిల్లా నక్కపల్లి అడ్డరోడ్డు సమీపంలో రైలు భ్రేకులు ఒక్క సారిగా పట్టుకు...
టాప్ స్టోరీస్ న్యూస్

మంత్రివర్గ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి : బాబు

sharma somaraju
అమరావతి, జనవరి 22: మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం..వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25న...
న్యూస్ రాజ‌కీయాలు

నేడు ఇద్దరు చంద్రులు ఢిల్లీకి పయనం

Siva Prasad
హైదరాబాద్/అమరావతి, జనవరి 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు వేర్వేరు కార్యక్రమాల నిమిత్తం రాజధానికి వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మధ్యాహ్నం దేశ...
న్యూస్

26మంది సజీవదహనం

sharma somaraju
బులూచిస్థాన్, జనవరి 22:  పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రయాణికులతో వెళుతున్న బస్సును ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది సజీవదహనమయ్యారు. లస్బెలా జిల్లాలో కరాచీ నుంచి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

25న వంగవీటి రాధ టిడిపిలో చేరిక ?

sharma somaraju
విజయవాడ, జనవరి 22: దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధకృష్ణ ఈ నెల 25వతేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. రాజీనామా...
న్యూస్ రాజ‌కీయాలు

టాస్‌తో విజయం

Siva Prasad
నల్గొండ(తెలంగాణ), జనవరి 22: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జర్పులతండా పంచాయితీ సర్పంచ్ టాస్‌తో విజయం సాధించారు. ఈ పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాసలు బలపర్చిన అభ్యర్ధులు జర్పుల చిన్నగోరి, జర్పుల నిర్మలకు...
న్యూస్

ఇండోనేషియాలో భూకంపం

Siva Prasad
జకార్తా, జనవరి 22: ఇండోనేషియాలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైనట్లు జియోలాజికల్ సర్వే ప్రకటించింది. సుంబా ద్వీపానికి సమీపంలో వైంగపు నగరానికి 1500 కిలోమీటర్ల దూరంలో 31 కిలోమీటలర్ల...
న్యూస్

ఇన్‌ఫార్మర్‌లు అన్న నెపంతో…

sharma somaraju
గడ్చిరోలి, జనవరి 22: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్‌లు అన్న అనుమానంతో ముగ్గురిని కాల్చి చంపారు. బాంరగడ్ తాలూకా కోసపుడ్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బోరియా, కసన్‌సూర్...
న్యూస్

మాస్కొ: రెండు నౌకలు దగ్ధం : 11మంది మృతి

sharma somaraju
మాస్కో,జనవరి 22: రష్యా నుండి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో రెండు నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు నౌకలలోని సిబ్బందిలో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా...
న్యూస్ రాజ‌కీయాలు

ఎపి క్యాబినెట్ నిర్ణయాలు ఇవే

sharma somaraju
అమరావతి. జనవరి 21: మఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు....
సినిమా

చిరూ-కొరటాల కాంబినేషన్ పై క్లారిటీ వచ్చేసింది

Siva Prasad
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి. చాలా ప్రేస్టిజీయస్‌గా తీసుకోని కొనిదెల ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....
సినిమా

క్లీన్ సినిమా… కట్లు లేవు

Siva Prasad
మూడో సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని, అక్కినేని అభిమానులని సంతోషపరచాలని చూస్తున్న హీరో అఖిల్. అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నోడు, మొదటి రెండు చిత్రాలతో దారుణమైన రిజల్ట్...
న్యూస్ వీడియోలు

పడవ బోల్తా:8మంది మృతి

sharma somaraju
కార్వార్‌, జనవరి 21: కర్ణాటకలో ప్రయాణికుల పడవ బోల్తా పడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్వార్‌ ప్రాంతంలో 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...
సినిమా

*న‌లుగురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రారంభం*

Siva Prasad
*న‌లుగురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రారంభం*   బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్షన్ నెం.1గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది.  హిమ బిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో బాలు ద‌ర్శక‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సంద‌ర్భంగా …    ద‌ర్శ‌కుడు బాలు మాట్లాడుతూ – “...
న్యూస్

నెహ్రూ కుంభమేళాలో స్నానం చేశారా?

Siva Prasad
లక్నో, జనవరి 21: అర్ధ కుంభమేళా సందర్భంగా దర్శకుడు వినోద్‌  కప్రి తన ట్విట్టర్‌లో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రయాగ్ రాజ్‌లో స్నానం చేస్తున్న ఫొటోను పెట్టారు. ఈ ఫొటో...
సినిమా

ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో గోపీచంద్

Siva Prasad
ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో గోపీచంద్, డైరెక్టర్ తిరు , ఏకే ఎంటర్టైన్మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం..!! యాక్ష‌న్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ సోమవారం...
న్యూస్ రాజ‌కీయాలు

పంచాయతీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్‌దే హవా

sharma somaraju
హైదరాబాదు, జనవరి 21: తెలంగాణలో సోమవారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ తన హవా కొనసాగించింది. సోమవారం 12,202 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం...
న్యూస్

అనుమానాస్పద బాక్స్ స్వాధీనం

Siva Prasad
విజయవాడ, జనవరి 21: విజయవాడలో అనుమానాస్పద బాక్స్‌ను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుండి బాక్స్ విజయవాడకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాక్సులో ఇరీడియం, యూరేనియం మెటీరియల్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన ఆకుల

sharma somaraju
విజయవాడ, జనవరి 21: కాకినాడ అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన అనుచరులతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.  సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆకుల తన...
న్యూస్

ఫిబ్రవరిలోగా టీచర్ల భర్తీ : సుప్రీం ఆదేశం

sharma somaraju
ఢిల్లీ, జనవరి 21: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది....
న్యూస్

టాయిలెట్‌లో కొండచిలువ

Siva Prasad
బ్రిస్‌బేన్(ఆస్ట్రేలియా), జనవరి21: బ్రిస్‌బేన్‌లోని ఒక ఇంటిలో టాయిలెట్‌ ఫ్లెష్‌లో భారీ కొండ చిలువ ప్రత్యక్ష్యం అయ్యింది. ఆ ఇంటి యజమానులు గుర్తించి పాములు పట్టకునే వారికి సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి కొండచిలవును...
సినిమా

‘సమాజానికో హెచ్చరిక’ చిత్రం రికార్డింగ్ ప్రారంభం

Siva Prasad
చామకూరి కంబైన్స్ ‘సమాజానికో హెచ్చరిక’ సినిమా పాటల రికార్డింగ్ S.A స్టూడియో లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో శివ కృష్ణ, జవర్ధస్ట్ అప్ప రావు, రాకింగ్ రాజేష్, అలేఖ్య, ప్రియాంక, గీత సింగ్ పాల్గొన్నారు....
సినిమా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ‘లవర్స్ డే ‘ ఆడియో రిలీజ్ వేడుక

Siva Prasad
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘లవర్స్ డే ‘ ఆడియో రిలీజ్ వేడుక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌ ‘ ప్రచార చిత్రంలో కొంటెగా...
సినిమా

చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!!

Siva Prasad
చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!! పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

30నుంచి ఎపి అసెంబ్లీ

Siva Prasad
అమరావతి, జనవరి21: ఈనెల 30నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఆయన అధ్యక్షతన అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకమైన...
న్యూస్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

sharma somaraju
న్యూఢిల్లీ – భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బోగి నుండి మంటలు చెలరేగాయి. ఒడిషాలోని రూర్‌కెలా స్టేషన్  సమీపంలో తిలక్‌నగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని బి ఏడు నెంబరు బోగి నుండి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఎంతిచ్చామో లెక్కలతో సహా చెప్పగలం : గడ్కరి

sharma somaraju
విజయవాడ, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఏ ప్రధాన మంత్రులు ఇవ్వనంత సాయం మోదీ అందించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియం నందు సోమవారం జరిగిన పార్టీ...
న్యూస్

శివకుమారస్వామి శివైక్యం

Siva Prasad
బెంగుళూరు(కర్నాటక),జనవరి 21: సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి(111) శివైక్యం చెందారు. స్వామి కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. బెంగుళూరులోని సిద్ధగంగ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన సోమవారం ఉదయం 11.44గంటలకు పరమపదించారు. ఆయన గత...
న్యూస్ రాజ‌కీయాలు

మరో యాగాన్ని ఆరంభించిన సిఎం కెసిఆర్

sharma somaraju
సిద్ధిపేట, జనవరి 21: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్‌లో మహరుద్ర సహిత సహస్ర చండీయాగంను సోమవారం ఉదయం...
న్యూస్

పాస్‌పోర్టు వదులుకున్న ఛోక్సీ

Siva Prasad
ఢిల్లీ,జనవరి 21: దేశం నుండి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు. తన ఇండియన్ పాస్‌పోర్టు(జె-3396732)ను అంటిగ్వాలో అధికారులకు అప్పగించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకునుండి రుణాలు తీసుకుని...
టాప్ స్టోరీస్ న్యూస్

ఈ కేసు విచారణ ‘నాకు‘ భావ్యం కాదు

sharma somaraju
డిల్లీ, జనవరి 21: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తప్పుకున్నారు. సిబిఐ డైరెక్టర్‌ను ఎంపిక...
న్యూస్ రాజ‌కీయాలు

వారు దర్యాప్తు చేయనివ్వండి

sharma somaraju
అమరావతి, జనవరి 21:  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఎపి హైకోర్టు నందు...
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణయ్య పిటీషన్ కొట్టివేత

Siva Prasad
ఢిల్లీ, జనవరి 21: తెలంగాణ పంచాయితీ రాజ్ ఆర్ఢినెన్స్‌పై బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీకోర్టు సోమవారం కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ రిజర్వేషన్లను కుదిస్తూ...
న్యూస్

ఆర్మీరిక్రూట్‌మెంట్‌లో 94మంది పట్టివేత

Siva Prasad
విదిష(మధ్యప్రదేశ్)జనవరి 21: ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన 94 మంది యువకులు పట్టుబడ్డారు. పట్టుబడిన యువకులందరూ భిండ్, మొరెన, గ్వాలియర్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. అథార్‌కార్డులు, మార్కులిస్టులు, నివాస దృవీకరణ...
న్యూస్ రాజ‌కీయాలు

బ్యాలెట్‌లో సర్పంచ్ అభ్యర్థి గుర్తు గల్లంతు

sharma somaraju
హైదరాబాదు, జనవరి 21:  మంచిర్యాల జిల్లాలోని ఒక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పేరు బ్యాలెట్ పేపరులో గల్లంతు అయ్యింది. ఈ కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. కన్నెపల్లి మండలం జెజ్జరవెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లింగంపల్లి...
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నికల బహిష్కరణ

Siva Prasad
ఏటూరి నాగారం(తెలంగాణ), జనవరి 21: తమ గ్రామాలను పంచాయితీలుగా చేయాలంటూ మూడు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. తెలంగాణలో తొలి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ సోమవారం జరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు...
న్యూస్ రాజ‌కీయాలు

పంచాయతీ ఎన్నికలు పోలింగ్ ఆరంభం

sharma somaraju
హైదరాబాదు, జనవరి 21: తెలంగాణా రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ విధానంలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరి ఓటు...
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి సభకు 22 పార్టీల నేతలు

Siva Prasad
అమరావతి, జనవరి 21: అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభలో 22 పార్టీల నేతలు పాల్గొంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం తెలుగుదేశం పార్టీనేతలతో ఆయన టెలికాన్ఫ‌రెన్స్‌ మాట్లాడుతూ కోల్‌కతాలో విపక్షాలు నిర్వహించిన...