మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న చిత్రం ‘మహర్షి’. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ...
కాపీ ట్యూన్స్ కొడతాడు.. వాయిద్యాల హోరుతో సాహిత్యాన్ని చంపేస్తాడు.. ఇలాంటి పేరు తెచ్చుకున్న తమన్కి తొలిప్రేమ మంచి బ్రేక్ ఇచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్లా ఆ సినిమా ఉపయోగపడింది. వెంటనే త్రివిక్రమ్,...
శ్రీనగర్ : సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ వాయుసేన యుద్ధ విమానాన్ని భారత్ దళాలు కూల్చివేశాయి. ఈ విషయాన్ని ఎన్డిటివి తొలుత ప్రకటించినా తరువాత ఉపసంహరించుకుంది. హింధూస్థాన్ టైమ్స్ మాత్రం ఎఎన్ఐ న్యూస్...
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని బుద్గాంలో భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వాయుసేన అధికారులతోపాటు ఓ పౌరుడు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు....
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని `యాత్ర` సినిమా చేసిన దర్శకుడు మహి.వి.రాఘవ్.. వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సినిమా మేకింగ్ పరంగా `యాత్ర` చిత్రంతో మహి వి.రాఘవ్కి మంచి ప్రశంసలే...
కొందరు నటీనటులు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. వివాదాల కారణం కావచ్చు.. ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్లు ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. ఇలాంటి వారిలో తమిళ హీరో శింబు ముందు వరుసలో ఉంటాడు. ఈ...
కోబ్రా పోస్ట్ అనే సంస్థ నిర్వహించిన ఓ స్కామ్లో దాదాపు 36 మంది బాలీవుడ్ సెలబ్రిటీలు అడ్డంగా బుక్కయ్యారు. ఈ విషయం జరిగిన వారం అయ్యిందో లేదో మరో విషయంలో మరికొంత స్టార్ సినీ...
అమరావతి, ఫిబ్రవరి 27: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి రాజధాని వాసి అయ్యారు. రాజధాని పరిధిలో తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో బుధవారం ఉదయం ఆయన గృహ ప్రవేశం చేశారు....
బోయపాటి శ్రీను.. డైరెక్టర్గా సక్సెస్ ఉన్నప్పుడు ఆయనతో సినిమా చేయాలని నిర్మాతలందరూ ఎగబడ్డారు. కొందరేమో ముందుగానే అడ్వాన్స్లిచ్చారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈరోజు మనల్ని కావాలనుకున్నోడు.. రేపు సక్సెస్...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జట్ చిత్రం ‘సాహో’… బాహుబలి తరువాత చేస్తున్న సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలే ఉన్నాయి. సుజీత్ డైరెక్షన్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న...
`రంగస్థలం `ఫేమ్ మహేష్, సోమివర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `నేను నా నాగార్జున`. ఆర్.బి.గోపాల్ దర్శకత్వంలో గుండపు నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ను ప్రముఖ పారిశ్రామిక వేత్త,...
పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవనంలో ఈ సమావేశం జరుగుతున్నది....
సినిమా రంగంలో కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశం అలాంటిదే. వివరాల్లోకెళ్తే 2008లో రవితేజ, వి.వి.వినాయక్ కాంబినేషన్లో విడుదలైన `కృష్ణ` చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది....
హీరోకి పెళ్లైనా పర్వాలేదు కానీ హీరోయిన్ కి పెళ్లి అయ్యింది అంటే దాదాపు కెరీర్ క్లోజ్ అయినట్లే, గ్లామర్ షో పరంగా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటిని తట్టుకోని ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్...
బాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై వివాదం రేగిన సమయంలోనే శ్రీరెడ్డి టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్కు శ్రీకారం చుట్టారు. రానా సోదరుడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు తనయుడు అభిరాం తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడని...
రానా దగ్గుబాటి పాత్రల కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే నటుల్లో ఒకరు. ఆయన చేసిన పాత్రలే ఆయనకు ఇప్పుడు సమస్యను తెచ్చిపెట్టాయి. `బాహుబలి` చిత్రంలో భల్లాలదేవ పాత్ర కోసం రానా వెయిట్ పెరగడం.....
రకుల్కు 2019 ఏడాది పెద్దగా కలిసి రాలేదు. ఎందుకంటే రకుల్ అతిథి పాత్రలో శ్రీదేవిగా నటించిన `యన్.టి.ఆర్ కథానాయకుడు` బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టింది. తర్వాత రకుల్ హీరోయిన్గా నటించిన తమిళ చిత్రం `దేవ్`...
నాని, విక్రమ్కుమార్ కాంబినేషన్లో `గ్యాంగ్ లీడర్` సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. సినిమా టైటిల్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే...
సినిమా ఇండస్ట్రీలో న్యూ టాలెంట్ను, టెక్నాలజీని ఎంకరేజ్ చేసే వాళ్లు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో నందమూరి కల్యాణ్ రామ్ ఒకరు. తొలిసినిమా అతనొక్కడేతో సురేందర్రెడ్డి, మల్లిఖార్జున్, నరేంద్ర, సునీల్ రెడ్డి, అనీల్ రావిపూడి,...
శత్రువు ముందు నమ్రతతో, మర్యాదగా ఉంటే నిన్ను పిరికివాడనుకునే ప్రమాదం ఉంది. పాండవులతో కౌరవులు వ్యవహరించిన విధంగా అన్నమాట. భారత సైన్యం బుధవారం ట్వీట్ చేసిన ఒక పద్యం భావం ఇది. వాస్తవాధిన రేఖ...
కొన్ని సినిమా పేర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంటాయి. బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ సినిమా టైటిల్ ఇప్పుడు అలాంటి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. తొలి చిత్రం `దఢక్`తో ఇటు ప్రేక్షకులు,...
వాస్తవాధీన రేఖ ఆవల ఇండియా వాయసేన జరిపిన దాడిని కాంగ్రెస్ శ్లాఘించింది. తెల్లవారు ఝామున యుద్ధవిమానాలు బాల్కోట్ వద్ద జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరంపై బాంబు దాడులు జరిపింది. తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్...
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర...
పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం ప్రకటన చేశారు. సాయంత్రం 5గంటలకు సమావేశం జరుగుతుందని...
తెలుగు సినీమా హిస్టరీనే తిరగరాసే సినిమా అవుతుందనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రేక్షకులని తీవ్ర నిరాశ పరిచింది. కథానాయకుడు పోయినా మహానాయకుడు కాపాడుతుంది అనుకుంటే రెండవ భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పరిస్థితి మరీ దారుణంగా...
పాకిస్తాన్కు చెందిన డ్రోన్ను భారత భద్రతా దళాలు కాల్చి వేశాయి. ఈ ఘటన గుజరాత్లోని కచ్ సరిహద్దుల్లో చోటుచేసుకుంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు...
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య గల నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30గంటలకు ఈ దాడులు చేసింది. ఉగ్ర శిబిరాలపై భారత భద్రతా...
హైదరాబాద్ ఫిబ్రవరి 25 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబుపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కేటిఆర్...
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, టిడిపి నేత జలీల్ ఖాన్ కూతురు షబానాపై మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని వారు తెలిపారు. నగర మాజీ మేయర్...
అమరావతి, ఫిబ్రవరి 25: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు. అదే రోజు ఆ ఇంటి ఆవరణలోనే నిర్మించిన...
దేవనగిరి: కర్ణాటక ఉపముఖ్యమంత్రి జీ పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడి కాబట్టే అణచివేయబడ్డానని, ముఖ్యమంత్రిని కాలేకపోయానని వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ జేడీఎస్ పార్టీతో...
కర్నూలు ఫిబ్రవరి 25 : జనసేన అధికారంలోకి రాగానే కర్నూలును రాజధానికి మించిన నగరంగా తీర్చిదిద్దుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఉదయం పవన్ విద్యార్థులతో ముఖ ముఖి చర్చ నిర్వహించారు....
ఒంగోలు, ఫిబ్రవరి 25: టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ కారణంగా ఒంగోలు కొత్తపట్నం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ ప్రధాన ఏరియా కమ్మవారిపాలెంలో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు వైసిపి నేతలు...
రిటైర్డ్ ఐపిఎస్ అధికారి గౌరవ్ దత్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని బిజెపి నేత ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు. గౌరవ్ దత్ బలవన్మరణానికి పాల్పడుతూ సూసైడ్ నోట్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా...
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పొత్తు విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూటమితో...
అమరావతి, ఫిబ్రవరి 25: ఎమ్మెల్యేల కోటా ఎంఎల్సీ అభ్యర్థిగా వైసిపి నేత జంగా కృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. వైసిపి అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో...
హైదరాబాద్ ఫిబ్రవరి 25 : ఎమ్ఐఎమ్ ఎమ్ఎల్సి అభ్యర్థిత్వం మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెందీకు వరించింది. తెలంగాణలో శాసన సభ కోట ఎమ్ఎల్సి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఐదు స్థానాలకు...
ఢిల్లీ ఫిబ్రవరి 25 : కుల రాజకీయాలు, అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు. గత కొంత...
అమరావతి, ఫిబ్రవరి 25: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదించిన ముఖ్య నిర్ణయాలు… డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల...
అమరావతి, ఫిబ్రవరి 25: నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణలో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి మరో జాతీయ పురస్కారం లభించింది. ఢిల్లీలోని మావంలకార్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం నేషనల్ వాటర్ అవార్డ్స్ 2018 కార్యక్రమం జరిగింది. ఉత్తమ...
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన దేశానికి హెచ్చరికలు చేస్తూనే భారత్పై మరోసారి విషం కక్కారు. పాకిస్థాన్ ఒక వేళ ఓ అణు బాంబుతో భారత్పై దాడి చేస్తే.. ఆ దేశం...
అమరావతి, ఫిబ్రవరి 25: జాతీయ ఉపాధి హామీ పనుల (నగేరా) లక్ష్యం పదివేల కోట్ల రూపాయలకు చేరుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునిఠ అన్నారు. సోమవారం నీరు ప్రగతిపై జిల్లాల కలెక్టర్లు,...
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పుల్వామా దాడి తర్వాత భారత్ విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో పాకిస్థాన్ క్రమంగా దిగివస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. శాంతి కోసం ఒక అవకాశం ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు....
ఢాకా : బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ఒక దుండగుడు ఆదివారం విఫలయత్నం చేసి భద్రత దళాల కాల్పులకు హతమయ్యాడు. ఢాకా నుంచి దుబాయ్ వెళ్ళేందుకు బయల్దేరిన బీజీ147 విమానంలో ప్రయాణిస్తున్న...
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండా రెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన భహిరంగ సభలో ప్రసింగించారు. కర్నూలు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తు వస్తారని పవన్ అన్నారు....
ప్రధాని నరేంద్ర మోది పారిశుద్ధ్య కార్మికులకు పాదసేవ చేశారు. ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి, వారికి శాలువాలు కప్పి సన్మానించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఆదివారం పీఎం-కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర...
దక్షిణ కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు, ఒక పోలీసు అధికారి ఈ ఘటనలో మృతి చెందారు. శ్రీనగర్ కు 68 కిలోమీటర్ల దూరంలో కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల సంచారం ఉందనే సమాచారం...
నేచురల్ స్టార్ నాని హీరోగా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నాని 24వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు....