డిల్లీ నుంచి గల్లీ కి : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తడాఖా ఏంటో చంద్రబాబు చూడబోతున్నాడు?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఒక మీడియాలో కథనం రావడం, దానిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎవరి ఫోన్లు ట్యాప్ చేసినా తప్పేనని, దీనిపై...