దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకర స్థితికి చేరుకుందనేది ఇప్పుడు అనేకమంది చెప్తున్న మాట. దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. కరోనా వైరస్ మహమ్మారి విలయంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ విషయంలో ఆయనకు పోలిక మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక...
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా ఎంత సెన్సేషనల్ అయిందో…ఓ యువతి ఆరోపణ అంతే సంచలనం సృష్టించింది. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఓ యువతి ఇటీవలే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ నేతలు తిప్పికొడుతున్నప్పటికీ… ప్రజల్లో ఊహించని రీతిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చర్చ జరుగుతోంది. కొన్ని విషయాల్లో కేసీఆర్ వైఖరి ఆయనకే ఇరకాటంగా మారుతోందని...
దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా ఈ మహమ్మారి బారిన పడుతున్నాయి. ఇలాంటి సమయంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ఆ...
గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఆసక్తిని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, టీఆర్ఎస్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ కే. స్వామి గౌడ్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్లో బంపర్ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొని అభివృద్ధి- సంక్షేమ పథకాల ఎజెండాతో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు చేసిన...
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా…. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, అంతర్గత సంక్షోభాలు తెరమీదకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ సంక్షోభం కొలిక్కి రాగానే… కాంగ్రెస్ పార్టీలో మరో సంక్షోభం తలెత్తింది. పార్టీ నాయకత్వాన్ని...
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు అవకాశం ఉన్న ప్రతి అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. వివిధ అంశాల వారీగా ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. తన పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయిన సమయంలో గమనించిన వివిధ అంశాలను తాను ఇప్పుడు ఏ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఊహించని వ్యాఖ్యలు చేసింది. టీఆర్ఎస్ను ఇరకాటంలో పడేసే టార్గెట్లో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రి తనయుడి...
నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో...
తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహార శైలి ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో సీనియర్ మంత్రిగా ఉన్న తలసాని ఎందుకిలా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది....
కరోనా- లాక్ డౌన్ నేపథ్యంలో తెరమీదకు వచ్చిన మారటోరియం విషయంలో తాజాగా కీలక ఘటన తెరమీదకు వచ్చింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది....
ఏపీ హైకోర్టు సాక్షిగా ఇరుకున పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఈ దఫా విపక్షాల నుంచో వివిధ వర్గాల నుంచో కాకుండా సొంత పార్టీ నుంచే సమస్య ముందుకు వచ్చింది....
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అమలు చేసిన రోజే… హైకోర్టులో సంచలన వ్యాఖ్యలు తెరమీదకు వచ్చాయి. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాకా అయిన కడపలో సొంత పార్టీలోనే ముసలం పుట్టిందా? తమ ఇలాకా అయిన కడప నుంచి రాజకీయాలను ప్రారంభించి సత్తా చాటుకున్న సీఎం...
విజయవాడ స్వర్ణ ప్యాలెస్లోని కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది, ఎందరినో కలచి వేసింది. ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు, కరోనా వ్యాక్సిన్ పైనే. ఈ మహమ్మారి ఉగ్రరూపం ఎప్పుడు తగ్గుతుందో అని ఓ వైపు చర్చించుకుంటూనే మరోవైపు ఈ వ్యాధికి పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఆశగా ఉన్నారు....
గత కొద్దికాలంగా సంచలన కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు మొదట్లో సీరియస్గానే పట్టించుకున్నారు. అయితే తర్వాతే లైట్ తీసుకున్నారు. కానీ మళ్లీ ఆయనపై...
పరిటాల శ్రీరామ్…మాజీమంత్రి పరిటాల సునీత తనయుడు, రాప్తాడు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ నాయకుడు. ఇంతే కాదు. రాయలసీమలో బలమైన పరిటాల కుటుంబ సభ్యుడు. అనంతపురం అంటే పరిటాల కుటుంబం అనే అంతటి గుర్తింపు పొందిన...
గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. వివిధ రకాలు అంశాలు ఈ చర్చలో ఉండగా ఇందులో ముఖ్యమైనదితెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ను సీఎం చేసేయడం. ...
ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి చూపు కరోనా కలకలంపైనే. ఆ మహమ్మారిని అరికట్టేందుకు రాబోయే టీకా గురించే. కొవిడ్ టీకా కోసం ఆరునెలలకు పైగా ఎదురుచూస్తున్న భారతీయులకు నిజంగా ఇది శుభవార్తే. ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన,...
కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తంచేసిన అభ్యంతరాలన్నీ అర్థంపర్థంలేనివే- ఒకే మాటతో ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, అటు ఏపీలోని వైఎస్ఆర్సీపీ సర్కారుపై తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు...
ఒకే ప్రాంతంలో అభివృద్ధి కంటే, ఉత్తరాంధ్ర పురోగతిని పేర్కొంటూ విశాఖ కార్యనిర్వహక రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం తమకు ఎదురయ్యే సవాళ్లను సైతం అధిగమించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన...
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్… దేశంలోనే అతి పురాతనమైన రాజకీయ పార్టీ. అయితే, ఈ పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి. కొందరు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటే.. మరికొందరు సోనియాగాంధీయే...
అమరావతి… నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అనే గుర్తింపు నుంచి మూడు రాజధానుల్లో ఒకటిగా మిగలబోతున్న (!) ప్రాంతం. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు, సామాన్యుల ప్రజల ఆలోచనలు కూడా అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయి. కొత్త కొత్త డిమాండ్స్...
ఏపీ బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టబోతోంది! ఇవి...బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ స్థానంలో నియమాకం అయిన తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు....
ప్రముఖ యాంకర్ రవి తన భార్యతో కలిసి తన వ్యక్తిగత లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది? కాపురం ఎలా సాగుతుంది? భార్యతో గొడవలు వస్తే ఎలాంటి...
భూమన కరుణాకర రెడ్డి..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో...
వల్లభనేని వంశీ…టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేల్లో ఒకరు. తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకిచ్చి అధికార వైసీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేల్లో మొదటి వ్యక్తి. అప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ, తెలుగుదేశం...
రమణ దీక్షితులు…టీటీడీ గౌరవ ప్రధానార్చకులు. గత కొంతకాలంగా సంచలన కామెంట్లు, ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పనితీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలో దాదాపు రెండేళ్ల క్రితం రమణ దీక్షితులుపై...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రదర్శించే స్పస్టమైన వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వం ఎంతటి...
విజయవాడ రమేష్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదం, 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అనేకమందిని కలచి వేసింది. దీనిపై ఓ వైపు విచారణ జరుగుతుండగానే మరోవైపు ఈ సంఘటన, తదనంతర పరిణామాలు రాజకీయ...
గల్లా జయదేవ్….టీడీపీ తరఫున ఏపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరు. లోక్సభ వేదికగా `మిస్టర్ మోడీ` అంటూ వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. అలాంటి నాయకుడికి ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు అమరావతిపై రాజకీయ...