(న్యూస్ ఆర్బీట్ ప్రత్యేకం ) రాజకీయాల్లో తిమ్మిని బమ్మి చేయొచ్చు… ఉన్నది లేనట్లు చూపించొచ్చు… అలాగే ఎన్నికల్లో ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి… మన దేశంలో ఓటర్ల నాడీ...
చంద్రబాబు chandra babu హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ab venkateswara rao కు అరెస్టు భయం పట్టుకుందా? అంటే అవుననే సమాధానం...
ప్రకాశం Prakasam జిల్లా సింగరాయకొండ Singarayakonda శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వాగత ద్వారంపై ఉన్న మూడు విగ్రహాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల విజయనగరం Vijayanagaram జిల్లా రామతీర్ధంలో కోదండ రాముడి విగ్రహానికి...
రాష్ట్రంలో కాపులు ఎక్కువగా ఉండే జిల్లా తూర్పుగోదావరి… రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 19 కలిగిన జిల్లా తూర్పుగోదావరి… రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లా తూర్పు గోదావరి… చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కు...
ఇటీవల అనంతపురం మాజీ ఎంపీ టిడిపి పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఆమరణ దీక్షకు రెడీ అయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుండి వైసీపీ ప్రభుత్వంపై జేసీ బ్రదర్స్ తీవ్రస్థాయిలో...
ఆంధ్రప్రదేశ్ Andhra pradhesh రాజకీయాల గురించి తెలంగాణ telangana లో కొత్త కామెంట్ వినిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం హాట్ హాట్ గా జరుగుతున్న విమర్శలు – ప్రతి విమర్శల పర్వంలో బీజేపీ bjp రాజకీయం...
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చలో రామతీర్థం ramatheertham కార్యక్రమానికి బీజెపీ bjp – జనసేన janasena పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి...
ఆంధ్రప్రదేశ్ ANDHRA PRADHESH లో ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా దేవాలయాల్లో జరుగుతున్న పలు ఘటనలు అనేకమందిలో ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అయితే, కొన్ని సందర్భాల్లో...
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లుంది ఏపీ లోని ఇద్దరు మంత్రులు పరిస్థితి… మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా రామతీర్థం లో జరిగిన రాముడి తల నరికివేత వివాదంలో… కాస్త ఎక్కువగా...
వరుసగా జరుగుతున్న దురదృష్టకర పరిణామాల వల్ల ఏపీ andhra pradhesh లో ఇప్పుడు రాజకీయం హాట్ హాట్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా రామతీర్థం ramatheertam లో కోదండరాముడి విగ్రహం ధ్వంసం...
ఏపీ రాజకీయాలు ప్రస్తుతం దేవాలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద శ్రీరాముని విగ్రహం ధ్వంసం కావడంతో ప్రతిపక్షాలు వైసీపీ పార్టీపై తీవ్రస్థాయిలో సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క...
కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) kodali srivenkateswar rao kodali nani … వైఎస్ఆర్సిపి YSRCP ముఖ్యనేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి AP CIVIL SUPPLLIES MINISTER KODALI NANI. కొడాలి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. దేవాలయాలలో విగ్రహాలు పగులుతున్న క్రమంలో ప్రతిపక్షాలు అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మతాల పేరు చెప్పుకొని ఆరోపణలు చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రకాశం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ పరిపాలన విషయంలో దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పేరు గాంచిన ప్రముఖ సర్వే సంస్థ చేపడుతున్న సర్వేలలో మొదటి నుండి టాప్ ఫైవ్ లోనే...
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో అంతకు ముందు వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సూపర్ డూపర్ హిట్ కావడంతో రాబోతున్న...
ఏపీలో ఉంటున్న ఒక్కొక్కరి తలపై 70 వేల రూపాయల అప్పును పెట్టింది జగన్ ప్రభుత్వం. దీన్నే ఆర్థిక భాషలో తలసరి అప్పు అంటారు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అప్పుల కుప్ప పెరిగిపోతూనే ఉంది....
రెండు రోజుల కిందటే… పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు బలమైన సమాధానం చెబుతూ పేకాట క్లబ్బులు… తన నియోజకవర్గంలో ఎక్కడా లేవని, పేకాట క్లబ్ ను మోగిస్తున్న ఘనత తనది సీఎం జగన్ ది అంటూ...
అసలే రాముడి విగ్రహం ధ్వంసానికి నిరసనగా విజయనగరం జిల్లా రామతీర్థం రగిలిపోతుంటే…ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరో తేనెతుట్టెను కదిలించారు. కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజుపై ఆయన నోరు పారేసుకున్నారు. నలభై ఏళ్ల...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు మూడు రాజధానులు చుట్టూ తిరిగాయి. అమరావతి రాజధాని తో పాటు కర్నూల్ అదేవిధంగా విశాఖపట్టణానికి జగన్ ప్రభుత్వం రాజధానిని విస్తరించి.. అభివృద్ధి...
రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజల్లో ఇంత మంచి చేస్తా ఉంటే.. ఇలాంటి పరిపాలనను ఎదుర్కోవడం కష్టమని కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పూర్వకాలంలో పోలీసులు వస్తువులను...
జెస్సి ప్రశాంతి… 2018 బ్యాచ్ గ్రూప్ 1 స్టేట్ 3 ర్యాంకు వచ్చిన టాపర్… అనుకుంటే ఆర్డీఓ స్థాయి ర్యాంకు ఉద్యోగం వచ్చేది… కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో తండ్రి పోలీస్ డ్రెస్ ను...
టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం గతానికి భిన్నంగా ఉంది అని చాలా మంది సొంత పార్టీ నేతలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. గతంలో తండ్రి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో మంత్రి...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తనదైన డైనమిజంతో రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న వైఎస్ఆర్సీపీ రథసారథి పరిపాలనలో మాత్రం కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై అదేవిధంగా విగ్రహాలపై దాడులు జరగడం బాధాకరమని చాలా మంది చెబుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే పొలిటికల్ మైలేజ్ సంపాదించడానికి ప్రజల భావోద్వేగాలతో ప్రధాన పార్టీలు చెలగాటమాడుతున్నాయి అని మండిపడుతున్నారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్ణయాన్ని జగన్ ఎప్పుడైతే తెరపైకి తీసుకువచ్చారో.. ఏపీ రాజకీయ ముఖచిత్రం అంతా మారిపోయింది అని అందరికీ తెలుసు. ఇటువంటి తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై...
ఒక రాష్ట్ర ప్రజలకు, కోట్ల మంది జనానికి ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాల్సిన వ్యక్తులు… భవిష్యత్తు తరాలకు తాము ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడాల్సిన వ్యక్తులు… మాట్లాడుతున్న మాటలు, వారు చేస్తున్న వ్యాఖ్యలు సెన్సార్ సినిమాను...
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో రాష్ట్రంలో దేవాలయాల పై జరిగిన దాడులు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని.. ఇది ఒక...
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు చాలావరకూ కులాల తో ముడిపడి ఉంటాయి అని చాలామంది చెబుతారు. తెలంగాణలో కుల ప్రస్తావన అంతగా ఉండదు అని ఏపీలో కులగజ్జి రాజకీయాలు ఎక్కువ అని ముఖ్యంగా కమ్మ వర్సెస్...
కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్య మరువక ముందే పల్నాడులో మరో టీడీపీ నేత హత్యకు గురి కావడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత...
ఇదో విచిత్రమైన కేసు!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మృతిచెందగా దానిపై ఉద్యమించిన 21మంది తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసు నమోదైంది....
చీరాల నియోజకవర్గం కటారిపాలెం, వాడరేవు మత్స్యకారుల వలల వినియోగంపై ఇటీవల ఘర్షణ జరగడం దాదాపు 12 మంది గాయపడటం తెలిసిందే. బల్లవల, ఐల వల విషయంలో రెండు గ్రామాల మధ్య గొడవలు జరిగాయి. రెండు...
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద విగ్రహం ధ్వంసం ఘటనపై వైసీపీ అధినేత జగన్ పై అదేవిధంగా మతాల పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. దీంతో చంద్రబాబు...
మనిషి ఏది వద్దంటే అదే ఇష్టంగా చేస్తాడు… దేనిలో ప్రమాదం ఉందని హెచ్చరిస్తే అటువైపే వెళ్తాడు… దేని వల్ల నువ్వు ఇబ్బంది పడతావు అని చెబితే దాన్ని చేస్తాడు…. బేసికల్గా మంచి...
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బిటెక్ రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం చెన్నై విమానాశ్రయంలో ఆయనను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా...
నాకు అసలే అప్పు అంటే భయం… మధ్యతరగతి వాడిని కాదండి.. ఉన్నదాంట్లో కలో గంజో తాగేసి ఈ రోజుకి మామ అనిపించి చేస్తే సరిపోతుంది… ఎందుకీ అనవసర అప్పులు ఎందుకు అనవసర అర్భాటాలు… ఉన్న...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంగా ఓ సంచలన వార్త ఆయన రాజకీయ ప్రత్యర్థులు వైరల్ చేస్తున్నారు. గులాబీ దళపతికి ఊహించని రీతిలో పరిణామాలు మారుతున్నాయని అంటున్నారు. త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ సమీకరణాలపై కొత్త చర్చ జరుగుతోంది . 2021లో ఏపీ సీఎం జగన్ పై నారా...
“దేవుడి పేరుతో కొందరు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు… అలాంటి వారికి దేవుడే తగిన బుద్ధి చెబుతాడు”” అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన తో కూడిన స్వరం పెంచి వ్యాఖ్యనించారు… రాష్ట్రంలో హిందూ ఆలయాలు...
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులను మోహరించారు. ఇటీవల జరిగిన ఘటనలను పురస్కరించుకుని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి సోమవారం నిరవధిక దీక్ష చేయనున్నట్లు...
విజయనగరం జిల్లా రామతీర్ధం ఆలయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం . ఇన్నాళ్లు భక్తి పారవశ్యానికి పేరుగా ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. రామతీర్థం గుడిలో జరిగిన అపచారంపై రాజకీయ...
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక జెసి ఫ్యామిలీ అనేక రాజకీయ ఇబ్బందులతో పాటు వివిధ కేసులు కూడా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో మాజీ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి...
టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు వైసీపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇంతకు ముందే మాన్సాస్ ట్రస్ నుండి అశోక్ గజపతిరాజును తప్పించిన విషయం తెలిసిందే,....
దేశవ్యాప్తంగా శనివారం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్ సాగనుంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్ నిర్వహించింది....
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాదాపు స్పష్టత వచ్చేలా ఈ ఉత్తర్వులు ఉన్నాయి.జెడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో...
ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం కీలక పాత్ర వహించింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ప్రశాంత్ కిషోర్ బృందాన్ని తన కన్సల్టెంట్గా నియమించుకుంది. రెండు...
గత నెల 28న విజయనగరం జిల్లాలో ప్రఖ్యాత రామతీర్థం బోడికొండపై గల కోదండ రామాలయంలోని స్వామి విగ్రహన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి శిరస్సును కొలనులో పడవేసిన సంగతి తెలిసిందే. ఈ...
ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల గురించి , పరిపాలన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. రామతీర్థంలో విగ్రహం...
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వైద్య రంగంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పేదవాడికి జీవితం భారం కాకుండా పరిపాలన చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మ ఒడి కార్యక్రమం తో పేద వాళ్లకు చదువు...