YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఓ వైపు …. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ దూకుడు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇరు పక్షాల మధ్య...
Ys Jagan : ఉత్తరాంధ్రలో ఉద్దానం ప్రాంతంలో చాలామంది త్రాగడానికి సరైన మంచినీరు లేక కిడ్నీ సమస్యలతో బాధపడుతూ అతి తక్కువ వయస్సులోనే చనిపోయే పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ప్రాంతాలలో...
Akhila Priya : తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బ్యాడ్ టైం కొనసాగుతోంది. ఇప్పటికే బోయిన్పల్లి కిడ్నాప్ కేసులు ఆమె జైలు పాలయి బెయిల్ పై విడుదల అవడం...
Ys Jagan : వైద్య పీఠానికి పెద్దపీట వేస్తున్న జగన్ సర్కార్ సంచలనాలు ..!! Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ పదవి చేపట్టిన నాటి నుండి విద్య అదేవిధంగా వైద్య...
Nimmagadda Ramesh Kumar : ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం అత్యంత బలీయమైన వ్యవస్థగా ఉన్నారు. Nimmagadda నిమ్మగడ్డకి రాజ్యాంగ బద్ధమైన పదవి.., రాజ్యాంగ బద్ధమైన హోదా పేరిట రాజ్యాంగం ఇచ్చిన హక్కుల...
unanimous : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క ఇక నుంచి జరగబోయేది మరో లెక్క… అసలు ట్విస్టులు అసలు ఆట ఇప్పుడే మొదలు కానుంది… సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లో...
YS jagan : పంచాయతీ ఎన్నికల విషయంలో పంతం నెగ్గించుకున్న లేకపోయినా ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ను ఇరుకున పెట్టేందుకు కొత్త అస్త్రాన్ని బయటకు తీస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం సమాచార...
Ys Jagan : గర్భిణీలకు వైద్య పరీక్షల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..!! Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల సమయం...
Nimmagadda ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం మరోవైపు ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణ విషయంలో వ్యవహరిస్తున్నప్పటికీ ఏపీ...
Ys Jagan Mohan Reddy :పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం కావడంతో జగన్ భవిష్యత్తు పల్లె ప్రజల చేతిలో ఉన్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ గ్రామీణ ప్రాంతాలే....
Nimmagadda ramesh ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తన అధికార పరిధిని పూర్తిగా వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే , తమలపాకుతో నువ్వు ఒకటి అంటే… తలుపు చెక్కతో...
Andhra Pradesh Politics శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ ఈ మూడింటినీ సమతూకంగా తీసుకుని వెళ్ళి , దేశానికి దేశ ప్రజలకీ మేలు చేయడమే భారత రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం. అంత...
Nimmagadda ramesh ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి, ఏపీలో స్థానిక సంస్థల అంశం, విధానం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పంచాయతీ...
ys jagan రాజకీయ నేతల విమర్శలు , ప్రతి విమర్శలు , ఎత్తుగడలకు ఏ మాత్రం తగ్గకుండా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan , రాష్ట్ర ఎన్నికల కమిషనర్...
మొత్తానికి ఊహించిన పరిణామమే చోటుచేసుకుంది. వ్యవస్థల మధ్య మనస్పర్థలు ఈ పంచాయతీ ఎన్నికల రగడకు మూలం అయినప్పటికీ…. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వ్యవస్థలను నడిపించేందుకు కీలకమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు....
అవినీతి సహజమే. అది లేని ఇండియాని ఊహించడం కష్టమే. అవినీతిలో రాజకీయ అవినీతి కూడా సహజమే..! ఎన్నికల్లో ఖర్చులు, రోజు వారి ఖర్చులు, లెక్కలేని లక్షల ఖర్చులకు అవినీతి చేయక తప్పని పరిస్థితి..!! కాకపోతే...
ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక రోజు ప్రభుత్వం గెలిస్తే మరో రోజు ఎన్నికల కమిషన్ కు అనుకూలమైన తీర్పులు కోర్టు వ్యాఖ్యానాలు బయటకు...
రాష్ట్రం మొత్తం హిందూ విగ్రహాల గొడవలో మునిగింది. స్థానిక ఎన్నికల గొడవలో మునిగింది. టీడీపీ- వైసీపీ ఈ అంశాల మీద వాదులాడుకుంటున్నాయి. బీజేపీ సైలెంట్ గా తమ పని చేసుకుంటుంది. ఒకవైపు హిందూ దేవతా...
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానులు తెరపైకి తీసుకు రావడంతో ఏపీ రాజకీయాలు చాలా వేడెక్కిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఒకపక్క ఆందోళనలు...
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా పేదలకు ఏపీ లో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు జగన్ సర్కార్ కేటాయించటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పైగా ఇస్తున్న ఇళ్ల పట్టాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ పరిపాలన విషయంలో దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పేరు గాంచిన ప్రముఖ సర్వే సంస్థ చేపడుతున్న సర్వేలలో మొదటి నుండి టాప్ ఫైవ్ లోనే...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు మూడు రాజధానులు చుట్టూ తిరిగాయి. అమరావతి రాజధాని తో పాటు కర్నూల్ అదేవిధంగా విశాఖపట్టణానికి జగన్ ప్రభుత్వం రాజధానిని విస్తరించి.. అభివృద్ధి...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాదాపు స్పష్టత వచ్చేలా ఈ ఉత్తర్వులు ఉన్నాయి.జెడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో...
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వైద్య రంగంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పేదవాడికి జీవితం భారం కాకుండా పరిపాలన చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మ ఒడి కార్యక్రమం తో పేద వాళ్లకు చదువు...
టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలయ్య బాబు ఇటీవల హైదరాబాదులోని బసవతారకం హాస్పిటల్ లో ఆల్ క్లిన్ వాటర్ సదుపాయాన్ని న్యూట్రో పానిక్ వార్డ్ ప్రారంభించారు. ఈ సందర్భం గా క్యాన్సర్ హాస్పిటల్ సేవలను.. వైద్యుల...
ఇటీవల ఒక్కసారిగా నారా లోకేష్ మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనలు ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకోవడం వెనకాల పెద్ద స్కెచ్ ఉన్నట్లు ఏపీ పాలిటిక్స్ లో టాక్ వస్తుంది. గత...
టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయ ప్రముఖులు సినిమాలు తీయటంలో కాంట్రవర్సీ చేయటంలో సిద్ధహస్తులు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని చాలామంది చెబుతారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, రక్త చరిత్ర, వంగవీటి, అమ్మ రాజ్యంలో కడప...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే. నివర్ తుఫాను కారణంగా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో DRO వెంకటేశ్వర్లు కు పవన్ కళ్యాణ్ పంట నష్టపోయిన రైతులకు...
టెక్నాలజీ వచ్చాక పబ్లిసిటీ స్టంట్ లు కూడా మారిపోయాయి. ఒకానొక సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ఉన్న తరుణంలో.. సదరు చానెల్స్ పత్రికలు ఏది చెబితే అదే ఏ న్యూస్ అన్నట్టు ఉండేది. కానీ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన జరిగిన తరువాత మిగిలిన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు లేక ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో జగన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో చంద్రబాబు...
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జగన్ సర్కార్ అద్భుతరీతిలో చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం లో ప్రతిపక్షాలు భారీ స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు....
ఇటీవల జగన్ సర్కార్ తలపెట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని రీతిలో దాదాపు 30 లక్షల మంది పేదలకు...
రాష్ట్రం గర్వించదగిన కార్యక్రమం అది. దేశం ఆచరించదగిన పథకం అది. వైసీపీ నాయకుడు కాలర్ ఎగరేసుకునే పంపిణీ అది..! నిజమే ఆ కార్యక్రమం సక్రమంగా అమలైతే జగన్ కి తాను ఊహించనంత పాజిటివిటీ వచ్చి...
ఏబీఎన్ ఆర్కే కొత్తపలుకు.., వీకెండ్ కామెంట్ లు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఒక ముందస్తు వ్యూహం.., ఒక దీర్ఘ కాళికా రాజకీయ లక్ష్యం.., ఒక పసుపు జెండా నెత్తిన మోసే బాధ్యత.. వెరసి ఆర్కే...
ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు పోలవరం విషయంలో ఇటీవల ప్రతిపక్షాల నుంచి భారీ స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అసలు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా..?, కేంద్ర ప్రభుత్వం మధ్యలో అసలు మాకు ఈ...
ఇటీవల జగన్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఏకంగా 30 లక్షల మంది...
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ లో 30 లక్షల మంది పేదలకు మహిళల పేరిట జగన్ చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పరంగా కొన్ని...
పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగానే ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలవరంపై ఇంతవరకు శ్వేతపత్రం...
ఒక రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదు.., కానీ అది జగన్ చేసారు..!! పార్టీని నడిపించడం అధికారంలో ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు..! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుల్లో భయం ఉంటుంది. అధికారంలో...
ప్రస్తుతం దేశమంతటా “ఒకే దేశం ఒకే ఎన్నిక” అంటూ జమిలి ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. ఏక కాలంలో ఎన్నికలు జరిగితే ప్రజాధనం ఆదా అవుతుంది అన్న భావనలో కేంద్రం ఆలోచన చేస్తోంది. 2019...
జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోతిరెడ్డి ప్రాజెక్టు పనులు తెలంగాణ సర్కార్ ఫిర్యాదుతో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి మధ్య...
డిసెంబర్ 21 జగన్ పుట్టిన రోజు నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు పార్టీ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అదే విధంగా పలు రాజకీయ నాయకులు...
ఏపీలో జగన్ సర్కార్ అదిరిపోయే రీతిలో సంక్షేమ పాలన అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా లాంటి కష్టకాలంలో దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏపీలో సంక్షేమ...
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మూడు రాజధానులు లో విశాఖ ని ఒక రాజధాని గా గుర్తించడం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర...
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముందునుండి పార్టీ తీరు అలా అయితే తన తీరు మరోలా అన్నట్టు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ తీసుకునే ప్రతి విషయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వైసీపీకి పార్టీకి...
విభజన జరిగిన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తరుణంలో రాజధానిగా అమరావతి ని గుర్తించటం అందరికీ తెలిసిందే. దాదాపు ఏపీ రాజధాని కోసం కొన్ని వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి టిడిపి...
వైసిపి ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన బీసీ సంక్రాంతి సభ అంగరంగ వైభవంగా జరిగింది. బీసీ సామాజిక వర్గాలకు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సరైన న్యాయం జరిగిందని చాలామంది బీసీ వర్గాలకు చెందిన కీలక...
ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఢిల్లీ టూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. మొదట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ తో భేటీ అవగా తర్వాత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...