తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. పలు విమర్శలు ఎదుర్కొని, కోర్టు ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరించి అంతా సరి చేశాశమంటూ అసెంబ్లీ...
హ్యాపీ నెస్ట్ ప్లాట్ల బుకింగ్ కు అనూహ్య స్పందన లభించింది. రెండో దశ ఆన్ లైన్ ప్లాట్ల బుకింగ్ ప్రారంభమైన గంటన్నర వ్యవధిలోనూ పూర్తయ్యింది. 9 టవర్లలోని 900 ప్లాట్ల బుకింగ్ ప్రక్రియ సీఆర్డీయే ఆధ్వరంలో...
అడిలైడ్ టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్ట్ లో భారత్ 31 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి సీరీస్...
మహాకూటమి నేతలు గవర్నర్ నరసింహన్ తో ఈ రోజు భేటీ కానున్నారు. తామంతా ఎన్నికలకు ముందుగానే పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేశామనీ, కనుక ప్రజాకూటమి సీట్లను ఒకటిగానే గుర్తించాలని వారు గవర్నర్ ను...
హస్తిన వేదికగా కొత్త రాజకీయ సమీకరణాలకు ఈ రోజు జరిగే బీజేపీయేతర పార్టీల కీలక భేటీ జరగనుంది. కేంద్రంలో మోడీ సర్కార్ ను వచ్చే ఎన్నికలలో గద్దె దింపడమే లక్ష్యంగా కూటమి ఏర్పాటుపై ఈ...
ఆడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఈ టెస్టులో విజయం సాధించాలంటే భారత్ మరో నాలుగు వికెట్లు తీయాలి. అదే ఆస్ట్రిలియా అయితే విజయానికి ఇంకా 137 పరుగులు చేయాలి....
భారత్ -ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. ఈ రోజు ఆట నాలుగో రోజు కడపటి వార్తలందే సరికి...
తెలంగాణ ఎన్నికలపై మరో సర్వే వెలువడింది. దేశ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలను తాజాగా హిందీ జర్నలిస్ట్ అసోసియేషన్ వెలువరించింది. ఈ సర్వేలో టీఆర్ఎస్ 35 స్థానాలలో...
మిస్ వరల్డ్-2018 కిరీటం మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీలియోన్ కు దక్కింది. చైనాలోని సన్యా సిటీలో నిన్న రాత్రి జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పోన్స్ విజేతగా నిలవగా రన్నరప్ గా థాయ్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తమ ఎగ్జిట్ పోల్ నమ్మవద్దని ఇండియా టుడే ఎడిటర్ స్వయంగా చెప్పారట. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు విలేకరుల సమావేశం పెట్టి మరీ...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక విషయంలో ప్రధాని మోదీని మించిపోయారు. బీజేపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ ఇప్పటికీ నంబర్ వన్. అందులో సందేహం లేదు. కానీ ఎన్నికల ప్రచారంలో పార్టీ...
ఇటలీలోని ఒక నైట్ క్లబ్ లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇటలీ తూర్పు తీరంలోని అంకోనాలోని కొరినాల్డో పట్టణంలోని లాంటెర్నా అజ్జుర్రా అనే నైట్ ఒక నైట్ క్లబ్...
తనపై జరిగిన దాడి వెనుక నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. పోలింగ్ కు ముందు రోజు తనపై దాడి జరిగిందనీ, తాను హైదరాబాద్ నుంచి...
ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టుబిగించింది. ఆట మూడో రోజు ముగిసే సరికి భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది....
కేంద్రంలోని మోడీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్స్ ను రాజకీయ ప్రయోజనం కోసం పెద్దగా ప్రచారం చేసుకున్నది. ఈ విషయాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హుడా అన్నారు. రెండేళ్ల కిందట జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ను...
జమ్మూ కాశ్మీర్ లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో అరడజను మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంఛ్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. లోరన్ నుంచి పూంఛ్ వెళుతుతన్న...
డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి విగ్రహా విష్కరణ కార్యక్రమం ఈ నెల 16న జరగనుంది. ఈ విగ్రహాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...
బీజేపీ చాలా ప్రమాదకర విధానాలను అనుసరిస్తున్నదని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. బులంద్ షహర్ మూక దాడి సహా దేశంలో జరుగుతున్న పలు సంఘటనలకు ఈ పార్టీ అనుసరిస్తున్నప్రమాదకర విధానాలే కారణమని...
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు ఫిర్యాదులనన్నిటినీ పరిష్కరిస్తామని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే అన్ని విషయాలనూ పరిగణనలోనికి తీసుకుంటామనీ, ఇంటింటికీ ఎన్యుమరేటర్లను పంపి ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేస్తామనీ పేర్కొన్నారు....
నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల గల్లంతు వ్యవహారంలో అన్నిటికంటే పెద్దగా వివాదంగా మారినది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు లేకపోవడం. ఓటరు గుర్తంపు కార్డు ఉన్నప్పటికీ తన ఓటరు లిస్టులో ఓటు...
అడిలైడ్ లో భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 191/7 ఓవర్ నైట్ స్కోరుతో ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 235...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 10న హస్తినలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ సహా పలు బీజేపీయేతర పార్టీలతో భేటీ కానున్నారు. బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న ఏరు రాష్ట్రాల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాద జనవరి 6న పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. విభజన హామీల అమలు, ఏపీకి...
ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పటి వరకూ కమలానికి స్థానం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క మిజోరం మాత్రమే. ఈ సారి ఎన్నికలలో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురౌతుందని...
లగడపాటి ఎగ్జిట్ పోల్ తెలంగాణలో అధికారం ఎవరిదన్నది చెప్పేసింది. ఆంధ్రా ఆక్టోపస్ గా గుర్తింపు పొందిన లగడపాటి సర్వేలు కచ్చితత్వంతో ఉంటాయన్న భావన ఉంది. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో తన ఎగ్జిట్...
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అయితే స్వల్ప మొగ్గు కాంగ్రెస్ కే ఉంటుందన్నది ఎగ్జిట్ పోల్స్ సరాంశం. టైమ్స్ నౌ సర్వే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కారు జోరుగా ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. సీఎన్ఎన్, టైమ్స్ నౌ, ఇండియా టుడే ఇలా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ తెరాస ఆధిక్యత సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. ...
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. ఇండియా టుడే ప్రకారం ఈ రాష్ట్రంలో బీజేపీ 46 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది....
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో హస్తం విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజారిటీ స్థానాలు సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు సంఘటనలు వినా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ…హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రం పోలింగ్ స్వల్పంగా జరిగింది....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. పోలింగ్ గడువు ముగిసే సమయానికి పోలింగ్ శాతం గత రికార్డులను అధిగమించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. పోలింగ్...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వేదిక మీదే స్ఫృహతప్పి పడిపోయారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లారాహూరీలోని వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గడ్కరీ ఆ కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్పృహతప్పి...
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర టోపీ వేసి లండన్ పారిపోయిన మద్యం వ్యాపారికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. ఈడీ తనను పారిపోయిన నేరస్తుడిగా ప్రకటించాలంటూ ముంబై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్...
ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో...
ప్రజాస్వామ్యంలో గొప్పతనమే అది. మంత్రైనా సరే ఎన్నికలంటే సామాన్యుడిలా మారిపోవలసిందే. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిలబడాల్సిందే. జైపూర్ లో అదే జరిగింది. బికనేర్ లో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్...
ఆయన నిన్న మొన్నటి వరకూ మంత్రి…ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రి. అయినా ఎన్నికల నిబంధనలంటే ఇసుమంతైనా ఖాతరు లేదా అనిపించేలా వ్యవహరించారు. పోలింగ్ బూత్ వద్ద పార్టీల ప్రచారం కూడదని కొత్తగా ఓటరుగా నమోదైన వ్యక్తికి...
కొడంగల్ నియోజకవర్గ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది సేపటి కిందట కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోస్గి మండలం నాగులపల్లి గ్రామంలో ఈ ఘటన...
తెరాస అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా చింతమకడలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీసమేతంగా చింతమడక వచ్చిన కేసీఆర్ చింతమడక పోలింగ్ కేంద్రంలో తన ఓటు...
కొమురం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం బురుగుడా పోలింగ్ కేంద్రంలో ఉదయం 12 గంటల సమయానికే 92 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికార సమాచారం మేరకు ఉదయం 12 గంటల వరకూ...
ప్రజాయుద్ధ నౌక గద్దర్ తన జీవితంలో తొలిసారిగా ఓటు వేశారు. బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం అన్న వామపక్ష తీవ్రవాద భావజాలంలో ఇంత కాలం ఓటింగ్ కు దూరంగా ఉన్న గద్దర్...
టీడీపీ మాజీ నాయకుడు, ఆలేరు బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో పాటు వాంతులు, విరోచనాలు కావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నా కల్వకుర్తిలో జరిగిన సంఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచరణ్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి కాలప్పడ్డారు. నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని పరిశీలించడంలో...
తెలంగాణ వ్యాప్తంగా ఉదయం పది గంటల వరకూ 12శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి తెలంగాణలో ఓటింగ్ శాతం బాగా పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఉదయం మూడు గంటలకే 12 శాతం నమోదు కావడం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రాలలో సినీ ప్రముఖులు సకుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు....
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ చెప్పారు. కొద్ది సేపటి కిందట విలేకరులతో మాట్లాడిన ఆయన కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ వాటిని వెంటనే సరిచేసినట్లు...
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సిద్దిపేటలో హరీష్ రావు దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొడంగల్ లో పోలింగ్ ప్రారంభం కాలేదు. మాక్ పోలింగ్ జాప్యం కారణాంగా పోలింగ్...
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తోలి ఇన్నింగ్స్ లో భారత్ 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిన్న తొలి రోజు 9 వికెట్లు కోల్పోయి 250...
తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా, పోలింగ్ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు...
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పుజారా సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రదర్శన ఘోరంగా ఉంది. పుజారా...