సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పెట్టా. పేట పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కి, టీజర్ కి తమిళ సినీ...
యంగ్ టైగర్ ఎన్టీఆర్… 19 ఏళ్లకే స్టార్ స్టేటస్ అందుకోని, తిరుగులేని మాస్ ఫాలోయింగ్ అందుకున్న హీరో. అయితే ప్రస్తుతం వరస హిట్స్ లో ఉన్న ఎన్టీఆర్, ఒకప్పుడు బ్యాక్ ఫ్లాప్స్ తో కెరీర్...
టీజర్, ట్రైలర్ తో మెప్పించిన బ్లఫ్ మాస్టర్, ఆడియన్స్ లో క్యూరియాసిటీ బిల్డ్ చేయడంలో సక్సస్ అయ్యారు. మరి క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. చిన్న...
మనుషులు మద్యం ప్రియులు అంటే నమ్మగలం…కానీ ఎలుకలు మద్యం తాగేశాయంటే నమ్మగలమా! కానీ నమ్మి తీరాలంటున్నారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. తమ పోలీసు స్టేషన్ స్టోర్ రూంలో భద్రపరిచిన దాదాపు వెయ్యి లీటర్ల మద్యాన్ని...
రాష్ట్ర బీజేపీ శ్రేణుల ఆశలు, ఉత్సాహంపై నీళ్లు చల్లే వార్త ఇది. వచ్చే నెల 6వ తేదీన ఏపీలో ప్రధాని పర్యటనకు సర్వసన్నాహాలూ చేస్తున్న బీజేపీ శ్రేణులను ఆయన పర్యటన వాయిదా పడిందన్న వార్త...
ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ లాయర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. ఎటువంటివ సూచనలూ, ముందస్తు సమాచారం లేకుండానే ఉమ్మడి హైకోర్టును విభజించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో హౌస్...
అమరావతి, డిసెంబర్ 28: భవనాలు పూర్తి అయ్యే వరకూ హైకోర్టు సీఎం క్యాంప్ ఆఫీసులోనే కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన హైకోర్టు ఏర్పాటుపై సమీక్ష జరిపారు. సీఆర్డిఏ కమీషనర్, అడ్వకేట్ జనరల్,...
ఢిల్లీ, డిసెంబర్ 28: అంతరిక్షంలోకి వెళ్లే ముగ్గురు భారతీయ వ్యోమనాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఆ బడ్జెట్కు నేడు (డిసెంబర్ 28) కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది....
అమరావతి, డిసెంబర్ 28: రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో తప్పులు ఉన్నట్లు రుజువు చేస్తే తాను గుండు కొట్టించుకుంటానని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ కుటుంబ రావు అన్నారు. శుక్రవారం ఒక మీడియాకు...
అమరావతి, డిసెంబర్ 28: నరసరావుపేట మండలం లింగంగుట్ల రైతులు, పుష్పగిరి పీఠానికి మధ్య ఉన్న భూ సమస్య పరిష్కారానికి వచ్చే క్యాబినెట్లో నోట్ పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత 70,...
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెరాస అధినేత కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు స్పీడ్ పెంచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఘన విజయం సాధించిన మరుసటి రోజునే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రంపై విమర్శలు గుప్పించేందుకు ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదు. తాజాగా హైకోర్టు విభజన తీరు సవ్యంగా లేదంటూ మండిపడ్డారు. జనవరి నాటికల్లా అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు అభ్యంతరం...
హైదరాబాద్ డిసెంబర్ 28: తెలంగాణాలో కాంగ్రెస్ ఓటమికి ఏపి సిఎం చంద్రబాబు కారణం అన్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల...
అమరావతి డిసెంబర్ 28: మానవవనరుల అభివృద్ధిపై సిఎం చంద్రబాబు శుక్రవారం ఆరవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ మానవవనరుల విలువను తెలియజేసి అందుకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. మానవవనరులు...
సింగపూర్ సహకారంతో అమరావతి వేగంగా అభివృద్ధి జరుగుతొందని ఏపి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి డిప్యూటి ప్రధాన మంత్రి షణ్ముగరత్నంతో సమావేశమైయ్యారు. ఏపీలో...
ఢిల్లీ, డిసెంబరు28: కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్ధంగా సేవలందించిన వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 134వ ఆవిర్భావ...
ఢీల్లీ, డిసెంబర్28: ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందుతుందని బీజెపీ, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. లోక్సభలో బిల్లు...
ముంబై, డిసెంబరు 28: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై రూపొందుతుందించిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ రాజకీయంగా దుమారంలేపుతోంది. ఈ చిత్రం ట్రైలర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఎ అధినేత్రి సోనియాగాంధీలపైన తప్పుడు...
(న్యూస్ఆర్బిట్ బ్యూరో) రష్యా నుండి ఇండియా కొనుగోలు చేయాలనుకుంటున్న అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ -400ను చైనా విజయవంతంగా పరీక్షించింది.రష్యాతో 2015లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ ఏడాది జూలైలో చైనాకు ఈ...
ఉత్తరప్రదేశ్లోని బులందశహర్ జిల్లా చింగ్రావతి గ్రామంలో గోవధపై జరిగిన హింసాకాండలో ఇన్స్ పెక్టర్ మృతికి కారకుడైన ముద్దాయిని మూడు వారాల తరువాత పోలీసులు అరెస్టు చేశారు. ఆవుల కళేబరాలు కనిపించడంతో ఈ నెల మూడున...
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎంపీలు ఈ రోజు కూడా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన కొనసాగించారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ పార్లమెంటు సమావేశాల...
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. బాలీవుడ్ లో దాదాపు 300 సినిమాలలో నటించిన ఆయన ప్రస్తుతం కెనడాలోని తన కుమారుడు, కోడలితో...
మెల్ బోర్న్ టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలిటెస్ట్ లె 151 పరుగులకే కుప్పకూలింది. భారత్ తొలి ఇన్నింగ్స్ కంటే 292 పరుగులు వెనుకబడింది. ఆసీస్ ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా భారత్...
మెల్ బోర్న్ టెస్ట్ లో ఆస్ట్రేలియా కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి సెషన్ లో నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా లంచ్ విరామం తరువాత నుంచి టీ విరామ సమయం మధ్యలో మరో మూడు వికెట్లు...
అమెరికా షట్ డౌన్ రెండో వారంలోకి ప్రవేశించింది. మెక్సికో సరిహద్దులో గోడ విషయంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకిస్తున్న డెమొక్రట్లతో చర్చలు విఫలం కావడంతో అమెరికాలో ఆర్థిక స్తంభన వచ్చే బుధవారం వరకూ కొనసాగే అవకాశాలు...
ముంబై బహుళ అంతస్తుల భవనంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు. తిలక్ నగర్ లోని బహుళ అంతస్తుల భవనం 11వ అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు....
భారత్ తో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 89 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మొదటి కలిసి చేస్తున్న సినిమా వినయ విధేయ రామ. టీజర్ తోనే మెప్పించిన ఈ టీమ్, ట్రైలర్ తో...
థర్టీ ప్లస్ దాటితే ఏ హీరోయిన్ కెరీర్ అయినా ఫెడ్ అవుట్ అవుతుంది. కానీ కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార ఏజ్ పెరిగే కొద్ది ఇమేజ్ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు.అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి...
కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. 22 ఏళ్ళ తరువాత మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. 2. ఓ...
“మనసు పలికే మౌన ప్రేమ” నూతన చిత్ర ప్రారంభోత్సవం ఏ ఎస్ పి ప్రొడక్షన్స్ పతాకంపై బాబీ వేంపల్లి దర్శకత్వంలో నిర్మాత బొట్రేపల్లి ఆవుల కుంట్ల సూర్య ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం ‘మనసు పలికే...
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్… ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీకి అరడజను మంది హీరోలని ఇచ్చిన ఫ్యామిలీ ఇది. ఎన్నో హిట్స్,...
ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై లోక్ సభలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం స్పీకర్ సుమిత్రమహాజన్ ఓటింగ్ నిర్వహించారు....
రోజుకొక్కశాఖపై శ్వేత పత్రం విడుదల చేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ రోజు సహజవనరులు- సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా తమ...
అమరావతి, డిసెంబర్ 27: ఉత్తిత్తి స్టీల్ ప్లాంట్కు శంఖుస్థాపన చేసి చంద్రబాబు మరొక డ్రామా ఆడారు, రాయేగా పోయిందేముందని వేసేశారు అంటూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇటువంటి అమలుకు...
గుంటూరు, డిసెంబర్ 27 : గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ భవనాన్ని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గురువారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కాపు కార్పోరేషన్...
న్యూఢిల్లీ డిసెంబర్ 27: కొత్త కేబుల్ నిబంధనల వల్ల కేబుల్ ఆపరేటర్లపై అధిక భారం పడుతుందని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి అన్నారు. పే ఛానల్స్ యాజమాన్యాలు ఎంఎస్ వోలు, కేబుల్...
తమిళనాడు ప్రజలు సాంప్రదాయంగా భావించే జల్లికట్టు పోటీలను అధికారికంగా నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మధురైలో తరువాత జనవరి15,16,17 తేదిల్లో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరాష్ట్రప్రభుత్వం...
ఉమ్మడి హై కోర్టు విభనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు గురువారం హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రలో హైకోర్టు ఏర్పాటు పూర్తి కాలేదని ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఏపీ, తెలంగాణ హైకోర్టులుగా విభజిస్తూ నిన్న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి...
క్రకటోవా అగ్నిపర్వతం బద్దలై లావా వెదజల్లిన తర్వాత మరోమారు ప్రకంపనలు తలెత్తే అవకాశం వుందని ఇండోనేషియా భూకాంప పరిశీలనాశాఖ ప్రకటించింది. గత శనివారం ఈ పర్వతం బద్దలై సునామీకి కారణం అయిన సంగతి విధితమే....
కడపలో ఉక్కు పరిశ్రమకు పునాదిరాయి వేసే వరకు గడ్డం తీయబోనంటూ దీక్షబూనిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గురువారం తన దీక్ష విరమించనున్నట్లు ఆయన తెలిపారు. పునాదిరాయి కార్యక్రమం పూర్తయ్యాక తిరుమల చేరుకుని స్వామికి...
హిమాచల్ప్రదేశ్, డిసెంబరు27: ప్రధానమంత్రి మోదీ హిమాచల్ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. హిమాచల్లో బిజెపి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ర్యాలీ, సభలో పిఎం పాల్గొన్నారు....
కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృష్టితో చూడాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.ఎవరైనా వరకట్నం డిమాండ్...
మనుషుల ప్రాణాల కంటే బీజేపీ సర్కార్ కు ఆవులపైనే శ్రద్ధ ఎక్కువ అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీధుల్లో ఎవరూ పట్టించుకోకుండా తిరిగే గోవుల పట్ల సరైన...
కాపలాదారే దొంగ అంటూ ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పిస్తూ తన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసిన శివసేనపై ఆర్ఎస్ఎస్ విరుచుకుపడుతోంది. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వెలువడే మరాఠీ దినపత్రిక తరుణ్ భారత్ శివసేనపై తీవ్ర...
అమరావతి, డిసెంబరు27: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పాలనా నగర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పరిపాలనా నగరంలోని అత్యంత కీలకమైన సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ను కాంక్రీట్తో నింపే పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు...