నిమ్మగడ్డ ఎస్ఈసీగా చేరినా.. చుట్టూ సవాళ్లే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి నియమితులైన సంగతి తెలిసిందే. కోర్టు, గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను పదవిలో కూర్చోబెట్టింది. అయితే.. అయన చుట్టూ సవాళ్లే...