NewsOrbit

Tag : ap cm ys jagan

టాప్ స్టోరీస్

పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఇప్పటి వరకూ జరిగిన పనులు, ఇంకా జరగాల్సిన పనుల వివరాలను ఉన్నతాధికారులను...
న్యూస్

టిటిడి చైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా

sharma somaraju
తిరుమల: ఎట్టకేలకు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిటిడి కార్యనిర్వహణ అధికారి అనిల్ ‌కుమార్ సింఘాల్‌కు సుధాకర్ యాదవ్ పంపారు. వ్యక్తిగత కారణాలతో...
టాప్ స్టోరీస్

ఢిల్లీకి జగన్, యూరప్ ట్రిప్‌కు బాబు

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న అఖిలపక్షసమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఈ సమావేశానికి వెల్లకూడదని నిర్ణయించుకున్న టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా యూరప్ పర్యటనకు...
న్యూస్

ఏపి శాసనసభ నిరవధిక వాయిదా

sharma somaraju
అమరావతి: ఆంధ్రపదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. చివరి రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై...
టాప్ స్టోరీస్

హోదా కోసం మరోసారి అసెంబ్లీ తీర్మానం!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  జరిగిన చర్చలో పాల్గొంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి...
రాజ‌కీయాలు

ఎన్‌డిఎ స్పీకర్ అభ్యర్థికి వైసిపి మద్దతు

sharma somaraju
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు వరకూ తటస్తంగా వ్యవహరించిన వైసిపి కేంద్రంలో నరేంద్ర మోది నేతృత్వంలోని బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎన్‌డిఎకి దగ్గర అవుతోంది. కూటమితో సంబంధం లేకుండా బిజెపి అనూహ్యంగా 303...
రాజ‌కీయాలు

చంద్రబాబు నివాసానికే ఎసరు!

sharma somaraju
అమరావతి: కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణంలో నివాసం ఉంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును ఖాళీ చేయిస్తామని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో నేడు మీడియాతో ఆళ్ల ఈ...
న్యూస్

ఉప సభాపతిగా కోన రఘుపతి

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఉప సభాపతిగా కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సభాపతి తమ్మినేని సీతారాం  ప్రకటించారు. ఉప...
టాప్ స్టోరీస్

ఉదయిస్తున్న కొత్త స్నేహాలు

sharma somaraju
అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నది అందరికీ తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన పరిణామాలు చూసుకున్నట్లయితే టిడిపి అధినేత చంద్రబాబు ఏకాకి అవుతున్నట్లుగా కనబడుతోంది....
టాప్ స్టోరీస్

ప్రారంభమైన నీతి ఆయోగ్ భేటీ

sharma somaraju
న్యూఢిల్లీ:  ప్రధాన మంత్రి నరేంద్ర మోది అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలోని సాంస్కృతిక కళా కేంద్రంలో ప్రారంభమయ్యింది. ఈ సమావేశానికి తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ముఖ్యమంత్రులు కెసిఆర్, మమతా...
న్యూస్

‘హుందాగా వ్యవహరిస్తూ అన్నీ సాధించాలి’

sharma somaraju
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించుకునేలా  పార్లమెంట్ సభ్యులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సూచించారు. ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్...
టాప్ స్టోరీస్

రాజధాని డోలాయమానం..!

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఇప్పటి వరకూ ఏటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో రాజదాని ప్రాంత ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. రాజధాని ప్రాంతంలో...
రాజ‌కీయాలు

‘ఇప్పటికీ మారరా’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, పచ్చమీడియా తీరుపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి వారిపై విమర్శలు చేస్తున్న విషయం విదితమే. తాజాగా స్పీకర్ ఎన్నిక సమయంలో...
టాప్ స్టోరీస్

‘డిప్యూటి స్పీకర్ ఊసే రాలేదు’!

Siva Prasad
న్యూఢిల్లీ: బిజిపి నాయకత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి వైసిపికి ఇవ్వజూపిందన్న ఊహాగానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోసిపుచ్చారు. నీతి  ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన జగన్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి...
టాప్ స్టోరీస్

ప్రజలే ప్రతిపక్షం అవుతారు జాగ్రత్త

sharma somaraju
  హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టిఆర్ఎస్ సర్కార్ వైఖరిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నేడు అర్థనగ్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ కార్యదర్శి కె నారాయణ...
టాప్ స్టోరీస్

సుపరిపాలన దిశలో..

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు...
టాప్ స్టోరీస్

శాసనసభాపతి ‘తమ్మినేని’!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసిపి ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సభాపతిగా తమ్మినేని సీతారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌...
రాజ‌కీయాలు

రెండవ విడతలో పదవి?

Siva Prasad
అమరావతి: వైసిపి నాయకత్వం నుంచి తనకేమీ పిలుపు రాలేదన్న నగరి శాసనసభ్యురాలు రోజా సాయంత్రానికి మాత్రం మీడియా రిపోర్టు చేసినట్లుగానే వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మంత్రి పదవిని ఆశించి భంగపడిన...
రాజ‌కీయాలు

‘పిలిస్తే వెళతా’

sharma somaraju
అమరావతి: పార్టీ నాయకత్వం నుంచి తనకు ఎటువంటి పిలుపు రాలేదనీ, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే వచ్చానని నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా స్పష్టం చేశారు. మంత్రిపదవి దక్కలేదనే మనస్థాపంతో ఉన్న రోజాతో మాట్లాడేందుకు...
రాజ‌కీయాలు

పార్టీ వేరైనా రోజాపై రాములమ్మ అభిమానం

sharma somaraju
హైదరాబాద్: సినీ రంగానికి చెందిన వైసిపి ఎమ్మెల్యే రోజాకు వైఎస్ జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై ప్రముఖ నటి, కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ విజయశాంతి స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. రోజాకు...
టాప్ స్టోరీస్

తొలి భేటీలోనే కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీ సుమారు ఐదున్నర గంటల పాటు సాగింది. తొలి సమావేశంలోనే పలు కీలక అంశాలను   క్యాబినెట్ ఆమోదించింది. అనేక ప్రాధాన్యతా అంశాలపై క్యాబినెట్...
న్యూస్

తొలి క్యాబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ తొలి సమావేశం ప్రారంభమయ్యింది. సచివాలయం తొలి బ్లాక్‌లోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కొద్దిసేపటి క్రితం మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యింది. తొలి మంత్రివర్గ సమావేశంలోనే పలు...
న్యూస్

సుచరితకు హోంశాఖ!

sharma somaraju
అమరావతి:శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్‌ శాఖలను కేటాయించారు. ఈ శాఖల కేటాయింపును గవర్నర్‌ ఆమోదించారు. కొత్త మంత్రులలో ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. పిల్లి సుభాస్...
న్యూస్

ప్రొటెం స్వీకర్‌గా శంబంగి

sharma somaraju
అమరావతి: ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు శంబంగి చిన అప్పలనాయుడుచే గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సిఎం కార్యాలయం పక్కనే గల కాన్షరెన్స్ హాలు నందు...
రాజ‌కీయాలు

అధికారులకు దిశానిర్దేశం

sharma somaraju
  అమరావతి: సచివాలయానికి వచ్చిన తొలి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన లక్ష్యాలు, ఆశయాలను ఉన్నతాధికారులకు  వివరించి తదనుగుణంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. వివిధ శాఖల కార్యదర్శులు,...
న్యూస్

ప్రభుత్వ చీఫ్ విప్‌గా గండికోట

sharma somaraju
అమరావతి: మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారానికి ముందుగానే ప్రభుత్వ విప్‌ల జాబితాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. నేటి మధ్యాహ్నం 11.49గంటలకు మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నది. మంత్రుల జాబితాలో అవకాశం...
టాప్ స్టోరీస్

‘ఆశ’ వేతనాలపై తొలి సంతకం

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా సచివాలయంలోకి తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశ వర్కర్‌ల వేతనాల పెంపు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఉదయం 8.39గంటల ముహూర్తానికి సిఎం వైఎస్ జగన్...
టాప్ స్టోరీస్

వీరే అమాత్యులు

sharma somaraju
అమరావతి: సీనియారిటీ, పార్టీ పట్ల విధేయత  ప్రాధాన్యతగా సిఎం జగన్మోహనరెడ్డి మంత్రివర్గ కూర్పు చేశారు. తొలి క్యాబినెట్ లో ఎవరెవరికి చోటు లభించనుందో అధికారికంగా వెల్లడైంది. ప్రాంతీయత, కుల సమీకరణాల నేపధ్యంలో పలువురు సీనియర్...
న్యూస్

10న మంత్రివర్గ సమావేశం

sharma somaraju
అమరావతి: ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 10.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల...
న్యూస్

గవర్నర్ చేతికి మంత్రుల జాబితా

sharma somaraju
  అమరావతి: రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహనరెడ్డి అందజేశారు. రేపు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేడు విజయవాడ గేట్‌వే హోటల్‌కు చేరుకున్న...
టాప్ స్టోరీస్

‘మంచి సభను చూస్తారు’

sharma somaraju
అమరావతి: శాసనసభ గౌరవం కాపాడే విధంగా తన విధులను సక్రమంగా నిర్వహిస్తానని నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ రెండవ శాసనసభాపతిగా నియమితులవుతున్న సీనియర్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. నేడు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మినేని...
రాజ‌కీయాలు

మంత్రివర్గ విస్తరణ రేపే

sharma somaraju
అమరావతి: వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శనివారం ఉదయం 8.39గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహనరెడ్డి తొలిసారిగా సచివాలయంలోకి...
టాప్ స్టోరీస్

మంత్రులు వీరేనా?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో ఐదుగురిని డిప్యూటి ముఖ్యమంత్రులుగా, 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం  చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సిఎం...
రాజ‌కీయాలు

వైసిపి నేతల్లో ఉత్కంఠ

sharma somaraju
అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. వైసిపి ఎల్‌పి సమావేశం మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. 151మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. శనివారం...
టాప్ స్టోరీస్

మతం భగవంతుడికే ఎరుక!

sharma somaraju
అమరావతి: వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నియామకం జరగబోతున్న తొలి నామినేటెడ్ పోస్టే వివాదాస్పదం అయ్యే పరిస్థితి నెలకొంది. టిటిడి బోర్డు చైర్మన్‌గా మాజీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని నియమించనున్నట్లు వార్తలు...
టాప్ స్టోరీస్

అక్టోబర్ నుండి రైతుభరోసా

sharma somaraju
అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలు చేపడుతున్నారు. ముందుగా సామాజిక పించన్‌ పెంచిన వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్య...
టాప్ స్టోరీస్

భారీగా ఐపిఎస్ బదిలీలు

sharma somaraju
అమరావతి:  రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నేడు 26 మంది...
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు కష్టకాలం మొదలవుతున్నదా?

Siva Prasad
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కష్టకాలం మొదలవుతున్నదా? అధికారపక్షం పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రోజువారీ ట్వీట్లు చూసినా, బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్...
టాప్ స్టోరీస్

వాటిపై విచారణలు జరిపించండి

sharma somaraju
అమరావతి: గత టిడిపి ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగాయనీ వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖలు రాశారు. వివిధ అంశాలపై రాసిన ఏడు...
న్యూస్

వైసిపి పార్లమెంటరీ నేత

sharma somaraju
అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైసిపి పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌ను  నియమించారు. ఈ మేరకు పార్టీ...
టాప్ స్టోరీస్

‘ఆశ’లకు పదివేల వేతనం

sharma somaraju
అమరావతి: పాదయాత్ర సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేరవేర్చారు. వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సిఎం జగన్మోహనరెడ్డి సమీక్ష జరిపారు. ఈ...
రాజ‌కీయాలు

‘అందుకే తరిమికొట్టారు’

sharma somaraju
అమరావతి: జగన్ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు అందరూ పని చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సూచించారు. టిడిపిని ప్రజలు ఎందుకు ఓడించారో వివరిస్తూ వైసిపి శ్రేణులు ఎలా వ్యవహరించాలో ట్విట్టర్ వేదికగా సోమవారం...
టాప్ స్టోరీస్

7న వైసిపిఎల్‌పి సమావేశం ఎందుకో తెలుసా?

sharma somaraju
అమరావతి: ఈ నెల ఏడవ తేదీ వైసిపి శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. తాడేపల్లిల్లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఏడవ తేదీ ఉదయం 10గంటలకు వైసిపి శాసనసభాపక్ష సమావేశం...
న్యూస్

ఆన్‌లైన్‌లో వాలంటీర్ పోస్టులు

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన గ్రామ పంచాయతీల్లో ఉద్యోగుల భర్తీ ప్రకటనను పలు ప్రైవేటు వెబ్‌సైట్‌లు క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే వైఎస్ జగన్మోహనరెడ్డి 50 కుటుంబాలకు ఒక...
న్యూస్

రేపటి నుండి సమీక్షలు

sharma somaraju
అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. నిన్నముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ నేడు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్‌లతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై...