NewsOrbit

Tag : ap cm ys jagan

న్యూస్

‘లక్షల కోట్లు ఏమయ్యాయో?’

sharma somaraju
అమరావతి: టిడిపి హయాంలో కార్పోరేషన్‌లు, ప్రభుత్వ సంస్థల ద్వారా రుణంగా తెచ్చిన లక్ష కోట్ల రూపాయలు ఏమయ్యాయో అంతుబట్టడం లేదని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు.  ట్విట్టర్ వేదికగా శనివారం చంద్రబాబు పరిపాలనపై విమర్శలు...
టాప్ స్టోరీస్

2.27 లక్షల కోట్లతో బుగ్గన బడ్జెట్!

Siva Prasad
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి బడ్జెట్‌ను శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.  మొత్తం  రెండు లక్షల 27 వేల 974 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను...
టాప్ స్టోరీస్

‘తొలి రోజే వేడిగా వాడిగా!’

sharma somaraju
అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజే సభ ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లింది. రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యలు ప్రస్తావనకు వచ్చినపుడు, గత ప్రభుత్వం పాలనను ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు. దానివల్లనే నేటికీ...
రాజ‌కీయాలు

అసెంబ్లీ సన్నివేశాలపై వర్మ సెటైర్

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టిడిపి పరిస్థితిపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రముఖ హాస్య నటుడు  బ్రహానందంతో పోలుస్తూ వ్యంగంగా చలోక్తి విసిరారు. అసెంబ్లీలో ప్రతిపక్ష...
న్యూస్

‘కమిటీ నివేదికల్లో అన్ని బయటకు వస్తాయ్’

sharma somaraju
అమరావతి: ప్రాజెక్టులపై గత ప్రభుత్వం అంచనాలు పెంచుకుంటూ పోయిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఏపి శాసనసభ బడ్జెట్ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో మంత్రి...
టాప్ స్టోరీస్

ఇప్పడు బానే ఉంటుంది: చెడితేనే ఇబ్బందులు

sharma somaraju
అమరావతి: కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపి, తెలంగాణలు భారత్, పాక్‌ మాదిరిగా మారతాయని గతంలో జగన్ అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తూ, ఇప్పుడు జగన్ ఆ రాష్ట్రాన్ని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ఎపి అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

‘సఖ్యతతోనే అభివృద్ధి’

sharma somaraju
అమరావతి : రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో జగన్ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకెళ్లారని...
టాప్ స్టోరీస్

‘అన్ని కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం’

sharma somaraju
అమరావతి: ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతు ఆత్మహత్యలపై సమీక్ష జరిపారు. గత అయిదేళ్లలో...
న్యూస్

ఈ నెల 30వరకూ అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 14 పని దినాల పాటు నిర్వహించాలని బిఏసిలో నిర్ణయించారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బుధవారం జరిగిన బిఏసి సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, టిడిపి...
టాప్ స్టోరీస్

కాపు’ కాశాం : న్యాయం చేయండి

sharma somaraju
అమరావతి: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ...
టాప్ స్టోరీస్

‘ఇది ప్రజాసంక్షేమ ప్రభుత్వం’

sharma somaraju
  కడప: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటి సారిగా  రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద 54లక్షల మంది రైతు కుటుంబాలకు 8750కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత వైసిపి...
న్యూస్

రాజధాని రైతుల అంశంపై త్వరలో నిర్ణయం

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ఈ నెల 10వ తేదీ తర్వాత రాజధాని రైతుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామనీ టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో...
న్యూస్

కౌలు రైతుకు రైతు భరోసా

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అగ్రికల్చర్ మిషన్‌పై సిఎం జగన్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సాగునీరు,...
రాజ‌కీయాలు

ఆయన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలి

sharma somaraju
అమరావతి: ఐజెఎం లింగమనేని రమేష్‌కి సంబంధించి అక్రమాలపై పూర్తి స్థాయి విజిలెన్స్ దర్యాప్తు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి విచారణ కోరతానని...
టాప్ స్టోరీస్

ఇంత త్వరగా ఘర్షణ వాతావరణమా!?

Siva Prasad
ఫోటో:  ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు అమరావతి: కొత్త ప్రభుత్వం వచ్చి గట్గిగా నెల గడిచిందో లేదో రాష్ట్రంలో అధికారపక్షానికీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి మధ్య ఘర్షణ...
న్యూస్

‘ఇక కార్పోరేషన్ ఇసుక’

sharma somaraju
అమరావతి: ఏపిఎండిసి ద్వారా ఇసుక విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో  సెప్టెంబరు ఐదవ తేదీ నుండి నూతన ఇసుక పాలసీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.  కొత్త ఇసుక విధానం పై...
న్యూస్

నవరత్నాలకు అధిక ప్రాధాన్యత

sharma somaraju
అమరావతి: నవరత్న పథకాల అమలునకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలో నేడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఏఏ రంగాలకు ఎన్ని నిధులు కేటాయించాలన్న అంశంపై జగన్...
రాజ‌కీయాలు

నామినేటెడ్ పదవుల కేటాయింపుకు రంగం సిద్ధం!  

sharma somaraju
అమరావతి: రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కేటాయింపునకు ముఖ్యమంతి వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వలేకపోయిన ఎమ్మెల్యేలు, పార్టీ కోసం కష్టపడి పని చేసిన సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్...
రాజ‌కీయాలు

పోర్టు జీవో వాపసు?

sharma somaraju
అమరావతి: మచిలీపట్నం పోర్టు అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ  జరగడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లు కనబడుతోంది. రాష్ట్రంలోని మచిలీపట్నం పోర్టును వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌కు అప్పగించినట్లు ఇటీవల వార్తలు...
న్యూస్

ఎమ్మెల్యేలకు సిఎం జగన్ క్లాస్

sharma somaraju
అమరావతి: శాసనసభలో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజు పాటు శిక్షణా...
టాప్ స్టోరీస్

కరకట్ట కట్టడాల కథ ఎందాకా!?

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల కూల్చివేత ప్రజావేదికకే పరిమితం అవుతుందా? నదీ సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఉందంటూ ప్రజావేదికను కూల్చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి, మరి...
టాప్ స్టోరీస్

‘ఇదో ఫాసిస్టు సర్కారు’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలతో ఫాసిస్టు పాలన చేస్తోందని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం...
న్యూస్

‘ముందు రైతు సమస్యలు తీర్చండి’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాలలో వ్యవసాయానికి విత్తనాలు అందక రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అనంతపురం, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాలలో విత్తనాలు సరఫరా చేయాలంటూ రైతులు ధర్నాకూ దిగారు. ఈ విషయంపై టిడిపి ఎమ్మెల్సీ...
టాప్ స్టోరీస్

‘యాగం ఫలించింది’

sharma somaraju
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన శ్రీ మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం నేటితో ముగిసింది. తాడేపల్లిలో 23నెలలుగా నిర్వహిస్తున్న యాగం నేడు పూర్ణాహుతితో సంపూర్ణమైంది. ఈ కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

ఉప సంఘానికి దిశానిర్దేశం

sharma somaraju
  అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలోని 30 అంశాలకు సంబంధించి నిర్ణయాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలోని...
టాప్ స్టోరీస్

కెసిఆర్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంపై తెలంగాణలో విచిత్రమైన ప్రతిస్పందన వచ్చింది. టి కాంగ్రెస్ సీనియర్...
టాప్ స్టోరీస్

అది బందర్ పోర్టు జివోయేనా?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని మచిలీపట్నం పోర్టును వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఈ నెల 28న ఒక రహస్య జివోను విడుదల...
రాజ‌కీయాలు

సర్కార్‌పై వ్యంగ్యాస్త్రం!

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలపై విజయవాడ ఎంపి కేశినేని నాని సోషల్ మీడియాలో తన దైన శైలిలో విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అమరావతిని కూల్చేద్దాం, హైదరాబాదును అభివృద్ధి చేద్దాం అనేలా జగన్ చర్యలు...
న్యూస్

‘దేవుడి స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లూ ఉంటాయ్’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వట్టర్ వేదిగా టిడిపి, వైసిపి నేతల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసిపి నుండి 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలనూ...
టాప్ స్టోరీస్

1నుండి ప్రజాదర్బార్

sharma somaraju
అమరావతి: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు జూలై ఒకటి నుండి సిఎం జగన్మోహనరెడ్డి  ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిఎం క్యాంప్ కార్యాలయానికి...
టాప్ స్టోరీస్

ప్రాజెక్టులపై మౌనం ఎందుకు?

sharma somaraju
అమరావతి: నీటి పారుదల ప్రాజెక్టులపై జగన్ మౌనం రాష్ట్ర రైతాంగానికి మంచిది కాదని మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. హైదరాబాదులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై దేవినేని...
టాప్ స్టోరీస్

ఆయన చర్యలను అభినందిస్తున్నా..కానీ

sharma somaraju
అమరావతి: ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తూ సంచలన పోస్టులు పెడుతున్న విజయవాడ ఎంపి కేశినేని నాని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవను అభినందిస్తూనే ప్రశ్నలను...
టాప్ స్టోరీస్

శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలు!

Siva Prasad
హైదరాబాద్: కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో నవ్యాధ్రలోని రాయలసీమ, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల సాగునీటి అవసరాల కోసం గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

బాబు నివాసానికి నోటీసు!

Siva Prasad
అమరావతి: ఉండవల్లిలో కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి సిఆర్‌డిఎ అధికారులు నోటీసు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన కట్టడం కాబట్టి ఎందుకు కూల్చివేయకూడదో  ఏడు రోజుల్లో  చెప్పాలంటూ...
టాప్ స్టోరీస్

ఇంటర్‌కూ ‘అమ్మఒడి’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులకు వర్తింపజేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకూ చదివే విద్యార్థులకు మాత్రమే...
టాప్ స్టోరీస్

‘మీకల నెరవేరదు’

sharma somaraju
అమరావతి: గత చంద్రబాబు హయాంలో వివిధ ప్రాజెక్టులు, ఒప్పందాలు తదితర కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంపై మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్...
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంత అభివృద్ధిపై సమీక్ష

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజధాని ప్రాంత అభివృద్ధిపై సిఆర్‌డిఎ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి  మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, ప్రభుత్వ...
టాప్ స్టోరీస్

‘రూ.2636కోట్లు రికవరీ చేయాల్సిందే’

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విద్యుత్...
టాప్ స్టోరీస్

టిడిపి మండిపాటు

sharma somaraju
అమరావతి: చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను  ప్రభుత్వం రాత్రికి రాత్రే కూల్చివేయడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి...
రాజ‌కీయాలు

‘అందుకే ప్రజలు మీకు వాతలు పెట్టారు’

sharma somaraju
అమరావతి: ప్రజావేదికను కూల్చివేయడం తుగ్లక్ చర్యగా టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభివర్ణించడంపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా  స్పందించారు. రివర్ కన్జర్వేషన్ యాక్ట్‌ను ఒక సారి...
టాప్ స్టోరీస్

ప్రజావేదిక నేలమట్టం

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక నిర్మాణాన్ని సిఆర్‌డిఎ అధికారులు నేలమట్టం చేశారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో చంద్రబాబు హయాంలో ఉండవల్లిలోని ఆయన నివాసానికి...
టాప్ స్టోరీస్

డీజీపీ ఆందోళన

Srinivasa Rao Y
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డ్రగ్స్, సైబర్ క్రైమ్ విశాఖ జిల్లాలోనే అధికంగా ఉందని ఆయన తెలిపారు. వైట్ కాలర్ నేరాలను...
టాప్ స్టోరీస్

‘ఆ తప్పులు మళ్లీ జరగకూడదు సుమా’!

Siva Prasad
అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులు ఇకమీదట జరగకూడదన్న విధానంపైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా దృష్టి సారిస్తున్నారు. కలెక్టర్ల సమావేశంలో రెండవ రోజు కూడా ఆయన ఇదే అంశంపై నొక్కి...
టాప్ స్టోరీస్

హోదా హుష్ కాకి!

sharma somaraju
అమరావతి: విభజన కష్టాలతో నెట్టుకొస్తున్న నవ్యాంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇక రానట్లే. ఆంధ్రప్రదేశ్ హోదా కు నీళ్ళు వదులు కోవడమేనని స్పష్టం అవుతున్నది. ఈ విషయాన్ని పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా...
న్యూస్

‘దీన్ని ప్రజలు హర్షించరు’

sharma somaraju
అమరావతి: ప్రజావేదిక విషయంపై  సిఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పలువురు టిడిపి నేతలు తప్పుబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదికను కడితే దానిని కూల్చివేస్తామనడం సరికాదని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని...
న్యూస్

జగన్ నిర్ణయంపై మిశ్రమ స్పందన

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు   ప్రజావేదిక నిర్మాణంపై తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ‘అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక భవనం నుండే మొదలు పెడుతున్నాం. ప్రజావేదికలో ఇదే  కలెక్టర్‌ల...
టాప్ స్టోరీస్

డిఫెన్స్‌లో చంద్రబాబు!

Siva Prasad
అమరావతి: ప్రజావేదికను కూల్చివేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కృష్ణా నది ఒడ్డున పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలలో ఉండవల్లిలోని ప్రజావేదిక కూడా ఒకటి కాబట్టి దానిని...
టాప్ స్టోరీస్

వివాదాల సుడిలో ‘ప్రజావేదిక’

sharma somaraju
అమరావతి: నూతన ప్రభుత్వం ప్రజావేదిక నిర్మాణం విషయంలో చంద్రబాబును దోషిగా నిలపాలని ప్రయత్నిస్తోంది. ప్రజావేదికకు సంబంధించిన ఫైల్‌ను సిఎం జగన్ టేబుల్‌కు సిఆర్‌డిఎ అధికారులు పంపారు. ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు, టెండర్ల కేటాయింపు...
టాప్ స్టోరీస్

ప్రాజెక్టులపై నజర్!

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాజెక్టుల టెండర్‌లలో భారీగా అవకతవకలు జరిగాయని భావిస్తున్న జగన్మోహనరెడ్డి సర్కార్ వాటిపై పూర్తి స్థాయి పరిశీలనకు నడుంబిగించింది. ప్రాజెక్టుల పునః సమీక్ష కోసం ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయాలను...
టాప్ స్టోరీస్

‘బాబు’కు సర్కార్ షాక్

sharma somaraju
అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదిక స్వాధీనానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒక పక్క పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు పార్టీని వీడి టిడిపి అధినేత చంద్రబాబుకు షాక్ ఇవ్వగా మరో పక్క జగన్ సర్కార్ ప్రజావేదికను...