NewsOrbit

Author : siddhu

https://newsorbit.com - 3220 Posts - 0 Comments
Featured రాజ‌కీయాలు

టిడిపి రెబెల్ ఎమ్మెల్యేల లిస్టులో మరొక పేరు?

siddhu
అసలే కీలక నేతల వరుస అరెస్టులులతో సతమతమవుతున్న చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పై భూగర్భ తవ్వకాల ప్రాజెక్టులో తప్పుడు ఆరోపణలు చేశారని రాధాకృష్ణ రామోజీరావు లతోపాటు చంద్రబాబుకి...
బిగ్ స్టోరీ

అచ్చెన్నాయుడు తో పాటు పార్టనర్ ని కూడా జైలు కి పంపనున్న ఏ‌సి‌బి?

siddhu
అచ్చెన్నాయుడు ని ఎలాగైనా కటకటాల వెనక్కి పంపాలని ఏసీబీ అధికారులు చాలా బలమైన దృక్పథంతో ఉన్నారు. అందుకే కోర్టు వారి దగ్గర సరైన ఆధారాలతో మరియు బలమైన వాదనలతో అతనిని ఆసుపత్రిలోనే విచారించేందుకు పర్మిషన్...
5th ఎస్టేట్

రఘురామ కృష్ణం రాజు కథ ముగియగానే మరొక కొత్త ఎంపీ వివాదం షురూ…!

siddhu
ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజు రోజుకీ సీరియస్ అవుతున్న నేపథ్యంలో వైసీపీలో మరొక ఎంపీ అదే బాటలో నడుస్తున్న ఆనవాళ్ళు కనబడుతున్నాయి. సీఎం జగన్ ఆశీస్సులతోనే పార్టీ లోకి వచ్చాను...
రివ్యూలు

రివ్యూ : కృష్ణ అండ్ హిస్ లీల – హిట్టా ఫట్టా?

siddhu
లాక్ డౌన్ కారణంగా ఓటిటి ప్లాట్ఫార్మ్ లో చాలా రోజులుగా థియేటర్లకు నోచుకోని సగటు సినీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చింన ప్రేమ కథ చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల‘. సురేష్ ప్రొడక్షన్స్, వియా...
5th ఎస్టేట్

మీడియా ‘కరంట్’ వైర్లు కట్ – ఏం సందేశం ఇద్దామని ?

siddhu
మీడియా పై దాడి, మీడియా స్వేచ్ఛ అనే పదాలు చాలా పెద్దవిగా వినిపించడమే కాకుండా రీ–సౌండ్ కూడా ఇస్తూ ఉంటాయి. ఫోర్త్ ఎస్టేట్ అనే బిరుదు కలిగిన మీడియా ఈ రోజుల్లో కొద్దిగా తన...
బిగ్ స్టోరీ

పార్క్ హయాత్ వ్యవహారం లో మరొక సెన్సేషన్… భారీగా బుక్ అయ్యారు

siddhu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడిగా ఉ న్నప్పుడు టిడిపి మాజీ నేత మరియు బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మరియు మాజీ మంత్రి బీజేపీ నాయకుడు...
బిగ్ స్టోరీ

టాలెంట్ ఉన్నోడిని డామినేట్ చేయకండి రో …!

siddhu
తెలుగు టెలివిజన్ రంగానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. టీవీ9 నుండి బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ వెళ్ళిపోయాడు అన్న విషయం బయటకు వచ్చింది. v6 తీన్ మార్...
Featured బిగ్ స్టోరీ

నిజమైన ‘హీరోయిజం’ చూపించే ‘దమ్ము’ లేని తెలుగు హీరోలు…

siddhu
ముందు నుండి అనుకుంటున్నదే… కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తర్వాత మన హీరోలు ఏ మాత్రం ఇండస్ట్రీకి తోడ్పడతారు అన్న ప్రశ్న ఎప్పటి నుండో ఉంది. లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికుల...
బిగ్ స్టోరీ

ఎన్‌టి‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్యాయం – రోడ్డున పడ్డ విద్యార్ధులు – కాపాడేది ఎవరు ?

siddhu
ఈ విపత్కర కరోనా సమయంలో ప్రజలను తమ ప్రాణాలు అడ్డేసి కాపాడుతుంది పోలీసులు మరియు డాక్టర్లు అన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి డాక్టర్లను రోడ్డుమీదకు వచ్చి కూర్చునేలా చేసిన తీరు ఇప్పుడు మన...
5th ఎస్టేట్ Featured

మరో మాజీ మంత్రులు లిస్టు తయారు చేసిన జగన్..! వీరూ కటకటాల వెనక్కే?

siddhu
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉన్న దూకుడును ఎవరు ఆపలేక పోతున్నారు. ఒక దెబ్బ తర్వాత మరొకటి కొడుతూ తెలుగుదేశం పార్టీపై ఆయన విరుచుకుపడుతున్న తీరు వైసిపి వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇక...
Featured బిగ్ స్టోరీ

నీహారిక పెళ్లి గురించి వైరల్ అవుతున్న నయా స్టోరీలు !

siddhu
ఒక సెలబ్రిటీ ఇంట్లో శుభకార్యం అంటే చాలు మన వారికి ఎక్కడలేని ఊపు వచ్చేస్తుంది. ఆ హంగామా మొత్తం సోషల్ మీడియాలోనే ముందు మొదలైపోతుంది. సరే ఎంతైనా ఫాన్స్ కదా ముచ్చటపడి సెలబ్రేట్ చేసుకుంటున్నారు...
5th ఎస్టేట్

టాప్ రివెంజ్ స్టోరీ : చంద్రబాబు ని కోర్టు బోను ఎక్కించబోతున్న జగన్ ??

siddhu
ఇప్పటికే కీలక నేతల అరెస్టులతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దానికి తగ్గట్టు పార్టీలోనే అత్యంత సీనియర్ నేత అయిన అయ్యన్నపాత్రుడి పై కూడా నిర్భయ కేసు పెట్టడంతో అతని అరెస్టు కూడా...
బిగ్ స్టోరీ

న్యూస్ ఆర్బిట్ అబ్జర్వేషన్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల భవిష్యత్తు … !!

siddhu
గత నెల రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాల్లో అధికారపక్షం ఎంత బలంగా ఉన్నా దానికి తగ్గట్టు ప్రతిపక్షం గళం విప్పితేనే ఏ రాష్ట్ర భవిష్యత్తు అయినా… బాగుంటుంది, ప్రజలకు అన్ని...
5th ఎస్టేట్

మోడీ చేతకానితనమే తప్ప దీనికి ఆన్సర్ ఇంకేంటి?

siddhu
సంవత్సరం క్రితం భారత సైన్యం మీద పుల్వామా అటాక్ జరిగినప్పుడు వరుసగా ఉన్న శవపేటికల ముందు చేతులు జోడించి నివాళులు అర్పిస్తూ గంభీరంగా నడుస్తున్న మన ప్రధాని మోదీ ని చూసి అంతా గర్వపడ్డారు....
బిగ్ స్టోరీ

చంద్రబాబు ముందర భలే ఊహించని డిమాండ్ పెట్టిన టీడీపీ ముఖ్యనేతలు .. డంగ్ అయిపోయిన బాబు!

siddhu
ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. రేపో మాపో ఈ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఇటువంటి సమయంలో టిడిపిలో ప్రక్షాళన జరగాలా వద్దా అనే...
5th ఎస్టేట్

జగన్ కి ఎవ్వరూ చేయలేని మేలు చేసిన డిల్లీ పెద్దలు – తమకి తెలియకుండానే .. !!

siddhu
అసలు జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి చాలామంది మదిలో తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. బీజేపీ విషయంలో జగన్ దారెటు? చంద్రబాబు లాగా కలిసిమెలిసి ఉంటారా లేదా కేంద్రం పై పోరులో కేసీఆర్ కు సహకరిస్తారా?...
బిగ్ స్టోరీ

మోడీ టేబుల్ మీద ప్రూఫ్స్ తో సహా తేలిన జగన్ – చంద్రబాబు ల భాగోతం?

siddhu
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీ లేకపోయినా కూడా మిగతా రెండు పార్టీలను ఒక ఆట ఆడించేస్తోంది. అదే తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న కేసీఆర్...
5th ఎస్టేట్

‘జాతీయ స్థాయి లో చంద్రబాబు ని…’ ఇదే జగన్ టార్గెట్ ?

siddhu
ఎక్కడైనా ఏమరపాటు వ్యవహరిస్తే ఓడలు బండ్లు అవుతాయి—బండ్లు ఓడలు అవుతాయి. ఇక రాజకీయాల్లో అయితే ఈ ప్రక్రియ జరగడానికి ఎంతో సేపు పట్టదు. ఈరోజు అధికార పార్టీకి ఇచ్చిన మద్దతు పక్క రోజు విపక్షం...
న్యూస్

AP BUDGET : నవరత్నాలు మెరిసిపోతున్నాయి… సంక్షేమ పథకాలకు దండిగా నిధులు.! దేనికెంతంటే….

siddhu
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి పథానికే పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో వచ్చిన పథకాలు కన్నా వీటిని చాలా సమర్ధవంతంగా నిర్వహిస్తూ తన...
న్యూస్

AP BUDGET : వ్యవసాయం, విద్య, వైద్యం…. ఇలాంటి కీలక రంగాలకు ఇచ్చినది ఎంత…?

siddhu
జగన్ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెడుతున్న బడ్జెట్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా సంక్షోభానికి ముందు అనుకున్న బడ్జెట్ నే జగన్ ఇప్పుడు కూడా ప్రవేశపెడుతుండడం...
న్యూస్

AP BUDGET: ఆయా కులాలకి జగన్ కేటాయించిన నిధులు ఇవే

siddhu
సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ వేసిన రెవెన్యూ అంచనా 1,80,392 కోట్లు కాగా మొత్తం రాష్ట్ర బడ్జెట్...
బిగ్ స్టోరీ

అచ్చెన్న పై మరొక కేసు… ఇది ఇంకా స్ట్రాంగ్ గా ?

siddhu
తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు కేసు ని అతని ఆరోగ్య పరిస్థితిని అడ్డంపెట్టుకుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తోంది. వీలైనంత ఎక్కువ సమయం అచ్చెన్నాయుడు ని హాస్పిటల్ కే పరిమితం చేసేలాగా వ్యూహాలు రచిస్తున్న...
బిగ్ స్టోరీ

అచ్చెన్న కేసులో కీలక మలుపు కి రంగం సిద్దం?

siddhu
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అయితే అది ఎన్ని దారులు తిరిగి వచ్చినా చివరికి బడా బాబులుగా వెలుగొందిన వారు చట్టంలోని...
5th ఎస్టేట్

తిన్నామా… పడుకున్నామా… తెల్లారి చిరంజీవి మీద పడి ఏడిచామా !!

siddhu
గత కొద్ది రోజులుగా ఎవరు ఏం ఆశించి చేస్తున్నారో తెలియదు కానీ సినీ నటుడు చిరంజీవిపై చాలామంది గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బాలయ్య చిరంజీవి పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇప్పుడు...
5th ఎస్టేట్

అన్నీ పక్కనపెట్టి – హెరిటేజ్ మీద జగన్ అండ్ కో టోటల్ ఫోకస్ !!

siddhu
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లో జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం చెలరేగుతున్న తీరు చూస్తుంటే విపక్షాలు హడలిపోతున్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్న మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలను అవినీతి నిరోధక శాఖ మరియు సిబిఐ...
టాప్ స్టోరీస్

ఆపరేషన్ TDP అష్టదిగ్బంధనం – జగన్ ఫైట్ అసలు లక్ష్యం ఇదే !

siddhu
నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టిడిపి  ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ చూసి విశ్లేషకులు మరియు పేరుమోసిన రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. జగన్ ఈ రకమైన చర్య తీసుకోవడం ఊహించినదే కాని...
రాజ‌కీయాలు

జగన్ చేతికి వాళ్ళ లిస్టు – ఇక సాగనంపడమే?

siddhu
దాదాపు తొమ్మిది ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి జగన్ రాష్ట్ర రాజకీయాలను బాగానే ఒంటపట్టించుకున్నాడు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో సరిగ్గా విశ్లేషించుకుంటూ ముందుకుపోతున్న జగన్ కు రాజకీయ అనుభవం ఉన్నా అనుభవజ్ఞులు ఎవరికి...
బిగ్ స్టోరీ

ఇది టీడీపీ – బీజేపీ చేతకాని తనమే తప్ప జగన్ గొప్ప కాదు ??

siddhu
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత కొద్ది రోజులుగా హైకోర్టు నుండి బ్యాక్ టు బ్యాక్ షాకులు తగిలాయి. దీంతో అనుభవలేమి అధికార పార్టీ ఒకసారి ఢీలా పడిపోతుందని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా భావించారు....
5th ఎస్టేట్

స్ట్రాంగ్ – వీక్ – సూపర్ హిట్ – డిజాస్టర్ – జగన్ దారెటు?

siddhu
జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. అంతా…. జగన్ తన తొమ్మిదేళ్ల ప్రతిపక్షంలో అధికార పార్టీ వారు చేసే తప్పులను చూసి బాగా రాటుదేలాడు అని...
బిగ్ స్టోరీ

జగన్ ఇక జన్మలో సి‌ఎం కుర్చీ దిగకుండా చేస్తున్న బాలయ్య?

siddhu
ఎన్నడూ లేని విధంగా కొద్దిరోజులుగా నందమూరి నట వారసుడు బాలకృష్ణ వార్తల్లో చాలా ఎక్కువగా కనబడడం చూస్తూ ఉంటాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ చాలా పేరొందిన పర్సనాలిటీ అయినా ఎప్పుడో అడపాదడపా అభిమానులను...
బిగ్ స్టోరీ

వారం రోజులు టైమ్ అడిగిన జగన్ ? కీలక నిర్ణయం దిశగా అడుగులు!

siddhu
సరిగ్గా ఎనిమిది రోజుల్లో అనగా ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. టిడిపి అభ్యర్థిగా వర్ల రామయ్య పోటీ చేయనుండటంతో ఓటింగ్ ప్రక్రియ అనివార్యమైంది. అయితే ఎన్నికల్లో వైసీపీ నాలుగు స్థానాలను...
5th ఎస్టేట్

ఏపీ అప్పుల ఊబి : జగన్ – చంద్రబాబు ఇద్దరిదీ ఈ పాపం

siddhu
స్వర్ణాంధ్ర గా పేరొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజంగా బాగా అభివృద్ధి లోకి వస్తుంది అనుకుంటున్న సమయంలో విభజన వల్ల ఉత్తి ఆంధ్రప్రదేశ్ గా13 జిల్లాల తో మిగిలిపోయింది. తెలంగాణ లో హైదరాబాదు అంత మహానగరంగా...
బిగ్ స్టోరీ

సీనియర్ మోస్ట్ లు అందరూ జగన్ వైపే అడుగులు..!

siddhu
జగన్ పాలన మొదలయ్యి అలా ఏడాది పూర్తయిందో లేదో సొంత పార్టీలోనే అసంతృప్తి మెల్లగా తారాస్థాయికి చేరుకుంది. సీనియర్ నాయకులు పదవి వియోగాన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాగని వారి బాధ అంతా లోపల దాచుకోకుండా అవకాశం...
సినిమా

అల్లూ అరవింద్ గొప్పతనం గురించి ఆ టాప్ డైరెక్టర్ చెబుతుంటే కంట్లో నీళ్ళు కారాల్సిందే !

siddhu
హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి సినిమా లు తీసిన సాయి రాజేష్ ఫేస్ బుక్ లో అల్లూ అరవింద్ గురించి ఈ విధంగా పంచుకున్నాడు. ” ‘మా నాన్న గారు…The Most...
5th ఎస్టేట్

రేవంత్ రెడ్డి గతం లో చేసిన పనులు బయటకి లాగడమే తెలంగాణా అట్టుడికింది!

siddhu
ఏ రాజకీయ నాయకుడికైనా గతాన్ని దాచడం లేదా సంవత్సరాలు గడిచిపోయాయి కదా అని దానిని విస్మరించడం అసాధ్యమైన పని. ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లోకి దిగినప్పటి నుండి అతను ఎక్కడి నుంచి వచ్చాడు..? ఎలాంటివాడు...
సినిమా

బ్రేకింగ్ : రామ్ గోపాల్ వర్మ మరొక సినిమా ట్రైలర్ వచ్చేసింది .. క్లైమాక్స్ కంటే దారుణంగా చూపించాడు

siddhu
నిన్ననే క్లైమాక్స్ అంటూ హాట్ హాట్ సినిమా యూట్యూబ్ లో దింపిన రామ్ గోపాల్ వర్మ ఇవాళ మళ్ళీ నేకేడ్ NNN Movie అంటూ మరొక ట్రెయిలర్ విడుదల చేశాడు. థియేటర్ లలో సినిమా...
బిగ్ స్టోరీ

భారత్ కి ఇంతకంటే పెద్ద వెన్నుపోటు ఉంటుందా? క్షమించకూడని పని చేసిన అమెరికా!

siddhu
కొద్ది వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వారి దేశంలో లక్షలాది సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు నుండి తమ ప్రజలను కాపాడుకునేందుకు భారతదేశాన్ని మొదట భయపెట్టి, బెదిరించి.. ఆ తర్వాత...
బిగ్ స్టోరీ

కథ మొత్తానికీ సూత్రధారి సీ కల్యాణ్?

siddhu
టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలకృష్ణ…. చిరంజీవి మరియు మంత్రి తలసాని తదితరుల మీటింగ్ విషయంలో స్పందించి కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే...
బిగ్ స్టోరీ

తెలుగు ఇండస్త్రీకి ఎప్పటికి బుద్ధి వస్తుంది..?

siddhu
తెలుగు చలనచిత్ర సీనియర్ హీరోలలో చిరంజీవి ఒక సపరేట్ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అతను తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు లాగా ఆవేశపరుడు కాదు. చాలా కూల్ గా ఫిట్టింగ్ లు పెట్టేస్తాడు....
5th ఎస్టేట్

కేంద్రం దగ్గర జగన్  డౌన్ అవుతాడు అనుకుంటే…. వారినే తలదన్నాడుగా

siddhu
పాలన విషయంలో దేశంలో ముఖ్యమంత్రుల మధ్య మరియు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి కి పోలికలు తరచుగా జరుగుతూ ఉంటాయి. విశ్లేషకులు పాలకుల యొక్క పర్ఫామెన్స్ ని ఏ ఏడాదికి ఆ ఏడాది విశ్లేషిస్తూ ఉంటారు. ఇదే...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ మీద స్కానర్ పెట్టిన అమిత్ షా ఆఫీస్?

siddhu
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇప్పుడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారతీయ జనతాపార్టీ మొత్తాన్ని ఏకధాటిగా నడిపిస్తూ అన్నీ రాష్ట్రాల్లోని రాజకీయ వ్యవహారాలను ముందుండి...
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

బిగ్ బ్రేకింగ్ : ఒక్కసారిగా పెరిగిన ఏపీ కరోనా కేసులు .. ఒక్క రోజులోనే !

siddhu
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది . ఒకే ఒక్క రోజు లో లోకల్ వారి నుంచి 161 కేసులు – ఫారెన్ , ఇతర రాష్ట్రాలతో కలుపుకుని మొత్తం...
న్యూస్ హెల్త్

వైద్యం – రక్షణ : వీరిని  కాపాడేది ఎవరు ?  అర్ధం చేసుకునేది ఎవరు ? 

siddhu
మీ మొబైల్ నుండి ఎవరికైనా ఈ లాక్ డౌన్ కాలం లో ఫోన్ చేసినట్లయితే వారి మొబైల్ రింగ్ అయ్యేందుకు ముందుగా మనకి కరోనా టోన్ వినిపిస్తుంది. అందులో ఈ కోవిడ్-19 నుండి మనల్ని కాపాడేది డాక్టర్లు, పోలీసులు మరియు పారిశుద్ధ కార్మికులు అని వారిని రక్షణ కవచాలుగా చెప్పడం మనం వినే ఉంటాం. అయితే ఈ మహమ్మారి తో మన కన్నా ముందు ఉండి ఎక్కువగా పోరాడుతుంది వైద్య సిబ్బంది. అయితే చివరికి వారు కూడా ఈ వైరస్ బారిన పడుతుండటం చాలా ఆందోళన కలిగించే విషయం. ఢిల్లీ లోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఏకంగా 480 మంది వైద్య సిబ్బందికి కరోన్ వైరస్ సోకడం ఇప్పుడు దేశంలో కలకలం రేపింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ఎయిమ్స్ ఆస్పత్రిలో ముగ్గురు చనిపోగా వారిలో ఒకరు హాస్పిటల్ శానిటేషన్ విభాగంలోని ఉన్నతాధికారి కాగా మరొకరు ఆసుపత్రి మెస్ లో పనిచేసే ఉద్యోగి. దీంతో ఈ ఉదంతం అన్నీ ఆస్పత్రుల్లో డేంజర్ బెల్ మోగిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉస్మానియా ఆసుపత్రిలో 10 మంది మెడికోస్ కు వైరస్ సోకింది. మరో 280 మంది వైద్య విద్యార్థులను వారి క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులకే రక్షణ లేని దేశంలో ఇక ఈ వైరస్ వ్యాప్తిని ఎలా అదుపు చేయగలరు అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పిపిఈ అందిస్తునా…. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అంతమందికి వైరస్ ఎలా సోకింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పరీక్షల నిర్వహణ అంశంపై రిటైర్డ్ డీఎంహెచ్ ఓ రాజేందర్ రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు దాఖలు చేసిన 7 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డిల్లీ ఎయిమ్స్లో వైరస్ బారిన పడిన 480 మంది సిబ్బందిలో 19 మంది డాక్టర్లు 38 మంది నర్సులు 74 మంది సెక్యూరిటీ గార్డులు 75 మంది ఆస్పత్రి అటెండర్లు 54 మంది శానిటేషన్ సిబ్బంది 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వైద్యులంతా వైరస్ బారిన పడుతుంటే…. వారిని అసలు పట్టించుకునేది ఎవరిని అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే వారు కూడా కరువైపోయారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఇంటర్నేషనల్ :  అమెరికన్ల మనసుల్లో  హీరో అయిపోయిన మనోడు !

siddhu
  అగ్రరాజ్యంలో నల్లజాతి వివక్షపై పోరాటం రోజురోజుకీ విపరీతంగా మారుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని పోలీసులు అతి దారుణంగా గొంతుపై కాలేసి తొక్కి చంపిన ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ఆ ఆందోళనల తాకిడికి తట్టుకోలేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంకర్ లోనికి వెళ్ళిపోయాడు. ఇక ఇదే సమయంలో అనూహ్యంగా ఈ ఉద్యమంలో ఓ ఇండియన్ అమెరికా జాతీయ హీరో అయ్యాడు. అతను చేసిన సహకారం అలాంటిది మరి. రాహుల్ దూబే అనే ఒక భారతీయుడు అమెరికా రాజధాని వాషింగ్టన్ లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు కలిసి విధించిన వేళ మనవడు రాత్రి సమయంలో వందల మంది నల్ల జాతీయులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. పక్క రోజు ఉద్యమం కోసం వారికి సేదతీరేందుకు చోటుని మరియు వారి కోసం ఆహారాన్ని సిద్ధం చేసి ఆదుకున్నాడు. రాహుల్ 17 ఏళ్లుగా వాషింగ్టన్ డి.సిలో ఉంటున్నాడు. ఆయనకు అల్వారేజ్ ట్రేడింగ్ అనే ఒక వ్యాపార సంస్థ ఉంది. గత కొద్ది రోజులుగా ఉద్యమకారులు జార్జి ఫ్రాయిడ్ కి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగి తీరాలని మరియు తక్షణమే పోలీసులను అత్యంత కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ అనేక ఉద్యమాలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అమెరికా ప్రభుత్వం వారిని కట్టడి చేసేందుకు ఉన్న ఫలంగా కర్ఫ్యూ విధించడంతో ఆందోళనకారులు రాత్రివేళలో ఎటువైపు వెళ్ళాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మరొకవైపు పోలీసులు కక్ష కట్టినట్లు వారిని తరుముతూ ఉంటే అటువంటి సమయంలో రాహుల్ దూబే వారికి అండగా నిలిచాడు. వచ్చినవారిని కాదనకుండా ఇంట్లోనే ఏదో ఒక మూల ఆశ్రయం కల్పించాడు. దీంతో ఇప్పుడు నల్లజాతి ఉద్యమకారులు రాహుల్ దూబేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమకు కష్టకాలంలో అండగా నిలచిన రాహుల్ ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి కాస్తా వైరల్ కావడంతో ఒక్కసారిగా రాహుల్ దూబే మీడియాకూ ఓ మంచి వార్తగా మారాడు. ఇప్పుడు అమెరికా మీడియాలో రాహుల్ దూబే పేరు మార్మోగిపోతోంది. చాలామంది నల్ల జాతీయులు రాహుల్ దూబే ఈజ్ ఏ హీరో అంటూ అతని ఫోటోని తమ ప్రొఫైల్ పిక్స్ గా పెట్టుకున్నారు....
న్యూస్

బిగ్ టర్న్ : జగన్ – కే‌సి‌ఆర్ కలిసి ప్రెస్ మీట్ ?? 

siddhu
కరోనా పుణ్యమా అని మొదలైన ఆంధ్ర మరియు తెలంగాణ లో సీఎంల ఆధిపత్యం…. జల వివాదం కారణంగా మరింత ముదిరింది అనే చెప్పాలి. తెలంగాణలోని విపక్షాలు కెసిఆర్ పై విరుచుకు పడేందుకు ఆంధ్రప్రదేశ్ వారి కొత్త జీవోను ఎత్తిచూపడం మరియు కేసీఆర్ కూడా అందుకు తగ్గట్లుగానే ఆంధ్ర ప్రభుత్వం వ్యవహారశైలిపై కృష్ణ బోర్డు కి ఫిర్యాదు చేయడం మనం చూశాం. ఇక జలవనరుల శాఖ అధికారులు అయితే ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు పరోక్షంగా చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి సమయంలో కృష్ణ యాజమాన్య బోర్డు మీటింగ్ నిన్న జరగగా అందులో రెండు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ కు సంబంధించిన అధికారులు కీలకంగా పాల్గొని నీటి కేటాయింపుల విషయమై అనేక చర్చలు జరిపారు. ఎప్పుడైతే జగన్ పోతిరెడ్డిపాడు విషయంలో జీవో జారీ చేశారో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్నా ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై త్వరలోనే జగన్ మరియు కేసీఆర్ చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. తాజాగా జగన్ కూడా నిన్న జరిగిన మీటింగ్ అయిపోయిన తర్వాత జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ప్రస్తుతానికి పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పనులను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారని వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అనే చెప్పాలి. ముందునుండి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి అనేదే జగన్ టార్గెట్. అయితే జగన్ తీసుకున్న నిర్ణయంతో తప్పు ఏమీ లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అర్థం చేసుకోకపోవడం…. అక్కడి ప్రతిపక్ష పార్టీలు కావాలని విషయాన్ని పెద్దది చేసి తెలంగాణ ప్రజలకు ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్లు క్రియేట్ చేయడంతో ఈ గొడవ అంతా వచ్చింది. ఇకపోతే రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ తో కూర్చుని దీని గురించి మాట్లాడుకుని ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే కనుక జరిగితే రెండు రాష్ట్ర రాజకీయాల్లో ఈ మీటింగ్ చాలా పెద్ద టర్న్ అవుతుంది....
ట్రెండింగ్ దైవం న్యూస్

బిగ్ బ్రేకింగ్ : 11 జూన్ నుంచీ తిరుమల దర్శనం షురూ !

siddhu
తిరుమల తిరుపతి దేవస్థానం గుడి తలుపులు తెరుచుకొనున్నాయి. కరోనా కారణంగా నెలల తరబడి మూసి వేసిన గుడి భక్తుల కోసం తెరుచుకునే పనిలో ప్లాన్ చేస్తోంది టీటీడీ .. ఈ నెల అంటే జూన్...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

సొంత పార్టీ లో అపోజిషన్ – జగన్ చడీచప్పుడు కాకుండా కొత్త ప్లాన్ ?

siddhu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా కొద్ది రోజుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అతని పాలన పై విశ్లేషణలు చేసి చివరికి దాదాపు ప్రశంసలే కురిపించారు. జగన్...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఎల్లో మీడియాకి జగన్ స్ట్రాంగ్ ముకుతాడు…

siddhu
మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య జరగాల్సిన కీలకమైన భేటీ రద్దయింది. కరోనా వైరస్ తీవ్రత మరియు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం...
ట్రెండింగ్ న్యూస్

జగన్ డిల్లీ టూర్ క్యాన్సిల్ అయినా  కానీ… శుభవార్త అందింది 

siddhu
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్న దశలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి    కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసేందుకు సన్నద్ధమైన విషయం రాజకీయంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది....
5th ఎస్టేట్

రామోజీ మనసు జగన్ పై పడింది… జోస్యం ఇదే!

siddhu
  ఇటీవల కాలంలో మనం గమనించినట్లైతే…. ఈనాడు పత్రిక జగన్ సర్కారుకు అండగా నిలుస్తోంది. సాక్షి పేపర్ కన్నా లోతుగా జగన్ గురించి పాజిటివ్ గా వీరు విశ్లేషిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర పాఠకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా తో మనం సహజీవనం చేయాల్సిందే అని ఏపీ సీఎం జగన్ మొదట్లో అన్నప్పుడు ప్రతిపక్షాలు మరియు ఎల్లోమీడియా అవహేళన చేయగా ఆ సమయంలో ఈనాడు మాత్రం ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నారాయణమూర్తి కరోనా పై మాట్లాడిన మాటలు జగన్ అభిప్రాయాలను సమర్థించినట్లు ఉన్నాయి అని జగన్ కు చేదోడు వాదోడుగా నిలచింది. సాధారణంగా ఈ పని చేయాల్సిన సాక్షి పత్రిక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం గమనార్హం.   ఆ ఒక్కటేనా…! జగన్ సర్కార్ యొక్క పరపతిని మరియు పాలనాదక్షత ను తెలియజేసే విషయాలన్నింటినీ ఈనాడు మొదటి పేజీలో ప్రచురించడం మొదలు పెట్టింది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంపకాలు తప్ప మరి ఏ ఇతర మార్గాల్లో రాష్ట్రానికి లాభం చేకూర్చే ఏ ఒక్క పని జగన్ చేయడం లేదని బలంగా విమర్శలు వినిపిస్తున్న దశలో ఈనాడు రాష్ట్రంలో ‘9 భారీ పరిశ్రమలు’ పేరుతో ఒక శీర్షిక ప్రచురించి అందరి దృష్టిని ఆకర్షించింది. 18 వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు ఈ కథనంలో వారు చెప్పగా దానిలో లోతుగా వెళితే మరిన్ని ఆసక్తికర విషయాలు జగన్ కు పాజిటివ్ గా అందులో ఉన్నట్లు తెలిసి వస్తాయి. ఎప్పుడు జగన్ ను వీలైనంత వరకు విమర్శించే ఈ పత్రిక ఒక్కసారిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం ఏమిటని రాష్ట్ర ప్రజలు విపరీతంగా తలలు గోక్కుంటున్నారు. అయితే కొద్దిగా ఆలోచిస్తే దీనిలో ఇద్దరికీ పరస్పర లాభం ఉంది అన్న విషయం మనకు బోధపడుతుంది. కొద్ది రోజుల క్రితమే జగన్… సినీ ఇండస్ట్రీ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాలు అన్నింటిలో ఉచితంగా షూటింగ్ చేసుకోవచ్చని ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే జగన్ తన రాష్ట్రంలో కూడా పటిష్టమైన చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుపుతున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇండస్ట్రీ పెద్దలతో సమావేశమే చర్చించిన విషయం కూడా అందరికి తెలిసిందే. ఇక చిత్రపరిశ్రమలో రామోజీరావు ఈ యొక్క స్థాయి తెలియనిది కాదు. ఇప్పుడు ఎవరు ఎవరితో డీల్ కుదుర్చుకున్నారన్న విషయం తెలియదు కానీ మొత్తానికి ఈనాడు పత్రికలో జగన్ గురించి పాజిటివ్ రిపోర్టులు రావడం మరియు జగన్ నెమ్మదిగా చిత్ర సీమకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలను…. ఆఫర్లను జారీ చేయడం యాదృచ్చికంగా జరిగింది అయితే కాదు అన్నది నిపుణుల మాట....