సోము వీర్రాజు పేరు మారిపోయింది తెలుసా?
సోము వీర్రాజు… ఇటీవలే బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేత. రాబోయే కాలంలో బీజేపీని బలోపేతం చేస్తానని, 2024లో అధికారంలోకి తీసుకువస్తానని వీర్రాజు ప్రకటించారు. అలా అందరి దృష్టిని ఆకర్షించిన...