NewsOrbit

Author : sharma somaraju

http://newsorbit.com - 13310 Posts - 0 Comments
న్యూస్

ఇన్‌ఫార్మర్‌లు అన్న నెపంతో…

sharma somaraju
గడ్చిరోలి, జనవరి 22: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్‌లు అన్న అనుమానంతో ముగ్గురిని కాల్చి చంపారు. బాంరగడ్ తాలూకా కోసపుడ్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బోరియా, కసన్‌సూర్...
న్యూస్

మాస్కొ: రెండు నౌకలు దగ్ధం : 11మంది మృతి

sharma somaraju
మాస్కో,జనవరి 22: రష్యా నుండి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో రెండు నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు నౌకలలోని సిబ్బందిలో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా...
న్యూస్ రాజ‌కీయాలు

ఎపి క్యాబినెట్ నిర్ణయాలు ఇవే

sharma somaraju
అమరావతి. జనవరి 21: మఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు....
న్యూస్ వీడియోలు

పడవ బోల్తా:8మంది మృతి

sharma somaraju
కార్వార్‌, జనవరి 21: కర్ణాటకలో ప్రయాణికుల పడవ బోల్తా పడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్వార్‌ ప్రాంతంలో 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...
న్యూస్ రాజ‌కీయాలు

పంచాయతీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్‌దే హవా

sharma somaraju
హైదరాబాదు, జనవరి 21: తెలంగాణలో సోమవారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ తన హవా కొనసాగించింది. సోమవారం 12,202 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన ఆకుల

sharma somaraju
విజయవాడ, జనవరి 21: కాకినాడ అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన అనుచరులతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.  సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆకుల తన...
న్యూస్

ఫిబ్రవరిలోగా టీచర్ల భర్తీ : సుప్రీం ఆదేశం

sharma somaraju
ఢిల్లీ, జనవరి 21: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది....
న్యూస్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

sharma somaraju
న్యూఢిల్లీ – భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బోగి నుండి మంటలు చెలరేగాయి. ఒడిషాలోని రూర్‌కెలా స్టేషన్  సమీపంలో తిలక్‌నగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని బి ఏడు నెంబరు బోగి నుండి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఎంతిచ్చామో లెక్కలతో సహా చెప్పగలం : గడ్కరి

sharma somaraju
విజయవాడ, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఏ ప్రధాన మంత్రులు ఇవ్వనంత సాయం మోదీ అందించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియం నందు సోమవారం జరిగిన పార్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

మరో యాగాన్ని ఆరంభించిన సిఎం కెసిఆర్

sharma somaraju
సిద్ధిపేట, జనవరి 21: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్‌లో మహరుద్ర సహిత సహస్ర చండీయాగంను సోమవారం ఉదయం...
టాప్ స్టోరీస్ న్యూస్

ఈ కేసు విచారణ ‘నాకు‘ భావ్యం కాదు

sharma somaraju
డిల్లీ, జనవరి 21: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తప్పుకున్నారు. సిబిఐ డైరెక్టర్‌ను ఎంపిక...
న్యూస్ రాజ‌కీయాలు

వారు దర్యాప్తు చేయనివ్వండి

sharma somaraju
అమరావతి, జనవరి 21:  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఎపి హైకోర్టు నందు...
న్యూస్ రాజ‌కీయాలు

బ్యాలెట్‌లో సర్పంచ్ అభ్యర్థి గుర్తు గల్లంతు

sharma somaraju
హైదరాబాదు, జనవరి 21:  మంచిర్యాల జిల్లాలోని ఒక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పేరు బ్యాలెట్ పేపరులో గల్లంతు అయ్యింది. ఈ కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. కన్నెపల్లి మండలం జెజ్జరవెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లింగంపల్లి...
న్యూస్ రాజ‌కీయాలు

పంచాయతీ ఎన్నికలు పోలింగ్ ఆరంభం

sharma somaraju
హైదరాబాదు, జనవరి 21: తెలంగాణా రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ విధానంలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరి ఓటు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బిజెపి ఎమ్మెల్యే ‘పదవి’కి ఆకుల రాజీనామా

sharma somaraju
రాజమండ్రి,జనవరి 20:రాజమండ్రి అర్బన్ బిజెపి ఎమ్మెల్యే అకుల సత్యనారాయణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి, అసెంబ్లి స్పీకర్ కు పంపినట్లు ఆయన మీడియాకు వెళ్లడించారు. సోమవారం...
న్యూస్ రాజ‌కీయాలు

సీటు కోసం. . అలీ

sharma somaraju
అమరావతి, జనవరి 20: ప్రముఖ హాస్యనటుడు ఆలీ ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అమరావతిలో కలిశారు. సుమారు 15 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమైయ్యారు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ స్థానం నుండి...
న్యూస్ రాజ‌కీయాలు వీడియోలు

రాజధానిలోనే జగన్ మకాం

sharma somaraju
వైసిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి తన మకాం పూర్తిగా  ఆంధ్రపదేశ్‌కు ‌మారేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని  తాడేపల్లిలో  ఒకే అవరణలో కార్యాలయం, నివాసం ఉండేలా...
న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేతగా భట్టి

sharma somaraju
హైదరాబాదు, జనవరి 20: తెలంగాణ సిఎల్‌పి నేతగా ఎంపికైన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను ప్రతిపక్ష నేతగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు....
న్యూస్

ప్రారంభమైన ప్లెమింగో ఫెస్టివల్  

sharma somaraju
సూళ్లూరుపేట, జనవరి 20:  నెల్లూరు జిల్లా విదేశీ విహాంగాల విడిది కేంద్రాలకు పండుగ కళ వచ్చింది. పక్షుల పండుగ సందర్భంగా తరలివచ్చే సందర్శకులకు పులికాట్ సరస్సు, నేలపట్టులో విహాంగాల కిలకిలరావాలు, తెరచాప పడవల అందాలు...
న్యూస్ రాజ‌కీయాలు

బాల్వాడీ బిజెపి నేత ఠాక్రే హత్య

sharma somaraju
బాల్‌వాడీ(మధ్యప్రదేశ్), జనవరి 20: బాల్వాడీ బిజెపి నేత మనోజ్ ఠాక్రే శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాల్‌వాడీలో ఉదయం నడకకు వెళ్లిన ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి గాయపర్చి పరారు...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో 4గురు విద్యార్థులు మృతి

sharma somaraju
చెన్నై, జనవరి 20: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.వేలూరు జిల్లా అంబూరులో కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు  మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా...
న్యూస్

చిలీలో భూకంపం

sharma somaraju
శాన్‌టియాగో, జనవరి 20: చిలీ దేశంలో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదు అయ్యింది. చిలీలోని కోక్యూంబోకు 15.6కిలో మీటర్ల దూరంలో 56...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఇక మోదీకి ముచ్చెమటలే: మమత

sharma somaraju
కోల్‌కతా, జనవరి 19: స్వతంత్ర భారతదేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్న బిజెపి నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనందరిపై ఉందని, దేశంలోని ప్రజలు అందరూ బిజెపిని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...
న్యూస్ రాజ‌కీయాలు

ఆయన్ను ఎందుకు విచారించినట్లో ?

sharma somaraju
విశాఖ, జనవరి 19: ప్రతిపక్ష నేత ‌వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసులో ఎన్ఐఎ అధికారులు శనివారం వైజాగ్ మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్‌ను విచారించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కేసును ఆధీనంలోకి...
న్యూస్ రాజ‌కీయాలు

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

sharma somaraju
అమరావతి, జనవరి 19: జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ  ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. విశాఖ ఎయిర్ పోర్టు లాంచ్‌లో ప్రతిపక్ష...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

మమత మెగా ర్యాలీలో అతిరథ మహారధులు

sharma somaraju
కోల్‌కత్తా, జనవరి 19: యునైటెడ్ ఇండియా పేరుతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తలపెట్టిన ర్యాలీకి దేశ వ్యాప్తంగా 20మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఆ పార్టీల రాజకీయాలు వివరించండి: బాబు

sharma somaraju
అమరావతి, జనవరి 19: కోల్‌కతా ర్యాలీకి 20కిపైగా పార్టీలు పాల్గొన్నాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, రాష్ట్ర పార్టీ నేతలతో ‘ఎలక్షన్...
న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీకి వెళ్లేది యుద్ధానికి కాదు : భట్టి

sharma somaraju
హైదరాబాదు, జనవరి 19: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని సిఎల్‌పి నాయకుడుగా ఎంపికైన మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఖ్యాబలం తక్కువ అనేది సమస్య కాదనీ, అసెంబ్లీకి వెళ్లేది...
న్యూస్

వెళ్లలేరు…వెనక్కువెళ్లండి

sharma somaraju
శబరిమల, జనవరి 19: శబరిమల అయ్యప్ప దర్శనానికి తాజాగా బయలుదేరిన ఇద్దరు మహిళలను పోలీసులు వెనక్కు పంపించారు. పంబ వద్ద నిరసనకారుల ఆందోళన కొనసాగుతున్నాయి. పోలీసుల హెచ్చరికతో నిలక్కల్‌బేస్ క్యాంప్ నుండి ఇద్దరు మహిళలు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్‌తో చెలిమి చేస్తే ‘చెల్లే’: రాజ్‌నాధ్

sharma somaraju
కడప, జనవరి 18: కాంగ్రెస్ పార్టీతో ఏ రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ భూస్థాపితమేనన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ...
న్యూస్

పదోన్నతి, బదిలీలైన ఐపిఎస్ లు వీరే

sharma somaraju
అమరావతి,జనవరి 18:రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ,పదోన్నతులు లభించాయి. శాంతిభద్రతల అడిషనల్ డీజీ గా Aరవిశంకర్ నియమితులయ్యారు. రవాణా శాఖ కమీషనర్ బాల సుబ్రహ్మణ్యంకు అడిషనల్ డీజీగా పదోన్నతి లభించింది. కృపానంద్ త్రిపాఠి ఉజాలకు...
న్యూస్ రాజ‌కీయాలు

అక్కడ బుద్ధుడు ..ఇక్కడ ఎన్‌టిఆర్

sharma somaraju
గుంటూరు, జనవరి 18: సత్తెనపల్లికి వన్నె తెచ్చే విధంగా తారకరామ సాగర్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం సత్తెనపల్లిలో ఎన్‌టిఆర్ పార్క్, వావిలాల ఘాట్‌ను ఆయన ప్రారంభించారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల...
న్యూస్

ఓటర్ల జాబితాపై సందేహాలు ఉన్నాయా

sharma somaraju
అమరావతి, జనవరి 18: ఓటర్ల జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా తెలియజేయాలని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఆయన శుక్రవారం అఖిలపక్ష సమావేశం...
న్యూస్

తీగలాగుతున్న సిబిఐ

sharma somaraju
విజయవాడ, జనవరి 18: ఆయేషా మీరా హత్య కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌ను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. గూడవల్లిల్లోని ఆతని గృహంలో సిబిఐ అధికారులు సతీష్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని...
న్యూస్ రాజ‌కీయాలు

‘అలోక్‌పై విచారణ పారదర్శకంగా జరపాలి’

sharma somaraju
హైదరాబాదు, జనవరి 18: రక్షణ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 23నుండి 25వ తేదీ వరకూ నాలుగు సంఘాలకు చెందిన దాదాపు నాలుగు లక్షల మంది కార్మికులు చేపట్టిన సమ్మెకు సిపిఐ...
న్యూస్ రాజ‌కీయాలు

ర్యాలీకి మమత ఆహ్వనం..అయినా కెసిఆర్ దూరం

sharma somaraju
హైదరాబాదు, జనవరి 18:  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. కోల్‌కతాలో శనివారం జరగనున్న యునైటెడ్ ఇండియా ర్యాలీకి ఆయనను ఆహ్వనించారు. కాంగ్రెసేతర,...
న్యూస్

రాజమండ్రి జైలుకు కోడికత్తి కేసు నిందితుడు

sharma somaraju
విజయవాడ, జనవరి 18: వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును పటిష్ట పోలీసు భద్రత మధ్య  రాజమండ్రి  సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎన్ఐఎ అధికారులు నిందితుడిని ఎన్ఐఎ కోర్టులో...
టాప్ స్టోరీస్ న్యూస్

అయ్యప్పను దర్శించింది ఇద్దరు కాదు 51మంది

sharma somaraju
ఢిల్లీ, జనవరి 18: శబరిమల అయ్యప్పను ఇద్దరు కాదు…51మంది మహిళలు దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం నివేదిక అందజేసింది. తొలి సారి అయ్యప్పను దర్శించుకుని రికార్డు...
న్యూస్ రాజ‌కీయాలు

నా పేజీలు నాకు ఇప్పించండి

sharma somaraju
విజయవాడ, జనవరి 18: జగన్‌పై దాడి కేసులోని నిందితుడు శ్రీనివాసరావును శుక్రవారం ఎన్ఐఎ అధికారులు విజయవాడ ఎన్ఐఎ కోర్టులో హజరుపర్చారు. కోర్టు అనుమతితో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ అధికారులు ఆరు రోజుల పాటు...
న్యూస్ రాజ‌కీయాలు

పేదరికంపై గెలుపే ఎన్‌టిఆర్‌కు నివాళి : బాబు

sharma somaraju
అమరావతి, జనవరి 18: పేదరికంపై గెలుపే ఎన్‌టిఆర్‌కు ఘన నివాళి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టిటిడి నేతలు, కార్యకర్తలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌టిఆర్ ఒక స్ఫూర్తి...
న్యూస్

సత్యంబాబును విచారిస్తున్న సిబిఐ అధికారులు

sharma somaraju
అమరావతి, జనవరి 18: ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. నందిగామ శివారు అనాసాగరంలో శుక్రవారం పిడతల సత్యంబాబును, అతని కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు....
న్యూస్

కాప్రాలో భారీ పేలుడు – ఒకరు మృతి

sharma somaraju
హైదరాబాదు, జనవరి 18: కాప్రాలోని ఒక ఇంట్లో నేడు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల భవనం మొదటి  అంతస్తు పూర్తిగా దెబ్బతింది. సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఘటనలో...
న్యూస్

డేరాబాబాకు జీవిత ఖైదు

sharma somaraju
పంచకుల,, జనవరి 17: జర్నలిస్ట్ చత్రపతి హత్య కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీం సింగ్ (డేరా బాబా)కు పంచకుల సి.బి.ఐ ప్రత్యేక కోర్టు గురువారం శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో...
న్యూస్ రాజ‌కీయాలు

30నుండి ఎపి అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
అమరావతి జనవరి 17: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి ఏడవ తేది వరకు జరుగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పర్యటన రద్దు

sharma somaraju
వైసిపి అధినేత వైఎస్ జగన్ తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరపాలని నిర్ణయంచుకున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఇక ఇక్కడే

sharma somaraju
అమరావతి, జనవరి 17:ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన రెడ్డి వచ్చే నెల 14న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగర పరిధిలోని తాడేపల్లిలో సొంతింట్లో ప్రవేశించనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాదు లోటన్ పాండ్ లో తన నివాసంలోనే...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు

sharma somaraju
అమరావతి, జనవరి 17:  ముఖ్యమంత్రి చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తన దావోస్ పర్యటనకు కేంద్రం ఆంక్షలు విధించింది అంటూ తొలుత ఆయన నిరసన ప్రకటించారు. అనంతరం పిఎంఒ ఆంక్షలు ఎత్తివేసింది....
న్యూస్ రాజ‌కీయాలు

జగన్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్

sharma somaraju
అమరావతి, జనవరి 17: ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి కేసులో తమకు సిట్ అధికారులు సహకరించడం లేదంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) విజయవాడ ఎన్ఐఎ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిట్...
న్యూస్

పంతం వీడని రాజాసింగ్.. ప్రమాణానికి దూరం

sharma somaraju
హైదరాబాదు, జనవరి 17:  పంతం ప్రకారం బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరుకాలేదు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119మంది సభ్యుల ఉండగా, గురువారం 114మంది ప్రమాణ స్వీకారం చేశారు....
న్యూస్

ఎక్స్ఎల్‌ఆర్‌ఐ’కు సిఎం శంఖుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 17: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఎక్స్ఎల్‌ఆర్‌ఐ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థకు ప్రభుత్వం తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాలను కేటాయించింది. ఈ విద్యాసంస్థకు...