శ్రీనగర్, జనవరి 26: జమ్ము-కాశ్మీర్లోని శ్రీనగర్ జిల్లా ఖోన్మో ప్రాంతంలో శనివారం భద్రతా దళాలతో జరిగిన కాల్పులో జైష్ ఏ మహమ్మద్ (జెఇఎం) సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు. భధ్రతా దళాలు,...
ఢిల్లీ, జనవరి 26: ఒదిషాకు చెందిన ప్రముఖ రచయిత్రి, దర్శకురాలు గీతా మెహతా పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సాహిత్య, విద్యా విభాగాల్లో ప్రతిభకు ఆమెను పద్మశ్రీ అవార్డుకు...
ఢిల్లీ జనవరి 25: రాజకీయంగా ఎంతో సున్నితమైన వివాదాస్పదమైన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదం పై కేసు విచారణకు...
తిరువనంతపురం, జనవరి 25: శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని 50సంవత్సరాలలోపు మహిళలు 17మంది మాత్రమే దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం తాజాగా మరో నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. అన్ని వయస్సుల వారు శబరిమల అయ్యప్ప...
అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసిపి నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ‘సమర శంఖారావం’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ...
విజయవాడ, జనవరి 25: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ దంపతులు శుక్రవారం కృష్ణాజిల్లాకు చేరుకున్నారు. నేడు, రేపు జరగనున్న కార్యక్రమాలో పాల్గొనేందుకు వారు వచ్చారు గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు రాష్ట్ర...
విజయవాడ, జనవరి 25: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్ఐఎ కోర్టు ఫ్రిబవరి ఎనిమిదవ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. నిందితుడిని శుక్రవారం ఎన్ఐఎ అధికారులు కోర్టులో...
ఢిల్లీ, జనవరి 25: హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుదా నివాసాల్లో శుక్రవారం సిబిఐ సోదాలు నిర్వహించింది. రోహతక్లోని హుదా ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హుదా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో...
అమరావతి, జనవరి 25: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ గడువు ముగియంతో శుక్రవారం ఎన్ఐఎ కోర్టులో హజరుపర్చారు. నిందితుడికి సరైన భద్రత కల్పించాలని అతని తరపు న్యాయవాదులు...
విజయవాడ, జనవరి 25: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్ల అమలులో ఎపిపిఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు...
విశాఖ, జనవరి 25: రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్తో వామపక్షాల అగ్రనేతలు బేటీ అయ్యారు. విశాఖ రుషికొండ రిసార్ట్స్లో శుక్రవారం వామపక్షాల నేతలతో జనసేనాని చర్చలు జరుపుతున్నారు....
హైదరాబాదు, జనవరి 25: తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమయ్యింది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి...
ఢిల్లీ, జనవరి 25: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు తీవ్రవాదులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేలుడు పదార్ధాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు...
విజయనగరం, జనవరి 25: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసిపి నేత, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో ముగ్గురు వ్యక్తులు...
విజయవాడ, జనవరి 25: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వైపు వస్తున్న ఇన్నోవా...
ఢిల్లీ, జనవరి 24: సిబిఐ చీఫ్ ఎంపిక వ్యవహారం తేలలేదు. గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటి నూతన సిబిఐ డైరెక్టర్ ఎంపికకు సమావేశమయ్యంది. ప్రతిపక్ష నేత మల్లికార్జున్...
ఢిల్లీ, జనవరి 24: ఎస్సి, ఎస్టిపై అత్యాచారాల నిరోధక చట్టం సవరణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎస్.సి, ఎస్.టి కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఇచ్చేందుకు వీలు లేకుండా...
గురుగ్రామ్, జనవరి 24: గురుగ్రామ్లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు భవన శిధిలాలలో చిక్కుకున్నారు. ఈ ఘటన వేకువజామున...
ఢిల్లీ, జనవరి 24: సిబిఐ కొత్త బాస్ ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. కొత్త చీఫ్ను ఎంపిక చేసే హైలెవల్ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. హైలెవల్ కమిటిలో ప్రధాని నరేంద్ర మోది,...
అమరావతి, జనవరి 24: కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ సీటు పంచాయితీ ఎట్టకేలకు ముగిసింది. పోటీ పడుతున్న ఇద్దరు నేతలు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటామని చెప్పారు. చంద్రబాబు...
విజయవాడ, జనవరి 24: దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు అన్ని పార్టీల్లో, కులాల్లో, వర్గాల్లో ఉన్న విషయాన్ని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వైసిపికి రాజీనామా...
డిల్లీ, జనవరి 24: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం. నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రి గురువారం తప్పుకున్నారు. అలోక్వర్మను డైరెక్టర్గా తొలగిస్తూ...
కడప, జనవరి 24: కడప జిల్లా, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం పీటముడి వీడలేదు. ఈ సీటు కోసం ఇద్దరు సీనియర్ నాయకులు పట్టుబడుతున్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఆశిస్తున్నారు....
గురుగ్రామ్, జనవరి 24: గురుగ్రామ్లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిధిలాలలో ఎనిమిది మంది చిక్కుకున్నారు. ఈ ఘటన వేకువజామున ఐదు గంటలకు జరిగింది. శిధిలాలలో చిక్కుకున్న కార్మికులను బయటకు...
ఢిల్లీ, జనవరి 23: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్, ఎండి అరవింద్ జాదవ్పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎయిర్ ఇండియా నియామకాల్లో జాదవ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన...
విజయవాడ, జనవరి 23: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తుందని పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి ఉమెన్ చాందీ...
విజయవాడ, జనవరి 23: ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు బుధవారం ఎన్ఐఎ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా...
హైదరాబాదు, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి బుధవారం వైసిపిలో చేరారు. హైదరాబాదులో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి...
అమరావతి, జనవరి 23: వైసిపి అధినేత జగన్పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించలేమని సిట్ అధికారులు ఎన్ఐఎ కోర్టుకు తేల్చి చెప్పారు. హైకోర్టులో కేసు...
అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్లో ఒంటరి పోరుకు సమాయత్తం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎపి కాంగ్రెస్ ఇన్చార్జి ఉమెన్ చాందీ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెస్ మధ్య పొత్తులేనట్టేనని స్పష్టం చేసినట్లు సమాచారం....
ఢిల్లీ, జనవరి 23: నరోడా పటియా కేసులో నలుగురు దోషులకు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న ఉమేశ్ భాయ్ బర్వాడ్, రాజ్ కుమార్, హర్షద్,...
ముంబాయి, జనవరి 23: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో తొమ్మిది మందిని మహరాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి ఎటిఎస్ సిబ్బంది థానె,...
అమరావతి, జనవరి 23: అగ్రకులాల్లో కాపులు సగంపైగా ఉన్నారు, వారికి ఈబిసి రిజర్వేషన్లలో ఐదు శాతం ఇస్తే తప్పేంటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ...
వారణాసి, జనవరి 22: అవినీతిని రూపుమాపడానికి కాంగ్రెస్ చేసింది ఏమీలేదని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. 1985లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యను ప్రధాన మంత్రి మోదీ ఈ సందర్భంగా...
ఢిల్లీ, జనవరి 22: ఆర్టికల్ ‘35 ఎ’ను సవాల్ చేస్తూ దాఖలయిన పిటిషన్ను ఎప్పుడు విచారించేదీ తాము ఛాంబర్లో చర్చలు జరిపి నిర్ణయిస్తామని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. రాజ్యంగంలోని...
శ్రీనగర్, జనవరి 22: దక్షిణ కాశ్మీర్లోని షుప్లాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఒక ఐపిఎస్ అధికారి సోదరుడు కూడా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లో భద్రతా...
ఢిల్లీ, జనవరి 22: పాకిస్తాన్లోని భారత్ దౌత్యాధికారులు వేధింపులకు గురవుతున్నారు. పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన అధికారి ఒకరు ఆ మధ్య ఢిల్లీలో ఒక యువతిని వేధింపులకు గురి చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. దానికి...
అమరావతి, జనవరి 22: మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం..వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25న...
బులూచిస్థాన్, జనవరి 22: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది సజీవదహనమయ్యారు. లస్బెలా జిల్లాలో కరాచీ నుంచి...
విజయవాడ, జనవరి 22: దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధకృష్ణ ఈ నెల 25వతేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. రాజీనామా...
గడ్చిరోలి, జనవరి 22: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్లు అన్న అనుమానంతో ముగ్గురిని కాల్చి చంపారు. బాంరగడ్ తాలూకా కోసపుడ్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బోరియా, కసన్సూర్...
మాస్కో,జనవరి 22: రష్యా నుండి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో రెండు నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు నౌకలలోని సిబ్బందిలో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా...
అమరావతి. జనవరి 21: మఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు....
కార్వార్, జనవరి 21: కర్ణాటకలో ప్రయాణికుల పడవ బోల్తా పడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్వార్ ప్రాంతంలో 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...
హైదరాబాదు, జనవరి 21: తెలంగాణలో సోమవారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ తన హవా కొనసాగించింది. సోమవారం 12,202 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం...
విజయవాడ, జనవరి 21: కాకినాడ అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన అనుచరులతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆకుల తన...