NewsOrbit

Author : sharma somaraju

http://newsorbit.com - 13404 Posts - 0 Comments
న్యూస్

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు మృతి

sharma somaraju
శ్రీనగర్, జనవరి 26:  జమ్ము-కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా ఖోన్మో ప్రాంతంలో శనివారం భద్రతా దళాలతో జరిగిన కాల్పులో జైష్ ఏ మహమ్మద్ (జెఇఎం) సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు. భధ్రతా దళాలు,...
టాప్ స్టోరీస్ న్యూస్

పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన గీత మెహత

sharma somaraju
ఢిల్లీ, జనవరి 26: ఒదిషాకు చెందిన ప్రముఖ రచయిత్రి, దర్శకురాలు గీతా మెహతా పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సాహిత్య, విద్యా విభాగాల్లో ప్రతిభకు ఆమెను పద్మశ్రీ అవార్డుకు...
టాప్ స్టోరీస్ న్యూస్

అయోధ్య కేసు విచారణకు నూతన ధర్మాసనం రెడీ

sharma somaraju
ఢిల్లీ జనవరి 25: రాజకీయంగా ఎంతో సున్నితమైన వివాదాస్పదమైన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదం పై కేసు విచారణకు...
న్యూస్

51మంది కాదు 17మందే

sharma somaraju
తిరువనంతపురం, జనవరి 25:  శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని 50సంవత్సరాలలోపు మహిళలు 17మంది మాత్రమే దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం తాజాగా మరో నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. అన్ని వయస్సుల వారు శబరిమల అయ్యప్ప...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఫిబ్రవరి 4 నుండి జగన్ సమర శంఖారావం

sharma somaraju
అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసిపి నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ‘సమర శంఖారావం’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ...
న్యూస్

రిపబ్లిక్ డే కోసం గవర్నర్ రాక

sharma somaraju
విజయవాడ, జనవరి 25: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు శుక్రవారం కృష్ణాజిల్లాకు చేరుకున్నారు. నేడు, రేపు జరగనున్న కార్యక్రమాలో పాల్గొనేందుకు వారు వచ్చారు గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు రాష్ట్ర...
న్యూస్

జైలులో పెన్ను పుస్తకం ఇవ్వండి

sharma somaraju
విజయవాడ, జనవరి 25: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్ఐఎ కోర్టు ఫ్రిబవరి ఎనిమిదవ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. నిందితుడిని శుక్రవారం ఎన్ఐఎ అధికారులు కోర్టులో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

హర్యానా మాజీ సిఎం ఇంట్లో సిబిఐ సోదాలు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 25: హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుదా నివాసాల్లో శుక్రవారం సిబిఐ సోదాలు నిర్వహించింది. రోహతక్‌లోని హుదా ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హుదా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో...
న్యూస్

అతనికి ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయండి

sharma somaraju
అమరావతి, జనవరి 25: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ గడువు ముగియంతో శుక్రవారం ఎన్ఐఎ కోర్టులో హజరుపర్చారు. నిందితుడికి సరైన భద్రత కల్పించాలని అతని తరపు న్యాయవాదులు...
న్యూస్

గ్రూప్ -1 పరీక్షలు నిలిపివేయాలంటూ ఆందోళన

sharma somaraju
విజయవాడ, జనవరి 25: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్‌ల అమలులో ఎపిపిఎస్‌సి చైర్మన్ ఉదయభాస్కర్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు...
న్యూస్ రాజ‌కీయాలు

సీట్ల సర్దుబాటుపై పవన్‌తో లెఫ్ట్ నేతల చర్చలు

sharma somaraju
విశాఖ, జనవరి 25: రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్‌తో వామపక్షాల అగ్రనేతలు బేటీ అయ్యారు. విశాఖ రుషికొండ రిసార్ట్స్‌లో శుక్రవారం వామపక్షాల నేతలతో జనసేనాని చర్చలు జరుపుతున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

కొనసాగుతున్న 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

sharma somaraju
హైదరాబాదు, జనవరి 25: తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమయ్యింది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఈబిసి కోటాపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 25: ఈబిసి రిజర్వేషన్‌ల చట్టంపై స్టే (మధ్యంతర ఉత్తర్వులు) ఇవ్వడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. కోటాను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్...
న్యూస్

ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 25: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు తీవ్రవాదులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేలుడు పదార్ధాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు...
న్యూస్ రాజ‌కీయాలు

పోలీసుల అదుపులో బొత్సా అనుచరుడు

sharma somaraju
విజయనగరం, జనవరి 25: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసిపి నేత, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో ముగ్గురు వ్యక్తులు...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

sharma somaraju
విజయవాడ, జనవరి 25: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వైపు వస్తున్న ఇన్నోవా...
టాప్ స్టోరీస్ న్యూస్

సిబిఐ చీఫ్ ఎంపిక వాయిదా!

sharma somaraju
ఢిల్లీ, జనవరి 24: సిబిఐ చీఫ్ ఎంపిక వ్యవహారం తేలలేదు. గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటి నూతన సిబిఐ డైరెక్టర్ ఎంపికకు సమావేశమయ్యంది. ప్రతిపక్ష నేత మల్లికార్జున్...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎస్‌సి, ఎస్‌టి చట్ట సవరణపై స్టే నిరాకరణ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 24: ఎస్‌సి, ఎస్‌టిపై అత్యాచారాల నిరోధక చట్టం సవరణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎస్.సి, ఎస్.టి కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్  పొందే అవకాశం ఇచ్చేందుకు వీలు లేకుండా...
న్యూస్

భవనం కూలిన ఘటనలో ఆరుగురు మృతి

sharma somaraju
గురుగ్రామ్, జనవరి 24: గురుగ్రామ్‌లో ‌నిర్మాణంలో  ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు భవన శిధిలాలలో చిక్కుకున్నారు. ఈ ఘటన వేకువజామున...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

నేడే సిబిఐ బాస్ ఎంపిక

sharma somaraju
ఢిల్లీ, జనవరి 24: సిబిఐ కొత్త బాస్ ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. కొత్త చీఫ్‌ను ఎంపిక చేసే హైలెవల్ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. హైలెవల్ కమిటిలో ప్రధాని నరేంద్ర మోది,...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘బాబు’ చెప్పినట్టే వింటాం

sharma somaraju
అమరావతి, జనవరి 24: కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ సీటు పంచాయితీ ఎట్టకేలకు ముగిసింది. పోటీ పడుతున్న ఇద్దరు నేతలు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటామని చెప్పారు. చంద్రబాబు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆయన తీరు బాలేదు – వంగవీటి రాధ

sharma somaraju
విజయవాడ, జనవరి 24: దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు అన్ని పార్టీల్లో, కులాల్లో, వర్గాల్లో ఉన్న విషయాన్ని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వైసిపికి రాజీనామా...
టాప్ స్టోరీస్ న్యూస్

ఈ కేసు నేనెలా విచారించగలను

sharma somaraju
డిల్లీ, జనవరి 24: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం. నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రి గురువారం తప్పుకున్నారు. అలోక్‌వర్మను డైరెక్టర్‌గా తొలగిస్తూ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వీడని జమ్మలమడుగు పీటముడి

sharma somaraju
కడప, జనవరి 24: కడప జిల్లా, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం పీటముడి వీడలేదు. ఈ సీటు కోసం ఇద్దరు సీనియర్ నాయకులు పట్టుబడుతున్నారు.  జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఆశిస్తున్నారు....
న్యూస్

కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

sharma somaraju
గురుగ్రామ్, జనవరి 24: గురుగ్రామ్‌లో ‌నిర్మాణంలో  ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిధిలాలలో  ఎనిమిది మంది చిక్కుకున్నారు. ఈ ఘటన వేకువజామున ఐదు గంటలకు జరిగింది. శిధిలాలలో చిక్కుకున్న కార్మికులను బయటకు...
న్యూస్

ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్‌పై సిబిఐ కేసు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 23: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్‌, ఎండి అరవింద్ జాదవ్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎయిర్ ఇండియా నియామకాల్లో జాదవ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన...
న్యూస్ రాజ‌కీయాలు

అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: చాందీ

sharma somaraju
విజయవాడ, జనవరి 23: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తుందని పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి ఉమెన్ చాందీ...
న్యూస్ రాజ‌కీయాలు

కోడికత్తి కేసులో ఎన్ఐఎ చార్జిషీటు దాఖలు

sharma somaraju
విజయవాడ, జనవరి 23: ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు బుధవారం ఎన్ఐఎ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా...
న్యూస్ రాజ‌కీయాలు

వైసిపిలో చేరిన మంత్రి సోమిరెడ్డి బావ

sharma somaraju
హైదరాబాదు, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి గట్టి షాక్ తగిలింది.  ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి బుధవారం వైసిపిలో చేరారు.  హైదరాబాదులో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి...
న్యూస్ రాజ‌కీయాలు

‘ఎన్‌ఐఎకు రికార్డులు ఇవ్వం’

sharma somaraju
అమరావతి, జనవరి 23:  వైసిపి అధినేత జగన్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించలేమని సిట్ అధికారులు ఎన్ఐఎ కోర్టుకు తేల్చి చెప్పారు.  హైకోర్టులో కేసు...
న్యూస్ రాజ‌కీయాలు

‘ఒంటరి పోరుకు సమాయత్తం కండి’

sharma somaraju
అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరి పోరుకు సమాయత్తం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎపి కాంగ్రెస్ ఇన్‌చార్జి ఉమెన్ చాందీ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెస్ మధ్య పొత్తులేనట్టేనని స్పష్టం చేసినట్లు సమాచారం....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

నరోడా కేసులో నలుగురు దోషులకు బెయిల్

sharma somaraju
ఢిల్లీ, జనవరి 23: నరోడా పటియా కేసులో నలుగురు దోషులకు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న ఉమేశ్ భాయ్ బర్వాడ్, రాజ్ కుమార్, హర్షద్,...
న్యూస్

ఐఎస్‌ సానుభూతిపరుల అరెస్టు?

sharma somaraju
ముంబాయి, జనవరి 23: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో తొమ్మిది మందిని  మహరాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి ఎటిఎస్ సిబ్బంది థానె,...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘5శాతం కోటా కాపులకు ఇస్తే తప్పేంటి?’

sharma somaraju
అమరావతి, జనవరి 23:   అగ్రకులాల్లో కాపులు సగంపైగా ఉన్నారు, వారికి ఈబిసి రిజర్వేషన్‌లలో ఐదు శాతం ఇస్తే తప్పేంటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ...
టాప్ స్టోరీస్ న్యూస్

‘రాజీవే అవినీతిని ఒప్పుకున్నారు’

sharma somaraju
వారణాసి, జనవరి 22: అవినీతిని రూపుమాపడానికి కాంగ్రెస్ చేసింది ఏమీలేదని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. 1985లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యను ప్రధాన మంత్రి మోదీ ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్ న్యూస్

చాంబర్‌లో ‌చర్చల తరువాతే ‌నిర్ణయం : సుప్రీం

sharma somaraju
ఢిల్లీ, జనవరి 22: ఆర్టికల్ ‘35 ఎ’ను సవాల్ చేస్తూ దాఖలయిన పిటిషన్‌ను ఎప్పుడు విచారించేదీ తాము ఛాంబర్‌లో  చర్చలు జరిపి నిర్ణయిస్తామని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. రాజ్యంగంలోని...
న్యూస్

ఎన్‌కౌంటర్ మృతుల్లో ఐపిఎస్ అధికారి సోదరుడు

sharma somaraju
శ్రీనగర్, జనవరి 22: దక్షిణ కాశ్మీర్‌లోని షుప్లాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఒక ఐపిఎస్ అధికారి సోదరుడు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత దౌత్యాధికారులకు పాక్‌లో బెదిరింపులు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 22: పాకిస్తాన్‌లోని భారత్ దౌత్యాధికారులు వేధింపులకు గురవుతున్నారు. పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన అధికారి ఒకరు ఆ మధ్య ఢిల్లీలో ఒక యువతిని వేధింపులకు గురి చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. దానికి...
టాప్ స్టోరీస్ న్యూస్

మంత్రివర్గ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి : బాబు

sharma somaraju
అమరావతి, జనవరి 22: మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం..వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25న...
న్యూస్

26మంది సజీవదహనం

sharma somaraju
బులూచిస్థాన్, జనవరి 22:  పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రయాణికులతో వెళుతున్న బస్సును ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది సజీవదహనమయ్యారు. లస్బెలా జిల్లాలో కరాచీ నుంచి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

25న వంగవీటి రాధ టిడిపిలో చేరిక ?

sharma somaraju
విజయవాడ, జనవరి 22: దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధకృష్ణ ఈ నెల 25వతేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. రాజీనామా...
న్యూస్

ఇన్‌ఫార్మర్‌లు అన్న నెపంతో…

sharma somaraju
గడ్చిరోలి, జనవరి 22: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్‌లు అన్న అనుమానంతో ముగ్గురిని కాల్చి చంపారు. బాంరగడ్ తాలూకా కోసపుడ్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బోరియా, కసన్‌సూర్...
న్యూస్

మాస్కొ: రెండు నౌకలు దగ్ధం : 11మంది మృతి

sharma somaraju
మాస్కో,జనవరి 22: రష్యా నుండి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో రెండు నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు నౌకలలోని సిబ్బందిలో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా...
న్యూస్ రాజ‌కీయాలు

ఎపి క్యాబినెట్ నిర్ణయాలు ఇవే

sharma somaraju
అమరావతి. జనవరి 21: మఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు....
న్యూస్ వీడియోలు

పడవ బోల్తా:8మంది మృతి

sharma somaraju
కార్వార్‌, జనవరి 21: కర్ణాటకలో ప్రయాణికుల పడవ బోల్తా పడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్వార్‌ ప్రాంతంలో 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...
న్యూస్ రాజ‌కీయాలు

పంచాయతీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్‌దే హవా

sharma somaraju
హైదరాబాదు, జనవరి 21: తెలంగాణలో సోమవారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ తన హవా కొనసాగించింది. సోమవారం 12,202 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన ఆకుల

sharma somaraju
విజయవాడ, జనవరి 21: కాకినాడ అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన అనుచరులతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.  సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆకుల తన...