NewsOrbit

Tag : election commission

టాప్ స్టోరీస్

‘ఎన్నికల సంఘం భేష్’!

Kamesh
ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల విషయంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే.. ఎన్నికల సంఘం భేషుగ్గా పనిచేసిందని, సార్వత్రిక...
టాప్ స్టోరీస్

సుప్రీం చెప్పాకే.. నా జోక్యం

Kamesh
ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా వెల్లడి న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘలనపై ఎంతకూ స్పందించరేమని సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసిన తర్వాతే తాను జోక్యం చేసుకున్నానని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా అన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

పునరాలోచనలో ఎన్నికల సంఘం

Kamesh
అశోక్ లావాసా చర్యతో ఈసీలో స్పందన క్లీన్ చిట్ ఇవ్వడంపై మరోసారి పరిశీలన న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో నీతి ఆయోగ్, ప్రధాని కార్యాలయాలకు క్లీన్ చిట్ ఇచ్చే విషయమై పునరాలోచించాలని ఎన్నికల...
టాప్ స్టోరీస్

పరిశీలకులను కాదని..

Kamesh
వెంటనే ప్రచారం ఆపేయాలన్న పరిశీలకులు ఒక రోజు గడువు పెంచిన ఎన్నికల సంఘం గురువారం రాత్రితో ముగిసిన బెంగాల్ ప్రచారం న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ అనంతరం...
టాప్ స్టోరీస్

మోదీ ముందు ఈసీ మోకరిల్లిందా?

Kamesh
మండిపడ్డ మమత, ప్రతిపక్ష నాయకులు బెంగాల్ ప్రచారం ముందే ఆపడంపై విమర్శ మమత అరాచకాలను గుర్తించే చర్యలన్న బీజేపీ న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింస...
టాప్ స్టోరీస్

కమలం గుర్తుకే వేయమన్నాడు

Kamesh
వెల్లడించిన ఫరీదాబాద్ మహిళ సాయమే చేశానన్న బీజేపీ ఏజెంటు ఫరీదాబాద్: పోలింగ్ కేంద్రంలో ఏజెంటుగా విధులు నిర్వర్తించాల్సిన వ్యక్తి ఏకంగా ఈవీఎం వద్దకు వెళ్లి మహిళలతో ఓటు వేయించిన ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. ఫరీదాబాద్...
టాప్ స్టోరీస్

మీడియాకు బీజేపీ లంచం

Kamesh
ఎఫ్ఐఆర్ పెట్టాలన్న పోలింగ్ అధికారి శ్రీనగర్: లడక్ ఎన్నికలలో తమ పార్టీకి అనుకూలంగా కథనాలు రాయాలంటూ కొందరు మీడియా ప్రతినిధులకు కవర్లలో డబ్బులు పెట్టి ఇచ్చినట్లు బీజేపీపై వచ్చిన ఫిర్యాదులకు ప్రాథమికంగా ఆధారాలున్నాయని నిజ...
టాప్ స్టోరీస్

ప్రధానిపై చర్యలు తీసుకోండి

Kamesh
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించారని వ్యాఖ్యానించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ పార్టీ కోరింది. ప్రధాని ప్రకటన కేవలం కోడ్ ఉల్లంఘన మాత్రమే కాక, భారతరత్న...
టాప్ స్టోరీస్

ఈసీలో విభేదించినది లావాసానే

Kamesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను కొట్టేయాలని ఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో కమిషన్ లోని ఒక కమిషనర్ అశోక్ లావాసా...
టాప్ స్టోరీస్

బీజేపీ ఓడిపోతోంది

Kamesh
సార్వత్రిక ఎన్నికల్లో గెలవబోయేది మేమే మాపై ఎన్నికల కమిషన్ పక్షపాతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దాదాపు ముగింపు దశకు వచ్చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోతోందని...
టాప్ స్టోరీస్

అమిత్ షాకు లైన్ క్లియర్

Kamesh
కోడ్ ఉల్లంఘించలేదన్న ఎన్నికల కమిషన్ ఒక కమిషనర్ ది మాత్రం భిన్నాభిప్రాయం న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లైన్ క్లియరైంది. ఎన్నికల ప్రసంగాలలో కోడ్ ఉల్లంఘించలేదని ఈసీ స్పష్టం చేసింది. అయితే, ముగ్గురు...
టాప్ స్టోరీస్

సుబ్రమణ్యం తీరే వేరు!

Siva Prasad
అమరావతి: రాష్ట్రంలో శాసనసభ స్థానాలకూ, లోక్‌సభ సీట్లకూ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ కాష్టం రగులుతూనే ఉంది. ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం వైఖరే ఇందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. చంద్రబాబు...
టాప్ స్టోరీస్

ఎన్నికల సంఘంలో చీలిక!

Kamesh
మోదీకి క్లీన్ చిట్ ఏకగ్రీవం కాదు న్యూఢిల్లీ: ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలకు రెండు సందర్భాలలో క్లీన్ చిట్ ఇచ్చే విషయంలో ఎన్నికల సంఘంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయంలో సంఘం సభ్యుల మధ్య...
టాప్ స్టోరీస్

ప్ర‌ధాని కోడ్ ఉల్లంఘించలేదట!

Kamesh
న్యూస్ ఆర్బిట్ డెస్క్ మ‌హారాష్ట్రలోని వార్ధాలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ చేసిన ప్ర‌సంగం ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు రాద‌ని ఎన్నిక‌ల సంఘం తేల్చిచెప్పింది. కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌లో రాహుల్ గాంధీని నిల‌బెట్ట‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీ...
టాప్ స్టోరీస్

ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ ఎత్తివేత

Kamesh
ప్రధాని చాపర్ తనిఖీ చేసిన మొహిసిన్ తప్పేమీ కాదన్న క్యాట్.. ఈసీ స్పందన న్యూఢిల్లీ: ఒడిశా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారపై విధించిన సస్పెన్షన్ ను ఎన్నికల...
టాప్ స్టోరీస్

మోదీపై ఫిర్యాదులు ఏమైనట్లు?

Kamesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని లాతూరులో ఎన్నికల ప్రసంగం సందర్భంగా కోడ్ ఉల్లంఘించినట్లు ప్రధాని నరేంద్రమోదీపై ఓఫిర్యాదు వచ్చింది. కానీ అది ఇప్పుడు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లోంచి మాయమైపోయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ...
టాప్ స్టోరీస్

అయినా.. బుద్ధి మారలేదు

Kamesh
లక్నో: ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసినందుకు ఎన్నికల కమిషన్ 72 గంటల నిషేధం విధించినా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ బుద్ధి మారలేదు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఒకరిని ఆయన ‘బాబర్ కీ ఔలాద్’...
టాప్ స్టోరీస్

నమో టీవీ.. ష్.. సైలెన్స్

Kamesh
న్యూఢిల్లీ: బీజేపీకి చెందిన నమోటీవీ కూడా తప్పనిసరిగా ప్రతి దశ పోలింగుకు 48 గంటల ముందు ‘ఎన్నికల మౌనం’ పాటించాల్సిందేనని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేసింది....
టాప్ స్టోరీస్

దూరదర్శన్ పై ఈసీ మండిపాటు

Kamesh
నెలలో బీజేపీకి 160 గంటలు కాంగ్రెస్ పార్టీకి 80 గంటలే.. న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన దాదాపు నెల రోజులలో దూరదర్శన్ చానల్లో బీజేపీకి 160 గంటల ఎయిర్ టైం కవరేజి...
రాజ‌కీయాలు

‘కేంద్ర బలగాలే కాపలా కాయాలి’

sarath
అమరావతి: ఈవిఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసిపి నేత విజయసాయి రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరాకు...
టాప్ స్టోరీస్

నమో టివిపై కమిషన్ వేటు!

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాలనూ, బిజెపి కార్యక్రమాలనూ మాత్రమే చూపించేందుకు ఉద్దేశించిన 24 గంటల న్యూస్ ఛానల్ నమో టివి ఎలాంటి రాజకీయ కార్యక్రమాలూ చూపడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది....
టాప్ స్టోరీస్

మోది బయోపిక్‌కు ఇసి చెక్!

sarath
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్రం విడుదలకు బ్రేక్ పడింది. లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేవరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ...
రాజ‌కీయాలు

సచివాలయంలో చంద్రబాబు ధర్నా

sarath
  అమరావతి: అధికారుల బదిలీలు, ఐటి దాడులకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి బ్లాక్ ఎదుట మెట్లపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ఎన్నికల...
టాప్ స్టోరీస్

బైకెక్కిన హీరోయిన్

Kamesh
ముంబై: రంగీలా లాంటి సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నాటి హీరోయిన్ ఊర్మిళా మతోంద్కర్ ఇప్పుడు ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసేందుకు...
న్యూస్

‘యాత్ర’ ప్రసారం చేయొచ్చు

sarath
అమరావతి: యాత్ర సినిమాను నిరభ్యంతరంగా టివి ఛానళ్లలో ప్రసారం చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికే ద్వివేది స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు ఎన్నికల...
టాప్ స్టోరీస్

నమో టీవీ దుర్వినియోగం

Kamesh
ఈసీకి ఆప్, కాంగ్రెస్ పార్టీల ఫిర్యాదు న్యూఢిల్లీ: ‘నమో టీవీ’పై కాంగ్రెస్, ఆప్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగాలు, కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన విజయాలు ప్రసారం...
టాప్ స్టోరీస్

మోదీపై నేడు ఈసీ నిర్ణయం

Kamesh
న్యూఢిల్లీ: మిషన్ శక్తి విజయవంతం అయ్యిందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా ప్రకటన చేయడంపై ఎన్నికల కమిషన్ శుక్రవారం ఒక తుది నిర్ణయం తీసుకోనుంది. అది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనా.. కాదా అనే...
టాప్ స్టోరీస్

మోదీ సినిమాకు మరో షాక్

Kamesh
దర్శక నిర్మాతలకు ఈసీ నోటీసులు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాకు మరో ఆటంకం వచ్చి పడింది. ఎన్నికల కమిషన్ ఈ సినిమా దర్శక నిర్మాతలకు నోటీసులిచ్చింది....
న్యూస్

‘లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్’ పై ఈసీకి ఫిర్యాదు

sarath
ఢిల్లీ : ఎన్‌టిఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్’ చిత్ర విడుదలను నిలిపివేయాలని కోరుతూ టిడిపి కార్యకర్త దేవీబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాడు....
టాప్ స్టోరీస్

సోషల్ మీడియాపై డేగకన్ను

Kamesh
న్యూఢిల్లీ: ఈసారి లోక్‌స‌భ‌ ఎన్నికలపై గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తి అన్నివర్గాలలో కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని చాలామంది ఓటర్లను నాయకులు ప్రభావితం చేయగలిగారు. దాన్ని గుర్తించి ఇప్పటికే యూట్యూబ్...
టాప్ స్టోరీస్

టిడిపి యాప్ సేవామిత్రపై దర్యాప్తు!

Siva Prasad
ఓటర్ల వ్యక్తిగత సమాచారం పొందుపరచినందుకు తెలుగుదేశం పార్టీ యాప్ సేవామిత్రపై కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరుపుతున్నట్లు ‘ద క్వింట్’ వెబ్‌సైట్ వెల్లడించింది. టిడిపి కార్యకర్తలు రియల్ టైమ్‌లో పార్టీతో అనుసంధానం అయ్యేందుకు వీలు...
న్యూస్

బోగస్ ఓట్లు: ఈసీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Siva Prasad
అమరావతి: బోగస్ ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిల్‌పై బుధవారం వాదనలు జరిగాయి. 59లక్షల బోగస్ ఓట్లు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

షుజాపై ఎన్నికల సంఘం పోలీసు కేసు

Siva Prasad
గత సార్వత్రిక ఎన్నికలలో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను హాకింగ్ చేశారని సోమవారం లండన్‌లో ప్రకటించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు...
వ్యాఖ్య

నేతలు ఎందుకు ఎక్కువ ?

Siva Prasad
రాజకీయాల్లో నేరచరితుల గురించి, వారి పాత్రను అరికట్టాల్సిన అవసరం గురించీ జరుగుతున్న చర్చ ఇప్పటిది కాదు. ఎంతో కాలంగా ఎంతో చర్చ జరిగింది. నేర చరితులను రాజకీయాల  నుంచి దూరంగా ఉంచాలన్న మాటను వ్యతిరేకించే...