తాడేపల్లి లో తన ఆఫీస్ కి పిలిపించుకుని మరీ .. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ?
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ పరిపాలన పరంగా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పార్టీలో కీలక నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి పెద్ద తలనొప్పిగా మారిందట....