NewsOrbit

Month : December 2018

సినిమా

ఈ సీఈఓ కత్తిలా ఉన్నాడు

Siva Prasad
ఘట్టమనేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు మహర్షి సినిమా సెకండ్ లుక్ వచ్చేసింది. టీజర్ గా కనిపించిన మహేష్, సెకండ్ లుక్ ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు లాంటి సందేహాలకు పలుకుతూ, ముందెన్నడూ చూడనంత...
సినిమా

కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన 2018

Siva Prasad
ఒక సినిమా హిట్ అయితే ఎంత డబ్బు వస్తుందో, మంచి సినిమా తీస్తే అంత కన్నా ఎక్కువ పేరొస్తుంది. అదే ఒక సినిమాకి డబ్బుతో పాటు పేరు కూడా తెచ్చిపెడితే అంత కన్నా కావాల్సిందేముంది....
సినిమా

కొత్త సందడి మొదలైంది

Siva Prasad
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. ఈ మూవీ మహేష్‌కు 25వ సినిమా కావడంతో చాలా కెర్ తీసుకోని సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేష్ టూ...
రివ్యూలు సినిమా

అజిత్ విశ్వాసం పెంచాడు…

Siva Prasad
తమిళ స్టార్ అజిత్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం విశ్వాసం. తమిళనాడులోని ఓ పల్లె నేపథ్యంలో మాస్ చిత్రాల శివ తెరకెక్కిస్తున్నఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్ స్టార్ట్ చేసిన...
సినిమా

బన్నీ బాబు మొదలెట్టాడు…

Siva Prasad
స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’  మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’, ల చిత్రం జనవరి, 2019 లో...
సినిమా

నేటితరం ప్రేమకథాచిత్రం `4 లెట‌ర్స్‌`

Siva Prasad
నేటితరం ప్రేమకథాచిత్రం  `4 లెట‌ర్స్‌`   ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెట‌ర్స్‌`. ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక   ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత...
సినిమా

మజిలీ చూపించారు…

Siva Prasad
నాగ‌చైత‌న్య‌, స‌మంత, శివ నిర్వాన మ‌జిలి సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌.. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి మజిలీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి దేర్ ఈజ్ ల‌వ్.....
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రారంభమైన హైకోర్టు తరలింపు

sharma somaraju
హైదరాబాదు, డిసెంబర్ 31: హైకోర్టు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ దారి పట్టారు. జనవరి ఒకటవ తేదీన విజయవాడలో ఎపి హైకోర్టు ప్రారంభం కానున్నది. నోటిఫికేషన్ తర్వాత తరలివెళ్లేందుకు నాలుగే రోజుల వ్యవధి ఉండడంతో తాత్కాలిక జాబితా...
టాప్ స్టోరీస్

మరంణం తర్వాత కేసు కొట్టివేత

Siva Prasad
నాసిక్(మహారాష్ర్ట), డిసెంబరు 31 : నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గి మీద కేసును నాసిక్ కోర్టు సోమవారం కొట్టివేసింది. పలు రాష్ట్రాలకు విస్తరించిన నకిలీ స్టాంప్...
న్యూస్ రాజ‌కీయాలు

జయ మృతిపై మరో సంచలన ఆరోపణ

sarath
చెన్నై, డిసెంబర్ 31: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సరైన చికిత్స అందించలేదని  న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన ఆరోపణ చేశారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే జయలలితకు మెరుగైన చికిత్స అందించలేదని, మెరుగైన...
టాప్ స్టోరీస్

అగస్టా కుంభకోణం పాత్రలో కాంగ్రెస్ : కన్నా

Siva Prasad
అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో పాత్రధారులంతా కాంగ్రెస్ పెద్దలేనని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన మంత్రి కన్నా మీడియాతో మాట్లాడుతూ తల్లి కాంగ్రెస్, పిల్ల...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి

Siva Prasad
ఢిల్లీ, డిసెంబరు31: సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఏపీకి...
Uncategorized

అగస్టాలో జోక్యం చేసుకోలేదు

Siva Prasad
ఢిల్లీ, ఢిసెంబరు 31 : అగస్టా వెస్ట్ ల్యాడ్ హెలికాప్టర్ల కొనుగోళ్ళ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రస్తుత పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీల పాత్ర ఏమాత్రం లేదని కేంద్ర రక్షణశాఖ...
న్యూస్

ప్రతి నియోజకవర్గంలోనూ క్రీడా వికాస కేంద్రాలు

sharma somaraju
గుంటూరు, డిసెంబర్ 31 : గుంటూరు బ్రహ్మనంద స్టేడియంలో మూడు కోట్ల 61 లక్షల రూపాయలతో నిర్మించిన జిమ్నాస్టిక్స్ ఇండోర్ స్టేడియంను సోమవారం మంత్రులు పత్తిపాటి పుల్లరావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు ప్రారంభించారు....
న్యూస్

కోర్టులో లొంగిపోయిన సజ్జన్ కుమార్

Siva Prasad
కాంగ్రెస్ మాజీ నాయకుడు సజ్జన్ కుమార్ కర్కర్ ధూమ్ కోర్టులో లొంగిపోయారు. సిక్కుల ఊచకోత కేసులో కోర్టు సజ్జన్ కుమార్ కు యావజ్జీవ ఖైదు విధించిన సంగతి తెలిసిందే. అయితే లొంగిపోవడానికి సమయం కోరిన...
న్యూస్

కర్నూలు ఎయిర్ పోర్టులో ట్రైల్ రన్

sharma somaraju
కర్నూలు, డిసెంబర్ 31: కర్నూలులో సుమారు  100 కోట్ల రూపాయలతో చేపట్టిన ఎయిర్ పోర్టు నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. ఈ ఎయిర్ పోర్టును జనవరి ఏడవ తారీకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. సోమవారం...
టాప్ స్టోరీస్ న్యూస్

ట్రిపుల్ కి బ్రేక్

Siva Prasad
విపక్షాల ఒత్తిడికి  అధికార పక్షం రాజ్య సభలో తలవంచక తప్పలేదు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న త్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో బ్రేక్ పడింది. విపక్షాల నిరసనల మధ్యే లోక్ సభలో బిల్లుకు ఆమోదముద్ర వేయించుకున్న...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు మృతి

sarath
గుంటూరు, డిసెంబర్ 31 : మితిమీరిన వేగం నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. జాతీయ రహదారిపై గుంటూరు, లాలుపురం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూర్ ఆర్.వి.ఆర్ ఇంఏజినీరింగ్ కాలేజికి చెందిన...
న్యూస్

సిడ్నీ టెస్ట్ కు రోహిత్ దూరం

Siva Prasad
అత్యంత కీలకమైన సిడ్నీ టెస్ట్ కు భారత్ కీలక ప్లేయర్ దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వచ్చే నెల 3న సిడ్నీ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న...
న్యూస్

ఏపీ న్యాయవాదులకు సుప్రీం లో చుక్కెదురు

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో సరైన సంప్రదింపులు జరపలేదనీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపునకు తగిన గడువు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం   దాఖలు...
న్యూస్

మోడీ సర్కార్ మాఇళ్లల్లోకి చొరబడుతోంది!

Siva Prasad
ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రం తీరును పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. విపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం పొందిన తీరును ఆమె...
టాప్ స్టోరీస్

వ్యవధి ఎంత కావాలని అడగనే లేదు

Siva Prasad
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసిన హైకోర్టు విభజన రేపటి  నుంచీ అమలులోకి వస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు నుంచీ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పని చేయడం...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం

sarath
అమరావతి, డిసెంబర్ 31: ప్రయాగలో  జనవరి 15 నుండి జరిగే కుంభమేళా ఉత్సవంలో పాల్లొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ తరుపున ఆ...
న్యూస్

సమ్మె సైరన్ మోగిస్తున్న ఆర్‌టీసీ కార్మిక సంఘాలు

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 31: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్‌లను నెరవేర్చుకునేందుకు తాపత్రయపడుతున్నయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెలలో...
Uncategorized

చొరబాటుదారులను మట్టి కరిపించారు

sarath
శ్రీనగర్‌ డిసెంబర్ 31: జమ్ముకశ్మీర్‌ సరిహద్దు నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్ధాన్ చొరబాటుదారులను భారత సైనికులు నిలువరించారు.  నాగౌమ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద బారత పోస్టులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్‌...
న్యూస్

పది లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత

sharma somaraju
హైదరాబాద్, డిసెంబర్ 31: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న డ్రగ్స్ మాఫియా సభ్యులను సోమవారం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో తమ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవాలని...
న్యూస్ రాజ‌కీయాలు

నీరు ప్రగతిపై సీఎం సమీక్ష

sarath
అమరావతి, డిసెంబర్ 31: నీరు-ప్రగతి పురోగతిపై సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2018లో అద్భుతంగా పనిచేశామని తెలిపారు. అన్ని శాఖలు పురోగతి సాధించాయన్నారు. ప్రతి ఒక్కరికి మైరుగైన సదుపాయాలు కల్పించి, ఇబ్బందులను తొలగించామన్నారు....
న్యూస్

పోలీసులకు పదోన్నతులు

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 31 : రాష్ట్రంలో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న పోలీస్ శాఖ సిబ్బందికి ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరి రోజున తీపి కబురు అందించబోతున్నది. పదోన్నతులు అందుకున్న వారంతా జనవరి...
న్యూస్ రాజ‌కీయాలు

సీఎం రమేష్ గుండు చేయించుకున్నారు

sharma somaraju
తిరుమల, డిసెంబర్ 31: తన చిరకాల వాంఛ నెరవేరడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం ఆయన శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండపైకి వచ్చి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ముచ్చటగ మూడవ సారి “హసీనా” నే

sharma somaraju
ఢాక, డిసెంబర్ 31: రక్తసిక్తంగా ముగిసిన బంగ్లాధేశ్ సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ మూడవ సారి తన ఆధిక్యాన్ని కనబరిచింది. 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 288...
టాప్ స్టోరీస్ న్యూస్

పాక్ యుద్ధోన్మాదం- రష్యానుంచి ట్యాంకులు

Siva Prasad
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ కూడా పాకిస్థాన్ ఆయుధ సామగ్రిని సముపార్జించుకుని భారత సరిహద్దులలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలన్న విధానాన్నే అనుసరిస్తున్నది. ఒక వైపు పాక్ లో పాలన కొనసాగేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులలో సమమతమౌతూ...
టాప్ స్టోరీస్ న్యూస్

అంతర్మథనంలోనూ పరనిందలేనా?

Siva Prasad
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయ పరాభవం నుంచి బయటపడటం అటుంచి అసలు ఓటమికి కారణాలేమిటన్న సమీక్షకే కాంగ్రెస్ సన్నద్ధం కావడం లేదు. పరాజయానికి కారణాలేమిటన్న అంతర్మథనంలో కూడా  ఆ పార్టీ నేతలు పరనిందనే ఆశ్రయిస్తున్నారు....
న్యూస్

మన్యం గజగజలాడుతోంది!

Siva Prasad
విశాఖ మన్యం చలికి గజగజలాడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి ఎముకలను కొరికేస్తున్నది. మన్యం వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.లంబసింగిలో జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఇలా ఉండగా ఉభయ తెలుగు...
న్యూస్

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు నేడు

Siva Prasad
ట్రిపుల్ తలాక్ బిల్లును ఎలాగైనా చట్టం చేయాలన్న పట్టుదలతో ఉన్న కేంద్రం ఆ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. విపక్షాల అభ్యంతరాలు, నిరసనల మధ్య బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే....
న్యూస్

న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీలపై నమ్మకం పోయింది!

Siva Prasad
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, న్యాయవాది కపిల్ సిబాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అగస్టా వ్యవహారంలో ఈడీ సీబీఐ కోర్టుకు చెప్పిన విషయాలన్నీ మోడీ సూచనలు, ఆదేశాల...
Uncategorized వ్యాఖ్య

యోగీ ఆదిత్యనాథ్…మానవహక్కులు!

Siva Prasad
యోగీ ఆదిత్యనాథ్‌కు చట్టం అంటే గౌరవం ఎప్పుడూ లేదు. ఆయన అవడానికి యోగి. కానీ ఆయన మార్గం హింసాయుతం. మతంతో పెనవేసుకుపోయిన జీవితం ఆయనది. మతం మానవ కల్యాణమే కోరేదయితే ఆయన మతం అందుకు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

హింసాత్మకంగా బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు – ఘర్షణల్లో 12మంది మృతి

sharma somaraju
ఢాకా, డిసెంబర్ 30: పలు చోట్ల ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో అధికార పార్టీ ఆవామీ లీగ్‌ యువజన విభాగం సెక్రటరీ మహ్మద్ బషీరుద్దీన్‌తో సహా 12మంది మృతి చెందారు....
న్యూస్ రాజ‌కీయాలు

ప్రతిపక్షాలను కూడ తిడతావా

sarath
విజయవాడ,డిసెంబర్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  చంద్రబాబుపై చేసిన వాఖ్యలకు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎట్లా స్పందించాలో అట్లానే స్పందించాయి. కాగల కార్యం గంధర్వులు చేశారన్నపద్ధతిలో వైఎస్‌ఆర్‌సిపి సంతోషపడింది. అయితే ఆ సంతోషాన్ని మరీ...
న్యూస్

తాంత్రికం నిజమే

Siva Prasad
శ్రీశైలం, డిసెంబరు 30: శ్రీశైలంలో చోటుచేసుకున్న తాంత్రిక పూజల వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఆలయానికి చెందిన వేదపండితుడు రాధాకృష్ణ శర్మ ఈ నెల 22న తన నివాసంలో హైదరాబాద్‌కు చెందిన సురేశ్‌చంద్రతో కలసి వేద...
టాప్ స్టోరీస్ సినిమా

‘కళా’త్మక దర్శకుడు ‘కన్ను’ మూత

Siva Prasad
కలకత్తా, డిసెంబరు 30: ప్రముఖ చలన చిత్ర దర్శకుడు పద్మభూషణ్ మ‌ృణాల్‌సేన్(95) కన్ను మూశారు. వయస్సురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కలకత్తాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కలకత్తా కేంద్రంగా...
న్యూస్

నేర రహిత రాష్ట్రమే లక్ష్యం –డీజీపీ

sharma somaraju
హైదరాబాదు, డిసెంబర్ 30: తెలంగాణాను నేర రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యమని డీజీపీ మహీందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ వార్షిక నివేదికను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

నేను వస్తే సమస్యలు మాయం – జగన్

sharma somaraju
శ్రీకాకుళం. డిసెంబర్ 30 : ఈ నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 63,657 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు, అంచనాలు పెంచి నిధులు మింగేయడం తప్ప..మీరుగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు...
న్యూస్ రాజ‌కీయాలు

మీడియాపై హసీనా కన్నెర్ర

Siva Prasad
అమరావతి, డిసెంబరు 30 : తెలంగాణా సర్కారును చూసి బంగ్లాదేశ్ ప్రభుత్వం నేర్చుకున్నట్లుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో ఒక న్యూస్ ఛానల్‌ను కేబుల్ ఆపరేటర్లతో బంద్ చేయించారు. బంగ్లాలో ప్రముఖ న్యూస్ ఛానల్...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘అన్నింటా పర్సంటేజీలే’

sharma somaraju
విజయనగరం, డిసెంబర్ 30: దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సర్వీసులో  ఉన్నతాధికారిగా పని చేసిన అజయ్ కలాం పదవీ విరమణ అయిన తరువాత రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందంటూ వరస...
న్యూస్

స్వచ్ఛ్‌భారత్ విజయం: మోదీ

sarath
ఢీల్లీ, డిసెంబర్ 30: సులభతర వాణిజ్యంలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 51వ ఎపిసోడ్‌లో ఆదివారం మాట్లాడుతూ సమిష్టి కృషితో ఈ ఏడాది అన్ని...
న్యూస్

ఎనిమిదో శ్వేతపత్రం విడుదల

sarath
అమరావతి, డిసెంబర్ 30 : గత నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వ పాలనపై శాఖల వారీగా వరసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం గ్రామీణ, పట్టణ మౌలిక వసతులపై  ఎనిమిదో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం కెసీఆర్ ప్రాజెక్టుల సందర్శన

sharma somaraju
హైదరాబాదు, డిసెంబర్ 30: రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన  కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు ముహూర్తం నిర్ణయించారు. జనవరి 1 నుండి ప్రాజెక్టుల సందర్శనకు ఆయన బయలు దేరుతున్నారు....