ప్రపంచ వ్యాపంగా అన్ని దేశాలను కరోనా కుదిపేస్తున్న విషయం తెలిసిందే. నేటి వరకూ దేశంలో 32,34,474 కరోనా కేసులు నమోదు కాగా 59,449 మంది మరణించారు. 24,67,758 మంది చికిత్స అనంతరం కోలుకొని డిశార్జ్...
తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారుట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపిలో మంచి వాగ్దాటి ఉన్న నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి రాష్ట్ర విభజన తరువాత ఓటుకు...
ఎపిలో బిజెపి వ్యూహమేమిటో సాధారణంగా ఎవరికి ఓ పట్టాన అంతుబట్టడం లేదు. పాత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపికి వ్యతిరేకంగా ఉన్నారు. జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న ఉద్దేశంతో పక్కన పెట్టారా,...
తెలంగాణలో మరో ఎన్నికకు సిద్ధం అవుతోంది. 2018 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి (టి జె ఎస్) ఎన్నికకు సిద్ధం అవుతోంది. సిఎం కె సి...
గుంటూరు ఎంపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యూహమేంటి గడిచిన రెండు నెలల నుంచి ఆయన నియోజకవర్గంలోనూ, అమరావతి రైతుల పోరాటం లోనూ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎక్కడా కనిపించడం...
రాష్ట్రంలో రాజకీయం మొత్తానికి కృష్ణా జిల్లా కేంద్ర బిందువుగా మారుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కృష్ణా జిల్లా రాజకీయాలు మాత్రం వెరైటీగా, మలుపులు తిరుగుతూ ఉంటాయి. అక్కడ నాయకుల వ్యాఖ్యలు, వ్యవహారశైలి,...
చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీకి, సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య ఒక అంకెతోనూ లింగ్ ఏర్పడింది. అదేంటి చంద్రబాబుకు, కాంగ్రెస్ పార్టీకి గతం నుండి...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో కోటి మంది లబ్దిదారులకు ఒకే రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు...
ఏపీలో సామాజిక వర్గాలు చాలా సున్నితమైన అంశాలుగా మారాయి. దేశంలో మతం, కులం అనే అంశాల పట్ల రాజకీయం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అయితే బీజేపీ వంటి పార్టీ మత పరమైన రాజకీయాలు...
రాష్ట్ర బిజెపి పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చర్చనీయాంశం అవుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. అదేంటో తెలుసుకుందాం. ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో...
సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలకు సింహాభాగం అడ్వర్టైజ్మెంట్ (ప్రకటనలు) ఇచ్చుకోవడం రివాజే. ఇది కొత్తేమి కాదు. ఎప్పటి నుండో జరుగుతున్నదే. గత...
జాతీయ కాంగ్రెస్ పార్టీలో కలహాలు కాపురం చేస్తున్నట్లు మరో సారి బహిర్గతం అయ్యాయి. మిగతా పార్టీలతో పోల్చుకుంటే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అన్న విషయం అందరికీ తెలిసిందేే....
కృష్ణాజిల్లా గన్నవరం వైసిపి రాజకీయం గరంగరంగా మారింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొద్ది నెలల క్రితం టిడిపి నుండి దూరం జరిగి వైసిపికి దగ్గర అయిన సంగతి తెలిసిందే. వంశీ అధికారికంగా...
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం. రష్యా వ్యాక్సిన్ విడుదల చేసినప్పటికీ మూడు...
అయోధ్య రామ మందిర విషయానికి ఏపీ రాజధాని అమరావతికి ఏమైనా సంబంధం ఉందా? ఆ సమస్య వేరు, ఈ సమస్య వేరు. కానీ రాజకీయ నాయకులు తలుచుకుంటే దేనికైనా ముడి పెట్టి మాట్లాడగలరు. అయితే...
ఏపిలో స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాద సంఘటన మాదిరిగానే తెలంగాణలో శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదం రాజకీయ ప్రకంపనలుసృష్టిస్తోంది. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంలో రమేష్...
విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం వైసిపితోనా లేక బిజెపితోనా అన్న సందేహాలు మొదలు అయ్యాయి. గంటా రాజకీయంపై ఇప్పటికే రాష్ట్రంలో కధలు కధలుగా...
ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సమాజ సేవ కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించి రాజకీయాలలోకి వచ్చారు ఈ మాజీ...
రెండు రోజుల క్రితం శ్రీశైలం ఏడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది అధికారులు, సిబ్బంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ జల విద్యుత్ కేంద్రంలో...
నర్సాపురం ఎంపి రాజు గారి సైన్యం రంగంలో దిగిపోయింది. ఇక వైసిపి ఎమ్మెల్యేలు, జగనూ కాసుకోవాల్సిందే. రాజు గారి సైన్యం రావడానికి, వైసిపి కాసుకోవడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా మరి అక్కడే ఉంది...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా జిల్లా విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన రెడ్డి నిర్వహించిన...
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లే పలువురు బడా పారిశ్రామిక వేత్తలు, బడా కాంట్రాక్టర్ లకు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఒక్కటే. ఏ పార్టీ ప్రభుత్వం...
ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్మోహన రెడ్డిల వ్యవహార శైలి కొన్ని విషయాల్లో భిన్నంగా, కొన్ని విషయాల్లో సారూప్యంగా ఉంటాయి. సంక్షేమ పథకాల అమలులో ఎవరి స్టైల్ వారిదే. ప్రభుత్వంలో...
వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు గారి వ్యవహారం అందరికీ తెలిసిందే. గడచిన నాలుగైదు నెలల నుండి రఘురామ కృష్ణంరాజు పార్టీ పైనా, ప్రభుత్వంపైనా తిరుగు బాటు బావుటా ఎగురవేస్తూ ఉన్నారు. వైసిపిపై...
ఏపి రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం, విషయం ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఒక దాని వెంట ఒకటి వివాదంగా మారి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి, ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీస్తుంది....
రాష్ట్రంలో గత అయిదారు నెలలుగా జరుగుతున్న పరిశ్రమల్లో వరుసగా లీకేజ్ ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి, ఇవన్నీ యాదృశ్చికంగా, ప్రమాదవశాత్తు జరుగుతున్నా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టేవిగా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి....
తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కెసిఆర్ అభ్యర్థులను ఎంపిక చేయనుండటంతో అప్పుడే లాబీయింగ్ లు మొదలు అయ్యాయి. టి ఆర్ ఎస్ సీనియర్ నేత నాయిని...
రాజకీయాల్లో అధికారం, ప్రతిపక్షం సాధారణమే. అయితే మారుతున్న కాలక్రమేణా ప్రతిపక్షంలో ఉండటానికి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇష్టపడటం లేదు. ఏమ్మెల్యేలుగా గెలిచిన తరువాత అధికార పక్షంలో ఎప్పుడు దూకేద్దామా, తమ తప్పులను ఎంత...
రాజకీయాల్లో కొంత మంది నాయకులు సుదీర్ఘకాలం నిలబడిపోతారు. వాళ్ళ ఉనికి, వాళ్ళ ముద్ర దశాబ్దాల తరబడి ఉండేలా చూసుకుంటారు. దేశంలో అటువంటి అరుదైన నాయకులలో మాజీ సీఎం చంద్రబాబు కూడా ఒకరు. పరాయి...
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య గణణీయంగా పెరుగుతున్నాయి. నేటి వరకు దేశంలో 27,67,273 కరోనా కేసులు నమోదు కాగా 20,37, 870 మంది కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్...
అప్పు చేసి పప్పు కూడు అన్న సామెత మాదిరిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ తీరు ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి...
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వివిధ మీటింగ్ ల్లోనూ తమ పార్టీకి ఓటు వేయకున్నా, ప్రత్యర్థి...
పీఎం కేర్స్ (ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ) పేరు విన్నారుగా? దాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎందుకు ప్రారంభించారో తెలుసుగా!. కరోనా మహమ్మారి కట్టడి, సహాయక...
ప్రస్తుతం దేశంలో మోడీ, షా ద్వయానికి తిరుగులేదా? వారి పాచికలకు ఎదురులేదా? వారు తలుచుకుంటే ఏదయినా సాధించగలరా? ప్రాంతీయ పార్టీలను అవసరానికి ఉపయోగించుకోగలరా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏ రాష్ట్రంలో అధికారంలోకి...
నిరుపేదలకు ఇళ్ల పట్టాల పథకాన్ని సీఎం జగన్ తన మానస పుత్రికగా భావిస్తున్నారు. అయితే అనేక వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో ఇళ్ల పట్టాల అంశం వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తూర్పు...
కరోనాను ఎదుర్కోవడంలో అందరికంటే ముందే అతి చేసి, అందరి కంటే ముందే చేతులెత్తేసి, అందరికంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటోంది తెలంగాణ సీఎం కేసీఆర్. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్...
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు వరద ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులకు ఏడాదికి ఒక సారో రెండు మూడేళ్లకో వరదలు రావడం సహజంగా జరుగుతున్నదే. అదే మాదిరిగా...
రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ ఇళ్ల పట్టాల...
కరోనా వైరస్ కేసులు విపరీతంగా విస్తరిస్తున్న ఈ నేపథ్యం లో ఈ మహమ్మారి కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకొని వచ్చేందుకు ప్రయోగాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలకు సమాంతరంగా కరోనా వైరస్...
కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను ఒణికిస్తోంది. చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచంలోని 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2,16,83,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా,...
నిత్యం ఎదో ఒక వివాదంలో ఉండే స్వామి నిత్యానంద ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపాడు. నిత్యానంద తన దేశం కైలాసలో సొంత బ్యాంకును రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస (ఆర్బీకె) ప్రారంభిస్తుంన్నారట. అత్యాచారం...
ప్రజల్లో కరోనాపై ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకొని పలు కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అక్రమార్జనకు తెరలేపారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి నిర్వహణలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం తరువాత విచారణలో...
పాలనా వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంత పట్టుదలతో ఉన్నారో అందరికీ తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ, ఆ వర్గం మీడియా వ్యతిరేకిస్తుండగా, అమరావతి ప్రాంత రైతులు...
తెలంగాణలో 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అడ్రస్ లేకుండా పోవడం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత గ్రూపు రాజకీయాలతో బలహీన...
వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ మరో సారి ఫైర్ అయ్యారు. కొద్ది రోజులుగా సొంత పార్టీపైనా, నాయకులపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
నాలుగు రోజులుగా ఏపీ, తెలంగాణను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ కీలక నదులు, నీటి వనరులు నిండు కుండలుగా తయారు అయ్యాయి. ఏపీలో కీలకమైన కృష్ణా,...
రాష్ట్రంలో రాజకీయం పీక్స్ లో ఉంది. వారానికొక కొత్త అంశం తెరమీదకు వస్తూ సరి కొత్త వివాదాలకు దారితీస్తోంది. టిడిపి, వైసిపి మధ్య, వారి వారి అనుకూల మీడియాల మధ్య నువ్వా నేనా...
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడం పంచాయతీ కేంద్రానికి చేరింది. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ లేవనెత్తిన అంశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యన్తరం వ్యక్తం చేయడంతో కృష్ణా బోర్డు చేతులు ఎత్తేసి...
ప్రధాన మంత్రి మోడీ ఏమి మాట్లాడినా చాలా తెలివిగా, లాజికల్ గా, పార్టీకి, తనకు ఉపయోగ పడేలా మాట్లాడటంలో దిట్ట. వేదిక ఏదైనా ఆయన ప్రసంగంలో ప్రాసలు ఉంటాయి. పాయింట్లు ఉంటాయి. భవిష్యత్తుకు...
విజయసాయి రెడ్డి.. జగన్ పక్కకు చేరక ముందు వరకు ఎవరికీ తెలియదు. కానీ జగన్ తో పాటు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పార్టీలో ఆయన పవర్ ఏమిటో ఆయన పంచులేమిటో, ప్రత్యర్థులకు...