ఐపీఎల్ భారతీయ క్రికెట్ అభిమానుల్ని ఉర్రుతలు ఊగించే ఓ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్. దాదాపు 2 నెలల పాటు పండగే పండగ. 2008 నుంచి మొదలైన ఈ ఐపీఎల్ హంగామాలో 8 జట్లు తమ...
అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అంకుటిత దీక్ష, పట్టుదలతో కృషి చేశారు దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందనరావు. చట్టసభలోకి...
నంద్యాల ఆటో డ్రైవర్ అబ్లుద్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన నిందితులు సీఐ, హెడ్ కానిస్టేబుళ్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసి కోర్టుకు...
చట్టం ముందు అంత ఒకటే. అది ఒకరికి తక్కువ కాదు. ఎక్కువ కాదు. దాన్ని సరిగా అర్ధం చేసుకుంటే మనకు దేశం, రాజ్యాంగం గొప్పదనం తెలుస్తుంది. అయితే దాన్ని అమలు చేసే...
కొందరిని చూస్తే తిట్టాలో.. పట్టుకుని నాలుగు తన్నాలో కూడా తెలియని పరిస్థితి. నలుగురికి మంచి చెడులు చెప్పే వృత్తిలో ఉంటారు. కానీ వారు చేసేవి మాత్రం నీచమైన పనులు. ఆ పనులు చేయొద్దని ఎంత...
తెలుగు జట్టు సన్ రైజర్స్ చివర్లో చతికిలపడింది. ఛాంపియన్ గా అవతరించేందుకు ఇంకో రెండు మెట్లు దూరంలో ఆగిపోయింది. దేశ రాజధాని జట్టు చేతిలో పరాభవం చూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆదివారం...
(కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) జిల్లాలోని నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, హెడ్ కానిస్టేబుల్ను ఆదివారం అరెస్టు చేశారు. ఈ...
మార్కెటింగ్ సదుపాయాలు అభివృద్ధి చెందని రోజుల్లో గ్రామాల్లో సంతలు ప్రధాన వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. ఇప్పటికీ కొన్ని చోట్ల వాటి ఆదరణ ఇంకా తగ్గలేదు. మరికొన్ని చోట్ల ఈ సంతలు కొత్తపుంతలు తొక్కుతూ...
ఎట్టకేలకు మొదటి లగ్జరీఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించింది. బెంజ్ కారు మార్కెట్లోకి వస్తుందంటే వాహన ప్రియుల చూపులు ఆ వాహనంపైనే ఉంటుంది. లగ్జరీ కార్ల ఉత్పత్తిలో తనకు తానే సాటి...
బహమాస్ దేశం దీవుల సమూహం. ఇక్కడ పందులు ఈత కొడుతుంటాయి. పారడైజ్ లాస్ట్ – బహామాస్ లోని పిగ్ బీచ్. ఈ పిగ్ ద్వీపానికి అధికారికంగా బిగ్ మేజర్ కే అని పేరు....
కొత్త జీవన విధానాన్ని కరోనా లాక్ డౌన్ ఆవిష్కరించింది. ఇప్పుడు ఇళ్లల్లో సీన్ మారిపోయింది. నలభీములు గరిటె తిప్పుతున్నారు. ఉరుకులు, పరుగుల జీవితానికి కామా పెట్టించిన లాక్డౌన్ ప్రజల్లో కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను...
హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. రిపబ్లికన్ అభ్యర్థి, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆశలు గల్లంతు అయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై...
(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తెలుగు చిత్ర సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ ప్రగతి భవన్ కు వెళ్లిన చిరంజీవి, నాగార్జున...
భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం జిఓ నెంబర్...
కరోనా నేపథ్యంలో మార్చి నుంచి ఐటీ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు అప్పుడు 95 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారు ఈ నేపథ్యంలో లో ప్రస్తుతం 75...
ప్రస్తుత టెక్నాలజీ లో బ్రౌజింగ్ చేయని మనిషే లేడంటే నమ్మశక్యం కాదు. మనిషిని బ్రౌజింగ్ వేరు చేయలేనంత పరిస్థితి వచ్చేసింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్లోనో, కంప్యూటర్, ట్యాబ్,...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ కేబినెట్ భేటీలో పలు...
రాష్ట్రంలో ఈ నెల 2వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా ఉదృతి నేపథ్యంలో ముందుగా 9,10 తరగతులను నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది....
మనీ లెండింగ్ యాప్స్ ఈ యాప్స్ గురించి తెలియని వారే ఉండరు.అత్యవసర సమయాల్లో కాగితాలపై సంతకాలు, సవాలక్ష నిబంధనలు లేకుండా నిమిషాల వ్యవధిలోనే వ్యక్తిగత రుణాలను సులభంగా అందిస్తుంది. ఆన్లైన్ యాప్...
(న్యూస్ ఆర్బిట్ స్పెషల్ బ్యూరో) పోరాడదాం… నిలుద్దాం అన్న నినాదంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మంగళవారం ముంబై తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని...
మన దగ్గర సూర్యుడు ఉదయం 6 గంటలకే పరిగెత్తుకు వస్తాడు. కానీ అక్కడ మాత్రం 12 గంటలైనా ముసుగు తీయడు మధ్యాహ్నం మూడు గంటలైతే మళ్లీ పొగమంచు చాటుకు జారుకుంటాడు. చలితో వణికించేలా...
(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపి, తెలంగాణల మధ్య అంతర్రాష్ట్ర ఆర్ టీ సీ సర్వీసుల సమస్య ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఒప్పందం...
అస్సాంకి చెందిన జాదవ్ పయెంగ్ చాలామందికి సుపరిచితమే. ఈయనకు ఇప్పుడు మరో అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని బిస్టల్ గ్రీన్ హిల్స్ స్కూల్లో 6వ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్...
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు సంఖ్య నిలకడగా కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందంటూ కూడా ప్రచారం జరుగుతుందటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కేరళలోని ఒ ఆసుపత్రిలో...
(అమరావతి “న్యూస్ ఆర్బిట్” స్పెషల్ బ్యూరో) ఏపీ పోలీసులు స్కోచ్ అవార్డు ల పంట పండించారు. ఏకంగా 48 అవార్డులు దక్కించుకుని దేశంలోనే మరోసారి ఏపీ పోలీసుల సత్తాని చాటారు. ఈసారి మొత్తం...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంపై ఏడు పేజీల లేఖ రాశారు. సీడబ్ల్యుసీ సిఫార్సు...
దేశంలో, రాష్ట్రంలో సగ భాగంగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని వివిధ సందర్భాల్లో రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు ఉపన్యాసలు ఇస్తుంటారు. ప్రభుత్వాలు కూడా మహిళల అభ్యున్నతికి అనేక పథకాలను...
ఓ మహిళ తమకు పుట్టేది ఆడపిల్లేనని అనుమానంతో ఆ బిడ్డను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది జరిగిన ఐదు నెలలకు గాను తమకు పుట్టింది మగ పిల్లవాడని మధ్యవర్తి మోసం చేసిందని తెలుసుకొని...
నోరు అదుపు, మాట పొదుపు అన్న సామెత పెద్దలు ఊరికే చెప్పలేదు. ఈ సామెత ప్రతి ఒక్కరికీ తెలుసుకదా..! నోరు అదుపు తప్పి మాటలు పేలితే అది అనర్ధాలకు దారి తీస్తుంది. ఎవరో...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులపై హైకోర్టు మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకు ముందు అమరావతి రైతుల ఉద్యమాల సందర్భంలో పోలీసుల వ్యవహరించిన తీరుపై...
ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే ఆశ ఉంటుంది. కొందరు అహర్నిశలు కష్టపడి ధనవంతులు అవుతారు. మరికొందరు ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా తమ అదృష్టంపై ఆధారపడుతుంటారు. కొంతమందికి అదృష్టం వద్దన్నా వరిస్తుంది....
కరోనా మహమ్మారితో ప్రపంచంలోని అన్ని దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ అన్ని దేశాలను చుట్టేసింది. వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనా కట్టడికి మాస్క్లు ధరిస్తూ సోషల్...
(అమరావతి నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయాల సేకరణ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ...
ప్రముఖ సినీనటి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ఆ పార్టీకి రాం రాం చెప్పి, కాషాయం గూటికి చేరనున్నరా? ఆమె రాజకీయ అడుగులు ఎటు? అనే విషయాలపై త్వరలో...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపు గ్రామాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అకివీడు మండలం సిద్దాపురంలో లోకేష్...
(ముంబాయి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక రకాల వాగ్దానాలు చేస్తుండటం రివాజే. ఉచిత పథకాలతో పాటు గృహోపకరణాలు (టీవీ, ఫ్రిజ్ తదితర...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. ఈ తరుణంలో ప్రభుత్వంలోని ఒ...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విశాఖ గీతం విశ్వవిద్యాలయంలోని పలు నిర్మాణాలను రెవెన్యూ, గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జీవిఎంసి) అధికారులు శనివారం తెల్లవారుజాము నుండి కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ...
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నవంబర్ 4వ తేదీ లోపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు...
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నూతన ఇసుక పాలసీ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానానికి స్వస్తి పలికి నూతన ఇసుక విధానం తీసుకురావడంతో కొనుగోలు...
కరోనా నేపథ్యంలో మధ్యలో అగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. కరోనా వ్యాాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో వాయిదా...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసీపీ ప్రభుత్వానికి గతంలో పెద్ద యుద్ధమే జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే...
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొందరు అక్రమార్కులు ఏకంగా సీఎంఒ కార్యాలయ ఉన్నతాధికారుల పేరుతో అక్రమ దందాలకు తెరలేపారు. ఇటీవల కాలంలో వెలుగు చూసిన రెండు సంఘటనలు వీటిని దృవపరుస్తున్నాయి. రాష్ట్రంలో ఇవి...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి వేడుకల్లో అయిదవ రోజు బుధవారం మూలానక్షత్రం పురస్కరించుకుని దుర్గామాతను సరస్వతి దేవిగా అలంకరించారు. సరస్వతి దేవి అలంకారంలో ఉన్నఅమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు...
(విజయవాడ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) విజయవాడ దుర్గగుడి సమీపంలో బుధవారం పెనుప్రమాదం తప్పింది. ఇంద్రకీలాద్రి సమీపంలో కొండచరియలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొండమీద మౌన స్వామి ఆలయం వద్ద కొండ చరియలు విరిగి...
ఆ యువకుడు కరుడు గట్టిన నేరస్తుడు కాదు..కానీ హత్య కేసులో నిందితుడు అయిపోయాడు. అందుకు కారణం చెడు వ్యసనాలకు బానిస అవ్వడమే. చెడు వ్యసనాలు వ్యక్తి ఎంత నేర ప్రవృత్తికి, పతనానికి దారి...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కరోనా ఉదృతి కారణంగా రాష్ట్రంలో విద్యాసంవత్సరంలో పాఠశాలలు ఇంత వరకూ పునః ప్రారంభం కాలేదు. అన్ లాక్ 5లో భాగంగా పాఠశాలలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం...
ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దశలో తొలి వ్యాక్సిన్ తయారీ సంస్థగా సినోవాక్ నిలిచింది. చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్...
(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ వేదికగా...