NewsOrbit

Tag : ys jagan

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

టిడిపికి ఎంపి రవీంద్రబాబు షాక్

sharma somaraju
హైదరాబాదు, ఫిబ్రవరి 18: తెలుగుదేశం పార్టీకి అమలాపురం పార్లమెంట్ సభ్యుడు రవీంద్రబాబు షాక్ ఇచ్చారు. రవీంద్రబాబు సోమవారం హైదరాబాదులో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. చీరల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్‌తో...
టాప్ స్టోరీస్ న్యూస్

బిసిల అభ్యున్నతికి 15వేల కోట్లు : జగన్

sharma somaraju
ఏలూరు, ఫిబ్రవరి 17: వైసిపి అధికారంలోకి రాగానే బిసిల అభ్యున్నతికి ఎటా 15వేల కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయడం జరుగుతుందని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. వైసిపి  ఆధ్వర్యంలో ఏలూరులో ఆదివారం...
టాప్ స్టోరీస్

హోదా హామీ నేరవేర్చాల్సిందే: కమిటీ

Siva Prasad
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్నయుపిఎ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ముసాయిదా నివేదికలో సిఫారసు చేసినట్లు తెలిసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్  దినపత్రిక రిపోర్టు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తామని...
న్యూస్

గవర్నర్‌జీ మీరూ పరిశీలించండి

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుండి అక్రమంగా ఓట్ల తొలగింపులు, అవకతవకలు జరిగాయంటూ వాటిపై చర్యలు తీసుకోవాలని వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు కోరారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ప్రతిపక్షం లేని సభలో బాబు విజన్!

Siva Prasad
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శాసనసభలో విజన్ 2029 పత్రాన్ని విడుదల చేశారు. ప్రతిపక్షం లేని శాసనసభలో సమావేశాల చివరి రోజున, ఆయన రానున్న పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను ఆయా రంగాలలో ఎలా ముందుకు తీసుకువెళ్లేదీ,...
టాప్ స్టోరీస్ న్యూస్

అప్రమత్తంగా ఉండండి : జగన్

sharma somaraju
కడప, ఫిబ్రవరి 7: ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా తాను ప్రకటించిన నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఈ సమయంలో...
టాప్ స్టోరీస్ న్యూస్

‘కాపీ రాయుడు చంద్రబాబు’

sharma somaraju
తిరుపతి, పిబ్రవరి 6: ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద కాపీరాయుడు అని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. వైసిపి ప్రకటించిన నవరత్న పథకాలు కాపీ కొడుతున్నారని రాష్ట్రంలోని ప్రజలు అందరికి అర్థం అయ్యిందని అన్నారు....
రాజ‌కీయాలు

ఇక పార్టీ పనులు

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 6: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నేటి నుండి ‘సమర శంఖారావం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా జగన్ నేటి మధ్యాహ్నం 12.45గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని ఆ పార్టీ నాయకులు...
టాప్ స్టోరీస్ న్యూస్

‘ఓటర్ల జాబితా తప్పుల తడక’

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రపరి 4: ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం  ఆయన పార్టీ నాయకులను...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఓట్ల తొలగింపుపై ఢిల్లీకి జగన్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవలకపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వైసిపి సిద్ధమైంది. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు...
న్యూస్ రాజ‌కీయాలు

జయహో బిసికి ‘కౌంటర్‌’గా వైసిపి బిసి గర్జన

Siva Prasad
హైదరాబాద్, జనవరి 28: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘జయహో బిసి’ సభకు  పోటీగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  త్వరలో ‘బిసి గర్జన ’ సభ నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో వైసిపి అధినేత వైఎస్...
న్యూస్ రాజ‌కీయాలు

అధికారం కోసమే ‘దగ్గుబాటి’పార్టీ మార్పు: చంద్రబాబు

Siva Prasad
అమరావతి, జనవరి 28: అధికారమే పరమావధిగా దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎలక్షన్ మిషన్‌-2019పై పార్టీ నాయకులతో ఆయన సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బిసి సాధికారత ఘనత మాదే’

Siva Prasad
రాజమహేంద్రవరం, జనవరి 27: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిసిల మద్దతుతో 150కన్నా ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు  చెప్పారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కాలేజి మైదానంలో ‘జయహో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు వీడియోలు

వైసిపిలోకి దగ్గుబాటి హితేశ్

Siva Prasad
హైదరాబాద్, జనవరి 27: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో తన కుమారుడు కలసి పయనిస్తాడని మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ అల్లుడు  దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు   హైదరాబాద్‌లో ఆదివారం జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు,...
న్యూస్ రాజ‌కీయాలు

మాజీ సిఐ మాధవ్ వైసిపిలో చేరిక

sharma somaraju
అనంతపురం, జనవరి 26: అనంతరం జిల్లా కదిరి సిఐగా పని చేసిన గోరంట్ల మాధవ్ శనివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. సిఐగా పని చేస్తున్న సమయంలో  పోలీస్ అధికారుల...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఫిబ్రవరి 4 నుండి జగన్ సమర శంఖారావం

sharma somaraju
అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసిపి నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ‘సమర శంఖారావం’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ...
న్యూస్

జైలులో పెన్ను పుస్తకం ఇవ్వండి

sharma somaraju
విజయవాడ, జనవరి 25: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్ఐఎ కోర్టు ఫ్రిబవరి ఎనిమిదవ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. నిందితుడిని శుక్రవారం ఎన్ఐఎ అధికారులు కోర్టులో...
న్యూస్ రాజ‌కీయాలు

కేసులకోసం…డబ్బుల కోసమే జగన్ రాజీ

Siva Prasad
అమరావతి, జనవరి 24: కేసుల మాఫీ కోసం ప్రధాని  మోదీతో, డబ్బులకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్  జగన్ రాజీపడ్డారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

కోడికత్తి కేసులో ఎన్ఐఎ చార్జిషీటు దాఖలు

sharma somaraju
విజయవాడ, జనవరి 23: ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు బుధవారం ఎన్ఐఎ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా...
న్యూస్ రాజ‌కీయాలు

వైసిపిలో చేరిన మంత్రి సోమిరెడ్డి బావ

sharma somaraju
హైదరాబాదు, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి గట్టి షాక్ తగిలింది.  ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి బుధవారం వైసిపిలో చేరారు.  హైదరాబాదులో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి...
న్యూస్ రాజ‌కీయాలు వీడియోలు

రాజధానిలోనే జగన్ మకాం

sharma somaraju
వైసిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి తన మకాం పూర్తిగా  ఆంధ్రపదేశ్‌కు ‌మారేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని  తాడేపల్లిలో  ఒకే అవరణలో కార్యాలయం, నివాసం ఉండేలా...
న్యూస్

రాజమండ్రి జైలుకు కోడికత్తి కేసు నిందితుడు

sharma somaraju
విజయవాడ, జనవరి 18: వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును పటిష్ట పోలీసు భద్రత మధ్య  రాజమండ్రి  సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎన్ఐఎ అధికారులు నిందితుడిని ఎన్ఐఎ కోర్టులో...
న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ జగన్ల మధ్య ఫెవికాల్ బంధం

Siva Prasad
అమరావతి, జనవరి 16: తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, వైసిపి అధినేత జగన్‌ల మధ్య ఫెవికాల్ బంధం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు మిథ్య అని ఆయన...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ, టిఆర్ఎస్ భేటీ ప్రారంభం

Siva Prasad
  హైదరాబాద్, జనవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని వైసిపి అధినేత నివాసం లోటస్‌పాండ్‌లో...
న్యూస్ రాజ‌కీయాలు

నేటి మధ్యాహ్నం కేటిఆర్, జగన్ భేటీ

Siva Prasad
హైదరాబాద్, జనవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో తెలంగాణా రాష్ర్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం 12. 30గంటలకు భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ నివాసం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి: వైఎస్ షర్మిళ

Siva Prasad
హైదరాబాద్, జనవరి 14: సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు...
న్యూస్

కోడికత్తి నిందితుడి తొలి రోజు విచారణ పూర్తి

sharma somaraju
విశాఖ, జనవరి 13: కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం విశాఖలో ఎన్ఐఎ అధికారులు విచారించారు. విజయవాడ నుండి ఉదయం విశాఖకు శ్రీనివాసరావును తీసుకువచ్చిన ఎన్ఐఎ అధికారులు జిల్లాలోని  బక్కనపాలెం ఎపిఎస్‌పి పోలీస్...
న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్‌కు నివాళులు అర్పించిన జగన్

Siva Prasad
పులివెందుల(కడప), జనవరి 12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు. పాదయాత్ర ముగించుకుని వచ్చిన...
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్‌ఐఎ కోర్టుకు ‘కోడికత్తి’ నిందితుడు

Siva Prasad
విజయవాడ, జనవరి11: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ డైలు అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కు అప్పగించారు. ఎన్‌ఐ అధికారులు అతనిని శుక్రవారం విజయవాడలోని...
న్యూస్

శ్రీవారి సన్నిదిలో జగన్

Siva Prasad
తిరుమల, జనవరి 10: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. గురువారం అలిపిరి మార్గంలో కాలినడకన ఆయన తిరుమలకు చేరుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆయన క్యూలైన్‌లో వెళ్లి...
రాజ‌కీయాలు

‘బాబును ఇక జనం నమ్మరు’

Siva Prasad
‘బాబును ఇక జనం నమ్మరు’ ఇచ్ఛాపురం, జనవరి 9: రాష్ర్ట ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇక నమ్మరని వైసిపి అధినేత వైఎస్ జగన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం వద్ద పాదయాత్రను ముగించిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విజయతీరానికేనా నడక!

Siva Prasad
వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్ర చివరికి ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 2017 నవంబర్ ఆరున కడప జిల్లా, ఇడుపులపాయలోనడక మొదలుపెట్టారు. ఆ...
టాప్ స్టోరీస్ న్యూస్

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

Siva Prasad
ఇచ్చాపురం(శ్రీకాకుళం), జనవరి 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర బుధవారం నాలుగు గంటలకు ముగిసింది. పాదయాత్రకు ఛిహ్నంగా రూపొందించిన పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు....
టాప్ స్టోరీస్

ఇఛ్చాపురంలో చివరి రోజు జగన్ పాదయాత్ర

Siva Prasad
శ్రీకాకుళం,జనవరి 09: వైసిపి అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర బుధవారం ముగియనుంది. చివరిరోజు పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుండి ప్రతిపక్షనేత ప్రారంభించారు. తమ అభిమాన నేత...
న్యూస్ రాజ‌కీయాలు

చివరి అంకానికి ‘ప్రజాసంకల్పం’

Siva Prasad
శ్రీకాకుళం, జనవరి 7: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. గత 14 నెలలుగా జగన్ చేస్తున్న పాదయాత్ర ఈ...
టాప్ స్టోరీస్

జనసేనకు బలం ఉంటే సరిపోతుందా!?

Siva Prasad
పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు అభిమానులు తక్కువేమీ లేరు. సినీ హీరోగా ఆయనకున్న అభిమానులు గానీ, పవన్ రాజకీయాల్లో ఏదో సాధిస్తారన్న ఆశతో ఆయనకు మద్దతు పలుకుతున్న వారు గానీ తక్కువేం లేరు. సినిమా...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పిటిషన్‌లపై విచారణ మళ్లీ మొదటికి

sharma somaraju
హైదరాబాదు, జనవరి 4; అక్రమ అస్తుల కేసులో వైఎస్ జగన్మోహనరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటీషన్‌పై న్యాయమూర్తి బదిలీ కావడంతో సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. రెండేళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతుండగా న్యాయమూర్తి...
న్యూస్

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి బదలాయింపు

sharma somaraju
అమరావతి, జనవరి 4: విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో  ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్‍‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ)కి బదలాయించారు.  ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు...
న్యూస్ రాజ‌కీయాలు

పధకం ప్రకారమే జగన్‌పై దాడి

sarath
  విశాఖపట్నం జనవరి2: పక్కా ప్లాన్ ప్రకారమే వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై నిందితుడు శ్రీనివాస్ దాడి చేశాడని విశాఖ నగర సీపీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.  పబ్లిసీటి కోసమే జగన్‌పై నిందితుడు శ్రీనివాస్...
న్యూస్

పాదయాత్రకు జగన్ క్రిస్మస్ విరామం

sarath
శ్రీకాకుళం డిసెంబర్ 25: వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా పాదయాత్రకు విరామమిచ్చారు. ఇచ్చారమెలియాపుట్టి మండలం చాపర దగ్గర ఆయన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్నారు....
టాప్ స్టోరీస్

బాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలేమో!

sharma somaraju
తుఫానుపై విజయం, సముద్రంపై కంట్రోల్ చేశామంటున్న చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలేమో అని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ...
టాప్ స్టోరీస్

ఎన్నికలకు వేళాయె!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో  గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్...