Janasena: జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గ్లాస్ సింబర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గాజు గ్లాస్ గుర్తు కేటాయింపునకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) హైకోర్టుకు నివేదిక సమర్పించింది. జనసేన పోటీ చేసే...
Janasena: ఏపీలో జనసేన పోటీ చేయని స్థానాల్లో ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను స్వతంత్ర అభ్యర్ధులకు ఎన్నికల అధికారులు కేటాయిస్తున్నారు. దీనిపై కూటమి నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఈసీ...
EC: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి కామన్ సింబల్ గా గ్లాసు గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది....
Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ...
Lok sabha Elections 2024: లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు...
Supreme Court: సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట లభించింది. ఈవీఎం – వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్...
Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) గా పీహెచ్ డీ రామకృష్ణ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్...
Lok Sabha Elections 2024: రాజస్థాన్ లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై విపక్షాలు నిరసనలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అప్రమత్తమైంది. ప్రధాని...
AP High Court: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకూ వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు...
EC: ఆంధ్రప్రదేశ్ లో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం మంగళవారం...
AP High Court: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసే వరకూ వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కమిషనర్, గ్రామ సచివాలయ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య...
Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు...
Lok Sabha Elections 2024: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే ప్రచార హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ మేరకు...
YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ...
Pensions Distribution: ఏపీలో ఫించన్ల పంపిణీ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీపై ఈసీ ఆంక్షలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి టీడీపీయే కారణం అంటూ...
AP Election 2024: సార్వత్రక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. ఎన్నికల సంఘం (ఈసీ) ముగ్గురు ఐఏఎస్ లతో పాటు ఆరుగురు ఐపీఎస్ లను బదిలీ...
AP Volunteers Resigned: ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఈసీ దూరం పెట్టింది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయించవద్దని, వారి వద్ద నుండి సెల్ ఫోన్లు, డివైజ్...
AP Pension Distribution: ఏపీలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ పై నిషేదం విధిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసిన...
EC: ఏపీలో ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుండి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అధికారులకు ఆదేశాలు జారీ...
Supreme Court: లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకం అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ...
YSRCP: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఇచ్చిన పిర్యాదు మేరకు చంద్రబాబుకు రాష్ట సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి...
Breaking: రేపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. కేందర్ ఎన్నికల కమిషన్ రేపు 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేయబోతున్నది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు డిల్లీ విజ్ఞాన్ భవన్...
Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అదనపు సమయం కోరడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రేపటి (మార్చి12)లోగా విరాళాల వివరాలు ఈసీకి ఇవ్వాలని...
Rajya Sabha Elections: దేశంలో త్వరలో ఖాళీ అవ్వనున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఫిబ్రవరి 8వ...
IPS Anjani Kumar: తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ అంజనీ కుమార్ పై విధించిన సస్పెన్షన్ ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర...
Employees DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది ఈసీ. డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్ లో ఉండగా, ఒక డీఏ...
Telangana Elections: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు కోరారు....
Telangana Election: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు రాజకీయ పార్టీలు సోషల్...
Telengana Election2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపించారన్న అభియోగంపై ముగ్గురు పోలీస్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. ముషీరాబాద్ పరిధిలో నగదు స్వాధీనం కేసులో నిందితులపై కేసు నమోదు వ్యవహారంలో పక్షపాతం చూపించారని...
BRS Deeksha Diwas: తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో దీక్షా...
Telangana Election 2023: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరణంలో రైతు బంధు పథకం అమలు చేయడానికి ఇచ్చిన ఉత్తర్వులను ఈసీ వెనక్కు తీసుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య...
Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ సర్కార్ కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. రైతు బంధు పథకం నిధుల పంపిణీ పై కీలక నిర్ణయం తీసుకుంది ఈసీ. రైతు...
Rahul Gandhi: ఎన్నికల సమయంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై వివాదాస్పద, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం నాయకులకు పరిపాటిగా మారుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో సారి ప్రధాని మోడీపై అభ్యంతరకర...
ఆంధ్రప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్ లైన్ లో ఉంచారు. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని...
Supreme Court: ఇప్పటి వరకూ ఎన్నికల సంఘం నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు అన్న భావన ఉండేది. ఎన్నికల సంఘం కూడా స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సంస్థ కావడంతో తాము తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానాలు...
DK Aruna: గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లు ప్రచురించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఇఓ)కి...
సార్వత్రిక ఎన్నికలు మరో పది నెలల్లో రానుండటంతో రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు ఇప్పటి నుండే కదనరంగంలోకి దిగుతున్నాయి. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు జనాల్లో తిరుగుతూ మద్దతు...
కర్ణాటక రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుత శాసనసభ గడువు మే 24వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఈసీ...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. పార్టీ ఎన్నికల గుర్తు ధనస్సు,...
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆమోదం తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ .. పార్టీ...
How to Check MLC voter list in AP: ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ నియోజకవర్గం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఎమ్మెల్సీ నియోజకవర్గం,కడప,...
మునుగోడులో తన ఓటమిపై సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి పదివేలకు పైగా మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రలోభాల పర్వానికి తెరలేపినట్లు తెలుస్తొంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్ధులు, వారి మద్దతుదారులు ఓటర్లకు జోరుగా నగదు...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. అభ్యర్ధులు, పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా మిర్యాలగూడ ఆర్ డీ ఓ రోహిత్ సింగ్ నియమితులైయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ రోలర్...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులకు సంబంధించిన వివాదం నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి (ఆర్ఒ)పై వేటుపడింది. నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ఒక సారి అభ్యర్ధులకు ఎన్నికల గుర్తులు కేటాయించిన తర్వాత వాటిని మార్చరు....
Munugodu Bypoll: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మార్చిన సంగతి తెలిసిందే. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని టీఆర్ఎస్ ఆ మరుసటి రోజే కేంద్ర...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 130 మంది అభ్యర్ధులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 47 మంది అభ్యర్దుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురైయ్యాయి....
Munugode Bypoll: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా ఉన్నాయి. మరో వైపు మునుగోడు ఓటర్ల జాబితాపై గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. కొత్త ఓటర్ల...