యువనేతకు కాపు కార్పోరేషన్ చైర్మన్ గిరి!
అమరావతి: కాపు కార్పోరేషన్ చైర్మన్గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో రాజా రెండేళ్లపాటు కొనసాగనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన సీనియర్...