NewsOrbit

Tag : ap news

రాజ‌కీయాలు

‘ఆ ఆరోపణలు అర్థరహితం’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసిపి సభ్యుల విమర్శలను మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చులు అన్నీ దుబారాగా...
మీడియా

లైవ్ లో రిపీట్ సాధ్యమా?

Siva Prasad
తీన్మార్‌ వార్తలు, కచ్చీరు ముచ్చట్లు, జులకటక, ధూంధాం వార్తలు, టింగురంగ వార్తలు, మాస్‌మల్లన్న, మామామియా – ఈ కార్యక్రమాలలో ఎలాంటి వార్తలు ఉంటాయి? ఎలాంటి వాటిని  వారు వార్తలుగా పరిగణిస్తారు? నిజానికి ఈ ఆలోచన...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు విదేశీ పర్యటనలపైనా విచారణ’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది. వైసిపి సభ్యుడు కాకాని గోవర్థన్ రెడ్డి చంద్రబాబు...
న్యూస్

‘యుద్ధం ఆగినట్లేనా!?’

sharma somaraju
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని, ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య ట్వీట్‌ల యుద్ధం తారా స్థాయికి చేరింది. తొలుత వ్యంగంగా, పరోక్షంగా సాగిన విమర్శల పర్వం  వ్యక్తిగత దూషణల...
న్యూస్

టిడిపిలో ట్వీట్‌ల పోరు!

sharma somaraju
అమరావతి: విజయవాడ ఎపి కేశినేని నాని చేసిన వ్యంగ్యాస్త్రంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేశినేని చేసిన వివాదాస్పద వ్యాఖ్య నారా లోకేష్‌ను ఉద్దేశించి అని కొందరు పేర్కొనగా, ఇటీవల...
రాజ‌కీయాలు

ముహూర్తం ఫిక్స్ : చేరేది ఎవరో సస్పెన్స్

sharma somaraju
అమరావతి: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆపరేషన్ ఆకర్ష్ బాంబు పేల్చారు. రేపు భారీగా చేరికలు ఉంటాయని ప్రకటించారు. ఎవరెవరు చేరనున్నారో తెలియాల్సి ఉంది. విజయవాడ బిజెపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన...
రాజ‌కీయాలు

‘ఆయనకు ఆల్జీమర్స్ వ్యాధి వచ్చిందేమో!?’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఆయనపై వ్యంగంగా విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డికి వయసు పెరగడంతో చత్వారం...
న్యూస్

‘లక్షల కోట్లు ఏమయ్యాయో?’

sharma somaraju
అమరావతి: టిడిపి హయాంలో కార్పోరేషన్‌లు, ప్రభుత్వ సంస్థల ద్వారా రుణంగా తెచ్చిన లక్ష కోట్ల రూపాయలు ఏమయ్యాయో అంతుబట్టడం లేదని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు.  ట్విట్టర్ వేదికగా శనివారం చంద్రబాబు పరిపాలనపై విమర్శలు...
టాప్ స్టోరీస్

2.27 లక్షల కోట్లతో బుగ్గన బడ్జెట్!

Siva Prasad
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి బడ్జెట్‌ను శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.  మొత్తం  రెండు లక్షల 27 వేల 974 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను...
టాప్ స్టోరీస్

‘ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి’!

Siva Prasad
అమరావతి: రైతులకు సున్నా వడ్డీ రుణాలపై శుక్రవారం కూడా అసెంబ్లీలో  వాడీవేడి చర్చ జరిగింది. రైతుల దుస్థితికి టిడిపి ప్రభుత్వం అయిదేళ్ల పాలనే కారణమని నిన్న అధికారపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొన్న ప్రతిపక్షం  ఈ అంశంపై...
టాప్ స్టోరీస్

‘మేము తలచుకుంటే కూర్చోలేరు’!

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సున్నా వడ్డీ రుణాలపై నిన్న జరిగిన వాగ్వివాదం నేడు కూడా కొనసాగింది. రైతులకు టిడిపి ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
న్యూస్

జగన్ తో భేటీ !

sharma somaraju
అమరావతి: సీఎం జగన్‌తో టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం భేటీ అయ్యారు. రైతాంగ సమస్య పై వంశీ జగన్ ను కలిసినా ఇది రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీస్తున్నది. పోలవరం కుడి...
టాప్ స్టోరీస్

‘తొలి రోజే వేడిగా వాడిగా!’

sharma somaraju
అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజే సభ ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లింది. రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యలు ప్రస్తావనకు వచ్చినపుడు, గత ప్రభుత్వం పాలనను ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు. దానివల్లనే నేటికీ...
టాప్ స్టోరీస్

‘విజయసాయిపై అనర్హత వేటు వేయాలి’

sharma somaraju
అమరావతి: ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎంపి పదవికి అనర్హుడిగా ప్రకటించి తగు చర్యలు తీసుకోవాలని టిడిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు టిడిపి రాజ్యసభ ఫ్లోర్...
రాజ‌కీయాలు

అసెంబ్లీ సన్నివేశాలపై వర్మ సెటైర్

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టిడిపి పరిస్థితిపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రముఖ హాస్య నటుడు  బ్రహానందంతో పోలుస్తూ వ్యంగంగా చలోక్తి విసిరారు. అసెంబ్లీలో ప్రతిపక్ష...
న్యూస్

‘కమిటీ నివేదికల్లో అన్ని బయటకు వస్తాయ్’

sharma somaraju
అమరావతి: ప్రాజెక్టులపై గత ప్రభుత్వం అంచనాలు పెంచుకుంటూ పోయిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఏపి శాసనసభ బడ్జెట్ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో మంత్రి...
టాప్ స్టోరీస్

ఇప్పడు బానే ఉంటుంది: చెడితేనే ఇబ్బందులు

sharma somaraju
అమరావతి: కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపి, తెలంగాణలు భారత్, పాక్‌ మాదిరిగా మారతాయని గతంలో జగన్ అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తూ, ఇప్పుడు జగన్ ఆ రాష్ట్రాన్ని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ఎపి అసెంబ్లీ...
రాజ‌కీయాలు

టిడిపికి మరో షాక్

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో నాయకుడు షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ బుధవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్‌పర్సన్‌కు పంపించారు. టిడిపి...
టాప్ స్టోరీస్

‘అన్ని కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం’

sharma somaraju
అమరావతి: ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతు ఆత్మహత్యలపై సమీక్ష జరిపారు. గత అయిదేళ్లలో...
టాప్ స్టోరీస్

శ్వేత పత్రాల యుద్ధం షురూ!

Siva Prasad
అమరావతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందే రాష్ట్రంలో అధికారపక్షం విపక్షం మధ్య పోరాటం మొదలయింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలనూ, అవకతవకలనూ బయటపెట్టాలని వైసిపి గట్టి నిర్ణయంతో ఉంది. దీనిని ఎక్కడికక్కడ ఎదుర్కోవాలని...
రాజ‌కీయాలు

‘కాషాయ జెండా ఎగరడం ఖాయం’

sharma somaraju
కడప: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించునే లక్ష్యంగా బిజెపి పావులు...
టాప్ స్టోరీస్

‘అంబికకు న్యాయం చేయాలనే’

sharma somaraju
అమరావతి: విలువల గురించి మాట్లాడే చంద్రబాబు తక్షణం టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాంను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసిపి నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. బలరాం ఎన్నికల...
టాప్ స్టోరీస్

కాపు’ కాశాం : న్యాయం చేయండి

sharma somaraju
అమరావతి: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ...
న్యూస్

ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

sharma somaraju
అమరావతి: తనపై ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా కరకట్టను ఆధారంగా చేసుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయం చేస్తున్నారనీ టిడిపి నేతలు...
టాప్ స్టోరీస్

‘ఇది ప్రజాసంక్షేమ ప్రభుత్వం’

sharma somaraju
  కడప: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటి సారిగా  రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద 54లక్షల మంది రైతు కుటుంబాలకు 8750కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత వైసిపి...
న్యూస్

రాజధాని రైతుల అంశంపై త్వరలో నిర్ణయం

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ఈ నెల 10వ తేదీ తర్వాత రాజధాని రైతుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామనీ టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో...
రాజ‌కీయాలు

ఇదిగో సాక్షాలు- ఖాళీ చేయండి

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నైతిక బాధ్యత వహించి వెంటనే ఆయన అక్రమ కట్టడం నుండి నివాసాన్ని ఖాళీ చేయాలని...
టాప్ స్టోరీస్

కరణం ఎన్నికపై సవాల్

sharma somaraju
అమరావతి: చీరాల టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ వైసిపి అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ సమయంలో కరణం బలరాం ఎన్నికల అధికారులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారనీ...
న్యూస్

కౌలు రైతుకు రైతు భరోసా

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అగ్రికల్చర్ మిషన్‌పై సిఎం జగన్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సాగునీరు,...
రాజ‌కీయాలు

ఆయన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలి

sharma somaraju
అమరావతి: ఐజెఎం లింగమనేని రమేష్‌కి సంబంధించి అక్రమాలపై పూర్తి స్థాయి విజిలెన్స్ దర్యాప్తు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి విచారణ కోరతానని...
న్యూస్

గ్రామ వాలంటీర్ ధరఖాస్తు స్వీకరణ గడువు పెంపు

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన గ్రామ వాలంటీర్ల నియామకానికి నిరుద్యోగ యువతీ యువకులన నుండి అనూహ్య స్పందన లభిస్తున్నది. గ్రామ వాలంటీర్ల నియామకానికి ధరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం అర్థరాత్రి 12గంటలతో ముగియనుండగా...
టాప్ స్టోరీస్

కాషాయ కండువా కప్పుకుంటున్న ‘నాదెండ్ల’

sharma somaraju
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత నాదెండ్ల భాస్కరరావు బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్‌షా సమక్షంలో హైదరాబాదులో నాదెండ్ల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ...
టాప్ స్టోరీస్

‘వారు పార్టీ ఎందుకు మారారో తెలుసా?’

sharma somaraju
  అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని హామీల ప్రస్థావన లేకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై...
టాప్ స్టోరీస్

ఇంత త్వరగా ఘర్షణ వాతావరణమా!?

Siva Prasad
ఫోటో:  ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు అమరావతి: కొత్త ప్రభుత్వం వచ్చి గట్గిగా నెల గడిచిందో లేదో రాష్ట్రంలో అధికారపక్షానికీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి మధ్య ఘర్షణ...
టాప్ స్టోరీస్

ఇక సై అంటే సైయ్యేనా!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షానికీ, బిజెపికీ మధ్య అప్పుడే రాజకీయ పోరాటం మొదలయిందా. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నది. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిపై విమర్శలు...
టాప్ స్టోరీస్

కరకట్ట కట్టడాల కథ ఎందాకా!?

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల కూల్చివేత ప్రజావేదికకే పరిమితం అవుతుందా? నదీ సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఉందంటూ ప్రజావేదికను కూల్చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి, మరి...
న్యూస్

‘ప్రభుత్వంపై పోరాటం తప్పదు’

sharma somaraju
అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి అనిపిస్తోందని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా నారా లోకేష్ గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యనేతలతో...
టాప్ స్టోరీస్

‘ఇదో ఫాసిస్టు సర్కారు’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలతో ఫాసిస్టు పాలన చేస్తోందని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం...
మీడియా

యాంకర్ల డ్రస్సూ కథాకమామిషు!

Siva Prasad
తెలుగు న్యూస్‌ యాంకర్లు – ఆడవారు అయినా, మగవారు అయినా కోటు ధరించడం అనేది ఒక నియమం అయిపోయింది. ఢిల్లీ వంటి చోట చలికాలంలో కోటు తప్పనిసరి కావచ్చు. నిజానికి మనకు కనబడేది వేరు,...
రాజ‌కీయాలు

గుంటూరు నుండే పార్టీ కార్యక్రమాలు

sharma somaraju
గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు నేడు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు. బాబుతో పాటు ఆ పార్టీ నేతలు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, జవహర్, పలువురు...
టాప్ స్టోరీస్

పోటాపోటీగా ఫిర్యాదులు

sharma somaraju
  అమరావతి: వైసిపి, టిడిపి నేతలు నేడు రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్‌ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు అందజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కిరాయి మనుషులతో వైసిపి శ్రేణులపై దాడులకు తెగబడుతోందని మంగళగిరి వైసిపి...
రాజ‌కీయాలు

‘బ్లాక్’ చేయడమే ‘పప్పు’ పని

sharma somaraju
అమరావతి: టిడిపి నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ను వైసిపి ఎమ్మెల్యే వరప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నేడు ట్విట్టర్ వేదికగా వరప్రసాద్ స్పందిస్తూ అసమర్థుడిగా పేరొంది పప్పు అనే నామకరణంతో సిగ్గుఎగ్గు లేకుండా...
న్యూస్

‘యుద్ధం ఎప్పుడు చేయాలో తెలుసు!’

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సారి విరుచుకుపడ్డారు. టిడిపిపైనా ఆ పార్టీ విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాపై...
టాప్ స్టోరీస్

అది బందర్ పోర్టు జివోయేనా?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని మచిలీపట్నం పోర్టును వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఈ నెల 28న ఒక రహస్య జివోను విడుదల...
న్యూస్

‘దేవుడి స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లూ ఉంటాయ్’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వట్టర్ వేదిగా టిడిపి, వైసిపి నేతల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసిపి నుండి 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలనూ...
రాజ‌కీయాలు

‘వారికి మూడే రోజులు దగ్గరలోనే!’

sharma somaraju
అమరావతి: వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి నేడు నారా లోకేష్, దేవినేని ఉమాలను తీవ్రస్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వారిపై తీవ్ర ఆరోపణలు సంధించారు. మంగళగిరి ప్రజలు ఈడ్చికొట్టిన తర్వాత లోకేష్‌ మెదడు మరింత చిట్టినట్లుంది...
టాప్ స్టోరీస్

ప్రాజెక్టులపై మౌనం ఎందుకు?

sharma somaraju
అమరావతి: నీటి పారుదల ప్రాజెక్టులపై జగన్ మౌనం రాష్ట్ర రైతాంగానికి మంచిది కాదని మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. హైదరాబాదులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై దేవినేని...
టాప్ స్టోరీస్

విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి!

Siva Prasad
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసిఆర్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ సమస్యలపై కూడా చర్చించారు....
టాప్ స్టోరీస్

శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలు!

Siva Prasad
హైదరాబాద్: కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో నవ్యాధ్రలోని రాయలసీమ, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల సాగునీటి అవసరాల కోసం గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

హెడ్ క్వార్టర్స్‌కు 30 మంది డిఎస్‌పిలు!

Siva Prasad
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాల్లో జరుగుతున్న సర్దుబాట్లు ఇంకా ముగిసినట్లు లేదు. తాజాగా 30 మంది డిఎస్‌పిలను బదిలీ చేశారు. విశేషమేమంటే ఏ ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు....