NewsOrbit

Tag : amaravathi farmers

న్యూస్

అమరావతి రైతులకు సుజన భరోసా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని మార్చాలని చూస్తే కేంద్రం, బిజెపి చూస్తూ ఊరుకోదని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అన్నారు.  కేంద్రంతో...
న్యూస్

అమరావతిలో మీడియాపై దాడి

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతిలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాజధానిని తరలించనున్నారని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న రైతులు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ మీడియాపై దాడికి దిగారు. ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన...
రాజ‌కీయాలు

‘వారికి పదవులే ముఖ్యమా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలిస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా...
టాప్ స్టోరీస్

30న జనసేన నేతల కీలక భేటి

sharma somaraju
అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో ఈ నెల 30వ తేదీన విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సాయుధ పోలీసుల కవాతు

sharma somaraju
అమరావతి: జిఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రి వర్గ భేటి రేపు జరుగనున్న నేపథ్యంలో నేడు సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగాయి. మందడం,మల్కాపురం జంక్షన్ల వద్ద లాఠీలు, తుపాకులు...
టాప్ స్టోరీస్

‘మాకు న్యాయం చేయండి గవర్నర్‌ గారు’

sharma somaraju
విజయవాడ: అమరావతి రైతులు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిపత్రం అందించారు. తొమ్మిది రోజులుగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలను ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి...
టాప్ స్టోరీస్

రాజధాని ఆందోళనకు పెరుగుతున్న మద్దతు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు, యువత  నిర్వహిస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో మహాధర్నాను కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు...
రాజ‌కీయాలు

ఏపీలో ప్రజలు సంతోషంగా లేరు!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజధాని ప్రాంత రైతులు గుంటూరులో కన్నాను కలిశారు. ఈ సందర్భంగా...
న్యూస్

‘అమరావతిలోనే రాజధాని ఉండాలి’

sharma somaraju
గుంటూరు: వైసిపి ప్రభుత్వం మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం మానుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ఆదివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్...
రాజ‌కీయాలు

‘రాజధాని రైతుల ఆందోళనకు బిజెపి మద్దతు’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని అన్నారు....
టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే గోపిరెడ్డికి రాజధాని రైతుల హాట్సాఫ్

sharma somaraju
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటనతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతాంగానికి వైసిపి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హీరో అయ్యారు. అధికార పార్టీ నుండి మొట్టమొదటి సారిగా...
టాప్ స్టోరీస్

అమరావతిలో టెన్షన్.. టెన్షన్.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధానిపై సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతి ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులు గురువారం ఉదయం నుంచి బంద్ నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ దగ్గర రైతులు రిలే దీక్షలకు దిగారు. రాజధానిలోని...
టాప్ స్టోరీస్

‘బలిదానాలకూ సిద్ధం’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రజల అస్తిత్వానికి భంగం కలిగితే బలిదానాలకు వెనుకాడమని అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు.రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేయాలని అమరావతి...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టవద్దు’

sharma somaraju
గుంటూరు:  తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...
న్యూస్

కిషన్‌రెడ్డి దృష్టికి అమరావతి సమస్యలు

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు నేడు హైదరబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలవనున్నారు. ముందుగా అమరావతి పేరును రాజధానిగా ఇండియా మ్యాప్‌లో పెట్టేలా కృషి చేసినందుకు...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన రైతులు ఆయనకు వ్యతిరేకంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాజధాని...
టాప్ స్టోరీస్

‘ప్రధానికి చెప్తాం..జాగ్రత్త’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా అవకతవకల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ప్రధాని నరేంద్ర మోది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను ప్రత్యేకంగా కలిసి ఇక్కడి పరిస్థితులను వివరిస్తామని జనసేన అధినేత పవన్...
టాప్ స్టోరీస్

రాజధానిలో జనసేనాని

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజధానిపై మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన ప్రకటన అనంతరం రాజధాని ప్రాంత రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో పవన్‌ను కలిసి...
న్యూస్

ఏ గ్రామం మునిగిందో చూపుతారా బొత్సా గారూ?

sharma somaraju
అమరావతి: రాజధాని మార్పు చేస్తే రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తుళ్లూరు మండలంలోని రాజధాని ప్రాంతంలో రైతులతో కలిసి ఆయన గురువారం పర్యటించారు. నీరుకొండ, ఐనవోలు,...
టాప్ స్టోరీస్

‘అమరావతిపై అనుమానం మేఘాలు!’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు కీలక వ్యాఖ్యలు చేశారు.  అమరావతిలో రాజధాని కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు....
న్యూస్

సమస్యకు ముగింపు పలకండి

sharma somaraju
  అమరావతి: రాజధాని రైతులలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు కౌలు...
టాప్ స్టోరీస్

‘ఏనాటి భూములు బొత్సా గారూ!?’

sharma somaraju
విశాఖ: మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలను టిడిపి నేత, నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ ఖండించారు. అమరావతి రాజధానిపై బురద చల్లేందుకు తనను పావులా వాడుకుంటున్నట్లు కనబడుతోందని ఆయన ఆరోపించారు. తనను చూపించి వేలాది...
న్యూస్

రాజధాని కౌలు డబ్బులు విడుదల

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంత రైతాంగం ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కౌలు మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కౌలు మొత్తం...
టాప్ స్టోరీస్

జగన్ ప్రభుత్వంపై ముప్పేటదాడి

sharma somaraju
అమరావతి: రాజధాని అంశం వివాదాస్పదం కావడంతో వైసిపి ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది.  మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణం అయ్యాయి. ఒక పక్క అమరావతి ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

రాజధానిపై బిజెపి హెచ్చరిక

sharma somaraju
అమరావతి: రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనీ, రాజధాని ప్రాంత రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,...
న్యూస్

జగన్‌కు నిరసన సెగ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నేడు రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. రాజధాని అమరావతిపై ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఒక్కో గ్రామానికి చెందిన...
రాజ‌కీయాలు

పవన్‌కు విజయసాయి చురకలు

sharma somaraju
అమరావతి : రాజధాని ప్రాంత రైతాంగానికి అండగా ఉంటానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శించారు.  చంద్రబాబు అజ్ఞాత పార్టనర్ కూడా యూటర్న్‌ల మాస్టర్...
న్యూస్

‘అమరావతికేం తొందర!?’

sharma somaraju
  అమరావతి: రాజధాని అమరావతిపై అధికార పార్టీ నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల్లో ఆయోమయం, ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వైసిపి పారిశ్రామికవేత్త...