NewsOrbit

Tag : latest politics

టాప్ స్టోరీస్

సీఎం ఏ రాజధానిలో ఉంటారు ?

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన...
టాప్ స్టోరీస్

ఏపీలో మూడు రాజధానులు!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ నుండి 9మంది టిడిపి సభ్యులు సస్పెన్షన్

sharma somaraju
అమరావతి: అసెంబ్లీలో రాజధానిపై జరుగుతున్న చర్చలో సభకు అడ్డుతగులుతున్నారన్న అభియోగంపై తొమ్మిది మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన ప్రతిపాదనపై టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు,...
టాప్ స్టోరీస్

‘రాజధానిపై అసత్య ప్రచారం తగదు’

sharma somaraju
అమరావతి : అమరావతి రాజధాని ఒక వర్గానికి చెందిన తప్పుడు ప్రచారం చేయడం తగనీ, రాజధాని ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారనీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు....
న్యూస్

బడాయి మాటలు వద్దు!

Mahesh
విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. ‘తండ్రి గెలిచిన చోట గెలిచి కాలర్ ఎగరేస్తాడు చిట్టి రెడ్డి, కన్న తల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు...
టాప్ స్టోరీస్

కాపు ఉద్యమ కేసులు ఎత్తివేత

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పలు ఉద్యమాల సమయంలో పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. కాపు ఉద్యమ సమయంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో జనవరి 2016 లో...
టాప్ స్టోరీస్

కలెక్టర్‌, ఎస్‌పిలకు విందు ఆహ్వానం క్యాన్సిల్!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ పరిపాలనలో తన దైన మార్కు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సరి కొత్త ఆలోచనతో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏర్పాటు చేసిన...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల మకాం?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు. టీపీసీసీ చీఫ్ మార్పు అంశంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే...
టాప్ స్టోరీస్

అవుట్ సోర్సింగ్ సర్వీసెస్‌పై అసెంబ్లీలో వాడివేడి చర్చ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ప్రభుత్వ  ఔట్ సోర్సింగ్ సర్వీసెస్‌పై అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఔట్ సోర్సింగ్ సర్వీసెస్‌పై టిడిపి సభ్యులు సంధించిన...
రాజ‌కీయాలు

బాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్

Mahesh
అమరావతి: ఉపాధి నిధుల విడుదల కోసం తాను ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబుకు అసెంబ్లీ వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ చేశారు. మంగళవారం ఉపాధి హామీ నిధుల బకాయిలపై...
రాజ‌కీయాలు

చంద్రబాబు మైక్ కట్:ఎందుకో తెలుసా?

sharma somaraju
అమరావతి: వైసిపి ఎమ్మెల్యే, ఎంపిల అత్యాచార ఆరోపణలపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ చట్టంపై గొప్పలు చెప్పడం కాదనీ దానిని...
టాప్ స్టోరీస్

‘రాష్టంలో దుర్మార్ఘ పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో దుర్మార్ఘ పాలన కొనసాగుతోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా విమర్శించారు. టిడిపి కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజు మంగళవారం అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్...
టాప్ స్టోరీస్

అచ్చెన్నాయుడికి జగన్ సవాల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  అసెంబ్లీలో టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలు అన్నీ తప్పనీ, ఆయన చెప్పిన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తారా అని సిఎం జగన్ సవాల్...
రాజ‌కీయాలు

అసెంబ్లీ తీరుపై సిపిఎం నేత రాఘవులు ఏమన్నారంటే..!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష నేతల తిట్ల పురాణానికి కేంద్రంగా మారిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. సిఐటియూ రాష్ట్ర సభలకు హజరైన బివి...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబుపై జగన్ ఫైర్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక కమిషన్‌లపై చర్చ జరిగింది. టిడిపి...
టాప్ స్టోరీస్

ఆర్కె ఎఫెక్ట్:టిడిపికి హైకోర్టు నోటీసు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యాలయ నిర్మాణంలో ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన...
న్యూస్

‘మెడాల్ సంస్థపై విచారణకు వైసిపి డిమాండ్’

sharma somaraju
అమరావతి: టిడిపి హయాంలో మెడాల్ సంస్థలో జరిగిన వైద్య పరీక్షల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలని వైసిపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సోమవారం పలువురు టిడిపి, వైసిపి సభ్యులు ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధిపై మాట్లాడారు.మెడాల్...
రాజ‌కీయాలు

అసెంబ్లీ నుండి టిడిపి వాకౌట్

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా గృహ నిర్మాణ చర్చలో మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత...
న్యూస్

రివర్స్ వాక్‌తో టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ‘రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి’ అంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని...
రాజ‌కీయాలు

సీఎం జగన్ ఆరు నెలల పాలన భేష్!

Mahesh
అమరావతి: ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరంతరం తపిస్తున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి ఆరు...
టాప్ స్టోరీస్

‘మహా’ బలపరీక్షపై రేపు ఉదయం సుప్రీం తీర్పు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20  నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు...
టాప్ స్టోరీస్

‘అమరావతి అడ్రసే టెంపరరీ!’

sharma somaraju
అమరావతి: రాజధానిగా అమరావతి అడ్రస్ తాత్కాలికమేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.   మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్సా రాజధాని అంశంపై మరో సారి బాంబ్ పేల్చారు. ప్రస్తుతం రాజధానికి...