NewsOrbit

Tag : telugu news

న్యూస్

ఇక దుబారా ఉండదు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మాదిరిగా దుబారా ఖర్చులు ఇక ఉండవని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని...
న్యూస్

రేపటి నుండి సమీక్షలు

sharma somaraju
అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. నిన్నముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ నేడు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్‌లతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై...
టాప్ స్టోరీస్

8న క్యాబినెట్ విస్తరణ!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గ విస్తరణపై దృష్టి సారించారు. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంపై వైసిపి ముఖ్యనేతలతో జగన్ చర్చిస్తున్నారు. తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ స్థానం కల్పించాలన్న యోచనలో...
రాజ‌కీయాలు

పించన్ జివో విడుదల

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం చేసిన సామాజిక భద్రతా పించన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం నేడు తొలి జివో విడుదల చేసింది. పించన్‌ను 2250 రూపాయలకు...
న్యూస్

జగన్‌కు వాస్తు అడ్డం!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్‌లో వాస్తు లోపాలను అధికారులు గుర్తించారు. వాస్తు లోపాలను సరి చేసేందుకు నూతన ఛాంబర్ నిర్మాణం చేస్తున్నారు. ఆగ్నేయమూలలో ఉన్న సిఎస్ ఛాంబర్‌ను మరో చోటకు మారుస్తున్నారు. పాత...
న్యూస్

పాలనపై దృష్టి

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. సిఎంఒలో వైఎస్ జగన్ కొత్త టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిపిగా గౌతమ్ సవాంగ్‌ను...
రాజ‌కీయాలు

జూనియర్ రావాలి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో ఆ పార్టీ పరిస్థితిపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు....
టాప్ స్టోరీస్

తొలి అడుగు

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. శక్ర, శనివారాల్లో సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి....
న్యూస్

డిల్లీ ప్రయాణం రద్దు

sharma somaraju
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌లు హజరు కావడం లేదు. విజయవాడలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ...
టాప్ స్టోరీస్

పించను మూడు వేలు!

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వై,ఎస్. జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్య పించన్  రెండు వేల రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన ఫైలుపై మొదటి...
న్యూస్

‘ఒక్క సారి కాదు మూడు నాలుగు సార్లు..’!

sharma somaraju
  అమరావతి: కత్తులు దూసుకోవడం కాదు, కరచాలనం చేసుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి...
టాప్ స్టోరీస్

వైఎస్ జగన్మోహన రెడ్డి అనే నేను..!

sharma somaraju
  అమరావతి: నవ్యాంధ ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నర్శింహన్ జగన్మోహనరెడ్డితో...
రాజ‌కీయాలు

వరుణుడూ ఆశీర్వదించాడు

sharma somaraju
అమరావతి: జనరంజక పాలన అందించి అభిమానుల హృదయాల్లో దేవుడుగా ముద్రవేసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ వరుణ దేవుడూ...
టాప్ స్టోరీస్

జనసంద్రమైన బెజవాడ

sharma somaraju
అమరావతి: జననేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారాన్ని కళ్లారా వీక్షించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, అభిమానులు తరలిరావడంతో విజయవాడ నగర వీధులు జనసంధ్రమయ్యాయి. 12.23గంటలకు వైఎస్ జగన్‌తో గవర్నర్...
టాప్ స్టోరీస్

క్షణం తీరిక లేకుండా. .

sharma somaraju
అమరావతి: రేపు మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ నేడు క్షణం తీరక లేకుండా గడిపారు. వరుసగా పుణ్యక్షేత్రాల సందర్శన, ఉన్నతాధికారులతో ప్రమాణ స్వీకారంఏర్పాట్లపై సమీక్షలు, గవర్నర్ తో భేటీ తదితర కార్యక్రమాలతో...
న్యూస్

భద్రత కట్టుదిట్టం

sharma somaraju
విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్బంగా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. క్రీడామైదానం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. జిల్లా...
రాజ‌కీయాలు

బాబు హజరు కారు

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు హజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. చంద్రబాబుకు జగన్ నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించారని ప్రచారం జరిగింది. అయితే జగన్ ఫోన్ చేసిన సమయంలో...
న్యూస్

అందరికీ ఆహ్వానాలు

sharma somaraju
  అమరావతి: విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం అట్టహాసంగా జరిగే వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవాని ఆంధ్ర రాష్ట్రం నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి అతిరధమహారధులు హజరు కానున్నారు. నవ్యాంధ్ర...
రాజ‌కీయాలు

టెక్నాలజీయే కొంప ముంచింది!

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో టిడిపి ఘోర పరాజయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్యయ్యచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేల విడిచి సాము చేశామా? క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనించకుండా టెక్నాలజీని నమ్ముకోవడం వల్ల...
న్యూస్

కడప పెద దర్గాలో ప్రార్ధనలు

sharma somaraju
కడప: ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా కేంద్రంలోని పెద్ద దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అమీన్‌పీర్‌ దర్గాలోకి ప్రవేశించిన జగన్‌కు...
న్యూస్

టిడిఎల్పీ నేతగా చంద్రబాబు

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నికయ్యారు.  ఉండవల్లి లోని ఆయన నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టి డి ఎల్ పీ నేతగా చంద్రబాబును...
న్యూస్

శ్రీవారి సేవలో జగన్

sharma somaraju
  తిరుమల: రేపు నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న రాత్రికే...
టాప్ స్టోరీస్

టిడిఎల్‌పి నేత ఎవరు?

Siva Prasad
అమరావతి: శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందిన తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కునే కార్యక్రమం సాగుతోంది. అయితే ఈలోపు చేయాల్సిన పని ఒకటి వచ్చిపడింది. శాసనసభలో పార్టీని ఎవరు ముందుకు నడుపుతారో తేల్చాల్సిన...
న్యూస్

కడపకు రేపు

sharma somaraju
అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రేపటికి వాయిదా పడింది. నేడు కడప జిల్లా పులివెందులకు వెళ్లి తండ్రి దివంగత సిఎం  వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన...
రాజ‌కీయాలు

ఆ ఫలితాలపై కోర్టుకు

sharma somaraju
అమరావతి: మొన్నటి ఎన్నికల్లో  వైసిపి కోల్పోయిన మూడు  పార్లమెంట్ స్థానాలలో రెండిటి ఫలితంపై కోర్టును ఆశ్రయించేందుకు వైసిపి సిద్ధపడుతోంది. గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపు చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఓట్ల...
టాప్ స్టోరీస్

జగన్ మార్క్ పాలనకు రెడీ

sharma somaraju
  అమరావతి: మొన్నటి ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పాటు మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా టిడిపి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వోటు వేశారు. వివిధ శాఖల ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్‌లో అత్యధిక...
న్యూస్

పార్టీ పోయినా పదవులు వదలరా?

sharma somaraju
(ఫైల్‌ఫోటో) అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియామకం అయిన పాలకమండళ్లు వివాద్సదంగా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన టిటిడి పాలకమండలి  ముందు వివాదంలో చిక్కుకుంది. ఆ పాలక మండలి...
న్యూస్

సీనియర్ అధికారుల క్యూ

sharma somaraju
తాడేపల్లి: ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డిని సోమవారం సాయంత్రం పలువురు సీనియర్ ఐఎఎస్‌లు, ఐపిఎస్‌ అధికారులు కలిశారు. విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌లు,...
మీడియా

విజువల్ మారింది… బైట్ మారుతోంది!

Siva Prasad
తరం మారుతోంది… స్వరం మారుతోంది – అని కవితాత్మకంగా అంటూంటారు. అలాగే ఇపుడు తెలుగు టీవీ న్యూస్ చానళ్ళకు సంబంధించి విజువల్ మారింది – బైట్ మారుతోంది అని చెప్పుకోవాల్సి ఉంది. కన్.ఫ్యూజన్ లేదు…...
రాజ‌కీయాలు

‘రాష్ట్రానికి కాయకల్ప చికిత్స’

sharma somaraju
అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు జగన్మోహనరెడ్డి నేతృత్వం కాయకల్ప చికిత్సతో సమూల ప్రక్షాళన చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోమవారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో గత...
టాప్ స్టోరీస్

కలిసే హస్తినకు…

sharma somaraju
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం నుండి కలిసి సాధించుకోవాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహనరెడ్డిలు అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. జగన్మోహనరెడ్డి...
న్యూస్

‘ముగిసిన హస్తిన పర్యటన’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు రోజుల హస్తిన పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితం రాష్ట్రానికి చేరుకున్నారు. న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న జగన్మోహనరెడ్డికి పెద్ద సంఖ్యలో...
టాప్ స్టోరీస్

అతిధి మర్యాదలు అదుర్స్

sharma somaraju
తిరుమల: నిన్న తిరుమల చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దంపతులు సోమవారం విఐపి బ్రేక్ దర్శన సమయంలో మహద్వారం గుండా ప్రవేశించి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి కార్యనిర్వహణ...
రాజ‌కీయాలు

‘తండ్రికి తగ్గ కొడుకు’

sharma somaraju
రాజమండ్రి: తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మనసులోని మాటను వ్యక్తం చేసే గుణం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలో ఉందనేది స్పష్టం అయ్యింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో జగన్మోహనరెడ్డి మాట్లాడిన తీరుపై...
న్యూస్

30న ఒక్కడినే..

sharma somaraju
న్యూఢిల్లీ: ఈ నెల 30వ తేదీన తాను ఒక్కడినే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వారంపదిరోజుల్లో మంత్రులతో ప్రమాణ స్వీకారం...
న్యూస్

మోదీ భరోసా

sharma somaraju
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదితో కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జరిపిన మొదటి భేటీ ఫలప్రదం అయ్యినట్లు కనబడుతోంది. జగన్ కలిసి వెళ్లిన వెంటనే మోది ఈ భేటీపై స్పందిస్తూ ట్విటర్‌లో ఫోటోలతో పాటు...
రాజ‌కీయాలు

 “’ఒక్క ఛాన్స్’ బాగా ఎక్కింది”

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై లోతైన విశ్లేషణకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఈ నెల 29న టిడిపి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ పరాజయంపై లోతైన విశ్లేషణ...
టాప్ స్టోరీస్

’60వేల కోట్లు ఇవ్వండి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ...
టాప్ స్టోరీస్

హస్తినలో జగన్

sharma somaraju
న్యూఢిల్లీ: ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు హస్తినకు చేరుకున్నారు. హైదరాబాదు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి చేరుకున్న జగన్‌కు ఎపి...
టాప్ స్టోరీస్

మూహూర్తం మధ్యాహ్నం 12:23 గంటలు!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారయిెంది. ఈ నెల 30 వ తేదీన మధ్యాహ్నం 12 గంచల 23 నిముషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇందుకు...
న్యూస్

హోదాకు కేంద్రాన్ని ఒప్పిద్దాం

sharma somaraju
  అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక వాయిదా పడింది. తాడేపల్లిలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శనివారం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నికను వాయిదా...
రాజ‌కీయాలు

మట్టి కరిచిన మంత్రులు!

Siva Prasad
అమరావతి: జగన్ సారధ్యంలో వైసిపి సృష్టించిన సునామీలో అధికారపక్షంలో హేమాహేమీలు ఇంటిదారి పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు మినహా అందరూ మట్టికరిచారు. వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన టిడిపి సభ్యుల్లో...
రాజ‌కీయాలు

సీమలో బావాబావమరుదులు ఇద్దరే!

Siva Prasad
అమరావతి: రాయలసీమలో వైఎస్ జగన్ పార్టీ అధికారపక్షాన్ని తుడిచిపెట్టింది. సీమ నాలుగు జిల్లాల్లో 52 సీట్లు ఉండగా 50 సీట్లలో వైసిపి విజయం సాధించింది. ఇక లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది...
న్యూస్

తగ్గిన బాబు మెజారిటీ!

Siva Prasad
కుప్పం: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనకు 29 వేల వోట్ల మెజారిటీ వచ్చింది. 2014  ఎన్నికలలో వచ్చిన మెజారిటీతో పోల్చుకుంటే ఈసారి...
టాప్ స్టోరీస్

సాయంత్రం చంద్రబాబు రాజీనామా!

Siva Prasad
అమరావతి: ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. లోక్‌సభ  ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో  టిడిపి మద్యాహ్నం 12 గంటలకు...
టాప్ స్టోరీస్

జగన్ ప్రమాణస్వీకారం 30న!

Siva Prasad
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగ్న్‌మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నికలలో వైసిపి  సృష్టించిన ప్రభంజనం చూసి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తాడేపల్లిలోని జగన్...
టాప్ స్టోరీస్

25న వైఎస్సార్ కాంగ్రెస్ ఎల్‌పి సమావేశం!

Siva Prasad
అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన వైఎస్ జగన్ నివాసం అమరావతి:  విజయం తధ్యమన్న నమ్మకంతో వైసిపి శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న వేళ ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి...
రాజ‌కీయాలు

‘టిడిపి చీలిపోతుంది’!

Siva Prasad
అమరావతి: ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి చీలిపోతుందని బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. నారా కుటుంబంపై నందమూరి కుటుంబం తిరుగుబాటు చేస్తుందనీ, దానితో పార్టీ రెండుగా చీలుతుందనీ ఆయన మంగళవారం మీడియా...
మీడియా

చానళ్ల  టీఆర్‌పి కష్టాలు!

Siva Prasad
పీతకష్టాలు పీతవి – లాగా చానళ్ళ కష్టాలు చానళ్ళవి; టీఆర్‌పి కష్టాలు చానళ్ళ జర్నలిస్టులవి! వర్తమానం గురించీ, సమాజం గురించీ న్యూస్‌      చానళ్ళు పట్టించుకోవడం లేదని మనం భావిస్తుంటాం. నిజానికి వారికి పోటీ చానళ్ళు...