అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మాదిరిగా దుబారా ఖర్చులు ఇక ఉండవని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని...
అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. నిన్నముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ నేడు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్లతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గ విస్తరణపై దృష్టి సారించారు. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంపై వైసిపి ముఖ్యనేతలతో జగన్ చర్చిస్తున్నారు. తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ స్థానం కల్పించాలన్న యోచనలో...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం చేసిన సామాజిక భద్రతా పించన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం నేడు తొలి జివో విడుదల చేసింది. పించన్ను 2250 రూపాయలకు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్లో వాస్తు లోపాలను అధికారులు గుర్తించారు. వాస్తు లోపాలను సరి చేసేందుకు నూతన ఛాంబర్ నిర్మాణం చేస్తున్నారు. ఆగ్నేయమూలలో ఉన్న సిఎస్ ఛాంబర్ను మరో చోటకు మారుస్తున్నారు. పాత...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. సిఎంఒలో వైఎస్ జగన్ కొత్త టీమ్ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిపిగా గౌతమ్ సవాంగ్ను...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో ఆ పార్టీ పరిస్థితిపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. శక్ర, శనివారాల్లో సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి....
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్లు హజరు కావడం లేదు. విజయవాడలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వై,ఎస్. జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్య పించన్ రెండు వేల రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన ఫైలుపై మొదటి...
అమరావతి: కత్తులు దూసుకోవడం కాదు, కరచాలనం చేసుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి...
అమరావతి: నవ్యాంధ ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నర్శింహన్ జగన్మోహనరెడ్డితో...
అమరావతి: జనరంజక పాలన అందించి అభిమానుల హృదయాల్లో దేవుడుగా ముద్రవేసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ వరుణ దేవుడూ...
అమరావతి: జననేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారాన్ని కళ్లారా వీక్షించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, అభిమానులు తరలిరావడంతో విజయవాడ నగర వీధులు జనసంధ్రమయ్యాయి. 12.23గంటలకు వైఎస్ జగన్తో గవర్నర్...
అమరావతి: రేపు మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ నేడు క్షణం తీరక లేకుండా గడిపారు. వరుసగా పుణ్యక్షేత్రాల సందర్శన, ఉన్నతాధికారులతో ప్రమాణ స్వీకారంఏర్పాట్లపై సమీక్షలు, గవర్నర్ తో భేటీ తదితర కార్యక్రమాలతో...
విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్బంగా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. క్రీడామైదానం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. జిల్లా...
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు హజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. చంద్రబాబుకు జగన్ నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించారని ప్రచారం జరిగింది. అయితే జగన్ ఫోన్ చేసిన సమయంలో...
అమరావతి: విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం అట్టహాసంగా జరిగే వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవాని ఆంధ్ర రాష్ట్రం నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి అతిరధమహారధులు హజరు కానున్నారు. నవ్యాంధ్ర...
అమరావతి: రాష్ట్రంలో టిడిపి ఘోర పరాజయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్యయ్యచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేల విడిచి సాము చేశామా? క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనించకుండా టెక్నాలజీని నమ్ముకోవడం వల్ల...
కడప: ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా కేంద్రంలోని పెద్ద దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అమీన్పీర్ దర్గాలోకి ప్రవేశించిన జగన్కు...
అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నికయ్యారు. ఉండవల్లి లోని ఆయన నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టి డి ఎల్ పీ నేతగా చంద్రబాబును...
తిరుమల: రేపు నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న రాత్రికే...
అమరావతి: శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందిన తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కునే కార్యక్రమం సాగుతోంది. అయితే ఈలోపు చేయాల్సిన పని ఒకటి వచ్చిపడింది. శాసనసభలో పార్టీని ఎవరు ముందుకు నడుపుతారో తేల్చాల్సిన...
అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రేపటికి వాయిదా పడింది. నేడు కడప జిల్లా పులివెందులకు వెళ్లి తండ్రి దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన...
అమరావతి: మొన్నటి ఎన్నికల్లో వైసిపి కోల్పోయిన మూడు పార్లమెంట్ స్థానాలలో రెండిటి ఫలితంపై కోర్టును ఆశ్రయించేందుకు వైసిపి సిద్ధపడుతోంది. గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపు చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఓట్ల...
అమరావతి: మొన్నటి ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పాటు మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా టిడిపి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వోటు వేశారు. వివిధ శాఖల ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్లో అత్యధిక...
(ఫైల్ఫోటో) అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియామకం అయిన పాలకమండళ్లు వివాద్సదంగా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన టిటిడి పాలకమండలి ముందు వివాదంలో చిక్కుకుంది. ఆ పాలక మండలి...
తాడేపల్లి: ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డిని సోమవారం సాయంత్రం పలువురు సీనియర్ ఐఎఎస్లు, ఐపిఎస్ అధికారులు కలిశారు. విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు,...
తరం మారుతోంది… స్వరం మారుతోంది – అని కవితాత్మకంగా అంటూంటారు. అలాగే ఇపుడు తెలుగు టీవీ న్యూస్ చానళ్ళకు సంబంధించి విజువల్ మారింది – బైట్ మారుతోంది అని చెప్పుకోవాల్సి ఉంది. కన్.ఫ్యూజన్ లేదు…...
అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు జగన్మోహనరెడ్డి నేతృత్వం కాయకల్ప చికిత్సతో సమూల ప్రక్షాళన చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోమవారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో గత...
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం నుండి కలిసి సాధించుకోవాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహనరెడ్డిలు అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. జగన్మోహనరెడ్డి...
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు రోజుల హస్తిన పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితం రాష్ట్రానికి చేరుకున్నారు. న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న జగన్మోహనరెడ్డికి పెద్ద సంఖ్యలో...
తిరుమల: నిన్న తిరుమల చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దంపతులు సోమవారం విఐపి బ్రేక్ దర్శన సమయంలో మహద్వారం గుండా ప్రవేశించి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి కార్యనిర్వహణ...
రాజమండ్రి: తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మనసులోని మాటను వ్యక్తం చేసే గుణం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలో ఉందనేది స్పష్టం అయ్యింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో జగన్మోహనరెడ్డి మాట్లాడిన తీరుపై...
న్యూఢిల్లీ: ఈ నెల 30వ తేదీన తాను ఒక్కడినే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వారంపదిరోజుల్లో మంత్రులతో ప్రమాణ స్వీకారం...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదితో కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జరిపిన మొదటి భేటీ ఫలప్రదం అయ్యినట్లు కనబడుతోంది. జగన్ కలిసి వెళ్లిన వెంటనే మోది ఈ భేటీపై స్పందిస్తూ ట్విటర్లో ఫోటోలతో పాటు...
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై లోతైన విశ్లేషణకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఈ నెల 29న టిడిపి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ పరాజయంపై లోతైన విశ్లేషణ...
న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ...
న్యూఢిల్లీ: ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు హస్తినకు చేరుకున్నారు. హైదరాబాదు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి చేరుకున్న జగన్కు ఎపి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారయిెంది. ఈ నెల 30 వ తేదీన మధ్యాహ్నం 12 గంచల 23 నిముషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇందుకు...
అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక వాయిదా పడింది. తాడేపల్లిలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శనివారం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నికను వాయిదా...
అమరావతి: జగన్ సారధ్యంలో వైసిపి సృష్టించిన సునామీలో అధికారపక్షంలో హేమాహేమీలు ఇంటిదారి పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు మినహా అందరూ మట్టికరిచారు. వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన టిడిపి సభ్యుల్లో...
అమరావతి: రాయలసీమలో వైఎస్ జగన్ పార్టీ అధికారపక్షాన్ని తుడిచిపెట్టింది. సీమ నాలుగు జిల్లాల్లో 52 సీట్లు ఉండగా 50 సీట్లలో వైసిపి విజయం సాధించింది. ఇక లోక్సభ సీట్ల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది...
కుప్పం: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనకు 29 వేల వోట్ల మెజారిటీ వచ్చింది. 2014 ఎన్నికలలో వచ్చిన మెజారిటీతో పోల్చుకుంటే ఈసారి...
అమరావతి: ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో టిడిపి మద్యాహ్నం 12 గంటలకు...
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగ్న్మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నికలలో వైసిపి సృష్టించిన ప్రభంజనం చూసి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తాడేపల్లిలోని జగన్...
అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన వైఎస్ జగన్ నివాసం అమరావతి: విజయం తధ్యమన్న నమ్మకంతో వైసిపి శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న వేళ ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి...
అమరావతి: ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి చీలిపోతుందని బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. నారా కుటుంబంపై నందమూరి కుటుంబం తిరుగుబాటు చేస్తుందనీ, దానితో పార్టీ రెండుగా చీలుతుందనీ ఆయన మంగళవారం మీడియా...
పీతకష్టాలు పీతవి – లాగా చానళ్ళ కష్టాలు చానళ్ళవి; టీఆర్పి కష్టాలు చానళ్ళ జర్నలిస్టులవి! వర్తమానం గురించీ, సమాజం గురించీ న్యూస్ చానళ్ళు పట్టించుకోవడం లేదని మనం భావిస్తుంటాం. నిజానికి వారికి పోటీ చానళ్ళు...