కొలంబో: శ్రీలంకలోని అంపరా జిల్లా కల్మునై పట్టణంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న విషయాన్ని భద్రతా దళాలకు చెప్పింది కొంతమంది స్థానిక ముస్లిం యువకులే. దానివల్లే భద్రతా దళాలు అక్కడ దాడిచేసి, 15 మంది ఉగ్రవాదులను...
దుబాయి: భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే మృత్యువు వారిని ఏమీ చేయలేదట. దుబాయికి చెందిన భారతీయ జంట విషయంలో ఇది నిజమైంది. గతంలో ముంబై నగరం మీద ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడే ఉండి ప్రాణాలతో...
సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి, అధినేత, పంచాక్షరి, సేవకుడు వంటి హిట్ చిత్రాలు అందించిన వి.సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్, సునీల్, శ్రీ ప్రముఖ పాత్రల్లో ప్రవీణ్, కార్తికేయ, హరీష్, అభిరామ్...
సూపర్స్టార్ మహేష్.. టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్. అయితే కమర్షియల్ యాడ్స్ ఆధారంగా ఇండియన్ సినిమా ప్రేక్షకులకు మహేష్ సుపరిచితుడే. అయితే ఇప్పటి వరకు మహేష్ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం అయ్యాడు. ఇతర...
ఢిల్లీ:సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొమ్మిది రాష్ర్టాలలోని 72లోక్ సభ స్ధానాలలో నాల్గవ దశ పోలింగ్ నేడు(సోమవారం) ప్రారంభం అయ్యింది. ఒరిస్సాలో 42 శాసనసభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు...
“ఓటు చాలా విలువైంది సుమా!” అన్నాడట ఓ ప్రవచన చక్రవర్తి మరో సామాన్యుడితో. “నిజవే బాబయ్యా, కానీ మన దొంగసచ్చినోళ్ళు రెండేలకి మించి పైసా కూడా ఇదల్చడం లేదు బాబూ!” అన్నాడట సదరు సామాన్యుడు!...
‘నువ్వు తోపురా’ చిత్రంలో హీరోగా నటిస్తున్న సుధాకర్ ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ‘నువ్వు తోపురా’ చిత్రానికి సంబంధించిన ఓ ఈవెంట్లో...
తెలుగు సినీ పరిశ్రమ మరో క్యారెక్టర్ నటుడిని కోల్పోయింది. పూరి జగన్నాథ్, కృష్ణవంశీ వంటి ప్రముఖ దర్శకుల చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన నటుడు బోస్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోస్...
అన్న శింబు కంటే తమ్ముడు కురళరసన్ ముందున్నాడు. అది ఏ విషయంలో అంటే… పెళ్ళి విషయంలో. హీరోగా ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న శింబు ఇప్పటివరకు పెళ్ళి చేసుకోలేదు. కానీ, అతని తమ్ముడు మాత్రం...
తమిళ నిర్మాతల మండలిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. నిర్మాతల మండలిలో జరుగుతున్న అవకతవకలు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను...
అమేఠీ: కేంద్ర మంత్రి, అమేఠీ బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ కాంగ్రెస్ ఈస్ట్ యూపి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రజలకు తప్పుడు...
అమరావతి, ఏప్రిల్ 28: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధి దాటి వ్యవహరిస్తుంటే ఈసి ఏం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకే...
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘ఫొని’ తుపాను క్రమంగా బలపడుతోంది. వాయువ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. పొని తుపాను ప్రస్తుతం చెన్నైకి 1,080 కిలోమీటర్లు, మచీలీపట్నంకు 1,260 కిలో...
విజయవాడ: మే 23 తర్వాత జగన్, విజయసాయిరెడ్డిలు ఇద్దరూ చంచల్గూడ జైలుకు వెళ్లడం ఖాయమని టిడిపి అధికార ప్రతినిధి. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో బుద్దా వెంకన్న ఆదివారం మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి...
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న చిత్రం `డియర్ కామ్రేడ్`. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్` అనే ట్యాగ్లైన్తో ఈ ఎమోషనల్ డ్రామా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్,...
అమరావతి, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణ కోసం ప్రధాన కార్యదర్శి(సీఎస్) ని ఎన్నికల సంఘం నియమిస్తే సీఎస్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ఆదివారం ఆయన...
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ హిజ్రాగా నటించనున్నారు. ఇంతకు ఆయన ఈ వైవిధ్యమైన పాత్రను ఏ చిత్రంలో పోషిస్తున్నారో తెలుసా!. లారెన్స్ దర్శకత్వంలో కాంచన సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. హిందీలో...
విజయవాడ, ఏప్రిల్ 28: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మే 1వ తేదీన విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టిఆరం సినిమాకు సంబంధించి వివరాలు...
లాస్ఎంజిల్స్: కాలిఫోర్నియా శాండియోగో ప్రాంతంలోని యూదుల ప్రార్థనా మందిరం సినగాగ్లో ఒక యువకుడు చొరబడిన అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 60ఏళ్ల వృద్ధురాలు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
‘‘ఎట్టకేలకు ఓ కాంగ్రెస్ మనిషి మాట్లాడారు.. ఆయన నిజం మాట్లాడారు!! ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి, ప్రియాంకా గాంధీకి బానిసలుగా ఉంటుందా లేదా జాతి గురించి ఆలోచిస్తుందా నిర్ణయించుకోవాలి’’ ఈ అర్థం వచ్చే...
అమరావతి, ఎప్రిల్ 28: ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలకు శిక్ష అనుభవించకతప్పదని వైసిపి సీనియర్ నేత సి రామచంద్రయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన...
రెడ్ మీట్ (గొర్రె మాంసం, పోర్క్, బీఫ్) తింటే గుండె జబ్బు, కాన్సర్ ప్రమాదం ఎక్కువ అవుతుందన్న మాట చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితమైన అధ్యయనాలు లేవు. మితి మీరకుండా...
కాన్పూర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రలు కాన్పూర్ ఎయిర్పోర్టులో పరస్పరం ఎదురుపడ్డారు. రన్వే నుండి రాహుల్, ప్రియాంకలు ఇద్దరూ ఒకరి...
ఈ విషయం మాకు మా నాన్న నేర్పించారు మౌనాన్ని వీడిన హేమంత్ కర్కరే కుమార్తె తన తండ్రి దేశాన్ని, ముంబై నగరాన్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టారని, కుటుంబం కంటే.. తన ప్రాణం కంటే...
న్యూఢిల్లీ: ఆమ్రపాలి ప్రాజెక్టులో పెంట్ హౌస్ తనకు అప్పగించాలని, అలాగే కంపెనీ క్రెడిటార్ల జాబితాలో తన పేరునూ చేర్చాలని కోరుతూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీ...
మాల్ మూడో అంతస్తు నుంచి విసిరివేత ఆసుపత్రిలో కోలుకుంటున్న ఐదేళ్ల బాలుడు అమెరికాలోని మిన్నెసోటా ప్రాంతంలో ఒక మాల్ మూడో అంతస్తు బాల్కనీ నుంచి ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిందకు తోసేశాడు. పిల్లవాడు...
రాబోయే 50 ఏళ్లలో మృతుల అకౌంట్లే ఎక్కువ ప్రస్తుతం కొనసాగుతున్న వేగంతోనే ఫేస్ బుక్ భవిష్యత్తులోనూ విస్తరిస్తూ పోతే.. రాబోయే 50 ఏళ్లలో అందులో బతికున్నవారి ఖాతాల కంటే మృతుల ఖాతాలే ఎక్కువగా ఉంటాయట....
అమరావతి : రాజకీయ నేతగా మారిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించినప్పటి నుండి సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు పరిపాలనపై, ఆయనపై విమర్శలు...
పాట్నా: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. మే 20వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది. రాహుల్...
అలీని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఎస్.వి.కృష్ణ రెడ్డి డైరెక్షన్ లో కిషోర్ రాఠీ సమర్పణలో మనిషా బ్యానర్ పై కె.అచ్చిరెడ్డి నిర్మించిన ‘యమలీల’ చిత్రం ఈ నెల 28తో పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంది....
కోల్కత్తా: ఎండ వేడిమితో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేక నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఎంత ఎండ ఉన్నా ఎన్నికల సమయం కాబట్టి నాయకులకు ఇక్కట్లు తప్పట్లేదు. అయితే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక...
చంద్వార(మధ్యప్రదేశ్): సభల్లో అనర్గళంగా ఉపన్యాసం చేసే ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి శత్రుఘ్న సిన్హా ఎన్నికల ప్రచారసభలో నోరు జారారు. తరువాత సవరించుకోవాల్సి వచ్చింది. బిజెపిపై తీవ్ర విమర్శలు చేసి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో...
ఢిల్లీ: ఒక వైపు ఎన్నికల ప్రచారం మరోవైపు చేరికలతో బిజెపి జోష్ మీద ఉన్నది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అధికారులు బిజెపిలో చేరగా వారిలో కొందరు ఎన్నికల బరిలో కూడా నిలిచారు....
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఫణిగా పేరు పెట్టారు. శ్రీహరికోటకు అగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ...
నిన్న రాత్రి టెలివిజన్ ఆన్ చేసి ఛానళ్లు మారుస్తుంటే ఈటివి సినిమాలో ‘కన్యాశుల్కం’ కనబడింది. సినిమా అప్పటికే అయిపోవచ్చింది. గురజాడ వారి మీద ప్రేమతో మిగిలిన కాస్తా చూసిన తర్వాతనే న్యూస్ ఛానళ్ల జోలికి...
హైదరాబాదు: ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శనివారం విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వామి స్వరూపనంద ఆశీస్సులు తీసుకున్నారు. విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కాలేకపోయారు. ఈ...
`హైదరాబాద్ బ్లూస్`, `ఇక్బాల్` చిత్రాల దర్శకుడు నగేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోనర్లో తెరకెక్కుతోన్న...
ఇండియానా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు తన మద్దతుదారుడితో ఊహించని ఘటన ఎదురయ్యింది. శనివారం అమెరికాలోని ఇండియానా పోలీస్ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) సమావేశంలో మాట్లాడేందుకు పోడియం వద్దకు వస్తున్న ట్రంప్పై ఒక...
ఢిల్లీ: రాజకీయ నేతగా మారిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పు ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో గంభీర్ ఈ...
విజయవాడ: నీటి పారుదల శాఖలో ఐదేళ్లు అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారంటూ వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని ఉమా...
హైదరాబాదు, ఏప్రిల్ 27 : రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నా టిఆర్ఎస్ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రారంభించి నేటికి...
అమరావతి: అవినీతి తిమింగలాలను వేటాడుతాం అంటూ అవినీతి నిరోధక శాఖ డిజి ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని...
వారణాసి: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
కొలంబో (శ్రీలంక) భద్రతా దళాల ఎదురుకాల్పుల నేపథ్యంలో ఉగ్రవాదులు తమకు తాము పేల్చుకుని (ఆత్మాహుతి) మృతి చెందారు. కొలంబోలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల అనుమానితుల కోసం పోలీసు బలగాలు గాలింపు చర్యలు...