అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తొలి సారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో అమరజీవి పొట్టి శ్రీరాములుకు చోటు కల్పించకపోవడం విమర్శలకు దారి తీస్తున్నది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా...
అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ రివర్స్ టెండరింగ్ లోనూ జగన్ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఏడు శాతం లెస్ తో మేఘ సంస్థ పనులను దక్కించుకోవడంతో ప్రభుత్వానికి 86 కోట్ల రూపాయలకు పైగా ఆదా...
అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ నిర్మాణ పనుల రివర్స్ టెండరింగ్లో ప్రభుత్వ ఖజానాకు ఎంత మేర లాభం చేకూరనుందో నేడు తేలనుంది. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ ప్రాజెక్టు...
అమరావతి: ఏపీలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగ నియమాకాల అంశంలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఏపీపీఎస్సీ పనితీరు, నియామకాలపై సీఎం జగన్ సమీక్ష...
అమరావతి: బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయట పెట్టినందుకు దళిత నాయకుడు, మాజీ ఎంపి హర్షకుమార్ను కేసుల పేరుతో వేధిస్తారా అని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుగా...
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బిజెపి పోరుబాటకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంపై విమర్శల స్వరం పెంచారు. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖల ద్వారా...
అమరావతి: సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో నేడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందు వరకూ వైఎస్ జగన్కు మద్దతుగా మాట్లాడి టిడిపి ప్రభుత్వాన్ని...
అమరావతి: ఉపాధి హామీ పథకం పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చంద్రబాబు లేఖ రాశారు. నాలుగు నెలలుగా జరుగుతున్న...
అమరావతి: విశాఖ మన్యంలో బాక్సైజ్ తవ్వకాలపై జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వ హయాంలో బాక్సైట్ గనుల తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ...
అమరావతి: రాష్ట్రంలోని రైతాంగానికి రుణ మాఫీ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు, అయిదు విడతలు ఇక లేనట్లే అని తేలింది. జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నందున టిడిపి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ సుధీర్ఘ లేఖ రాశారు. అందులో ‘’ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో క్షీణించిన...
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత ఐదేళ్ల కాలంలో ఉద్యమాలు చేసి, పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై నమోదైన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందు ధార్మిక సంస్థల నియామక చట్టం లో మార్పులు చేసింది. ప్రతి దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్అఫిషియో సభ్యులను మినహాయించి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ...
అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైసీపీ...
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పిపిఏ) విషయంలో జగన్మోహనరెడ్డి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తామని చెబుతూనే తాము అనుకున్న దారి నుండి పక్కకు వెళ్లే ప్రశ్నలేదని సూచిస్తోంది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తాము అధికారంలోకి వస్తే ఏపీలోని ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో...
అమరావతి: అమరావతి ప్రణాళికపై సమీక్షించుకునే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని సింగపూర్ ఆర్థిక మంత్రి వివిఎన్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి....
శ్రీకాకుళం: కిడ్నీ వ్యాధి బాధితులకు స్టేజ్ 3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న రూ. 10 వేల పెన్షన్తో పాటు,...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు తలనొప్పిగా మారనున్నాయి. యువ ముఖ్యమంత్రి జగన్ తనదైన ఫందాతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకూ...
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి ఎన్నో అవకాశాలను కోల్పోతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆర్థిక మాంద్యం ఏర్పడిన సమయంలో ఏ దేశమైనా ఉద్దీపన...
అమరావతి: వివాదాస్పదమైన సదావర్తి భూముల వేలం వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. శాసనసభలో చేసిన ప్రకటన మేరకు మంగళవారం రెవెన్యూ శాఖ...
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కాదంటే ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్నట్లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధానిలో రెండో రోజు పవన్ కల్యాణ్ పర్యటించారు. అనంతరం రాజధాని రైతులతో సమావేశమైన పవన్.. వైసిపి...
అమరావతి: రాజధాని రైతులలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు కౌలు...
అమరావతి: రాజధాని ప్రాంత రైతాంగం ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కౌలు మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కౌలు మొత్తం...
అమరావతి: జాతీయ రహదారితో ఏపి రాజధాని అమరావతి అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించతలపెట్టిన ఐకానిక్ వంతెన (ఆరు లైన్ల రహదారి)కు నూతన ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. అధిక వ్యయం అయ్యే ఐకానిక్ వంతెన స్థానంలో...
అమరావతిః తిరుమలలో కలకలం రేపిన అన్యమత ప్రచారంపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీరియస్ అయ్యారు. తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం దారుణమైన చర్య అని అన్నారు. టికెట్ల వెనుక అన్యమత ప్రచారం...
అమరావతి: మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదు ఇదీ వైసిపి ప్రభుత్వ తీరు అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో మంగళవారం ఆయన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు.అమెరికా పర్యటనలో ఉన్న సిఎం జగన్ డల్లాస్ వేదికపై ప్రవాసాంధ్రులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఇటీవల...
అమరావతి: విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై ఒక పక్క అసెంబ్లీలో, మరో పక్క బయట రచ్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు దీనిపై కీలక వ్యాఖ్యలు...
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన ప్రభుత్వ పథకాలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ, బెంగాల్,...
అమరావతి: రాష్ట్రంలో మరో 21మంది ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీ ఎత్తున ఐఎఎస్, ఐపిఎస్ బదిలీలు చేశారు. నిన్న 40మంది ఐఎఎస్, ఇద్దరు ఐపిఎస్, ఐఆర్పిఎస్...
అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు నిర్వహించిన గోపాలకృష్ణ ద్వివేదికి రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా ద్వివేదిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం...
అమరావతి, ఏప్రిల్ 22 : అవినీతి నిరోధక శాఖ డిజిగా ఏబి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటలిజెన్స్ డిజిగా పని...
అమరావతి: ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్నదాతా సుఖీభవ నిధులు విడుదల అవుతాయా లేదా అన్న సందేహంతో ఉన్న రైతులకు శుభవార్త. అన్నదాతా సుఖీభవ పథకం మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాజాలో జమ చేసింది. ఇప్పటికే...
అమరావతి, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్గా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) ఉత్తర్వులు జారీ చేసింది. సిఇసి అదేశాల మేరకు ఇంటెలిజెన్స్ డిజి ఎబి...
అమరావతి, మార్చి 29: ఐపిఎస్ అధికారుల బదిలీల వివాదంలో శుక్రవారం హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘం ఆదేశాలలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ డిజి ఎబి వెంకటేశ్వరరావు,...
ఢిల్లీ, జనవరి 21: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది....
అమరావతి, జనవరి 21: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం ఎపి హైకోర్టు నందు...
అమరావతి, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను టోల్ ప్లాజా నిర్వహకులు పాటించడం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది మంది వారి స్వగ్రామాలకు వెళుతుండటంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా మారింది....
అమరావతి, జనవరి 12: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా టోల్ ఫీజు వసూలు చేయవద్దని ఎపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి 17 వ తేదీ వరకు టోల్ గేట్ల వద్ద...
రేషన్ డీలర్ల కారుణ్య నియామకాల వయోపరిమితిని మరో 10 ఏళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ డీలర్ల సంఘం వినతిపై ఏపీ స్టేట్ టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లో ప్రభుత్వం సవరణ...