వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక.. ఆరు నెలల విరామం తర్వాత
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (వివేకా) హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. దర్యాప్తు అధికారులపైనే అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఆరోపణలు చేయడం, కోర్టులో ప్రైవేటు కేసులు వేయడం, దర్యాప్తు అధికారులపై...