సంవత్సరం క్రితం భారత సైన్యం మీద పుల్వామా అటాక్ జరిగినప్పుడు వరుసగా ఉన్న శవపేటికల ముందు చేతులు జోడించి నివాళులు అర్పిస్తూ గంభీరంగా నడుస్తున్న మన ప్రధాని మోదీ ని చూసి అంతా గర్వపడ్డారు....
ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య తగాదా వచ్చినా.. ముందుగా తెరపైకి వచ్చేది ఆ సమస్య కంటే ఎక్కువగా మూడవ ప్రపంచ యుద్ధం అనే టాపిక్. కాకపోతే… ఇండియాకు – పాకిస్థాన్ కు మధ్య...
చైనా బలగాలతో జరిగిన గొడవల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన తెలంగాణ సైనికుడు కల్నల్ సంతోష్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు పూనుకున్నాడు. సంతోష్...
చైనా మరో నాలుగు ప్రాంతాలను ఆక్రమించనున్నట్లు భారత్ ను టిబెట్ కు చెందిన బహిష్కృత నేత – ప్రజాస్వామ్యవాది లాబ్ సాంగ్ హెచ్చరించారు. దీంతోభారత్ పై చైనా కుట్రలో కొత్త కోణం తెరమీదకు వచ్చింది....
లక్షా 70 వేల వినియోగదారుల ఖాతాలను ట్విట్టర్ సంస్థ తొలగించింది. ఈ ఖాతాదారులంతా మోసపూరిత కథనాలను ట్విట్టర్ వేదికగా వ్యాప్తి చేస్తున్నారు. అయితే చైనా భాషలో వ్యాప్తి చెందుతున్న ఈ కథనాలన్నీ కమ్యూనిస్టు పార్టీ...
లాక్ డౌన్ టైమ్ లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల వేట భారత్ ఆర్మీ స్టార్ట్ చేసింది. ఇప్పటికే చాలా మందిని ఈ ఆపరేషన్లో మట్టికరిపించింది. మరోపక్క భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త...
చైనా దుందుడుకు చర్య వల్ల ఇరవైమంది భారత జవాన్లు అమరులయ్యారనే విషయం తెలియడంతో తైవాన్ – హాంగ్ కాంగ్ నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా సంఘీభావం తెలిపారు. డ్రాగన్ తీరుపై భారత్ లో...
కరోనా వైరస్ ప్రపంచంలో వ్యాప్తి చెందిన నాటినుండి ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ చైనా పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చైనా ని అంతర్జాతీయ స్థాయి కోర్టు మెట్లు ఎక్కించాలని అప్పట్లో...
చైనా వారి అమానుష దాడి కి బలైన తెలుగు బిడ్డ కలనల్ సంతోష్ అంతక్రియలు కొద్ది సేపతి క్రితం అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట్ కు హైదరాబాద్ నుండి సంతోష్ మృతదేహం వస్తూ...
కరోనా వైరస్ మొట్టమొదటిసారి చైనా దేశంలోని వుహాన్ నగరంలో బయటపడిందన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ దానిని చైనా కుట్రపూరితంగా ప్రపంచం పైకి వదిలింది అని అనేకమంది ఆరోపిస్తూ ఉంటారు. చైనా కూడా వారి వాదనకు...
20 మంది ఇండియన్ సోల్జర్స్ ని పొట్టనబెట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఇండియా ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది అని, వివాదాలను ఎప్పుడు కోరుకోదు అని కానీ...
చైనా భారత్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల సైనికులు మధ్య జరిగిన ఘర్షణలో తెలుగు బిడ్డ సంతోష్ బాబు మరణించగా ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారతీయులందరి హృదయాలను కలచివేసింది. తెలంగాణ...
సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఆర్మీ భారత భద్రతా దళాలపై దాడి చేసింది అంటే అందరూ…. సెకండ్ కు పది రౌండ్ల బుల్లెట్లు కాల్చే కలిగిన భారీ తుపాకులు, శరీరాన్ని క్షణాల్లో విచ్ఛిన్నం చేసే గ్రెనేడ్లు...
గత వారం రోజులుగా భారత్- చైనా సరిహద్దు ప్రాంతం లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. చైనా దేశం భారత దేశానికి చెందిన చాలా సరిహద్దు భూభాగాన్ని వారి దేశంలో కలుపుకునేందుకు చూడగా...
ఇండియా మరియు చైనా సరిహద్దుల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్ ఆర్మీ కి చెందిన అధికారిని మరియు కొంతమంది సైనికులను చైనా ఆర్మీ చంపేయడం జరిగింది. ఈ ఘటనలో ఆయుధాలు ఉపయోగించక పోయినా కానీ...
ప్రపంచ దేశాల రూపురేఖలను మార్చేసిన కరోనా వైరస్ మొట్టమొదట ఉద్భవించింది డ్రాగన్ కంట్రీ చైనాలో అన్న విషయం అందరికి తెలిసిందే. వుహన్ నగరంలో మొట్టమొదటిసారి బయటపడ్డ ఈ మహమ్మారి ఒక్క జోరు ఇప్పటివరకు తగ్గలేదు....
చైనా డాక్టర్ లివెన్లియాంగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఆయన మరణించాక దొరికిన ఒక ఫైలులో కరోనానివారించే మూడు రసాయనాల గురించి రాసి ఉంది.అదేమిటో అర్ధం కాక ముందు చైనా వెర్రి ముఖం వేసింది.అవేమిటో తెలిసిపోయాక...
ఎంత అడ్డగోలు వాదనలు చేసినా, ఎంత నంగనాసి కబుర్లు చెప్పినా… కరోనా విషయంలో చైనా ప్రపంచం ముందు దోషిగా నిలబడిందనే మెజారిటీ అభిప్రాయం. ఈ క్రమంలో కరోన విషయంలో చైనా మొదటినుంచీ నిజాలను దాస్తూనే...
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా అని ప్రతి ఒక్కరికి తెలుసు. చైనా దేశం కావాలని ప్రపంచ దేశాల పై కరోనా వైరస్ దురుద్దేశంతో రిలీజ్ చేసిందని యూరప్ మరియు అభివృద్ధి...
సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు సరైన రీతిలో బుద్ది చెప్పేందుకు భారత్ సన్నద్ధం అవుతున్నది. లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల సమావేశం తరువాత అయినా భారత్ -చైనా వివాదం పరిష్కారం అవుతుందని అందరూ...
చైనా దిగొచ్చింది.లడక్ ఉద్రికత్తలను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విస్పష్ట ప్రకటన చేసింది.అయితే ఈ ప్రకటన వెలువడడానికి ముందు కొన్ని ముఖ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ...
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,987 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల కరోనా వైరస్ కేసుల సంఖ్య 90,927కు చేరింది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మనుషుల్ని చంపేస్తుంది. ఆర్ధికంగా ముంచేస్తుంది. దేశాల్ని వణికిస్తుంది. లోకాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది. మరి ఇంత నాశనం చేస్తున్న కరోనాకు మనీషి సమాధానం చెప్పలేడా? ఇన్ని కనిపెట్టిన మనిషి ఈ వైపరీత్యమైన...
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్లోనూ కనిపిస్తోంది. జైపూర్,డిల్లీ, హైదరాబాద్లో ముగ్గురు వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తితోపాటు, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన...
హెడ్డింగు చూడగానే అదేంటి కరోనా మనుషులకు కదా సోకుతుంది…! మరి పిన్నీసు, సెంపిన్నీసులకు ఆ వైరస్ ఏంటి అనే డౌటనుమానం రావచ్చు…! పిన్నీసు, సెంపిన్నీసులకే కాదు… కొద్దీ రోజులు ఆగితే ఛార్జర్లు, ఫోన్లు, ఎలక్ట్రానిక్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను దిగుమతి చేసుకునే ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో ఇండియా 17వ స్థానంలో ఉన్నది. జర్మనీకి చెందిన హంబోల్డ్ యూనివర్సిటీ, కోష్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా చేసిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రాణాంతక కరోనా వైరస్ కేసు మరొకటి భారత్లో వెలుగులోకి వచ్చింది. తాజాగా మూడో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. కేరళలోని...
న్యూఢిల్లీ: చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకు శరవేగంగా పాకుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం నిర్ణయించుకుంది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ మన దేశానికీ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర...
న్యూఢిల్లీ: ‘కరోనా వైరస్’కు కేంద్రంగా ఉన్న చైనాలోని హుబి ప్రావిన్సు నుంచి భారతీయులు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కరోనా వైరస్తో చైనా వణుకుతున్న నేపథ్యంలో వూహాన్లోని భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా నగరం వుహాన్లో వైరస్ బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. అది నిజానికి బూటకపు వీడియో అయినప్పటికీ వుహాన్లో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రపంచాన్ని భయపెడుతున్న ‘కరోనా వైరస్’వూహాన్లోని జంతుమాంసం విక్రయించే మార్కెట్ నుంచి వ్యాపించలేదా? చైనా తయారు చేసిన జీవాయుధం (బయో వెపన్) ప్రయోగశాలలో ఉండాల్సిన ఆ వైరస్ పొరపాటున బయటి ప్రపంచంలోకి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: చైనాలోని వుహాన్లో చిక్కుకున్న 58మంది భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్లు లేఖ రాశారు. చైనాలో కరోనా...
బీజింగ్: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 106కి చేరింది. ఇప్పటి వరకు వ్యాధి...
హైదరాబాద్: చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు వ్యాప్తిస్తోంది. కరోనా వైరస్ ఆనవాళ్లు ఇప్పుడు ఇండియాలోనూ కనిపించడం కలకలం రేపుతోంది. రాజస్థాన్, తెలంగాణలో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. ఇటీవల చైనా...
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్న ‘కరోనా వైరస్’కు ‘సార్స్’కు దగ్గర పోలికలు ఉన్నట్టు వైద్య గుర్తించారు. ప్రపంచ దేశాలను వణిస్తున్న ‘కరోనా వైరస్’ చైనాలో 56 మందిని పొట్టనపెట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండు వేల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనాలో పుట్టుకొచ్చిన ‘కరోనా వైరస్’ క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాలో ఇప్పటి వరకూ 830 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో 41 మంది చనిపోయారు....
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకూ నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 25కి చేరింది. మరో 830...
బీజింగ్: చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘కరోనా వైరస్’ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గురువారం ఉదయం నుంచి వుహాన్ నగరంలో ప్రజా రవాణా సర్వీసులను అధికారులు నిలిపివేశారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాన్ని మూసివేశారు. వుహాన్...
బీజింగ్: చైనాను ప్రాణాంతకర ‘కరోనా వైరస్’ వణికిస్తోంది. ఈ వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే వందలాది మందికి సోకి, ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. బీజింగ్, షాంఘైతోపాటు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు చైనా అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుంది. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితులను...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రన్ వే పై దూసుకుపోయే విమానం ఓ వంతెన కింద ఇరుక్కుపోయింది. విమానం వంతెన కింద ఇరుక్కోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? చైనాలోని హర్బిన్లో ఓ విమానాన్ని రోడ్డు మార్గం మీదుగా విమానాశ్రయానికి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆ దీవి బ్రిటిష్ సేనలకు కమాండింగ్ సెంటర్. తర్వాత జపాన్ స్వాధీనమయింది. అనంతరం అమెరికా సేనలు భీకరమైన యుద్ధంలో ఆ దీవిని తిరిగి వశపరచుకున్నాయి....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనాలో ధ్రువ ఎలుగుబంటిని పోలి ఉన్న పంది అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దక్షిణ చైనాలోని ఓ పందుల ఫాంలో ఎక్కడా లేని విధంగా అతి బరువైన పందులు ఉన్నాయి. ఒక్కో పంది బరువూ...
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఒక ర్యాలిలో పాల్గొంటున్న మసూద్ అజర్ (ఫైల్ ఫొటో) (న్యూస్ ఆర్బిట్ డెస్క్) జైషె మహమ్మద్ అధినేత మసూద్ అజర్ను ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ టెరరిస్టుగా ప్రకటించింది. అజర్పై...
బోయింగ్ విమానాలంటేనే అందరూ భయపడుతున్నారు. వాటిలో ఎక్కించాలంటే ప్రభుత్వాలు కూడా దడదడలాడుతున్నాయి. ముఖ్యంగా ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం కూలిపోయినప్పటి నుంచి ఈ భయం మరీ...
బీజింగ్: చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తెచ్చిన ‘సోషల్ క్రెడిట్’ సిస్టమ్ ఇప్పుడు ఆ దేశ ప్రజలకు గుదిబండలా తయారైంది. చట్టాలను ఉల్లంఘించినా.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, బిల్లులు కట్టకపోయినా.. ‘సోషల్ క్రెడిట్’లో వారి పాయింట్లు...
ముజప్ఫర్నగర్(బీహార్), జనవరి16 : బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరక్షరాస్యులే ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఆయన వ్యాఖ్యనించారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రభుత్వం...