(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కొకైన్తో నిండిన సబ్మెరైన్ దూసుకుపోతోంది. అమెరికా కోస్ట్ గార్డ్ జవానులు రెండు బోట్లలో వెంటపడ్డారు. బోటు ఆపండి అంటూ వెంటాడారు. చివరికి జలాంతర్గామి దగ్గరకు వచ్చిన తర్వాత ముగ్గురు జవాన్లు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మంచినీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై నగరానికి శుక్రవారం ఉదయం వాటర్ ట్రయిన్ బయలుదేరి వెళ్లింది. చెన్నై నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోలార్పేట నుంచి 25 లక్షల లీటర్ల...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సున్నా వడ్డీ రుణాలపై నిన్న జరిగిన వాగ్వివాదం నేడు కూడా కొనసాగింది. రైతులకు టిడిపి ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) క్షమాపణ చెప్పని పక్షంలో బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ను బహిష్కరిస్తామని ముంబై సినిమా జర్నలిస్టులు అల్టిమేటం జారీ చేశారు. గత ఆదివారం జడ్జిమెంటల్ హై క్యా సినిమా పాట విడుదల...
స్విట్జర్లాండ్ ఆర్ధిక శాఖ ప్రధాన కార్యాలయం (న్యూస్ ఆర్బిట్ డెస్క్) స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచిన భారతీయుల ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇండియాకు అందించనుంది. రెండు దేశాల మధ్యా కుదిరిన ఆటోమేటిక్ ఎక్ఛేంజి...
కన్యాశుల్కం వయస్సు యెంత ఆమధ్యనే నూరేళ్లు నిండేయి అప్పుడు ప్రతి ఇంట్లోనూ గంగాభగీరథీ సమానులుగిరీశం భాషలో బ్యూటిఫుల్ యంగ్ విడోస్ ఉండేవారు వాళ్ళు ఏంచేసేవారు పుట్టింట్లో అప్పడాలో వొడియాలో అవకాయో పెట్టడం పురుళ్ళు పొయ్యడం అంతే తీరికవుంటే ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఆనకట్టకు గండి కొట్టింది పీతలేనన్న మంత్రి గుర్తున్నాడా? ఈరోజు కొందరు కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి కాసిని పీతలు అక్కడ విసిరారు. భారీగా కురిసిన వానల కారణంగా రత్నగిరి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏటా ఈ సీజన్లో జరిగే అమరనాథ్ సందర్శన చాలా కష్టతరమైన యాత్ర. హిమాలయ సానువుల్లోని మంచు లింగాన్ని దర్శించేందుకు వెళ్లే భక్తులు చాలా వ్యయప్రయాసలకు ఓర్చాల్సిఉంటుంది. ఈ సంవత్సరం యాత్రకు...
బెంగళూరు: తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. మొత్తం 13 రాజీనామా పత్రాలలో ఎనిమిది రాజీనామా పత్రాలు చట్టబద్ధంగా లేవని చెప్పారు. సరైన పద్ధతిలో రాజీనామాలు సమర్పించాల్సిందిగా వారిని...
అమరావతి: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ...
అమరావతి : విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా గురి పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో సంచలన వ్యాఖ్య వచ్చింది. ప్రస్తుతం ఉన్న...
హైదరాబాదు: తెలంగాణ నూతన సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎన్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్పై విచారణ జరిపింది....
హైదరాబాదు: స్టీల్ ట్రేడ్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్య తానే చేశానంటూ వాటర్ ప్లాంట్ యజమాని శ్యామ్ ముందుకు వచ్చారు. శ్యామ్ ఒక న్యూస్ ఛానల్కు...
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ఈ నెల 10వ తేదీ తర్వాత రాజధాని రైతుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామనీ టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో...
“కాలోహ్మయం నిరవధి: విపులా చ పృథ్వీ” అన్నాడట భవభూతి అనే సంస్కృత పండితకవి. కాలానికి అవధి లేదు- విపులమైన, విస్తృతమైన ఈ భూమిపై వైవిధ్యానికి కూడా అంతులేదని భవభూతి భావించాడట. బాగానే ఉంది. క్రీస్తుశకం...
ఫోటో: ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు అమరావతి: కొత్త ప్రభుత్వం వచ్చి గట్గిగా నెల గడిచిందో లేదో రాష్ట్రంలో అధికారపక్షానికీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి మధ్య ఘర్షణ...
ముంబై: రత్నగిరి జిల్లాలో తవారే ఆనకట్టకు గండి కొట్టింది పీతలట. అవును, మీరు సరిగానే విన్నారు. పీతల కారణంగా డ్యాంకు గండి పడిందని మహారాష్ట్ర జల సంరక్షణ శాఖ మంత్రి తానాజీ సావంత్ గురువారం...
జిన్యూస్లో ఛానల్లో డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిసిస్ (డిఎన్ఎ) అనే కార్యక్రమం ఉంది. ఆ ప్రోగ్రాం నడిపే సుధీర్ చౌదర్ తన కార్యక్రమం కోసం చాలా రీసెర్చ్ చేస్తానని చెప్పుకుంటాడు. అలాంటి రీసెర్చ్ ఫలితంగా...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) న్యూ ఢిల్లీ – దేశంలో దేశభక్తిని పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే నియమించిన కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం...
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త ఒకరు వేసిన పరువునష్టం కేసులో గురువారం ముంబై కోర్టుకు హాజరయిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, దాడులు మొదలయ్యాయనీ, తనకు ఈ పోరాటం సరదాగానే ఉందనీ...
న్యూఢిల్లీ: ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీకి సోదరి ప్రియాంక నుంచి ప్రశంసలు అందాయి. ‘నువ్వు చేసిన పని చేయాడానికి కావాల్సిన ధైర్యం చాలా కొద్దిమందికి...
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఛేదించి దోషులను గుర్తించేందుకు సిట్ అధికారులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడు నెలలు దాటినా ఇంత వరకూ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాల సవాళ్లు మన ముందుకు వస్తున్నాయి. ఈ వరసలో తాజా సవాలు సీసా మూత సవాలు. బాటిల్ క్యాప్ ఛాలెంజ్ పేరుతో...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో తాను ఇప్పటికే లేనని బుధవారం స్పష్టం చేసి పార్టీలో కదలిక తెచ్చిన రాహుల్ గాంధీ ఆ వెంటనే ఒక లేఖ ట్విట్టర్లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని...
న్యూఢిల్లీ: నోయిడాలో పక్కపక్క అనుకుని ఉన్న రెండు ఆకాశహర్మ్యాల మధ్య అడుగున్నర వెడల్పు ఖాళీ స్థలంలో ఒక 19 సంవత్సరాల యువతి మృతదేహం దొరికింది. బీహర్లోని కథీహార్ జిల్లాకు చెందిన ఆ యువతి జూన్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికాలోని మూడు ప్లేస్మెంట్ కంపెనీలకు చెందిన నలుగురు భారతీయులను అమెరికా అధికారులు అరెస్టు చేశారు. హెచ్1బి వీసా కుంభకోణానికి పాల్పడినందుకు న్యూజెర్సీకి చెందిన విజయ్ మానే, వెంకటరమణ మన్నం, ఫెర్నాండో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రత్నగిరి జిల్లాలోని తివారే ఆనకట్ట మంగళవారం రాత్రి తెగిపోయింది. ఫలితంగా దిగువన ఉన్న గ్రామాలు నీట మునిగి ఆరుగురు మృతి చెందారు. మరో 18...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లండన్ నగరంలోని క్లాపం ప్రాతంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక యువకుడు తన ఇంటి పెరడులో సన్ బేతింగ్ చేస్తున్నాడు. అంటే ఎండను ఆస్వాదిస్తున్నాడు. అకస్మాత్తుగా ఆకాశం నుంచి...
అమరావతి: వైసిపి సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే...
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బిఆర్ ఆంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సందర్భంగా పంజాగుట్ట చౌరస్తా వద్ద మరో సారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. నేటి ఉదయం పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించిన మాజీ ఎంపిలు...
అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు...
ఇది ఇక గత వైభవం కింద లెక్కేనా అమరావతి: టిడిపి నుంచి లోక్సభకు ఎన్నికయిన ముగ్గురిలో విజయవాడ ఎంపి కేశినేని నానీ తన పార్టీని ఇబ్బంది పెట్టేందుకు సోషల్ మీడియాను చాలా ప్రభావవంతంగా ఉపయోగించుకుంటున్నారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్పై అభ్యంతరకరమైన పోస్టింగ్ పెట్టాడంటూ ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టును అరెస్టు చేసి సుప్రీంకోర్టు చేతిలో చివాట్లు తిన్న ఉత్తరప్రదేశ్ పోలీసులు మరో జర్నలిస్టుపై ప్రతాపం చూపారు. షామ్లి జిల్లాలో...
సెప్టెంబర్ 1, 2017: ఈ రోజునే ఎస్.అనిత నీట్ చీకటి కోణానికి బలైపోయింది. అరియాలూర్ లో ఒక దళిత కుటుంబంలో పుట్టిన అనితకి- ఆమె తండ్రి తిరుచురాపల్లి లో ముఠా పని చేస్తుంటారు-వైద్య...
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పుష్పశ్రీవాణిని కులం వివాదం వెంటాడుతూనే ఉంది. విజయనగరం జిల్లా కురుపాం ఎస్టి రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి 2014 ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన...
హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టిఆర్ఎస్లో సిఎల్పి విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి...
అమరావతి: వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారని చేసిన ప్రకటన రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎనిమిదవ తేదీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందోనన్న ఊహాగానాలతోటే సరిపోయింది తప్ప ఇలాంటి...
అమరవాతి: వైసిపి ఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తన మంత్రి వర్గంలో ఐదు కులాలకు చెందిన వారు...
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు నేడు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. విలీనంకు స్పీకర్ ఆమోదించారు. టిఅర్ఎస్ లో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మనం రకరకాల దొంగతనాలు వినిఉండొచ్చు గానీ ఇట్లాంటి దొంగతనం గురించి ఎప్పుడూ వినిఉండం. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఒక ఇనుప వంతెన మాయమయింది. ఎవరన్నా దొంగతనం చేస్తే తప్ప అది...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రతి సంవత్సరం రంజాన్ పండగ రోజు అభిమానుల ముందుకు రావడం హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు అలవాటు. ఆ రోజు గాలాక్సీ అపార్ట్మెంట్లోని తన ఇంటి బాల్కనీలో సల్మాన్...
తిరుమల: టిడిపి అధినేత చంద్రబాబుపై తెలంగాణకు చెందిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత మాత్కుపల్లి నర్శింహులు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని నర్శింహులు...
అమరావతి: అమరావతి ప్రజావేదికకు పీటముడి పడింది. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజావేదిక తనకు కేటాయించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మొట్టమొదటి లేఖను ముఖ్యమంత్రికి పంపారు....
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ మామూలు గాడిలో పడ్డారు. శాసనసభ ఎన్నికలలో పరాభవం లాంటి పరాజయం తర్వాత టిడిపి భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన్ని...
హైదరాబాదు: మాఫియాకు మీడియాకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీడియానే విజయం సాధిస్తుందని టివి మాజీ సిఇఒ రవిప్రకాష్ అన్నారు. సిసిఎస్ పోలీసుల విచారణ ఎదుర్కొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీవి9ను ఇద్దరు...
“పుస్తక ప్రచురణ ఎలాంటిదంటే, ఖాళీ సీసాలో కరెన్సీ నోటును కుక్కి, ఆ సీసాని సముద్రంలోకి విసిరేయడం లాంటిది. అలాంటి సీసాలు చాలామట్టుకు కడలిలో ములిగి పోవచ్చు. సుడిగుండాల్లో చిక్కుకుపోవచ్చు; కానీ, కొన్ని కచ్చితంగా తీరానికి...
న్యూఢిల్లీ: కేరళలోని ఎర్నాకులంకు చెందిన 23ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్లు ప్రభుత్వం నేడు దృవీకరించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈ విద్యార్థి జ్వరంతో బాధపడుతూ కోచిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. లక్షణాలు...
బెంగళూరు: ఓ తండ్రి కన్నకొడుకుని స్వహస్తాలతో ఉరి తీశాడు. అతని కూతురు దానిని సెల్ఫోన్లో వీడియో తీసింది. వింటేనే భయం కలిగించే ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతను...