NewsOrbit

Tag : Telangana CM KCR

టాప్ స్టోరీస్

‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నా’

Mahesh
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఏపీ అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

యాదాద్రిలో మరో వివాదం

sharma somaraju
హైదరాబాద్: ప్రభుత్వ పుణ్యక్షేత్రం యాదాద్రి స్వయంభు శ్రీ నృసింహస్వామి వారి ఆలయం మరో సారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయంలో స్వయంభూ విగ్రహాన్ని చెక్కి స్వామి వారి రూపాన్ని మార్చారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం...
టాప్ స్టోరీస్

ఓ మెట్టు దిగిన ఆర్టీసీ జేఏసీ!

Mahesh
హైదరాబాద్: నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి...
టాప్ స్టోరీస్

సమ్మె ఓవైపు.. ఆత్మహత్యలు మరోవైపు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 41వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ డిమాండ్లను...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కార్మికుల సమ్మె ఎటు వైపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెపై మాజీ జడ్జిలతో కమిటీ!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. రేపటిలోగా ప్రభుత్వాన్ని అడిగి నిర్ణయం చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది. మంగళవారం ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Mahesh
హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల తలపెట్టిన ‘చలో ట్యాంక్ బండ్’ కార్యక్రమం పూర్తి అయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మరోసారి ఆర్టీసీ సమ్మెపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌...
టాప్ స్టోరీస్

9 గంటలు కాదు.. 9 నిమిషాలు చాలు!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకే కేసీఆర్ మొగ్గు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విధుల్లో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 5,100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదట!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై  ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ హైకోర్టులో అఫిడవిట్‌...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఆర్టీసీ కథ ముగిసినట్లేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఉంటుందా ? ఆర్టీసీ భవితవ్యం ఏమిటి ? మిగతా సగమైనా ఉంటుందా? అది కూడా ప్రైవేటు పరమవుతుందా ? మిగతా 5000 బస్సుల స్థానంలోనూ ప్రైవేటుకు పర్మిట్లు...
టాప్ స్టోరీస్

‘విలీనం’ వరకు ఈ పోరు ఆగదు! 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమవుతుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రకస్తే లేదని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో.. అటు కార్మికులు కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

కెసిఆర్‌కు ఇబ్బందులు మొదలయ్యాయా!?

Siva Prasad
                                                 ...
టాప్ స్టోరీస్

కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విధి నిర్వహణలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఏ వెంకటేశం అనే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బుధవారం ఉదయం...
టాప్ స్టోరీస్

కేసీఆర్ ఆర్థిక దన్నుపై కేంద్రం నజర్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూర్) తెలంగాణలో తమకు తిరుగులేదు, తాము చెప్పిందే వేదం అనుకుని రాజకీయం చేస్తున్న సీఎం కేసీఆర్ కి చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దం అయ్యిందా ? కేసీఆర్ ఆర్థిక దన్నును దెబ్బ...
టాప్ స్టోరీస్

ఏపీతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు ఎలా కడతారు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం బ్రేక్ వేస్తుందా? ఈ ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం విషయంలో...
టాప్ స్టోరీస్

కెసిఆర్ పంచన సిపిఐ..తగదంటున్న కార్యకర్తలు!

Siva Prasad
హైదరాబాద్: హుజూర్ నగర్ ఉపఎన్నికలో అధికారపక్షమైన టిఆర్ఎస్ అభ్యర్ధిని బలపరచాలన్న సిపిఐ నిర్ణయం చాలామందికి మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం చెప్పి సిపిఐని దారికి తెచ్చుకున్నారోనని రాజకీయవర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. ఎమ్ఎల్‌సి...
రాజ‌కీయాలు

‘కేంద్రం అంటే జగన్‌కు భయం!’

sharma somaraju
అమరావతి: అటు తెలంగాణ, ఇటు ఎపి రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ముఖ్యమంత్రులు ఇద్దరూ తప్పుబట్టి, ఆ వెంటనే వెనక్కు తగ్గడం మడమ తిప్పడం కాదా అని మాజీ...
టాప్ స్టోరీస్

యాదాద్రిలో ‘రాజకీయ చిత్రాలు’ తొలగింపు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యాదాద్రిలో శిల్పాలపై కేసీఆర్ చిత్రాల వివాదం ముగిసింది. యాదాద్రిలో అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్‌తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉంచకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ...
టాప్ స్టోరీస్

అపూర్వ కలయిక

Siva Prasad
కె.విశ్వనాథ్‌ని కలిసిన కె.సి.ఆర్   ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. కె.విశ్వనాథ్‌ని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రత్యేకంగా కలుస్తారని మీడియాలో వార్తలు రాగానే కె.విశ్వనాథ్...
రాజ‌కీయాలు

బిజెపిలో మాజీ ఎంపీ వివేక్‌!

Siva Prasad
న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా బిజెపివైపు చూస్తున్న పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ చివరికి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇవాళ ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు....
టాప్ స్టోరీస్

కెసిఆర్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంపై తెలంగాణలో విచిత్రమైన ప్రతిస్పందన వచ్చింది. టి కాంగ్రెస్ సీనియర్...
టాప్ స్టోరీస్

జగన్‌కు కాళేశ్వరం చిక్కు!

Siva Prasad
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వెల్లివిరుస్తున్న స్నేహం మరో మైలురాయి దాటుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర...
రాజ‌కీయాలు

‘జగన్‌ను చూసి సిగ్గు తెచ్చుకోండి’

sharma somaraju
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించనంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ సినీనటి విజయశాంతి ప్రశంసించారు. హైదరాబాదు గాంధీ భవన్‌లో నేడు విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

‘అన్నా.. ఆ రోజు విజయవాడ రండి’!

Siva Prasad
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమణస్వీకారోత్సవానికి అతిధిగా రావాలని ఆహ్వానించారు. ప్రత్యేక...
టాప్ స్టోరీస్

జగన్ వ్యూహం ఏమిటి?

Siva Prasad
  వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి పదేపదే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు. తనకు తెలంగాణా సిఎంకు మధ్య సదవగాహన ఉందని ప్రత్యేకించి అనకపోయినా అందరూ అలానే అర్ధం చేసుకునేలా ఆయన ...