PM Modi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు అయ్యింది. మే 3,4 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. 3న పీలేరు, విజయవాడలో మోడీ పర్యటిస్తారు....
BJP: ఏపీలో అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిశారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. మోడీ, చంద్రబాబు సారధ్యంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం...
Lok sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలు ఇస్తూ.. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో...
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక...
Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కాకరకాయతో పోలుస్తూ .. దాన్ని నేతిలో...
Congress: కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తొందని విమర్శించారు. కాంగ్రెస్...
PM Modi: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన తర్వాత...
PM Modi: ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేట లో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ – జనసేన – బీజేపీ...
Chandrababu Pawan Kalyan: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవేళ మరో సారి భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో సుమారు...
BJP TDP Alliance: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో గురువారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లతో చర్చలు జరిపారు....
BJP: మూడో సారి గెలుపుపై ఎవరికీ అనుమానం అక్కర్లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ ఆదివారం నాడు మాట్లాడుతూ.....
TDP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీఏలో టీడీపీ చేరే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ...
Amit Shah: ఏపీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీతో బీజేపీ జత కట్టకూడదని వైసీపీ కోరుకుంటుంది. పొత్తులపై మాట్లాడేందుకు ఇటీవల చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలు కేంద్రహోం...
AP Politics: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. చంద్రబాబు...
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఆర్ధరాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు నలభై నిమిషాలు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. రాత్రి 11.25 గంటలకు చంద్రబాబు అమిత్ షా నివాసానికి చేరుకున్న...
JD Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ పెద్దలు గతంలో చాలా సార్లు సెలవు ఇచ్చారు. కానీ ఏపీలోని రాజకీయ నాయకులు మాత్రం ప్రజల చెవిలో పువ్వులు పెట్టేందుకు...
రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుంది అని చెప్పేందుకు ఏమీ ఉండవు. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇందుకు తాజాగా బీహార్ లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. నితీష్ కుమార్ గత...
Bihar: బీహార్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే మహాకూటమి నుండి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమైయ్యారు సీఎం నితీశ్ కుమార్. ఈ క్రమంలో భాగంగా...
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) భేటీ కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ భేటీపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు...
Mamata Benarjee: సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎన్డీఏ ను గద్ది దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి పలు...
Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు,...
BRS vs BJP: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయం గరంగరంగా మారుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్దంగా కొనసాగుతోంది. కర్ణాటక ఎన్నికల ముందు వరకూ తెలంగాణలో ఓ ఊపు మీద...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీఏ నుండి జనసేన బయటకు వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై పవన్...
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఎన్డీఏతో జనసేన భాగస్వామ్య పక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ...
BJP: కేంద్రంలోని మోడీ సర్కార్ పదవీ కాలం ఇంకా ఎనిమిది నెలలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం నేపథ్యంలో త్వరలో జరిగే అయిదు...
NDA Vs INDIA: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వేడి క్రమంగా రాజుకుంటోంది. అధికార బీజేపీపే సంయుక్తంగా పోరాడేందుకు ప్రధాన విపక్షాలన్నీ కలిసి ఇండియా (INDIA) కూటమిగా ఏర్పాటు కావడం, ఇప్పటికి...
AP CPM: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఎన్డీఏ సమావేశానికి వెళ్లారు. బీజేపీ కేంద్ర పెద్దలను కలిశారు. ఎన్డీఏ తోకలిసే తన ప్రయాణం అన్నట్లుగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో...
దేశ రాజధాని ఢిల్లీలో ఏపి రాజకీయాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అద్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో...
బీహార్ ముఖ్యమంత్రి. జేడీయూ నేత నితీశ్ కుమార్ రీసెంట్ గా ఎన్డీఏకి కటీఫ్ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోడీ సర్కార్ పై...
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు ప్రత్యర్ధులుగా ఉన్న ఆర్ జేడీ, కాంగ్రెస్,...
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవేళ...
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. అందరూ ఊహించినట్లుగానే ప్రత్యర్ధి యశ్వంత్ సిన్హా పై ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. వివిధ...
భారత రాష్ట్రపతి ఎన్నికల ఫలితం తేల్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీలోని పార్లమెంట్ వదికగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ...
దేశ వ్యాప్తంగా ఆసక్తి గా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటిలో ప్రారంభం కానుంది. అధికార ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ...
ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి గా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపికి చెందిన అధికార వైసీపీ, విపక్ష...
Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. విపక్షాల మద్దతుతో యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్నారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు...
Draupadi Murmu: ద్రౌపది ముర్ము ఇంతకు ముందు వరకూ ఒరిసా రాష్ట్రానికి, జార్ఖండ్ రాష్ట్రానికే తెలుసు. ఒడిసాలో బీజేపీ నాయకురాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించారు. జార్ఘండ్ కు గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు....
Chandrababu: తెలుగుదేశం ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. బీజేపికి ఎదురు తిరగడం, మేము బీజేపీకి అనుకూలం కాదు, బీజేపీ మాకు భద్ద శత్రువు అని రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా జాతీయ...
Presidential Poll: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ నేత ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్,...
Prasanth Kishore Meet Sonia: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ...
Parliament Budget Session: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ఒకే సారి భేటీ కానున్నాయి. ఈ విడత సమావేశాల్లో పలు...
KCR: రాజకీయాలు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది అందరికీ తెలిసిందే. నాయకులు వారి అవసరార్ధం పార్టీలు మారుతుంటారు, కండువాలు మారుస్తుంటారు. పార్టీలు పొత్తులు కూడా అదే విధంగా సాగుతుంటాయి. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ...
Narendra Modi: గత కొద్దికాలంగా చర్చల్లో నిలుస్తున్న అంశానికి చెక్ పెడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారని విశ్వసనీయవర్గాల సమాచారం. నూతన మంత్రివర్గాన్ని మరో రెండు రోజుల్లో మోడీ ప్రకటించే...
Prasanth Kishore: పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ తెలుగు రాజకీయాలకు బాగా తెలిసిన పేరు.. తెలుగే కాదు దేశ రాజకీయాలు మొత్తానికి బాగా తెలిసిన పేరు.. కేవలం బుర్రలో ఆలోచనలతో రాజకీయాలను శాసించి, సీఎం...
Assam: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇటీవల వెలువడగా అసోం మినహా మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, పుదుచ్చేరిలో...
Elections : ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలే హాట్ టాపిక్. బిజెపి మళ్లీ దేశవ్యాప్తంగా సత్తా చాటుతోందా లేదా కాంగ్రెస్ పుంజుకుంటుందా…? ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎలా ఉంటుంది అని చాలామంది ఎన్నో...
ఇటీవల ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం స్వీట్ న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అందరికీ డీస్ఎబిలిటీ కంపెన్సేషన్ (వైకల్య పరిహారం)ను పొడిగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు అంగవైకల్యం సంభవించిన ఉద్యోగస్తులకు పరిహారం...
కేంద్రంలో ఎన్డీఏ కూడమి రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి మోడీ భాగస్వామ్య పక్షాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది స్పష్టం అవుతోంది. భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండానే బీజెపీ...