సీఎం జగన్ కు కోర్టులు అంతగా కలిసిరావడం లేదు. ఆయన పద్నాలుగు నెలల పాలనలో 70సార్లు ఇదే విషయం నిరూపితమైంది. ఇంగ్లీష్ మీడియం, మండలి రద్దు, ప్రభుత్వ భవనాలకు రంగులు, నిమ్మగడ్డ వ్యవహారం, విద్యుత్...
అమరావతి అంశం రాజకీయంగా అన్ని పార్టీల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. అన్ని పార్టీల్లోని నాయకులు ప్రాంతాలకు తగ్గట్టుగా మట్టాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్.. అమరావతికి అనుకూలమా.. మూడు రాజధానులకు అనుకూలమా అనేది అధినేత నుంచి కార్యకర్తకు...
2019 ఎన్నికల దెబ్బకి కుదేలు అయిపోయిన టిడిపి కి రాజకీయంగా మళ్లీ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం రాజధాని అమరావతి రూపంలో వచ్చినా చంద్రబాబు హైదరాబాద్ కె పరిమితము అన్నట్లుగా వ్యవహరించడం సొంత పార్టీలోనూ ఏపీ...
రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఎలా ఉంది? అన్ని రంగాలను దెబ్బతీసిన కరోనా రియల్ ఎస్టేట్ ని ఎంత మేరకు దెబ్బతీసింది అని చెప్పుకోవాలంటే పెద్ద గాయమే చేసింది. ఇతర రంగాల అన్నింటితో పాటు...
రాజధాని వికేంద్రీకరణ ఒకరకంగా రెండు పార్టీలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీ నాయకులకు, కృష్ణా, గుంటూరు ప్రాంత నాయకులకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇందకు పరిష్కారం ఏంటో.. పార్టీల అభిప్రాయమేంటో తెలియక...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయంగా చూసుకుంటే ఐదేళ్ల కిందట అమరావతిలో రాజధాని కోసం తెలుగుదేశం ప్రభుత్వం భారీగా భూములు సమీకరిస్తున్నప్పుడే రైతుల తరఫున నిలబడ్డారు. అప్పుడు భూములను ఇస్తున్న రైతుకి భరోసా ఏంటి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కరోనా వైరస్ కంటే మూడు రాజధానులు అంశం పెద్ద హాట్ టాపిక్ అయింది. గవర్నర్ మూడు రాజధానులు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా మొదటి నుండి...
ఏపీలో మూడు రాజధానులు నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర లభించడంతో ఏపీ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు రాజధానులు నిర్ణయం వల్ల వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందుతాయని ఆ ప్రాంత ప్రజలు సంబరాలు...
ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేసిన వెంటనే అధికారపక్షం జగన్ ను ఎత్తేసి చంద్రబాబు పై దుమ్మెత్తి పోశారు. నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి అమరావతి అజెండాతో తిరిగి గెలవాలని సవాల్...
ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందింది. ఇక అధికారికంగా మూడు రాజధానులు వచ్చేశాయి. కానీ ఇది రాజకీయ దుమారానికి తెర లేపింది. రాష్ట్రంలో రాజకీయ దుమారాలను పక్కన పెట్టి, మీ వాస్తవిక అభిప్రాయం...
ఏపీ లో 3 రాజధానులు కథ కంచికి చేరటంతో గవర్నర్ ఆమోదముద్ర లభించడంతో మూడు రాజధానులు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు బీజేపీ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులను మోడీ వద్దకు...
ప్రధాని మోదీ ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఏమనుకుంటున్నారు. తన చేతులతో స్వయంగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ఆయన నీరు మట్టి తీసుకువచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మళ్లీ ఇప్పుడు మరో రాజధాని...
తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలి. ఆ స్థానాన్ని జనసేన, బీజేపీ కలిసి ఆక్రమించాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో తాడో పేడో తేల్చుకోవాలి. ఇదే బీజేపీ ప్రస్తుత వ్యూహం. అందుకే అధికార పక్షాన్ని వదిలేసి సంబంధం...
మూడు రాజధానులు నిర్ణయానికి గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో రాజధాని మార్పు అనేది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమే అయినా కేంద్ర ప్రభుత్వ అనుమతి అధికారికంగా, అనధికారికంగా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ తనదైన మార్క్ పరిపాలన చేస్తున్నారు. అయితే.. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా మూడు రాజధానుల నిర్ణయంపై...
సుజనా చౌదరి.. ఏపీ రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా బాగా వినిపిస్తున్న పేరు. చంద్రబాబు నాయుడు నీడ. చంద్రబాబు అధికారం కోల్పోయి వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిజెపిలోకి వెళ్ళి తన రక్షణ తాను చూసుకున్న...
సీఎం జగన్ మాట నెగ్గింది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించినట్టు ఏపీకి మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించారు. మండలితో పని లేకుండా సెలెక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లు పనికిరాదు అంటూ మూడు రాజధానుల...
ఏపి మూడు రాజధానుల అంశంలో బీజేపీ నేతలు ఇంకా ద్వంద వైఖరినే కొనసాగిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలన్నది తమ పార్టీ స్టాండ్ అంటూనే, రాజధాని అంశంలో కేంద్రం జోక్యం...
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం శాసన సభలో ఆమోదించిన...
ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోము వీర్రాజుకు ఢిల్లీ లో బీజేపీ పెద్దల సమక్షంలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్...
‘అమరావతిలోనే రాజధాని.. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదు..’ ఈ హెడ్ లైన్స్ చూసిన ఎవరికైనా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అప్పుడే అమరావతికి మద్దతిస్తున్నట్టు, మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు భావిస్తారు....
ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు నుండి అది తమ పరిధిలో లేని విషయం అని క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ అంశంపై టిడిపి నాయకులు మాత్రం ప్రజల...
అధికారంలోకి రావటం రావటమే జగన్ చంద్రబాబు కలల రాజధాని అమరావతి విషయంలో చెక్ పెట్టి మూడు రాజధానుల నిర్ణయానికి దాదాపు చట్టబద్ధత వచ్చే రీతిలో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారేలా చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం రాజధాని...
గవర్నర్ కోటాలో ఉన్న మూడు రాజధానులు బిల్లు సీఆర్డీఏ రద్దు బిల్లు ప్రజల అంగీకారం మేరకు చట్ట సభల్లో ఆమోదం పొందటం జరిగిందని సీఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
గత కొద్ది రోజులుగా వైసీపీకి తీవ్ర తలనొప్పిగా మారిన నర్సాపురం ఎంపి రఘు రామ కృష్ణం రాజు తాజాగా నేడు మూడు రాజధానుల అంశంతో పాటు మరి కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వంపై...
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానుల అంశంపై మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు విశాఖలో అయన మీడియాతో మాట్లాడారు. నిపుణుల కమిటీ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు మాజీ...
శాసనమండలి అవసరం తీరిపోయింది.శాసనమండలి ఆమోదం తెలపని రెండు బిల్లులకు గవర్నర్ ద్వారా ఆమోదముద్ర వేయించుకునే ఏర్పాట్లు జరిగిపోయాయి. అసెంబ్లీ అధికారులు రెండు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపారు. సీఆర్డీఏ రద్దు, మూడు...
రెండు బిల్లులు..చుట్టూ అనేక చిక్కులు.. బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపిన అసెంబ్లీ అధికారులు.. చట్టపరమైన..సాంకేతిక అంశాలను లేవనెత్తిన టీడీపీ.. రాష్ట్రంలో కొద్ది నెలలుగా వివాదాస్పదంగా మారిన మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు ఫైనల్ స్టేజ్...
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. దానికి శంకుస్థాపన కూడా చేశారు. 2022 నాటికి దీన్ని ఆవిష్కరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇంత వరకు బాగానే...
ఏపి రాజధాని అంశంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో పాటు ఇటీవలే ఆ పార్టీతో జత కట్టిన జనసేన స్పష్టమైన వైఖరితో ఉన్న విషయం తెలిసిందే. బిజెపి, జనసేన రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్మినారాయణ, పవన్...
అమరావతి ఉద్యమం గత 200 రోజులుగా వైభవంగా కొనసాగుతోంది. భేష్.. రాజధానిని తరలించాల్సిన పనిలేదని, దాన్ని అమరావతిలోనే కొనసాగించాలని ఉద్యమం చేస్తున్నారు. అందుకు ప్రతిపక్ష పార్టీలు వంతపడుతున్నాయి. అందులో భాగంగానే ఆందోళనలు, దీక్షలు, ధర్నాలు...
అమరావతిలో ఏమీ లేదు.. మొత్తం గ్రాఫిక్సేనని .. స్మశానం అని… ఎడారి అని.. విమర్శలు గుప్పించిన సీఆర్డీఏ మంత్రి బొత్స సత్యనారాయణ… వాటిని రెండు రోజుల పాటు పరిశీలించారు. ఇంకా కొంత మిగిలిపోతే.. మళ్లీ...
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ 3 రాజధానుల కాన్సెప్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం జరిగింది. రాష్ట్రం లో అభివృద్ధి ఒక చోట మాత్రమే జరగకూడదని అంతటా జరగాలని వైయస్ జగన్ 3 రాజధానుల...
వైసీపీ పార్టీ గురించి మాట్లాడితే మొదట జగన్ పేరు వినబడితే తర్వాత స్థానం గురించి మాట్లాడుకోవాలి వస్తే ఎక్కువగా విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుకుంటారని ఏపీ రాజకీయాల్లో టాక్. రాజకీయంగా వైయస్ జగన్ ఎన్నో దెబ్బలు...
సాధారణంగా రాయలసీమ ప్రాంత రాజకీయ నాయకుల పై ఒక నానుడి ఉంటుందంట. అది ఏమిటంటే తమ రాజకీయ జీవితానికి భుజం కాచిన వారిని కచ్చితంగా గుర్తు పెట్టుకొని వారిని సరైన స్థానం లోకి ఆ...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది అధ్యక్షత సచివాలయంలో నేడు జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రి మండలి చర్చించింది....
అమరావతి ఎప్పుడూ జగన్ కు తలనొప్పిగా కలిగిస్తూనే ఉంది.తాజాగా అమరావతి ఎస్సై ఒక జంట పట్ల వ్యవహరించిన తీరు ముఖ్యమంత్రికి తీవ్ర ఆగ్రహం కలిగించినట్లు సమాచారం.వివరాలలోకి వెళితే గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన ఒక...
నవ్యాంధ్ర రాజధాని అంటూ చంద్రబాబు హయాంలో జరిగిన భూ దందా పై వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి ఫోకస్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అమరావతి భూములపై ప్రత్యేకమైన కమిటీ వేసి ఆ నివేదిక...
అమరావతి :రాష్ట్రంలో పారిశ్రామిక సంస్థలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పరిశ్రమల్లోని వ్యర్ధాల తరలింపు భాద్యతను కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించారు. ఇకపై పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ వద్ద...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ సమస్యలకు పరిష్కారం చూపుతూ తనదైన శైలిలో పాలన అందిస్తున్నారు జగన్. మొదటిలో ఇసుక అడ్డంపెట్టుకుని ప్రజావ్యతిరేకత తీసుకురావాలని భావించిన పెద్దగా పని అవ్వలేదు....
అమరావతి : రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది అదిశగా అడుగులు వేస్తున్నారు. ఆ చర్యలలో భాగంగా జగన్మోహన్...
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవని, ఇవాళ కాకపోతే రేపు...
అమరావతి : మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నేడు హైదరబాద్ నుంచి అమరావతికి బయలు దేరారు. ముందు షెడ్యూల్ ప్రకారం విశాఖకు వెళ్లాల్సి ఉన్నా, చివరి నిముషంలో పర్యటన రద్దయింది. విశాఖలో చంద్రబాబు పర్యటనకు...
అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయినట్లు సమాచారం. సోమవారం ప్యాసింజర్లు తక్కువగా ఉండటం, ఇతర సాంకేతిక కారణాలతో విశాఖ, విజయవాడ విమానాలను రద్దు చేశారు. దీనితో చంద్రబాబు...
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో అధికార యంత్రాంగం చాలా బాగా పని చేసిందంటూ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కితాబు ఇచ్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఏస్పీలు, క్షేత్ర స్థాయిలో...
అమరావతి: రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పధకం ద్వారా లబ్ధి చేకూరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్ సర్కార్ కు కోర్టులు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలైన సిపిఐ, సిపిఎంలు తలోదారి వెతుకుంటున్నాయి. నేతి బీరకాయలో నెయ్యి సామెతగా వామపక్ష పార్టీలో ఐక్యత కూడా అంతే తయారు అయ్యింది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...