BJP: కేంద్రంలోని మోడీ సర్కార్ పదవీ కాలం ఇంకా ఎనిమిది నెలలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం నేపథ్యంలో త్వరలో జరిగే అయిదు...
Breaking: ప్రస్తుతం చంద్రుడి దక్షిణ దృవ ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ .. జాబిల్లి నుండి శాస్త్రీయ సమాచారాన్ని సేకరించి భూమికి పంపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇస్రో కీలక...
Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కి పెను ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న మార్గంలో నాలుగు మీటర్ల వెడల్పు గల బిలాన్ని గుర్తించింది ప్రజ్ఞాన్...
Chandrayaan -3: జాబిల్లిపై అడుగు పెట్టడమే లక్ష్యంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్ – 3 మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. గురువారం ఈ వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్...
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో హింస ఏ మాత్రం ఆగడం లేదు. అర్ధరాత్రి జరిగిన హింసలో మైతేయ్ వర్గానికి చెందిన ముగ్గురిని కుకీ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ ఘటన కుంబీ అసెంబ్లీ నియోజకవర్గ...
బిపోర్జాయ్ తుఫాను గురువారం తీరాన్ని దాటుతున్న వేళ ఆరేబియా సముద్రంలో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో భారీ స్థాయిలో గాలులు వీస్తున్నాయి. వర్షాలు సైతం భారీగా గురుస్తాయని భారత వాతావరణ శాఖ...
UPSC Final Result 2022: అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2022 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్...
రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ఆదివారం వేకువ జామున స్వల్ప భూకంపాలు చోటుచేసుకున్నాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ఒక్క సారిగా ఆందోళనకు గురైయ్యారు....
దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసోంలో మరో సారి భూకంపం సంభవించింది. కాంరూప్ జిల్లాలో ఇవేళ వేకువజామున భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూకంపం తీవ్రత...
ఆదానీ – హిండెన్ బర్గ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు...
భారతదేశానిక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి నేడు. 1875 అక్టోబర్ 31న గుజరాత్ లోని నాడియాడ్ లో జవేరీబాయి, లాడ్...
కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల నియామకాల విషయంలో సుప్రీం కోర్టు కేంద్రానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్నికల సంఘం సభ్యుల నియామకాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది....
Supertech Twin Towers/ట్విన్ టవర్స్ నోయిడా: నోయిడా యొక్క సూపర్టెక్ ట్విన్ టవర్స్పై 9 సంవత్సరాల న్యాయ పోరాటం ముగిసింది. నోయిడాలోని ట్విన్ టవర్లను కూల్చివేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బిల్డర్లు తీర...
దేశ వ్యాప్తంగా ఆసక్తి గా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటిలో ప్రారంభం కానుంది. అధికార ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ...
Gujarat Riots: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కాంగ్రెస్ ఎంపి ఇషాన్ జఫ్రీ భార్య జకియా...
Mamata Banerjee: జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి విపక్షాల సత్తా చాటాలని భావిస్తున్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి....
Prophet Row: మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుండి సస్పెండ్ అయిన నువూర్ శర్మ పై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద...
Election Commission: భారత ఉప రాష్టపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుండి ఈ నెల 29వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న నామినేషన్లు పరిశీలన...
Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు వివిధ రాజకీయ పక్షాల నేతలతో కీలక భేటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల...
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 2వ తేదీన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స పొందుతున్నారు. అయితే...
Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ పక్క టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మరో పక్క ఎన్సీపీ నేత...
Corona Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తొంది. కొద్ది రోజుల నుండి కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుండి బుధవారం ఉదయం వరకూ దేశ వ్యాప్తంగా 5,233 మంది...
Rahul Gandhi: కశ్మీర్ లో ఓ బ్యాంకు మేనేజర్ మృతి చెందడంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ, మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ బీజేపీ అధికారానికి...
Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాష్ట్రం నుండి నాలుగు స్థానాలకు ఎన్నికలకు జరుగుతుండగా అయిదుగురు నామినేషన్లు దాఖలు చేయడంతో రాజస్థాన్ రాజకీయాలు మరో సారి రసవత్తరంగా...
CEC: కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా (సీఈసీ) రాజీవ్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ గా...
Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలోని జహీంగీర్పురిలో అక్రమ నిర్మాణాల తొలగింపు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జహీంగీర్పురి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చేపట్టారు. పెద్ద...
Prashant Kishor: ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. అందుకు సంబంధించి తెరవెనుక పనులు చకచెకా పూర్తి చేసుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే...
Lakhimpur Kheri Case: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లఖింపుర్ ఖేరీ హింస కేసులో అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను...
Baby Girl in Helicopter: ఆడపిల్ల పుట్టడమే శాపమేమో అనుకున్న తల్లిదండ్రులున్న రోజులివి.. ఆడపిల్ల పుట్టకూడదు.. వారసుడి పుట్టాలని ఇప్పటికీ పూజలు, ప్రార్ధనలు చేసే కాలమిది.. అటువంటిది ఓ కుటుంబం తమకు ఆడపిల్ల పుట్టిందని...
Sonia Gandhi: ఇటీవల వెలువడిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఓటమిపై ఇప్పటికే కాంగ్రెస్ పోస్టుమార్టం ప్రారంభించింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా...
Parliament Budget Session: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ఒకే సారి భేటీ కానున్నాయి. ఈ విడత సమావేశాల్లో పలు...
Russia – Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఓ వైపు రష్యా మిత్ర దేశం, మరో వైపు ఉక్రెయిన్ భారత్...
Budget 2022: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పలు రంగాలకు ప్రోత్సాహాకాలను వివరిస్తున్న మంత్రి నిర్మల ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు చేయూతనిచ్చేలా ఓ...
Budget 2022: నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా వచ్చే 25 సంవత్సరాలను దృష్టి పెట్టుకుని బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని...
Viral Video: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఖలిస్తాన్ (సిఖ్ ఫర్ జస్టిస్) ఉగ్రవాద సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను హెచ్చరిస్తూ విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్...
Bharat Biotech: కోవాక్సిన్తో టీకాలు వేసిన తర్వాత పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదనీ కోవాగ్జిన్ టీకా తయారీదారు భారత్ బయోటెక్ తెలిపింది. తాము ఆ ట్యాబ్లెట్ వాడాలని సూచించలేదని బుధవారం...
KTR: రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి. ఇప్పుడు తాజా నూతన సంవత్సరం నుండి పలు వస్తువులకు జీఎస్టీ పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న...
Assembly Elections 2022: దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్దత నెలకొన్న విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందన్నందున ఎన్నికల...
Rahul Gandhi: కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులను వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు....
PM Modi: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. శనివారం రాత్రి ఆకస్మికంగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న...
CDS: జనరల్ బిపిన్ రావత్ స్థానంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే త్రివిధ దళాధిపతి (సీడీఎస్) గా నియమితులైయ్యారు. తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఈ నెల 8న జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో...
Modi: మోడీ సర్కార్ మరో కీలక సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటరు ఐడిని ఆధార్ తో అనుసంధానం చేయాలని 2022 ఎన్నికలకు ముందే ఎన్నికల సంఘం (ఈసీ) సిఫార్సు చేసింది. ఈసీ సిఫారసులతో పాటు...
Army Chopper Crash: భారత త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య...
Army Chopper Crash: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో తొలి త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం...
Covid 19 Vaccine: కరోనా మహమ్మారి నివారణకు ఇంత వరకూ ప్రత్యేకించి మందులను కనిపెట్టలేదు. ఈ మహమ్మారిని జయించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో దేశంలో అందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్...
Independence day: దేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీయ జండాను ఆవిష్కరించారు. తొలుత ప్రధాని మోడీ రాజ్...
AIIMS Chief: కరోనా థర్డ్ వేవే పిల్లలకు ఎక్కువ ప్రభావం చూపుతుందంటూ ఇటీవల మీడియా, సోషల్ మీడియా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందిస్తూ థర్డ్ వేవ్ ప్రభావం...
Pegasus: పెగసెస్ స్పైవేర్ అంశం దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుండి విపక్షాలు పెగసెస్...
WhatsApp: దిగ్గజ మెసేంజర్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విషయంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి పోటీగా అలాంటి ఫీచర్లతో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సందేశ్ పేరుతో తీసుకువచ్చిన ఈ యాప్...
RS Praveen Kumar: సీనియర్ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవిని వీడుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో...