నిమ్మల రామానాయుడు…. నిన్న మొన్నటి వరకు ఎవరికీ అంతగా తెలియని పేరు ఇది… తెదేపా నాయకుడిగా 2014 లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టికెట్ పొందారు. అక్కడ ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ...
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది..? స్థానిక పరిస్థితులు.. 7 నియోజకవర్గాల్లో బలాబలాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతి లోక్ సభ పరిధిలోని రెండు పార్టీల నాయకులతో...
”రైతు కన్నీరు పెడితే ఎక్కడ మంచి జరగదు” ఈ మాట ప్రతిసారి జనసేనాని పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తూ ఉంటారు.. రైతుల సమస్యలు అనగానే స్పందిస్తారు. ప్రస్తుతం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికీ ధైర్యం...
ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు స్కౌచ్ పురస్కారాలతో ఆనంద పడుతూ ఉంటె తెలంగాణ పోలీసులు కేంద్ర హోమ్ శాఖా నిర్వహించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ ల పోటీల్లో దూసుకువెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 108...
అరుపులు.. కేకలు… వెక్కిరింతలు… జయము జయము చంద్రన్న లాంటి విషయాలన్నీ పక్కన పెట్టి శాసనసభ నుంచి కాస్త శాసన మండలికి రండి… అక్కడ అసలైన రాజకీయం జరుగుతోంది. పెద్దల సభలో అధికార పార్టీకి...
ఆపరేషన్ దక్షిణ కమలం… కాషాయ జెండా దక్షిణ భారతదేశంలో ఎగురవేయాలనేది బీజేపీ నాయకుల బలమైన వాంఛ. దీని కోసం ఉన్న దారులన్నీ వెతుకుతున్నారు. ఏ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ ఖాళీ ఉంది… దాన్ని...
జనసేన అధ్యక్షుడు పవన్ కాలేయం మీద కేసులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పోలీసులకు తగిన సూచనలు వెళ్లాయని, అయితే ప్రస్తుతం ఆయన నివర్ తుఫాను వాళ్ళ నష్టపోయిన రైతుల...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి ) మనం.. గత ఆర్టికల్ లోనే జిహెచ్ఎంసి మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని అంటే మ్యాజిక్ మార్కు 76 కాదని.. 98 అని చెప్పుకున్నాం… గుర్తుందా…!! జిహెచ్ఎంసి పాలకవర్గంలో...
(న్యూస్ ఆర్బిట్ స్పెషల్ బ్యూరో ) జగన్ ఎవరిని వదలడు… అన్ని మాటలు గుర్తు పెట్టుకుంటాడు…జరిగిన ప్రతి విషయంపై ప్రతి చర్యలు గ్యారంటీ.. బుర్రంతా హిట్ లిస్ట్ ఉంది… ఒక్కొక్కరుగా ఆయన టార్గెట్ ను...
లక్షలాది మంది రోడ్డు మీదనే…. వారికీ కొన్ని రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులు…. కట్టుకునేందుకు బట్టలు…. అవసరం అయ్యే వైద్య సదుపాయాలు… వారంతా ఏదో యుద్ధం కోసం సన్నద్ధమయ్యేలా కనిపిస్తున్నారు… బీజేపీ ప్రభుత్వం...
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన సామాజిక వర్గం పైన కళింగ సామజిక వర్గ నాయకుడిగా పేరున్న తమ్మినేని సీతారాం కు ఉన్న పాత పగలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి....
బద్దకంతో హైద్రాబాద్ పోటీ పడుతోంది… ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడంలో భాగ్యనగరి తానె బాద్ షా అని ఫోజు కొడుతోంది… చిన్న సమస్యలకే౩యే పెద్ద లెక్చర్లు ఇచ్చే బాబులంతా ఓట్ హక్కుని వినియోగించుకునేందుకు ఇంటి నుంచి...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) పవన్ కళ్యాణ్ మాటలను ఒక్కోసారి గమనిస్తే తనకు తానూ ఎక్కువ ఊహించుకుంటారు అనిపిస్తుంది… మనం కవాతు చేస్తే లక్షల్లో జనం వస్తారు అని, పాదయాత్ర చేస్తే కార్యకర్తలను ఆపడం...
హైద్రాబాద్ ఓటర్లలో బద్ధకం పోలేదు. వోటింగ్ రోజు బయటకు వచ్చి వోట్ హక్కు వినియోగించుకునేందుకు యువత రావడం లేదు. ఫలితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉదయం 11 గంటలకు అనుకున్న మేర పోలింగ్ జరగలేదు....
జీహెహ్ఎంసీ కార్పొరేటర్ స్థానాలు 150 . అంటే మేజిక్ మార్కు 76 . దీన్ని చేరుకుంటే చాలు మేయర్ పీఠం దక్కినట్లే. దీనికోసమే అన్ని పార్టీల పాకులాట. 76 మా పార్టీకు వస్తే...
రోజు మొదలైతే చాలు నీతి కథల తో… వారం అయితే కాదు తన చిలక పలుకులతో కానీ అత్యుత్తమ జర్నలిజం నుంచి వచ్చిన బొత్తిగా చెప్పుకునే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కార్యాలయాల్లో జరుగుతున్నది వింటే...
గతంలో ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లుంది మహా హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల పోరు. నిత్యం నేతల మాటల తూటాలతో వేడిక్కిన ఎన్నికల హోరు చివరి అంకంలో ఎలాంటి అల్లర్లు,...
ఖాకి సినిమా చూసారా ..? దానిలో కారుడు గట్టిన నేరస్తుల్ని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ హీరోతో పాటు అతని టీమ్ అంత పలు రాష్ట్రాలు వెళ్తారు. రాజస్థాన్ లో ఓ గ్రామంలో...
1968 లో భారతదేశం పేకాటను స్కిల్ గేమ్ గా గుర్తించింది. దీనిపై పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది. పేకాట ఆడటం వాళ్ళ మానసిక నైపుణ్యం పెరుగుతుంది అని గుర్తించింది. దీని తర్వాత పేకాట ను...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి ) తిరుమల వెంకన్న ఆస్తులు ఎంతో తెలుసా? ట్రావెన్ కోర్ ఆలయం కంటే తిరుమల ధనికమా? ఎంత భూములు ఉన్నాయి? ఎన్ని స్థలాలు ఉన్నాయి? అనేది ఇప్పటి వరకు...
చెప్పడానికి మాటలు రావు. తొణుకుతయ్ ..! చదవడానికి కళ్ళు సహకరించవు. కన్నీటిని చిలకరిస్తయ్..! రాయడానికి చేతులు రావు. వణుకుతయ్..!! ఒక మహా గాయకుడు, తన కంఠంతో కోట్లాది మంది మదిలో గూడుకట్టుకున్న మహా మనిషి...
శ్రీరంగం… తిరుమల రెండూ ఒకటేనా? ఎందుకు ఇప్పుడు శ్రీరంగంతో తిరుమలను పోలుస్తున్నారు. అక్కడ జరిగినట్లుగా తిరుమలలో జరగాలని టీటీడీ పాలకమండలి రూపొందిస్తున్న వింత వైఖరి ఏమిటి… టీటీడీ అధికారులు తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలు ఇప్పుడు...
కొన్ని తల తిక్క పనులు వల్ల కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఇల్లు కట్టకుండా నే గృహప్రవేశం కార్డులు పంచితే నవ్వులపాలు అవుతాం. జగన్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజల్లో ప్రభుత్వ ఇమేజిని దిగజార్చేలా...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రాజకీయం చేయాలంటే పులి నోట్లో తల పెట్టి యుద్ధం చేయాలి… ఎన్నో అస్త్రశస్త్రాలు సిద్ధం చేసి దానికనుగుణంగా ఓ ప్రణాళిక ప్రకారం వెళ్లి మోడీని ఢీ కొంటేనే కాస్తో...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఉదయం 1000 ఇవ్వడం సాయంత్రం వచ్చి 1100 తీసుకువెళ్లడం.. రోజులో వెయ్యికి వంద వడ్డీ. లేవు అంటే రెండోరోజుకు అది 200 ఐతే మూడోరోజుకు 400 నాలుగోరోజుకు 800...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అధికార పార్టీ వైకాపాలో తూర్పుగోదావరి రాజకీయాలు కాక పుట్టించాయి. కాకినాడ డి ఆర్ సి సమావేశం వేదికగా మాజీ ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,...
టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుశాఖ తరపున అన్నీ తానై నడిపించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేస్వరరావు కేసులో ప్రభుత్వానికి సానుకూలమైన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన, ఈ కేసులో అసలు కథ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనికి ఆ పార్టీ కో లెక్కుంది. సాధారణ మున్సిపల్ ఎన్నికలకు ఆఖరికి ప్రధాని మోదీ సైతం తన గాలి...
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది… కనీసం ఢిల్లీ లోపలకు వెళ్లి దారులన్నీ మూసుకు పోయాయ్.. ఢిల్లీ లోని పోలీసులంతా శివారు ప్రాంతాల్లో కాపలాదారులు గా మారిపోయారు.. వేలాది మంది రైతులు పిల్ల జల్లా… కుటుంబాలతో...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) 135 కోట్ల మంది భారతీయులు… 29 రాష్ట్రాలు… 4 కేంద్ర పాలిత ప్రాంతాలు… 739 జిల్లాలు.. 60 శాతంపైగా యువత… ఏడు కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు…...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర రాజకీయాల్లో వైయస్సార్ సిపి పార్టీ తరఫున ఎక్కువ ఆవేశపూరితంగా ఉండే నేతగా, చంద్రబాబు సొంత స్వగ్రామం నారావారిపల్లె కు...
ఇప్పటికే కరోనా సెకండ్ వెవ్ తో ఇటు ఐరోపా దేశాలు అమెరికా గడగడ లాడుతూ ఉన్నాయి. రోజుకో లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం భారత్కు ఎలాంటి భయం లేకుండా అది త్వరలోనే...
అందరిదీ ఒక దారి ఉలిపి కట్టేది మరోదారి అన్నట్టుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. హైదరాబాద్ను తామే నిర్మించామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం సైతం ఈ ఇంటి...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఇటు పాలనను, అటు ప్రభుత్వాన్ని సమతూకంలో నడిపించకపోతే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో కొత్త సమస్యలు ఎదుర్కొనక తప్పదు. దీనికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ద పడాలి. మొన్నటి...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఏది సాధారణం?? ఏది అసాధారణం?? స్పదించాల్సింది ఎంత? స్పందించింది ఎంత? లీగల్ గా కొంచెం అవగాహన ఉన్నవారికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం దమ్మలపాటి × రాష్ట్ర...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) నివర్ తుఫాను ప్రభావంతో ఏపిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలియజేసిన సమాచారం ప్రకారం బుధవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో...
బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 41మంది దుర్మరణం పాలైయ్యారు. పలువురు గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని సావో పాలో నగరానికి 350 కిలో మీటర్ల దూరంలో టాగూయ్...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై వివిధ రాజకీయ పక్షాల నుండి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో చిత్తూరు తిరుపతి ఎంపీ టికెట్ ల గురించి టిడిపిలో ఎంతో పోటీ ఉండేది. టికెట్ మాకు కావాలంటే మాకు కావాలని నేతలు అధినేత వద్ద...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) గంటకు 60 నిముషాలు… నిమిషానికి 3,600 సెకండ్స్… ఈ సమయంలో ఒక పెళ్లి విషయం చర్చిస్తే అసంపూర్తిగా ముగుస్తుంది. గొడవ గురించి మాట్లాడితే మరింత పెరుగుతుంది… కానీ జనసేన...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) బీజెపీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు...
(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ప్రభుత్వ ఆస్తుల విక్రయం (మిషన్ బిల్డ్ ఏపి) పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ప్రభుత్వ భూముల అమ్మకాలను సవాల్ చేస్తూ...
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ దేశాన్ని మోసం చేస్తారా..> ఇచ్చిన మాట తప్పుతారా..? దేశానికి అతి పెద్ద దిగ్గజంగా పేరున్న అంబానీ చివరకు కరోనా...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం...