డయాబెటిస్.. మూడు పదుల వయస్సు రాకముందే చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న రోగం. మిగతా దేశాలతో పోల్చితే మన దేశంలోనే మధుమేహ రోగుల సంఖ్య ఎక్కువని మీకు తెలుసా? చిన్న వయస్సు వారు...
పుచ్చకాయ లో 92 శాతం నీరే ఉంటుంది. ఆ నీరు శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మూత్రనాళాలు,మూత్రపిండా ల లో ఇబ్బందులు ఉన్న వారికి పుచ్చకాయ ఒకమంచి ఔషధం లా పనిచేస్తుందనే చెప్పాలి. ఈ...
డయాబెటిస్..అనేది చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. డాక్టర్లు సూచించిన మందుల తో పాటు సరైన ఆహార నియమాలను పాటిస్తే...
భిన్న ఆహారపు అలవాట్లు కలిగిఉన్న ఈ ఆధునిక భారతం మధుమేహం(షుగర్)వ్యాధి పేషంట్లు ఎక్కువగా ఉన్న దేశాలలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మూడు పదుల వయసు దాటినా వారి నుండి పండు ముసలి వయసు వారిని...
చాలా రకాల పండ్లు సహజం గానే తీపిని కలిగి ఉంటాయి. మామిడి మాత్రం కాయగ ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి. అలాంటి వాటికి కాస్త ఉప్పు, కారం చల్లుకొని లాగించేయడం మనకు అలవాటు. మరి కొందరు...
నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీ లేని కల్తీ జరగని పానీయం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరినీరు మాత్రమే అని చెప్పక తప్పదు. ఈ ప్రపంచం లో కొబ్బరి నీటితో సాటి రాగల నీరు...
సబ్జా గింజలు. భారతదేశ ఆయుర్వేద చికిత్సలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది,సబ్జా అనే పేరు హిందీ భాష నుంచి వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా సబ్జా గింజలను బేసిల్ సీడ్స్ గానే ప్రసిద్ధి చెందాయి. సబ్జా...
రాత్రి పూట సమయానికి నిద్రించేవారిలో అనారోగ్య సమస్యలు వుండవని మరియు వారిని ఒబిసిటీ వేధించదని వైద్యులు చెప్తున్నారు. కొంతమందికి వర్క్ టెన్షన్స్ వల్ల రాత్రుళ్లు నిద్రపట్టదు. దీంతో ఉదయం కాసేపు ఎక్కువగా నిద్రిస్తుంటారు. పగటిపూట...
మనం తినే ఆహారం పై శ్రద్ద పెట్టక పొతే టైప్ 2 డయాబెటిస్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నప్పుడు మందులు వాడటంతోపాటూ, ఆహారంలో ను కొన్ని మార్పులు చేసుకోవడం...
దేశానికి వెన్నెముగా నిలుస్తున్న అన్నదాత పరిస్థితి నేడు ఆగమ్యగోచరంగా మారింది. నలుగురికి కుడుపు నింపుతూ తాను మాత్రం పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. అతి వృష్టి, అనా వృష్టి కాలాలతో అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. చేతి...
ఈ కాలం లో అందరు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భోజనం కూడా ఏదో తిన్నా మన్న పేరుకి త్వర త్వరగా తిని లేస్తుంటారు.. అలా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు...
సాధారణంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అవయవ లోపం కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే డయాబెటిస్ తో బాధపడేవారికి వినికిడి లోపం వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వినికిడిలో...
ప్రస్తుతం పచ్చిమిర్చి అనగానే చాలామంది దూరంగా ఉంటారు. ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటైన మంటను కలిగి ఉంటుంది. కానీ పచ్చిమిర్చి వల్ల ఆరోగ్య విషయంలో ఎలాంటి సమస్యలు రావని అంతేకాకుండా డయాబెటిస్ తో బాధపడే వారికి...
ప్రస్తుతం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకు తన ఉగ్ర రూపం చూపిస్తుంది. ఇక ప్రస్తుతం దేశంలో...
మారుతున్న కాలానికి అనుగుణంగా, మన ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా చిన్నా, పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదిక...
‘శ్రీ ఫలం’ అని పిలువబడే ఉసిరికాయ లో ఎన్నో ఔషధ విలువలుఉన్నాయి. విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉన్న ఫలం ఉసిరి అని అంటారు ఇది మన ఆయుర్వేద వైద్యంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. తల వెంట్రుకల...
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనేక మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. స్థూలకాయం, ఒత్తిడి అధికంగా ఉండడం, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండడం, అస్తవ్యస్తమైన లైఫ్ స్టైల్ను...
గ్రీన్ టీ అంటే తెలియని వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వరు లేరు. అయితే గ్రీన్టీని రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. కొన్ని వ్యాపార సంస్థలు తమ వ్యాపారం పెంచుకోవడం కోసం గ్రీన్ టీ ని...
ఫిల్టర్ కాఫీ తాగడం వల్ల షుగర్ వ్యాధి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.. దీన్ని తాగడం వల్ల మరింత ఆనందంగా ఫీల్ అవుతారు. స్వీడన్లోని చామర్స్ యూనివర్సిటీ, యూమియా యూనివర్సిటీలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం...
చేమదుంపలో న్యూట్రిషనల్ వేల్యూ ఎక్కువ. కానీ, చేమ దుంపకు న్యూట్రిషన్ వేల్యూ పరంగా తగినంత ప్రాచుర్యం లభించలేదని చెప్పుకోవాలి. చేమదుంపలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, మ్యాంగనీజ్ అలాగే కాపర్ సమృద్ధిగా లభిస్తాయి....
షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం మనతోనే ఉంటుంది. నేటి కాలంలో చిన్నా.. పెద్ద అని తేడా లేకుండా అందరికీ ఈ వ్యాధి వస్తోంది. కొన్ని ఆహార నియమాలతో పాటు కొంత జాగ్రత్త తీసుకుంటే...
డయాబెటిస్ ఉన్నవారు రెస్టారెంట్ కి వెళ్లిన ఇంటిలో అయినా పప్పు బేస్ గా ఉన్న వంటకాలని తినండి. పప్పులో అరవై శాతం షుగర్ ఉంటే, ధాన్యాల్లో ఎనభై శాతం షుగర్ ఉంటుంది. అంటే, ఉదాహరణకి...
మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా తమ శరీరంలో బ్లడ్ సుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే వైరస్ సోకిన తర్వాత పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని తెలుపుతున్నారు. అయితే, పండ్లు, కూరగాయల ద్వారా మధుమేహ రోగులు...
ఇంట్లోనే ఖాళీగా కుర్చోవడం, తక్కువ నడక, తీవ్ర ఒత్తిడి వల్ల ప్రజల్లో సుగర్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోయాయట. ముఖ్యంగా మధుమేహం రోగుల్లో ఉండాల్సిన చక్కెర స్థాయిలు, సుమారు 20 శాతానికి పెరిపోయాయట. ఒకే చోట...
సాధారణ పండ్లతో పోల్చితే లిచీలు చాలా భిన్నమైనవి. వీటితో కలిగే ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటో తెలుసుకుందాం. లిచీలు పరగడుపున అస్సలు తినొద్దు. పచ్చిగా ఉండే లిచీ పండ్లు...
ప్రజలు కరోనాను తక్కువ అంచనా వేస్తున్నారని, ఆ వైరస్ సోకి కోలుకున్న తర్వాత కూడా కొన్ని వ్యాధులు వెంటాడతాయన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోగులకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. న్యూ ఇంగ్లాండ్...
మధుమేహాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. నరాలను దెబ్బతీస్తుంది. చివరికి పాదాలకు సైతం సోకి, నడవకుండా మూలన పడేస్తుంది..పురుషాంగం దురద పెడుతున్నట్లయితే, మధుమేహం వల్ల ఏర్పడే అరుదైన సమస్య ఇది. కొంతమందిలో మధుమేహం లక్షణాలు...
“డయాబెటిస్“ ను చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో చిన్న వయస్సు ఉన్నవారిని సైతం ఈ వ్యాధి వేధిస్తోంది . శరీరం లో ఉండే చక్కెర హెచ్చు తగ్గుల వల్ల ఈ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సంస్కృతం మాట్లాడితే షుగర్, కొవ్వు తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు ఆ పెద్దమనిషి. ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి కూడా కాదు. భారతీయ జనతా పార్టీకి చెందిన...
మనం తినే ఆహరం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న సంగతి చదువు లేని వారికి కూడా తెలుసు. బండగా చెప్పుకోవాలంటే కూరగాయలు, పళ్లు ఎక్కువగా ఉన్న సమతుల ఆహారం మంచి ఆరోగ్యానికి దారి తీస్తుంది....
మధుమేహ వ్యాధి వచ్చిన తర్వాత నాలుగయిదు సంవత్సరాల లోపు బరువు తగ్గిన పక్షంలో మధుమేహం లక్షణాలు పూర్తిగా లేకుండా పోవడం కానీ, బాగా తగ్గడం కానీ జరిగే అవకాశం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. అయితే...
మనం ఉండే ఇల్లు, ప్రాంతం కూడా మనకు రక్తపోటు వచ్చే రిస్క్ను పెంచే అవకాశం ఉందని ఇటీవల ఒక అధ్యయనంలో బయటపడింది. అధిక రక్తపోటు మెటబాలిక్ సిండ్రోమ్లో భాగం. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం,...
బ్రెస్ట్ కాన్సర్ వచ్చిన మహిళలకు ఆ తర్వాత గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది. ఈ ప్రమాదం 45 ఏళ్లు ఆపైన వయసు గల మహిళలకు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య...
ఎప్పుడు చూసినా అలసిపోయి ఉంటున్నారా. నీరసం తగ్గడం లేదా. ఈ పరిస్థితికి మీరు చక్కదిద్దగలిగిన కొన్ని కారణాలు ఉండొచ్చు. అవేంటో చూద్దాం. నిద్ర సరిపోకపోవడం నిద్ర తగినంత లేకపోతే అలసట వస్తుంది. రోజూ...
మధుమేహం అనేది ఇవాళ సాధారణం అయిపోయింది. నేటి జీవనవిధానం ఎక్కువమందిలో మధుమేహానికి దారి తీస్తున్నది. ఇది నిజానికి జబ్బు కాదు. ఒక శారీరక స్థితి. ఆ స్థితిలో రక్తంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ చక్కెర...
పురుషులను మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సెక్స్ సమస్యల్లో అంగస్థంభన ఒకటి. సరైన అంగస్థంభన లేకపోవడం ఒక సమస్య. వాంఛ ఉంటుంది. భాగస్వామితో కలిసి సెక్స్ ఆనందించాలన్న కోరికలో లోపం ఉండదు. కానీ క్రీడించేదగ్గరకు...
నిద్ర లేమి కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలుసు. మధుమేహం, గుండె నాళాలకు సంబంధించిన జబ్బులు, స్థూలకాయం, డిప్రెషన్ వంటి సమస్యల ప్రమాదం నిద్ర లేమి కారణంగా ఎక్కువ అవుతుందని ఇప్పటికే నిర్ధారణ...