YS Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగి ఛాలెంజ్ విసరడంపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం...
YSR EBC Nestham: నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తం పథకం కింద 4,39,068 మంది లబ్దిదారుల...
ఏపిలో విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ .. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాధమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టడంతో పాటు బై లింగ్యువల్ (ద్వి భాషా)...
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను వివిధ రాజకీయ పక్షాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాయి. జ్యోతి రావు పూలే విగ్రహాలు, చిత్రపటాలకు...
జగన్ మాట ఏమిటి మోడీ నోట అని అనుకుంటున్నారా..? అవును మీరు చదువుతున్నది కరెక్టే. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చాలా కాలంగా తను ఒక్కడినే.. తనపై పోరాటానికి దుష్టచతుష్టయం, చంద్రబాబు, దత్త పుత్రుడు,...
Breaking: ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతుండటంతో ముందుగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వాస్తవానికి గత నెలలోనే...
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ (గురువారం) పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల లో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి...
స్వాతంత్ర్యోద్యమ నే, సంస్కరణ వాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ సందర్బంగా బాబూ జగజ్జీవన్ రామ్ సేవలను సీఎం జగన్ కొనియాడారు....
YSRCP: ఏపి రాజకీయ వర్గాల్లో గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్దం అవుతున్నారంటూ ఒక పక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, మరో పక్క సోషల్ మీడియాలో విస్తృతంగా...
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. అయితే...
YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 6వ తేదీన చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని చిలకలూరిపేటలో అధికారికంగా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. చిలకలూరిపేట మండలం తింగంగుంట్ల...
ప్రజల కోసం పని చేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్పూర్తిదాయకమని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఇవేళ శ్రీరామ నవమి పండుగ సందర్భంగా సీఎం జగన్ .. తెలుగు ప్రజలకు శ్రీరామ నవమి...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవకుండానే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాన...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష జరిపారు. రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ఏప్పిల్ 15...
AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ మరో సారి ఢిల్లీ పయనవుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ఈ పర్యటనలో భేటీ కానున్నారు....
G20 Summit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం జీ20 సదస్సులో పాల్గొన్నారు. గన్నవరం నుండి విశాఖపట్నంకి మొదట విమానంలో బయలుదేరాలని వచ్చిన సీఎం జగన్.. విమానంలో సాంకేతిక లోపంతో...
MP Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్ లో భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లు పెరిగాయి. చిత్ర నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేయడం లేదు. దీంతో ఏపిలో షూటింగ్ లు పెరుగుతున్నాయి. ఏపిలో...
ఏపిలోని పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో...
అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు, టిడ్కోలో, చివరకు అత్యున్నత న్యాయస్థానం నిర్మించే పనుల్లో కూడా గత చంద్రబాబు పాలనలో బారీగా దోపిడీ జరిగిందని, సబ్ కాంట్రాక్ట్ ల పేరుతో బోగస్ కంపెనీలకు నిధులు మళ్లించి మరీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు జగన్ దంపతులను ఆశీర్వదించారు. తెలుగు వారి తొలి పండుగ ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల నుండి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై వినతులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ వినతుల్లో ఏపికి ప్రత్యేక హోదా ప్రస్థావన తెస్తూనే...
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణమని అన్నారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపి అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై చర్చ జరిగంది. ఈ సందర్భగా సీఎం వైఎస్ జగన్...
దుష్టచతుష్టయానికి సవాల్ విసురుతున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే వారు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎందుకు ఈ తేడేళ్లు ఏకమవుతున్నాయని అన్నారు. తిరువూరు...
అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. పంట నష్టంతో రైతులు నిండా మునిగారు. చేతికొచ్చిన పంట వర్షం కారణంగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే రాష్ట్రంలో అకాల వర్షాలపై...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. పార్లమెంటులో ఆవరణలో...
ఏపి సీఎం వైఎస్ జగన్ ఇవేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోడీని కలవనున్నారు. నిన్న ఢిల్లీ చేరుకున్న జగన్ జన్ పథ్ ఒకటిలో...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు మంత్రులకు చెప్పేశారు. త్వరలోనే విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇటీవల జగన్ చెప్పిన విషయం...
విజయవాడ ఎన్ఐఏ కోర్టు నందు కోడి కత్తి కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో విచారణకు హజరుకావాలని ఏపి సీఎం జగన్మోహనరెడ్డికి ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న విచారణకు కేసులో...
YSRCP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేతలు పార్టీ జెండాలను ఎగురవేసి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి...
విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతి, సివిల్ వర్క్స్,...
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఏపిలో నిలిచిపోయిన వివిద సంక్షేమ పథకాల అమలు చేసే తేదీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఖరారు చేశారు. అసెంబ్లీ సమావేశాలు.. మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు...
ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించాలని ఏపి ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. జనవరి 21న హెచ్డీపీపీ కార్యనిర్వహక కమిటీ టీటీడీ...
GIS: విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పూర్తి అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు. వనరులు, పరిస్థితులను దేశ విదేశాల నుండి వచ్చిన పారిశ్రామిక వేత్తలకు...
ఏపి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మూహూర్తం ఖారారు అయ్యింది. ఈ నెల 14వ తేదీ నుండి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్...
AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ కు 20 రంగాల్లో పారిశ్రామిక వేత్తల నుండి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. విశాఖ లో నిర్వహిస్తున్న గ్లోబల్...
ఏపిలో మూడు రాజధానులపై మరో మారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టత ఇచ్చారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో పాల్గొన్న దిగ్గజ వ్యాపార వేత్తలు,...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విశాఖ ముస్తాబైంది. నేటి నుండి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అతిధులకు ఎటువంటి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విశాఖ ఇన్వెస్టర్ సమ్మిట్ కు ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విచ్చేసే అతిధులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఈ నెల 2వ తేదీ (గురువారం) విశాఖకు బయలుదేరుతున్నారు. 3,4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెన్టర్స్ సమ్మిట్ జరుగుతున్న సంగతి...
ఏపిలో గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యజ్ఞాలు, యాగాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి...
టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రతిపక్షాలపై మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉందని విమర్శించారు. కడుపు మంటకు,...
YS Jagan: తమిళ హీరో ధనుష్ హీరోగా “సార్” సినిమా ఇటీవల రిలీజ్ కావటం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో జరిగేకిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్. చదువు ప్రధాన లక్ష్యంగా చేసిన...
ఏపి నూతన గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ఆయనతో ప్రమాణం...
ఏపి నూతన గవర్నర్ గా నియమితులైన రిటైర్డ్ సూప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ రేపు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవేళ రాజ్ భవన్ లో...
ఏపి నూతన గవర్నర్ గా నియమితులైన సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి...
వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంకు ఖాతాలోకి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ పథకం కింద రూ.1,00,55,000లను ఇవేళ...
Law Nestham: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ జగన్మోహనరెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సంక్షేమ క్యాలెండర్ కు అనుగుణంగా వివిధ పథకాల లబ్దిదారులకు సీఎం జగన్...
ఏపిలో స్థానిక సంస్థ కోటా, ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను వైసీపీ ప్రకటించింది. ఎమ్మెల్సీల ఎన్నికల్లో వైసీపీ బీసీలకు పెద్ద పీట వేసింది. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ...
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఇవేళ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాగంటి ..తాడేపల్లి...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పనితీరును ప్రముఖ జెఎస్డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ వంటి యువ, డైనమిక్ సీఎం ఉండటం అదృష్టమని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా...