NewsOrbit

Tag : ap politics

రాజ‌కీయాలు

ముహూర్తం ఫిక్స్ : చేరేది ఎవరో సస్పెన్స్

sharma somaraju
అమరావతి: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆపరేషన్ ఆకర్ష్ బాంబు పేల్చారు. రేపు భారీగా చేరికలు ఉంటాయని ప్రకటించారు. ఎవరెవరు చేరనున్నారో తెలియాల్సి ఉంది. విజయవాడ బిజెపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన...
రాజ‌కీయాలు

టిడిపికి మరో షాక్

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో నాయకుడు షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ బుధవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్‌పర్సన్‌కు పంపించారు. టిడిపి...
టాప్ స్టోరీస్

‘అంబికకు న్యాయం చేయాలనే’

sharma somaraju
అమరావతి: విలువల గురించి మాట్లాడే చంద్రబాబు తక్షణం టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాంను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసిపి నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. బలరాం ఎన్నికల...
మీడియా

లైవ్‌లోనే రంగు తేలేది!

Siva Prasad
రాసుకున్న వార్తలూ, లేదా రాసి పెట్టిన వార్తలు చదవడం వేరు. అలాకాక లైవ్‌ కార్యక్రమాలు నిర్వహించడం, ఫీల్డ్‌ నుంచి రిపోర్టు చేయడం లేదా ఫీల్డ్‌ నుంచి  జవాబులు లైవ్‌గా చెప్పడం వేరు! ఆ మధ్య...
రాజ‌కీయాలు

ఇదిగో సాక్షాలు- ఖాళీ చేయండి

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నైతిక బాధ్యత వహించి వెంటనే ఆయన అక్రమ కట్టడం నుండి నివాసాన్ని ఖాళీ చేయాలని...
టాప్ స్టోరీస్

కరణం ఎన్నికపై సవాల్

sharma somaraju
అమరావతి: చీరాల టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ వైసిపి అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ సమయంలో కరణం బలరాం ఎన్నికల అధికారులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారనీ...
టాప్ స్టోరీస్

కాషాయ కండువా కప్పుకుంటున్న ‘నాదెండ్ల’

sharma somaraju
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత నాదెండ్ల భాస్కరరావు బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్‌షా సమక్షంలో హైదరాబాదులో నాదెండ్ల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ...
టాప్ స్టోరీస్

‘వారు పార్టీ ఎందుకు మారారో తెలుసా?’

sharma somaraju
  అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని హామీల ప్రస్థావన లేకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై...
టాప్ స్టోరీస్

ఇంత త్వరగా ఘర్షణ వాతావరణమా!?

Siva Prasad
ఫోటో:  ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు అమరావతి: కొత్త ప్రభుత్వం వచ్చి గట్గిగా నెల గడిచిందో లేదో రాష్ట్రంలో అధికారపక్షానికీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి మధ్య ఘర్షణ...
టాప్ స్టోరీస్

ఇక సై అంటే సైయ్యేనా!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షానికీ, బిజెపికీ మధ్య అప్పుడే రాజకీయ పోరాటం మొదలయిందా. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నది. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిపై విమర్శలు...
టాప్ స్టోరీస్

కరకట్ట కట్టడాల కథ ఎందాకా!?

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల కూల్చివేత ప్రజావేదికకే పరిమితం అవుతుందా? నదీ సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఉందంటూ ప్రజావేదికను కూల్చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి, మరి...
న్యూస్

‘ప్రభుత్వంపై పోరాటం తప్పదు’

sharma somaraju
అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి అనిపిస్తోందని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా నారా లోకేష్ గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యనేతలతో...
టాప్ స్టోరీస్

 ‘ట్వీట్’ వార్

sharma somaraju
  అమరావతి: అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య ట్వీట్‌ల వార్ ఆసక్తిగా కొనసాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేయడం నిత్యకృత్యమైపోయింది. నేడు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేయగా,...
టాప్ స్టోరీస్

పోటాపోటీగా ఫిర్యాదులు

sharma somaraju
  అమరావతి: వైసిపి, టిడిపి నేతలు నేడు రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్‌ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు అందజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కిరాయి మనుషులతో వైసిపి శ్రేణులపై దాడులకు తెగబడుతోందని మంగళగిరి వైసిపి...
రాజ‌కీయాలు

‘బ్లాక్’ చేయడమే ‘పప్పు’ పని

sharma somaraju
అమరావతి: టిడిపి నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ను వైసిపి ఎమ్మెల్యే వరప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నేడు ట్విట్టర్ వేదికగా వరప్రసాద్ స్పందిస్తూ అసమర్థుడిగా పేరొంది పప్పు అనే నామకరణంతో సిగ్గుఎగ్గు లేకుండా...
న్యూస్

‘యుద్ధం ఎప్పుడు చేయాలో తెలుసు!’

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సారి విరుచుకుపడ్డారు. టిడిపిపైనా ఆ పార్టీ విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాపై...
న్యూస్

‘దేవుడి స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లూ ఉంటాయ్’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వట్టర్ వేదిగా టిడిపి, వైసిపి నేతల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసిపి నుండి 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలనూ...
రాజ‌కీయాలు

‘వారికి మూడే రోజులు దగ్గరలోనే!’

sharma somaraju
అమరావతి: వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి నేడు నారా లోకేష్, దేవినేని ఉమాలను తీవ్రస్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వారిపై తీవ్ర ఆరోపణలు సంధించారు. మంగళగిరి ప్రజలు ఈడ్చికొట్టిన తర్వాత లోకేష్‌ మెదడు మరింత చిట్టినట్లుంది...
టాప్ స్టోరీస్

ప్రాజెక్టులపై మౌనం ఎందుకు?

sharma somaraju
అమరావతి: నీటి పారుదల ప్రాజెక్టులపై జగన్ మౌనం రాష్ట్ర రైతాంగానికి మంచిది కాదని మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. హైదరాబాదులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై దేవినేని...
టాప్ స్టోరీస్

విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి!

Siva Prasad
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసిఆర్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ సమస్యలపై కూడా చర్చించారు....
టాప్ స్టోరీస్

శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలు!

Siva Prasad
హైదరాబాద్: కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో నవ్యాధ్రలోని రాయలసీమ, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల సాగునీటి అవసరాల కోసం గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

హెడ్ క్వార్టర్స్‌కు 30 మంది డిఎస్‌పిలు!

Siva Prasad
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాల్లో జరుగుతున్న సర్దుబాట్లు ఇంకా ముగిసినట్లు లేదు. తాజాగా 30 మంది డిఎస్‌పిలను బదిలీ చేశారు. విశేషమేమంటే ఏ ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు....
టాప్ స్టోరీస్

వైసిపితో ఇక యుద్ధమే!

Siva Prasad
అమరావతి:  నూతన ప్రభుత్వానికి కాస్త టైం ఇచ్చి చూడాలనీ, తర్వాతే నోరు విప్పాలనీ అనుకున్న టిడిపి ఆలోచన  మార్చుకున్నది. ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు నివాసానికి కూడా నోటీసు ఇవ్వడం టిడిపి ధోరణిలో మార్పు తెచ్చింది....
టాప్ స్టోరీస్

‘మీకల నెరవేరదు’

sharma somaraju
అమరావతి: గత చంద్రబాబు హయాంలో వివిధ ప్రాజెక్టులు, ఒప్పందాలు తదితర కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంపై మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్...
టాప్ స్టోరీస్

కిం కర్తవ్యం!?

Siva Prasad
అమరావతి: ఎన్నికలలో ఓటమి చవిచూసి ప్రతిపక్షంలో కూర్చున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు రెండవ నెలలోనే విషమ పరీక్ష ఎదురవుతున్నది. ప్రజావేదిక కూల్చివేతకు అదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు పరీక్ష...
టాప్ స్టోరీస్

ఆ వర్గం ఎందుకు దూరంగా ఉంది?  

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నివాసంలో బుధవారం జరిగిన ముఖ్యనేతల అత్యవసర సమావేశానికి పలువురు కాపు సామాజిక వర్గ నేతలు గైరు హజరయ్యారు. తోట త్రిమూర్తులతో పాటు  జ్యోతుల నెహ్రూ, బూర్లగడ్డ వేదవ్యాస్, పంచకర్ల...
రాజ‌కీయాలు

‘ఎ 2నా మాకు చెప్పేది”

sharma somaraju
అమరావతి: వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి టిడిపి నేతలను విమర్శిస్తూ ట్వీట్‌లు పోస్టు చేస్తుండటంపై టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. దూషణ పదాలతో విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్...
టాప్ స్టోరీస్

టిడిపి మండిపాటు

sharma somaraju
అమరావతి: చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను  ప్రభుత్వం రాత్రికి రాత్రే కూల్చివేయడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి...
న్యూస్

‘ఇల్లు ఖాళీ చేసే వరకూ వదిలిపెట్టను’

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలపై మొదటి నుండి పోరాటం చేస్తున్న మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజావేదిక కూల్చివేతపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా...
రాజ‌కీయాలు

‘అందుకే ప్రజలు మీకు వాతలు పెట్టారు’

sharma somaraju
అమరావతి: ప్రజావేదికను కూల్చివేయడం తుగ్లక్ చర్యగా టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభివర్ణించడంపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా  స్పందించారు. రివర్ కన్జర్వేషన్ యాక్ట్‌ను ఒక సారి...
టాప్ స్టోరీస్

‘ఆ తప్పులు మళ్లీ జరగకూడదు సుమా’!

Siva Prasad
అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులు ఇకమీదట జరగకూడదన్న విధానంపైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా దృష్టి సారిస్తున్నారు. కలెక్టర్ల సమావేశంలో రెండవ రోజు కూడా ఆయన ఇదే అంశంపై నొక్కి...
మీడియా

స్పాన్సర్డ్ ఎక్కువా, వార్తలు ఎక్కువా!?

Siva Prasad
న్యూస్‌ చానళ్ళకు టీఆర్‌పీలు ఎలా సాధ్యమవుతాయి? బేగంపేట పబ్‌ దగ్గర జరిగిన సంఘటనలో బాధితురాలిని గంటల తరబడి ఎన్‌టీవీ లైవ్‌ చేసినట్టు అని జవాబివ్వకండి! జూన్‌ 20, గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒకవైపు...
టాప్ స్టోరీస్

ఒక దెబ్బకు రెండు పిట్టలు..జగన్ వ్యూహం!

Siva Prasad
అమరావతి: చిన్న వయసులో ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించి పదవీ బాధ్యతలు మోస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతీరును రాష్ట్రం అంతా గమనిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆయన నేపధ్యం, ఆయన వయస్సు అందరి దృష్టీ జగన్‌...
టాప్ స్టోరీస్

టిడిపికి షాక్‌ల మీద షాక్‌లు

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బిజెపిలో చేరిపోయి పార్టీకి షాక్ ఇవ్వగా నేడు...
టాప్ స్టోరీస్

డిఫెన్స్‌లో చంద్రబాబు!

Siva Prasad
అమరావతి: ప్రజావేదికను కూల్చివేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కృష్ణా నది ఒడ్డున పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలలో ఉండవల్లిలోని ప్రజావేదిక కూడా ఒకటి కాబట్టి దానిని...
టాప్ స్టోరీస్

వివాదాల సుడిలో ‘ప్రజావేదిక’

sharma somaraju
అమరావతి: నూతన ప్రభుత్వం ప్రజావేదిక నిర్మాణం విషయంలో చంద్రబాబును దోషిగా నిలపాలని ప్రయత్నిస్తోంది. ప్రజావేదికకు సంబంధించిన ఫైల్‌ను సిఎం జగన్ టేబుల్‌కు సిఆర్‌డిఎ అధికారులు పంపారు. ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు, టెండర్ల కేటాయింపు...
టాప్ స్టోరీస్

ఇక ముందు ఏమి చేయాలి!?

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుండి పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలను నిర్వహించనున్నారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు...
బిగ్ స్టోరీ

దక్షిణాదిన బిజెపి పాగా వేయగలదా!?

Siva Prasad
దక్షిణాదిన ఎప్పటికైనా  బిజెపి పాగా వేయగలిగేది తెలంగాణలోనే  దక్షిణ భారతదేశంలో పాగా వెయ్యటంలో బిజెపి విఫలమయ్యింది. ఇప్పటికీ దక్షిణ భారతం బిజెపికి అందని ద్రాక్షే. దక్షిణం మిగతా వారికన్నా భిన్నంగా ఎందుకు ఓటు వేసింది?...
న్యూస్

బాబు ఏ దేశంలో ఉన్నాడో! అంత రహస్యమా?

sharma somaraju
అమరావతి: చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా అని విజయసాయిరెడ్డి...
టాప్ స్టోరీస్

‘బాబు’కు సర్కార్ షాక్

sharma somaraju
అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదిక స్వాధీనానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒక పక్క పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు పార్టీని వీడి టిడిపి అధినేత చంద్రబాబుకు షాక్ ఇవ్వగా మరో పక్క జగన్ సర్కార్ ప్రజావేదికను...
రాజ‌కీయాలు

‘వారంతా ఊచలు లెక్కపెట్టాల్సిందే’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి భూసేకరణకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని భూసేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీలో ఆ...
రాజ‌కీయాలు

‘ఒక్కడినే’ జాలి చూపించండి అధ్యక్షా!

sharma somaraju
అమరావతి: అసెంబ్లీలో జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్‌పై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సభలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ప్రత్యేక హోదాపై తీర్మానం సందర్భంగా రాపాక వరప్రసాద్...
టాప్ స్టోరీస్

ప్రత్యర్థులు కలిసిన వేళ!

sharma somaraju
అమరావతి: వారిద్దరు రాజకీయ ప్రత్యర్థులు. ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. కానీ అసెంబ్లీ లాబీలో ఆ ఇద్దరు నేతలు ఎదురుపడిన సమయంలో పలకరించుకొని కరచాలనం చేసుకోవడం అక్కడ...
టాప్ స్టోరీస్

బిజెపి ఆపరేషన్ ఆకర్ష్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో సీనియర్ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడం ప్రారంభించింది. తాజాగా మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డి బిజెపి నుండి తమకు...
మీడియా

చానళ్లలో ఇవేం చర్చలు!

Siva Prasad
సోమవారం కె.సి.ఆర్. విజయవాడ వెళ్ళి జగన్మోహనరెడ్డిగారిని ఆహ్వానిస్తారు – అనే వార్త రాగానే టీవీ చానళ్లు చాలా రకాల వ్యాఖ్యానాలిచ్చాయి. ఇది కూడా ఎన్నికల ఫలితాల గురించి చర్చించినట్లే ఉంది! నాలుగు రోజు తర్వాత...
రాజ‌కీయాలు

‘వీళ్ల కంటే బందిపోట్లే నయం’

sharma somaraju
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. బందిపోట్లు, దావూద్ గ్యాంగ్‌లే వీళ్లకంటే నయం అని కూడా విజయసాయి రెడ్డి అన్నారు....
టాప్ స్టోరీస్

కెసిఆర్ మరి ఇప్పుడేమంటారో!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. మెజారిటీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా విభజన జరిగింది.. రెవిన్యూ తెచ్చిపెట్టే రాజధాని హైదరాబాద్ విభజన కోరుకున్న తెలంగాణకు వెళ్లింది. నవ్యాంధ్రకు తీరని నష్టం మిగిల్చారు. విభజన శాస్త్రీయంగా...
టాప్ స్టోరీస్

‘ఎందుకీ రాద్ధాంతం’

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులు చేసిన తనిఖీపై ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో  రాద్దాంతం చేస్తున్నారు. దీనికి ధీటుగా వైసిపి అభిమానులు పోస్టులు...
టాప్ స్టోరీస్

‘డిప్యూటి స్పీకర్ ఊసే రాలేదు’!

Siva Prasad
న్యూఢిల్లీ: బిజిపి నాయకత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి వైసిపికి ఇవ్వజూపిందన్న ఊహాగానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోసిపుచ్చారు. నీతి  ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన జగన్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి...
టాప్ స్టోరీస్

ఎంకి పెళ్లి.. సుబ్బి చావు..!

Siva Prasad
శాసనసభలో మంచి సంప్రదాాయాలను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత లాగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయసంకల్పం  పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇబ్బందికరంగా...