NewsOrbit

Author : sarath

498 Posts - 0 Comments
టాప్ స్టోరీస్ న్యూస్

ఎన్నికల ముందు విద్యార్థులపై దృష్టి

sarath
ఎన్నికలు దగ్గర పడుతుంటంతో బిజెపి,కాంగ్రెస్ పార్టీలు విద్యార్థులతో ముఖా ముఖి చర్చలు నిర్వహిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఏడుగురు యువ విద్యార్థులతో సప్రైజ్ డిన్నర్...
టాప్ స్టోరీస్ న్యూస్

హోదాపై మాట నిలబెట్టుకుంటాం: రాహుల్

sarath
కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో భాగంగా తిరుపతిలోని తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బిజెపి మాట తప్పిందని...
న్యూస్

షారుక్‌‌కు డాక్టరేట్ వినతి తిరస్కరణ

sarath
బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ జామియా మిల్లియా ఇస్లామియా (జేఎమ్‌ఐ) విశ్వవిద్యాలయం చేసుకున్న వినతిని కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్‌ఆర్‌డి) తిరస్కరించినది. షారుఖ్ ఖాన్ ఇప్పటికే...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆ ఖైదీలను తరలించండి: జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం

sarath
  జమ్ము జైళ్లలో ఉన్న ఏడుగురు పాకిస్థానీ ఖైదీలను ఢిల్లీలోని తిహార్‌ జైలుకు తరలించమని కోరుతూ జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినది. స్థానిక ఖైదీలను వీరు ఉగ్రవాదంలో చేరేలా ప్రభావితం చేస్తున్నారని...
టాప్ స్టోరీస్ న్యూస్

నీళ్లు ఆపితే మాకు నష్టం లేదు:పాక్

sarath
భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదని పాక్‌ నీటిపారుదలశాఖ సెక్రటరీ ఖవాజా షుమాలి అన్నారు. ఈ విషయాన్ని పాక్‌ పత్రిక డాన్‌ కు ఆయన వెల్లడించారు. ‘‘తూర్పు ప్రాంత నదుల...
న్యూస్

కాలినడకన తిరుమలకు రాహుల్

sarath
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాలినడక బయల్దేరారు. ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అలిపిరి చేరుకుని కాలినడకన...
టాప్ స్టోరీస్ న్యూస్

పాక్‌కు నీటి విడుదల ఆపేస్తాం – నితిన్ గడ్కరీ

sarath
పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇప్పటికే పాక్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాన్ని 200 శాతానికి పెంచింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను భారత్...
న్యూస్

జగన్ – మోది కుల రాజకీయం – లోకేష్

sarath
ఏపీలో అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. పోలీసు పదోన్నతలు మొదలు, రైతు కోటయ్య మృతి, తాజాగా చింతమనేని విషయం వరకూ వైకాపా.. తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నది....
టాప్ స్టోరీస్ న్యూస్

యూపీలో పొత్తులు ఫైనల్

sarath
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌‌లో బహుజన్ సమాజ్ వాది పార్టీ, సమాజ్ వాది పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. గురవారం బిఎస్‌పి అధినేత్రి మాయావతి, ఎస్‌పి అధినేత అఖిలేశ్‌ యాదవ్‌‌‌లు సీట్ల పంపకాలపై...
రాజ‌కీయాలు

తెలుగు రాష్ట్రాల్లో కోడ్ కూసింది

sarath
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ కోటా మండలి స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు,తెలంగాణలో ఐదు..మొత్తం పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 12వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్లను...
టాప్ స్టోరీస్ న్యూస్

‘మోదీకి షూటింగ్ ముఖ్యమా’?

sarath
పుల్వామా దాడి జరిగిన రోజు అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఒక షూటిింగ్‌లో ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. భయంకరమైన ఆ దాడి వార్త తెలియగానే దేశమంతా తల్లడిల్లుతుండగా ప్రధాని మాత్రం షూటింగ్‌కు వారామం ఇవ్వకుండా...
న్యూస్

దొంగ డబ్బు దోచేశారు

sarath
నోయిడాలో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన వారిపై కాల్పులు జరిపి 40 లక్షల రూపాయలు దోచేశారు. కానీ దోచుకున్నామన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఈ లోపు సందట్లో సడామియా అన్నట్లు...
టాప్ స్టోరీస్ న్యూస్

మోది..ప్రోటోకాల్ ఏది?

sarath
సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత పర్యటన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోది స్వయంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి ఆయనకి సాదర స్వాగతం పలికారు. అయితే ఇది ప్రోటోకాల్...
టాప్ స్టోరీస్ న్యూస్ వీడియోలు

బిజెపి నేతలపై జవాన్ బంధువు ఆగ్రహం

sarath
పుల్వామా ఘటనలో మృతి చెందిన ఓ వీర జవాన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన బిజెపి నేతలకు చుక్కెదురైంది. బూట్లు ధరించి దహన కార్యక్రమం జరిగే ప్రదేశానికి రావటంతో జవాన్ బంధువులు నేతలపై ఆగ్రహం వ్యక్తం...
టాప్ స్టోరీస్ న్యూస్

నాగార్జునపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

sarath
నిన్న లోటస్ పాండ్ లో ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు నాగార్జున భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ భేటీపై ఏపీ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్ న్యూస్

ఊహించిందే జరిగింది: కమల్

sarath
ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ పుల్వామా ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావటంతో ఆయన పార్టీ సంజాయిషీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం...
టాప్ స్టోరీస్ న్యూస్

అరిస్తేనే ఖండించినట్లా ? : సానియా

sarath
జమ్మూ కశ్మీర్ పర్యటకులను ఎంతగా ఆకర్షిస్తుందో..ఉగ్రదాడులతో అంతే భయానకంగా ఉండే ప్రదేశం. మొన్నటికి మొన్న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారు...
న్యూస్ రాజ‌కీయాలు

టిడిపి,వైసిపి శ్రేణుల మధ్య రాళ్ల దాడి

sarath
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో జన్మభూమి కార్యక్రమం టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ లు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో...
న్యూస్ రాజ‌కీయాలు

అయినా పవనే కావాలంటున్న బాబు: నాని

sarath
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసిపిని ‘కోడి కత్తి పార్టీ’గా సిఎం చంద్రబాబు అభివర్ణించడంపై కొడాలి నాని వ్యంగాస్త్రాలు సంధించారు. ‘మాది కోడి కత్తి పార్టీ అయితే…మీది...
న్యూస్ రాజ‌కీయాలు

నన్ను సస్పెండ్ చేయడాని వారు ఏవరు

sarath
హైదరాబాద్, జనవరి7:  తెలంగాణలో  కాంగ్రెస్‌ ఓటమితో నాయకుల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది.  కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురి అయిన ఆపార్టీ సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సోమవారం...
న్యూస్

రంగా విగ్రహం కూల్చివేత..ఉద్రిక్తత

sarath
  తెనాలి, జనవరి7:  గుంటూరు జిల్లా, తెనాలిలో వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. సోమవారం ఉదయం రంగా విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలియగానే రంగా అభిమానులు,...
న్యూస్ రాజ‌కీయాలు

తిరుమలలో తలసాని విసుర్లు

sarath
తిరుపతి, జనవరి7:  టీఆర్ఎస్ నాయకులు టిడిపిపై దాడిని ఇంకా ఆపలేదు. తిరుమలలో సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్ శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మట్లాడుతూ, నాలుగు నెలల్లో దేశ రాజకీయ ముఖ...
న్యూస్

అమెరికాలో తెలుగు యువకుడి పై కాల్పులు

sarath
మిషిగన్, జనవరి6: అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో  ఆదివారం మహబుబాబాద్‌కు చెందిన  యువకుడు సాయికృష్ణపై దుండగులు కాల్పులు జరిపారు.  రెస్టారెంట్‌ నుంచి పార్శిల్ తీసుకొని వస్తుండగా దుండగులు కాల్పులు జరిపి, సాయికృష్ణ వద్ద ఉన్న డబ్బు,...
న్యూస్

తెలంగాణ అయ్యప్ప భక్తులు పది మంది దుర్మరణం

sarath
తమిళనాడు, జనవరి6: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణాకు చెందిన పదిమంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మృతి చెందిన భక్తులు తెలంగాణలోని మెదక్ జిల్లా వాసులుగా గుర్తించారు. వారు...
న్యూస్ రాజ‌కీయాలు

మోదీని దింపేస్తాం-కేఈ కృష్ణ మూర్తి

sarath
కర్నూలు, జనవరి6:  రాష్ట్రంలో బిజెపి, టిడిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలు కావడం ఖాయమని  ఉప ముఖ్యమంత్రి కేఈ...
న్యూస్

శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

sarath
శబరిమల, జనవరి6: శబరిమలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలు ఆలయంలోకి  ప్రవేశించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూత్వ సంస్ధలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి. భద్రత...
న్యూస్

జూరాల నీటి రభస

sarath
మహబూబ్‌నగర్, జనవరి6: నీటి విడుదల విషయంలో రైతులకూ అధికారులకూ మధ్య ఘర్షణ తలెత్తడంతో జూరాల ప్రాజెక్ట్ వద్ద ఆదివారం ఉద్రికత్త  వాతవరణం చోటుచేసుకున్నది. రబీ పంట కోసంఎడమ కాలువకు అధికారులు నీరు విడుదల చేయడానికి...
న్యూస్ రాజ‌కీయాలు

“టీడీపీ అవినీతి” పై జగన్ పుస్తకావిష్కరణ

sarath
శ్రీకాకుళం, జనవరి6: టీడీపీ అవినీతి పాలన అంటూ దానిపై ఒక పుస్తకాన్ని వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆదివారం శ్రీకాకుళంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిన...
న్యూస్

బస్టాండ్‌లో లైంగిక వేధింపులు

sarath
తిరుపతి, జనవరి6: నగరి మాజీ మున్సిపల్ కమిషనర్ బాలాజీ యాదవ్ బస్టాండ్‌లో యువతిపై దాడికి యత్నించారు. ఆదివారం ఉదయం నగరి బస్టాండ్‌లో యువతిపై దాడికి యత్నించిన బాలాజీని ప్రయాణికులు అడ్డుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకు అసహనం

sarath
ఢీల్లీ, జనవరి5: శబరిమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కెరళ ప్రభుత్వం వ్యవహారిస్తోందని బిజేపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.   జీవీఎల్ శనివారం ఢీల్లీలో   మాట్లాడుతూ కేరళ సిఎం పినరయి విజయన్ దుర్మార్గంగా...
Uncategorized న్యూస్

ప్రత్యేక హోదా పోరు కొనసాగుతుంది

sarath
ఢీల్లీ, జనవరి5: ప్రత్యేక హోదా పోరు కోనసాగుతుందని హోదా సాధన సమితి  ప్రకటించారు.  శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు విభజన హామీ అంశాలపై...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ గుండా గిరి? విష్ణువర్ధన్ రెడ్డి

sarath
విజయవాడ, జనవరి5: ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ ఇంటిపై దాడి చేసింది టీడీపీ గుండాలేనని ఏపీ బిజేపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రౌడీ రాజకీయాలు చేసే వారు కాలగర్భంలో కలిసిపోతారని ఆయన అన్నారు....
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుతో కలిస్తే ఫినిష్

sarath
కడప, జనవరి5: రాష్ట్ర ముఖ్యమంత్రి   చంద్రబాబుకు కౌంట్‌డౌన్ మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ నేత రామచంద్రయ్య అన్నారు. శనివారం కడపలో రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబుతో పెట్టుకుంటే నిజంగానే ఫినిష్ అవ్వడం ఖాయమన్నారు. గతంలో చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్న...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

వలసలు భారీగా ఉంటాయి

sarath
విజయవాడ, జనవరి5: జగన్ పాదయాత్ర ముగిసేలోపు వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత ఒకరు టీడీపీలో చేరబోతున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న చేప్పారు. జగన్ వ్యవహార శైలి నచ్ఛక టీడీపీలో చేరేందుకు మరింత మంది సిద్ధంగా...
Uncategorized న్యూస్

విదేశీ పర్యటన విరమించుకున్న కేసీఆర్

sarath
హైదరాబాద్, జనవరి5: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దుబాయి పర్యటన విరమించుకున్నారు. రేపు దుబాయి వెళ్లాల్సిన సీఎం కేసీఆర్ కొన్ని అనివార్య కారణాల వల్ల తన పర్యటనను విరమించుకున్నారు. దుబాయ్‌లో జరిగే పెట్టుబడుల...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

విజయవాడలో టీడీపీ నిరసనలు

sarath
విజయవాడ, జనవరి5:  విజయవాడలో దర్నాచౌక్ వద్ద టీడీపీ నేతలు నిరసన కర్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎంపీల సస్పెండ్ చేయడాన్నీ, కాకినాడలో చంద్రబాబును అడ్డుకోవడాన్ని నిరశిస్తూ  టీడీపీ శ్రేణులు దర్నా నిర్వహించారు. కేశినేని నాని...
Uncategorized న్యూస్

బీజేపీ ఎమ్మెల్యే వాచాల‌త‌

sarath
లక్నో,జ‌న‌వ‌రి4: ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో భద్రత లేదని భావిస్తున్న వారందరినీ బాంబులతో చంపేయాల‌న్నారు. భారత్‌లో రక్షణ లేదని అంటున్న వారిపై కఠిన చర్యలు...
న్యూస్ రాజ‌కీయాలు

ద‌మ్ము ఉంటే ప్ర‌త్యేక హోదా సాధించాలి

sarath
అమరావతి, జ‌న‌వ‌రి3: ఆంధ్రప్రదేశ్‌కు నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్మూ, ధైర్యం లేని ఏపీ బిజేపి నేతలు సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు...
న్యూస్

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

sarath
తిరుప‌తి,జ‌న‌వ‌రి4 :తిరుమ‌ల‌ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లవివ‌రాల‌ను టీటీడీ ఆన్‌లైన్‌లో వెల్ల‌డించింది. 2019 ఏప్రిల్ నెలకు సంబంధించి 63,311 టికెట్లు విడుదలయ్యాయి. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,061 సేవా టికెట్లు, సుప్రభాతం-7836, తోమాల-...
న్యూస్

స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు

sarath
  ముంబయి,జ‌న‌వ‌రి4 : స్టాక్‌మార్కెట్లు శుక్రవారంహైచ్చు త‌గ్గుల‌కు లోన‌య్యాయి. మొద‌ట లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. తర్వాత నష్టాల్లోకి వెళ్ళాయి.ప్రారంభంలో సెన్సెక్స్‌ 70 పాయింట్లకు పైగా ఉండి లాభపడగా.. నిఫ్టీ 10,700 మార్క్‌ వద్ద కదలాడింది. ఆ...
న్యూస్

రాష్ట్రంలో 4.3లక్షల మంచినీటి కనెక్షన్లు

sarath
  నెల్లూరు,జనవరి3: రాష్ట్ర వ్యాప్తంగా  4.3 లక్షల కుళాయి కనెక్షన్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు పురపాలకశాఖామంత్రి  నారాయణ తెలిపారు. గురువారం మంత్రి  మున్సిపల్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల కుళాయి...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కాంగ్రెస్ పోత్తు పై చర్చ

sarath
కర్నూలు, జనవరి3 : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘవీరా రెడ్డి ఈ రోజు ఢీల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకానున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై అధిష్టానంతో రఘవీరారెడ్డి...
న్యూస్ రాజ‌కీయాలు

పిల్లలు బడికి వెళ్ళాలి జన్మభూమికి కాదు

sarath
విజయనగరం, జనవరి2:  విభజన హామీలపై కేంద్రం స్పష్టంగానే ఉందని బిజేపి నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విభజన హామీల అమలుకు సీఎం చంద్రబాబు సహకరించడం లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే అధికంగా...
న్యూస్

శివాజీ టార్గెట్ ఈసారి కలెక్టర్లు!

sarath
  విజయవాడ, జనవరి2: హీరో శివాజీ మళ్లీ సంచలన  వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు మరోసారి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలని చూస్తున్నారని అన్నారు. చుక్కల...
న్యూస్ రాజ‌కీయాలు

పధకం ప్రకారమే జగన్‌పై దాడి

sarath
  విశాఖపట్నం జనవరి2: పక్కా ప్లాన్ ప్రకారమే వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై నిందితుడు శ్రీనివాస్ దాడి చేశాడని విశాఖ నగర సీపీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.  పబ్లిసీటి కోసమే జగన్‌పై నిందితుడు శ్రీనివాస్...
న్యూస్ రాజ‌కీయాలు

ఢీల్లీలో సీపీఐ ధర్నా

sarath
ఢీల్లీ,జనవరి 2: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొద్దిమంది రైతులే రుణాలు తీసుకుంటున్నారని మోదీ ఆనటం భాధాకరమన్నారు. దేశంలోని రైతులు అందరూ రుణాలు తీసుకుంటున్నారన్నారు. రుణమాఫి చేయకుండా ఉండటానికే మోదీ...
న్యూస్

హైకోర్టు విభజనపై పిటిషన్ కొట్టివేత

sarath
  ఢిల్లీ, జనవరి1: ఉమ్మడి హైకోర్టు విభజనను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రెండు హైకోర్టులకు సంబంధించి వేర్వేరుగా ప్రమాణ స్వీకారాలు కూడా పూరైన నేపథ్యంలో...
న్యూస్ రాజ‌కీయాలు

‘రాష్ట్రం బావుండాలంటే టిడిపి గెలవాలి’

sarath
  అమరావతి,జనవరి2: ఇది ఎన్నికల సంవత్సరమని, ప్రతి తెలుగుదేశం నేత, కార్యకర్త, వచ్చే నాలుగైదు నెలలూ విజయం కోసం కష్టపడి శ్రమించాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్...
న్యూస్

ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటన

sarath
విజయవాడ,జనవరి2: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్లారు. కుప్పం ఎన్టీర్ క్రీడా వికాస కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహింస్తున్న ఆరవ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. వడ్డెపల్లి...